#
Environmental Issue Telangana
Local News  State News 

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత నగర్ కర్నూలు, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): నగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జనావాసాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆమన్ గల్...
Read More...