#
బొగ్గు బ్లాకుల వేలం
Local News  State News 

సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్!

సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్! హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు): సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలు, హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు...
Read More...