<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/865/praja-mantalu" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Praja Mantalu - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/865/rss</link>
                <description>Praja Mantalu RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం</title>
                                    <description><![CDATA[<div>
<div>  </div>
<strong>ఆవిర్భావ సభ వివరాలు:</strong><strong>* </strong></div>
<div><strong>📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)</strong><strong>* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు</strong><strong>* 📌 వేదిక: రవీంద్రభారతి</strong></div>
<div>  </div>
<div><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></div>
<div>  </div>
<div>తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ అస్తిత్వాలను పరిరక్షించేందుకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో  నిర్వాహకులు, చైర్మెన్ వీరమల్ల ప్రకాశ్ –కన్వీనర్ పిట్టల రవీందర్ – కో-ఆర్డినేటర్ శ్రీధర్ దేశ్ పాండే  లు </div>
<div>వెల్లడించారు.</div>
<div>  </div>
<div>గోదావరి–కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలతో, ఆదిమానవుని అడుగుజాడలతో, అనేక తరాల జీవన గాథలతో ముడిపడిన తెలంగాణ నేల ప్రత్యేకతను చాటుకుంటూ నిలిచిందన్నారు. ఈ నేలలో ప్రతి రాయి చరిత్రను చెబుతుందని, ప్రతి చెట్టు జీవన గాథను మోస్తుందని, ప్రతి గీత ఆత్మస్వరాన్ని పలుకుతుందని పేర్కొన్నారు.</div>
<div>  </div>
<div>కాలానుగుణ మార్పులు,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10641/emergence-of-telangana-asittva-vedika-for-preservation-of-special-telangana"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260417-wa0013.jpg" alt=""></a><br /><div>
<div> </div>
<strong>ఆవిర్భావ సభ వివరాలు:</strong><strong>* </strong></div>
<div><strong>📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)</strong><strong>* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు</strong><strong>* 📌 వేదిక: రవీంద్రభారతి</strong></div>
<div> </div>
<div><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></div>
<div> </div>
<div>తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ అస్తిత్వాలను పరిరక్షించేందుకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో  నిర్వాహకులు, చైర్మెన్ వీరమల్ల ప్రకాశ్ –కన్వీనర్ పిట్టల రవీందర్ – కో-ఆర్డినేటర్ శ్రీధర్ దేశ్ పాండే  లు </div>
<div>వెల్లడించారు.</div>
<div> </div>
<div>గోదావరి–కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలతో, ఆదిమానవుని అడుగుజాడలతో, అనేక తరాల జీవన గాథలతో ముడిపడిన తెలంగాణ నేల ప్రత్యేకతను చాటుకుంటూ నిలిచిందన్నారు. ఈ నేలలో ప్రతి రాయి చరిత్రను చెబుతుందని, ప్రతి చెట్టు జీవన గాథను మోస్తుందని, ప్రతి గీత ఆత్మస్వరాన్ని పలుకుతుందని పేర్కొన్నారు.</div>
<div> </div>
<div>కాలానుగుణ మార్పులు, వలసాధిపత్య ప్రభావాలు, మతజాతీయవాద శక్తుల ఒత్తిడుల మధ్య కూడా తెలంగాణ తన ప్రత్యేకతను నిలబెట్టుకుందని చెప్పారు. ప్రస్తుతం ఈ అస్తిత్వాలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని పునరుద్ధరించి భావితరాలకు అందించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.</div>
<div> </div>
<div>ఈ నేపథ్యంలో విశాల తెలంగాణ ప్రజానీకాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం లక్ష్యంగా ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ను స్థాపిస్తున్నట్లు తెలిపారు.</div>
<h6> </h6>
<div><strong>ప్రత్యేక ఆకర్షణ:</strong></div>
<div> </div>
<div>గత మూడు నెలలుగా నిర్వహించిన ఆన్‌లైన్ జూమ్ సదస్సుల్లో చర్చించిన అంశాలను సంకలనం చేసి “తెలంగాణ అస్తిత్వం” పేరుతో వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించనున్నారు.</div>
<div> </div>
<div><strong>గౌరవ సత్కారం:</strong></div>
<div> </div>
<div>జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన ఎస్. వెంకట్ నారాయణ గారికి “జీవన సాఫల్య సాధన” అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అందజేయనున్నారు..</div>
<div> </div>
<h5><span style="color:rgb(186,55,42);"><strong>ఉద్యమ లక్ష్యాలు:</strong></span></h5>
<div> </div>
<div>* <strong>తెలంగాణ అస్తిత్వాలను దెబ్బతీసే కుట్రలను బహిర్గతం చేయడం</strong></div>
<div><strong>* ప్రజలను అప్రమత్తంగా ఉంచి పరిరక్షణలో భాగస్వామ్యం చేయడం</strong></div>
<div><strong>* సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రత్యేకతలను పునరుద్ధరించడం</strong></div>
<div><strong>* వనరులను స్థానిక ప్రజల ప్రయోజనాలకు వినియోగించే దిశగా చైతన్యం కల్పించడం</strong></div>
<div><strong>* ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం. </strong></div>
<div> </div>
<div><strong>ప్రజలకు పిలుపు:</strong></div>
<div> </div>
<div>ఇది కేవలం ఒక సమావేశం మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మను మేల్కొలిపే ఉద్యమమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ వాసి ఈ కార్యక్రమంలో పాల్గొని అస్తిత్వ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.</div>
<div>
<div> </div>
<div> </div>
</div>
<div> </div>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10641/emergence-of-telangana-asittva-vedika-for-preservation-of-special-telangana</link>
                <guid>https://www.prajamantalu.com/article/10641/emergence-of-telangana-asittva-vedika-for-preservation-of-special-telangana</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 17:21:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0013.jpg"                         length="64844"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు):</span></strong></p>
<p><br />అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.<br />గల్ఫ్ దేశాల్లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు రావచ్చని తెలిపారు. ఈ మేరకు ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>  రోడ్డు ప్రయాణ వివరాలు</strong></span><br />దుబాయి నుంచి మస్కట్ వరకు సుమారు 450 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.<br />ఇతర గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మస్కట్ చేరాలంటే దాదాపు 900–1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.</p>
<p>  <span style="color:rgb(186,55,42);"><strong>వీసా నిబంధనలు –</strong></span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10417/possibility-of-coming-to-india-by-road-through-muscat-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(10).jpeg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు):</span></strong></p>
<p><br />అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.<br />గల్ఫ్ దేశాల్లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు రావచ్చని తెలిపారు. ఈ మేరకు ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong> రోడ్డు ప్రయాణ వివరాలు</strong></span><br />దుబాయి నుంచి మస్కట్ వరకు సుమారు 450 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.<br />ఇతర గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మస్కట్ చేరాలంటే దాదాపు 900–1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.</p>
<p> <span style="color:rgb(186,55,42);"><strong>వీసా నిబంధనలు – కీలక సూచనలు</strong></span><br />ఒమన్‌లోకి ప్రవేశించడానికి ముందుగా విజిట్ / టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి.<br />వీసా కోసం Royal Oman Police అధికారిక వెబ్‌సైట్‌లో అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ-వీసాకు దరఖాస్తు చేయాలి.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">ఆన్-అరైవల్ వీసా సౌకర్యం</span></strong>:</h6>
<h6>అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా రెసిడెన్సీ ఉన్న భారత పాస్‌పోర్ట్ హోల్డర్లకు 14 రోజుల వరకు ఆన్-అరైవల్ వీసా లభిస్తుంది.<br />వీరికి రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా తప్పనిసరి.<br />అలాగే Gulf Cooperation Council దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్‌లలో చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డు కలిగిన భారతీయులకు కూడా ఆన్-అరైవల్ వీసా అందుబాటులో ఉంటుంది.</h6>
<p><span style="color:rgb(132,63,161);"><strong>వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటు కలిగి ఉండాలి.</strong></span><br /><span style="color:rgb(132,63,161);"><strong>ప్రయాణానికి ముందు తాజా నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.</strong></span></p>
<h5><strong>సహాయం కోసం</strong></h5>
<h5>భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రవాస భారతీయులు ఏవైనా సందేహాలు లేదా అత్యవసర సమాచారం కోసం మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని నేరుగా సంప్రదించాలని మంత్రి బండి సంజయ్ సూచించారు.<br /> యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రవాస భారతీయుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.</h5>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10417/possibility-of-coming-to-india-by-road-through-muscat-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10417/possibility-of-coming-to-india-by-road-through-muscat-%E2%80%93</guid>
                <pubDate>Mon, 02 Mar 2026 13:04:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%2810%29.jpeg"                         length="21523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు</title>
                                    <description><![CDATA[<h6>టోక్యో ఫిబ్రవరి 21: </h6>
<h6>జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో <strong>సానయే టకైచి</strong> ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా <strong>నిక్కీ 225</strong> సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.</h6>
<p>అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టకైచి ప్రతిపాదించిన భారీ ప్రభుత్వ ఖర్చులు, ఆహారంపై వినియోగ పన్ను సస్పెన్షన్ వంటి హామీలు జపాన్ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ విధానాల వల్ల ప్రభుత్వ అప్పులు పెరిగే ప్రమాదం ఉందని, దాని ప్రభావం యెన్ విలువపై పడవచ్చని అంచనా.</p>
<p>ఎన్నికల ముందు యెన్ బలహీనపడగా, దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు చరిత్రలో లేని స్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత కొంత స్థిరత్వం కనిపించినా, ఇది “తుఫాన్ ముందు నిశ్శబ్దం” కావచ్చని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.</p>
<p>ఇక <strong>బ్యాంక్ ఆఫ్ జపాన్</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10345/trade-or-trap-investors-doubt-the-takaichi-effect-in-japanese"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/https___d1e00ek4ebabms.cloudfront.net_production_d2872249-98d8-4bf0-9983-9eed220dcb28.jpg" alt=""></a><br /><h6>టోక్యో ఫిబ్రవరి 21: </h6>
<h6>జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో <strong>సానయే టకైచి</strong> ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా <strong>నిక్కీ 225</strong> సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.</h6>
<p>అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టకైచి ప్రతిపాదించిన భారీ ప్రభుత్వ ఖర్చులు, ఆహారంపై వినియోగ పన్ను సస్పెన్షన్ వంటి హామీలు జపాన్ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ విధానాల వల్ల ప్రభుత్వ అప్పులు పెరిగే ప్రమాదం ఉందని, దాని ప్రభావం యెన్ విలువపై పడవచ్చని అంచనా.</p>
<p>ఎన్నికల ముందు యెన్ బలహీనపడగా, దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు చరిత్రలో లేని స్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత కొంత స్థిరత్వం కనిపించినా, ఇది “తుఫాన్ ముందు నిశ్శబ్దం” కావచ్చని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.</p>
<p>ఇక <strong>బ్యాంక్ ఆఫ్ జపాన్</strong> పరిస్థితి కూడా సున్నితంగా మారింది. వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఖర్చులకు వెసులుబాటు ఇవ్వాలనే రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశముంది. అలా జరిగితే యెన్‌ను కాపాడడం మరింత కష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.</p>
<p>మొత్తంగా, టకైచి విజయం తాత్కాలికంగా స్టాక్ మార్కెట్లకు లాభాలు తెచ్చినా, దీర్ఘకాలంలో కరెన్సీ, బాండ్ మార్కెట్లకు ఇది <strong>“ట్రేడ్ కంటే ట్రాప్‌గా”</strong> మారే ప్రమాదం ఉందన్నదే అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రధాన ఆందోళన.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Comment</category>
                                            <category>International </category>
                                            <category>Economy </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10345/trade-or-trap-investors-doubt-the-takaichi-effect-in-japanese</link>
                <guid>https://www.prajamantalu.com/article/10345/trade-or-trap-investors-doubt-the-takaichi-effect-in-japanese</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 12:52:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/https___d1e00ek4ebabms.cloudfront.net_production_d2872249-98d8-4bf0-9983-9eed220dcb28.jpg"                         length="90474"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్‌ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను ఇకపై <strong>ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా</strong> అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> ప్రకటించారు. <strong>BioAsia–2026</strong> అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.</p>
<p>హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి <strong>దుద్దిళ్ల శ్రీధర్ బాబు</strong>తో కలిసి ప్రారంభించారు.<br />‘<strong>టెక్‌బయో అన్‌లీష్డ్ – AI, ఆటోమేషన్, జీవవిజ్ఞానం</strong>’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1693.jpg" alt="IMG-20260217-WA1693" width="1200" height="854" /></p>
<h5><span style="background-color:rgb(251,238,184);color:rgb(22,145,121);"><strong>ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ</strong></span></h5>
<p>తెలంగాణ దేశంలోని రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోని అగ్రగామి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లతో పోటీ పడుతోందని సీఎం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని, ఇకపై బయాలజిక్స్, ఫార్మా, బయోటెక్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదుగుతుందని చెప్పారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>పెట్టుబడులకు సంపూర్ణ మద్దతు</strong></span></h6>
<p>జీవవిజ్ఞాన రంగంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10287/cm-revanth-reddy-we-will-make-hyderabad-the-world-capital"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa1694.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను ఇకపై <strong>ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా</strong> అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> ప్రకటించారు. <strong>BioAsia–2026</strong> అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.</p>
<p>హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి <strong>దుద్దిళ్ల శ్రీధర్ బాబు</strong>తో కలిసి ప్రారంభించారు.<br />‘<strong>టెక్‌బయో అన్‌లీష్డ్ – AI, ఆటోమేషన్, జీవవిజ్ఞానం</strong>’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1693.jpg" alt="IMG-20260217-WA1693" width="1280" height="854"></img></p>
<h5><span style="background-color:rgb(251,238,184);color:rgb(22,145,121);"><strong>ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ</strong></span></h5>
<p>తెలంగాణ దేశంలోని రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోని అగ్రగామి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లతో పోటీ పడుతోందని సీఎం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని, ఇకపై బయాలజిక్స్, ఫార్మా, బయోటెక్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదుగుతుందని చెప్పారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>పెట్టుబడులకు సంపూర్ణ మద్దతు</strong></span></h6>
<p>జీవవిజ్ఞాన రంగంలో పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, MSMEలు, ప్రభుత్వానికి మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.</p>
<h5><span style="color:rgb(11,91,235);"><strong>రూ.73 వేల కోట్ల పెట్టుబడులు</strong></span></h5>
<p>గత రెండేళ్లలో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దావోస్‌లో జరిగిన <strong>World Economic Forum</strong> సందర్భంగా నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, <strong>Genome Valley</strong> విస్తరణతో పాటు ‘వన్-బయో’ కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు.</p>
<h6><span style="color:rgb(241,196,15);"><strong>భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జోన్</strong></span></h6>
<p>హైదరాబాద్ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ జీసీసీలు, ఇన్నొవేషన్ సెంటర్ల ఏర్పాటుకు <strong>భారత్ ఫ్యూచర్ సిటీ</strong>లో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.</p>
<h5><span style="color:rgb(35,111,161);"><strong>కుదిరిన పెట్టుబడి ఒప్పందాలు</strong></span></h5>
<p>బయోఏషియా సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి.</p>
<ul>
<li><strong>Opella Healthcare</strong>: 42 వేల చ.అడుగుల జీసీసీ, 500 ఉద్యోగాలు.</li>
<li><strong>Vaksindo</strong> (జేఏపీఎఫ్ఏ గ్రూప్): జీనోమ్ వ్యాలీలో BSL-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రం.</li>
<li><strong>Tridens Inc</strong>: హైదరాబాద్‌లో AI ఆధారిత హెల్త్‌కేర్ ఇన్నొవేషన్ హబ్.</li>
<li><strong>Rx Propellant</strong>: జీనోమ్ వ్యాలీలో 12 ఎకరాల్లో భారీ లైఫ్ సైన్సెస్ క్యాంపస్.</li>
</ul>
<h5><span style="color:rgb(42,66,239);"><strong>బయోఏషియా = బయోవర్ల్డ్</strong></span></h5>
<p>ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా సంస్థలు, 4,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని సీఎం తెలిపారు. బయోఏషియా భవిష్యత్తులో ‘బయోవర్ల్డ్’గా విస్తరిస్తుందని చెప్పారు.</p>
<p>ఈ సందర్భంగా <strong>University of Pennsylvania</strong> స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ <strong>Bruce L Levin</strong>కు <strong>జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు–2026</strong> అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10287/cm-revanth-reddy-we-will-make-hyderabad-the-world-capital</link>
                <guid>https://www.prajamantalu.com/article/10287/cm-revanth-reddy-we-will-make-hyderabad-the-world-capital</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 22:49:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1694.jpg"                         length="165174"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(132,63,161);">మూడు కుర్చీకాటగా పదవి రాజకీయాలు</span></strong></p>
<p>జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇక స్థానిక పరిమితుల్లో లేవు. రాబోయే <strong>జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో</strong> ముడిపడి, ఇవి రాష్ట్ర స్థాయి అధికార కేంద్రాల వరకూ చేరాయి. ముఖ్యంగా <strong>మున్సిపల్ ఛైర్పర్సన్ ఎంపిక</strong> ఒక్క పదవిగా కాకుండా, ఇద్దరు కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">ఛైర్పర్సన్ పీఠం = భవిష్యత్ రాజకీయ దిశ</span></strong></h5>
<p>ఈ రాజకీయ క్రీడలో కేంద్ర బిందువు ఒక్కటే – <strong>ఛైర్పర్సన్ పదవి ఎవరిది?</strong><br />ఈ ప్రశ్నకు సమాధానం,</p>
<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>జీవన్ రెడ్డి</strong> రాజకీయ ప్రభావాన్ని నిలబెట్టుతుందా</span>?</li>
<li><span style="color:rgb(22,145,121);">లేక <strong>సంజయ్ కుమార్</strong> నాయకత్వాన్ని మరింత బలపరుస్తుందా?</span></li>
</ul>
<p>అన్నదాన్ని నిర్ణయించనుంది.</p>
<hr />
<h5>  <span style="color:rgb(42,66,239);"><strong>“జెండా మోసినవాడా? –అధికార ప్రభావమా?”</strong></span></h5>
<p>ఇక్కడ జరుగుతున్నది కేవలం వ్యక్తిగత పోరు కాదు.<br />👉 <em>పార్టీకి ఎవరు ముఖ్యం?</em><br />👉 <em>సీనియారిటీకే ప్రాధాన్యమా, లేక తాజా రాజకీయ శక్తికేనా?</em></p>
<p>అనే ప్రశ్నల చుట్టూ తిరుగుతున్న రాజకీయ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10244/municipal-politics-of-jagityal-is-a-political-game-of-power-mobilization"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260215_232233-removebg-preview-(1)-imageonline.co-merged-(1).jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(132,63,161);">మూడు కుర్చీకాటగా పదవి రాజకీయాలు</span></strong></p>
<p>జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇక స్థానిక పరిమితుల్లో లేవు. రాబోయే <strong>జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో</strong> ముడిపడి, ఇవి రాష్ట్ర స్థాయి అధికార కేంద్రాల వరకూ చేరాయి. ముఖ్యంగా <strong>మున్సిపల్ ఛైర్పర్సన్ ఎంపిక</strong> ఒక్క పదవిగా కాకుండా, ఇద్దరు కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">ఛైర్పర్సన్ పీఠం = భవిష్యత్ రాజకీయ దిశ</span></strong></h5>
<p>ఈ రాజకీయ క్రీడలో కేంద్ర బిందువు ఒక్కటే – <strong>ఛైర్పర్సన్ పదవి ఎవరిది?</strong><br />ఈ ప్రశ్నకు సమాధానం,</p>
<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>జీవన్ రెడ్డి</strong> రాజకీయ ప్రభావాన్ని నిలబెట్టుతుందా</span>?</li>
<li><span style="color:rgb(22,145,121);">లేక <strong>సంజయ్ కుమార్</strong> నాయకత్వాన్ని మరింత బలపరుస్తుందా?</span></li>
</ul>
<p>అన్నదాన్ని నిర్ణయించనుంది.</p>
<hr />
<h5> <span style="color:rgb(42,66,239);"><strong>“జెండా మోసినవాడా? –అధికార ప్రభావమా?”</strong></span></h5>
<p>ఇక్కడ జరుగుతున్నది కేవలం వ్యక్తిగత పోరు కాదు.<br />👉 <em>పార్టీకి ఎవరు ముఖ్యం?</em><br />👉 <em>సీనియారిటీకే ప్రాధాన్యమా, లేక తాజా రాజకీయ శక్తికేనా?</em></p>
<p>అనే ప్రశ్నల చుట్టూ తిరుగుతున్న రాజకీయ యుద్ధం ఇది.</p>
<p>ఈ వివాదం చివరకు <strong>ముఖ్యమంత్రి – డిప్యూటీ ముఖ్యమంత్రి కోర్టు</strong> వరకూ చేరిందంటే, దీని తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.</p>
<h5><strong><span style="color:rgb(164,52,52);">సయోధ్య ప్రయత్నాలు – ఫలించని ప్రయత్నాలేనా?</span></strong></h5>
<p>రెండు వర్గాలను సంతృప్తి పరచేందుకు:</p>
<ul>
<li>మంత్రి <strong>అడ్లూరి లక్ష్మణ్</strong>,</li>
<li>కేంద్ర పార్టీ ప్రతినిధి <strong>సవాంత్</strong></li>
</ul>
<p>జీవన్ రెడ్డితో సమావేశమై సర్ది చెప్పినట్లు సమాచారం.<br />అయితే ఆ సమావేశం తర్వాత <strong>జీవన్ రెడ్డి మౌనం</strong> మరింత రాజకీయ అర్థాలను తెరపైకి తెచ్చింది.</p>
<h6><strong><span style="color:rgb(164,52,52);">ఆయన స్పష్టంగా చేసిన ఒక వ్యాఖ్యే కీలకం:</span></strong></h6>
<p><strong><span style="color:rgb(164,52,52);"><em>“విమర్శలు వద్దు… పార్టీ కార్యకర్తకే పదవి ఇవ్వాలి”</em></span></strong></p>
<h6><strong><span style="color:rgb(164,52,52);">ఇది రాజీ సంకేతమా? లేక వ్యూహాత్మక మౌనమా? అన్నది ప్రశ్న.</span></strong></h6>
<h6><strong><span style="color:rgb(45,194,107);">MLA సంజయ్ వ్యూహం: సీఎం నివాసం నుంచే సందేశం</span></strong></h6>
<p>మరోవైపు, <strong>సంజయ్ కుమార్</strong> నేరుగా <strong>ముఖ్యమంత్రి నివాసం</strong> నుంచే వీడియో సందేశం పంపించారు.<br />అందులో:</p>
<ul>
<li>తాను <strong>ఇద్దరు సీనియర్ కౌన్సిలర్ల పేర్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, సమీండ్ల వాణి లను  ప్రతిపాదించానని ,</strong></li>
<li>వారిలో ఎవరినైనా ఎంపిక చేయాలని కోరినట్లు చెప్పారు.</li>
</ul>
<p>ఇది తనకు ఉన్న <strong>అధికారిక అండ</strong>ను స్పష్టంగా చూపించే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.</p>
<h5> <strong><span style="color:rgb(42,66,239);">కర్ణాటక మోడల్? లేక పదవుల పంచకం?</span></strong></h5>
<p>ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రధాన ఫార్మూలాలు:</p>
<h5>1️⃣ <span style="color:rgb(118,1,1);"><strong>కర్ణాటక పద్ధతి</strong></span></h5>
<ul>
<li>ఒక వర్గానికి ఛైర్పర్సన్</li>
<li>మరో వర్గానికి వైస్ ఛైర్పర్సన్</li>
<li>రెండున్నర సంవత్సరాల తర్వాత మార్పు</li>
</ul>
<h6>2️⃣ <span style="color:rgb(22,145,121);"><strong>మున్సిపల్ + జిల్లా పరిషత్ పంచకం</strong></span></h6>
<ul>
<li>ఒకరికి మున్సిపల్ ఛైర్పర్సన్</li>
<li>మరొకరికి జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి</li>
</ul>
<p>కానీ అసలు చిక్కు ఇదే:<br />👉 <em>ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారు?</em><br />👉 <em>ఎవరికి ఏ పదవి ఇస్తే సంతృప్తి?</em></p>
<p>ఇదే రాజకీయ సందిగ్ధత.</p>
<h5><strong><span style="color:rgb(22,145,121);">రేవంత్ రెడ్డి కోణం: పాత గాయాల ప్రభావమా?</span></strong></h5>
<p>ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక అంచనా ఉంది.<br /><strong>రేవంత్ రెడ్డి</strong> కు, జీవన్ రెడ్డిపై గతం నుంచే అసంతృప్తి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.</p>
<p>వాటి వెనుక కారణాలు:</p>
<ul>
<li>పీసీసీ అధ్యక్ష పదవి ప్రతిపాదనను జీవన్ రెడ్డి తిరస్కరించడం</li>
<li>బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చే ప్రయత్నాలకు ఆయన అడ్డుగా నిలవడం</li>
</ul>
<p>ఈ నేపథ్యమే, ప్రస్తుతం <strong>సంజయ్ కుమార్ వర్గానికి ప్రోత్సాహం</strong> లభిస్తోందన్న అభిప్రాయానికి దారి తీస్తోంది.</p>
<h5><em><strong><span style="color:rgb(10,194,138);">గాజుల లావణ్య మహేష్ .: రాజకీయ వారసత్వం</span></strong></em></h5>
<p>జీవన్ రెడ్డి వర్గం నుంచి:<br /><strong>గాజుల (మూలాస్తపు) లావణ్య మహేష్</strong> కు ఛైర్పర్సన్ పదవి <em>న్యాయసమ్మతమే</em> అన్న వాదన బలంగా వినిపిస్తోంది.</p>
<p>కారణాలు:</p>
<ul>
<li>వారి కుటుంబం <strong>మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు విధేయం</strong></li>
<li>గతంలో గాజుల రాజేందర్, ఇతర కుటుంబ సభ్యులు ఇదే వార్డు నుంచి గెలుపు</li>
</ul>
<p>ఇది కేవలం వ్యక్తిగత అభ్యర్థిత్వం కాదు – <strong>రాజకీయ నిబద్ధతకు గుర్తింపు</strong> అన్న భావనను వారు ముందుకు తెస్తున్నారు.</p>
<h6><strong><span style="color:rgb(10,194,138);">సీల్డ్ కవర్ – భవిష్యత్ ఎవరిది?</span></strong></h6>
<p>పార్టీ అధిష్టానం చేతుల్లో ఉన్న <strong>రేపటి సీల్డ్ కవర్</strong>:</p>
<ul>
<li>ఎవరి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించినా,</li>
<li><strong>జగిత్యాల రాజకీయాల్లో వర్గపోరు మాత్రం తప్పదు.</strong></li>
</ul>
<p>ఎందుకంటే ఇది పదవుల పోరు మాత్రమే కాదు –<br />👉 <strong>ప్రభావం</strong><br />👉 <strong>నాయకత్వం</strong><br />👉 <strong>భవిష్యత్ రాజకీయ వారసత్వం</strong><br />అన్నింటికీ పరీక్ష.</p>
<p><strong>తుది విశ్లేషణ</strong></p>
<p>జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇప్పుడు <strong>లిట్మస్ టెస్ట్</strong> గా మారాయి.. ఇది:</p>
<ul>
<li><span style="color:rgb(42,66,239);"><strong>పార్టీ లోపలి ప్రజాస్వామ్యానికి పరీక్ష</strong></span></li>
<li><span style="color:rgb(42,66,239);"><strong>సీనియర్–జూనియర్ సమీకరణల తార్కాణం</strong></span></li>
<li><span style="color:rgb(42,66,239);"><strong>రాబోయే పరిషత్ ఎన్నికలకు ట్రైలర్</strong></span></li>
</ul>
<p>ఒక్క నిర్ణయం –<strong>జగిత్యాల రాజకీయ దిశనే మార్చే శక్తి కలిగి ఉంది.</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Comment</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10244/municipal-politics-of-jagityal-is-a-political-game-of-power-mobilization</link>
                <guid>https://www.prajamantalu.com/article/10244/municipal-politics-of-jagityal-is-a-political-game-of-power-mobilization</guid>
                <pubDate>Sun, 15 Feb 2026 23:32:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260215_232233-removebg-preview-%281%29-imageonline.co-merged-%281%29.jpg"                         length="37901"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">(అంకం భూమయ్య)</span></strong></p>
<p>  <strong>జగిత్యాల ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణంలో పట్టపగలు జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.</p>
<p>జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వారు ముందుగా ప్రణాళిక ప్రకారం వచ్చి దారుణంగా దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.</p>
<p>ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహజీవనం చేస్తున్న మహిళ భర్తే విశ్వనాథ్‌ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.</p>
<p>సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10239/bore-vishwanath-died-in-brutal-murder-in-jagityala-town"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260215_180707.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">(అంకం భూమయ్య)</span></strong></p>
<p> <strong>జగిత్యాల ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణంలో పట్టపగలు జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.</p>
<p>జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వారు ముందుగా ప్రణాళిక ప్రకారం వచ్చి దారుణంగా దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.</p>
<p>ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహజీవనం చేస్తున్న మహిళ భర్తే విశ్వనాథ్‌ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.</p>
<p>సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10239/bore-vishwanath-died-in-brutal-murder-in-jagityala-town</link>
                <guid>https://www.prajamantalu.com/article/10239/bore-vishwanath-died-in-brutal-murder-in-jagityala-town</guid>
                <pubDate>Sun, 15 Feb 2026 18:11:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260215_180707.jpg"                         length="27963"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>పాలేరు రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం: </strong></span></p><p><strong>ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):</strong><br />ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని <strong>పాలేరు రిజర్వాయర్</strong> వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్‌లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు <strong>బొగ్గుల శ్రీనివాస్</strong> (49) నీట మునిగి మృతి చెందారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260215-wa0072(1).jpg" alt="IMG-20260215-WA0072(1)" width="1200" height="876" /></p><p>ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.</p><h5><strong><span style="color:rgb(186,55,42);">ప్రమాదమా? కుట్రనా?</span></strong></h5><p>స్థానికుల వివరాల ప్రకారం, కారు ఒక్కసారిగా వేగంతో రిజర్వాయర్ వైపు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నీట మునగడంతో వెనుక సీట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాన్ని బయటకు తీశారు.</p><p>డ్రైవర్ తప్పించుకుని పారిపోవడం, వెనుక సీట్లో ఉన్న వ్యక్తి మృతి చెందడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10238/suspicious-death-of-author-boggula-srinivas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/images-(36).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>పాలేరు రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం: </strong></span></p><p><strong>ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):</strong><br />ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని <strong>పాలేరు రిజర్వాయర్</strong> వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్‌లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు <strong>బొగ్గుల శ్రీనివాస్</strong> (49) నీట మునిగి మృతి చెందారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260215-wa0072(1).jpg" alt="IMG-20260215-WA0072(1)" width="1276" height="876"></img></p><p>ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.</p><h5><strong><span style="color:rgb(186,55,42);">ప్రమాదమా? కుట్రనా?</span></strong></h5><p>స్థానికుల వివరాల ప్రకారం, కారు ఒక్కసారిగా వేగంతో రిజర్వాయర్ వైపు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నీట మునగడంతో వెనుక సీట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాన్ని బయటకు తీశారు.</p><p>డ్రైవర్ తప్పించుకుని పారిపోవడం, వెనుక సీట్లో ఉన్న వ్యక్తి మృతి చెందడం నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనను <strong>అనుమానాస్పద మృతి</strong>గా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p><h5><strong><span style="color:rgb(132,63,161);">సంచలన రచయిత ప్రస్థానం</span></strong></h5><p>బొగ్గుల శ్రీనివాస్ తెలుగు సాహిత్య, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రచయిత. 2014లో <strong>పవన్ కల్యాణ్ హటావో – పాలిటిక్స్ బచావో</strong> అనే పుస్తకాన్ని రచించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఈ పుస్తకం భారీ అమ్మకాలు నమోదు చేసి రికార్డు స్థాయిలో ప్రాచుర్యం పొందింది.</p><p>ఈ పుస్తక విడుదల అనంతరం శ్రీనివాస్‌కు బెదిరింపులు రావడంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక భద్రత కూడా కల్పించింది.</p><p><strong><span style="color:rgb(132,63,161);">పోలీసుల దర్యాప్తు</span></strong></p><p>గతంలో రాజకీయంగా సంచలనం సృష్టించిన వ్యక్తి కావడంతో, ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? లేక డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకున్న తర్వాతే పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10238/suspicious-death-of-author-boggula-srinivas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10238/suspicious-death-of-author-boggula-srinivas</guid>
                <pubDate>Sun, 15 Feb 2026 18:05:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/images-%2836%29.jpeg"                         length="10443"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<h6><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):</strong></h6>
<h6><br />బంజారాల ఆరాధ్య దైవం <strong>సంత్ సేవాలాల్</strong> 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని <strong>తెలంగాణ జాగృతి</strong> కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.</h6>
<p>ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సేవాలాల్ ఆధ్యాత్మిక గురువే కాకుండా సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బంజారా జాతి అభ్యున్నతికి దేశవ్యాప్తంగా ఆయన చేసిన కృషి అపారమని, సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోర్ భోళి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.</p>
<p><strong><span style="color:rgb(22,145,121);">బంజరాలకు, ఆదివాసీలకు రాజకీయ న్యాయం చేయాలి</span></strong></p>
<p>బంజరాలకు,, ఆదివాసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జీవో 33 ప్రకారం బంజారాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో అమలుపై శ్వేతపత్రం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10237/287th-birth-anniversary-celebrations-of-sant-sewalal-under-telangana-jagruti"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260215-wa1150.jpg" alt=""></a><br /><h6><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):</strong></h6>
<h6><br />బంజారాల ఆరాధ్య దైవం <strong>సంత్ సేవాలాల్</strong> 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని <strong>తెలంగాణ జాగృతి</strong> కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.</h6>
<p>ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సేవాలాల్ ఆధ్యాత్మిక గురువే కాకుండా సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బంజారా జాతి అభ్యున్నతికి దేశవ్యాప్తంగా ఆయన చేసిన కృషి అపారమని, సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోర్ భోళి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.</p>
<p><strong><span style="color:rgb(22,145,121);">బంజరాలకు, ఆదివాసీలకు రాజకీయ న్యాయం చేయాలి</span></strong></p>
<p>బంజరాలకు,, ఆదివాసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జీవో 33 ప్రకారం బంజారాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో నిధులు కేటాయించాలన్నారు.</p>
<p>రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్న కవిత, 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం సరికాదన్నారు. బంజారాలు–ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.</p>
<p>తండాల్లో రేషన్ షాపులు, గ్రామపంచాయితీ భవనాలు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేయాలని, ప్రతి తండాకు రూ.25 లక్షల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని, లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.</p>
<p>అసైన్డ్ భూములు, పోడు పట్టాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, సేవాలాల్, ఆదివాసీలు, ఎరుకల తెగ పేర్లతో ప్రకటించిన కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అణిచే రాజకీయాలు గతంలో బీఆర్ఎస్‌కు నష్టం తెచ్చాయని, అదే దారిలో కాంగ్రెస్ నడిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10237/287th-birth-anniversary-celebrations-of-sant-sewalal-under-telangana-jagruti</link>
                <guid>https://www.prajamantalu.com/article/10237/287th-birth-anniversary-celebrations-of-sant-sewalal-under-telangana-jagruti</guid>
                <pubDate>Sun, 15 Feb 2026 17:54:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260215-wa1150.jpg"                         length="71590"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.</p>
<p>గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ పాడె మోయకూడదని ఆజ్ఞాపించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కూడా సర్పంచ్, పెద్ద మనుషులు కనికరించలేదని బాధిత కుటుంబం వాపోయింది.</p>
<h6><strong><span style="color:rgb(118,1,1);">కుటుంబ సభ్యులే పాడె మోసిన విచలిత దృశ్యం</span></strong></h6>
<p>ఎవరూ మృతదేహాన్ని ముట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో, చివరకు భార్య, అక్కలు మరియు కుటుంబ సభ్యులే పాడె మోయాల్సి వచ్చింది. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.</p>
<p>స్థానికుల సమాచారం ప్రకారం, ఎదుల రాజేశం కుటుంబాన్ని కొంతకాలంగా కుల బహిష్కరణ చేసినట్లు తెలుస్తోంది. అదే కారణంగా అంత్యక్రియలకు సహకరించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">చట్టపరమైన</span></strong></h6>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10201/villagers-who-do-not-participate-in-the-funeral-of-a"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/screenshot_2026-02-12-20-56-28-64_7352322957d4404136654ef4adb64504.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.</p>
<p>గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ పాడె మోయకూడదని ఆజ్ఞాపించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కూడా సర్పంచ్, పెద్ద మనుషులు కనికరించలేదని బాధిత కుటుంబం వాపోయింది.</p>
<h6><strong><span style="color:rgb(118,1,1);">కుటుంబ సభ్యులే పాడె మోసిన విచలిత దృశ్యం</span></strong></h6>
<p>ఎవరూ మృతదేహాన్ని ముట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో, చివరకు భార్య, అక్కలు మరియు కుటుంబ సభ్యులే పాడె మోయాల్సి వచ్చింది. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.</p>
<p>స్థానికుల సమాచారం ప్రకారం, ఎదుల రాజేశం కుటుంబాన్ని కొంతకాలంగా కుల బహిష్కరణ చేసినట్లు తెలుస్తోంది. అదే కారణంగా అంత్యక్రియలకు సహకరించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">చట్టపరమైన చర్యలకు డిమాండ్</span></strong></h6>
<p>ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుల వివక్ష, సామాజిక బహిష్కరణ వంటి చర్యలు చట్ట విరుద్ధమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.</p>
<p>అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);">గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి</span></strong></h6>
<p>ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక వర్గాల మధ్య చర్చ మొదలైంది. కుల వివక్ష ఇంకా కొనసాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);">సమాజానికి ప్రశ్న:</span></h6>
<p>రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కుల వివక్ష ఘటనలు ఇంకా చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10201/villagers-who-do-not-participate-in-the-funeral-of-a</link>
                <guid>https://www.prajamantalu.com/article/10201/villagers-who-do-not-participate-in-the-funeral-of-a</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:15:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/screenshot_2026-02-12-20-56-28-64_7352322957d4404136654ef4adb64504.jpg"                         length="40565"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<h6>  <strong><span style="color:rgb(186,55,42);">న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత</span></strong></h6>
<p><strong>బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. <span style="color:rgb(11,91,235);"><strong>తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa0823.jpg" alt="IMG-20260212-WA0823" width="416" height="277" /></strong></span></p>
<p>ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.</p>
<h5>“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”</h5>
<p>కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.<br />“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.</p>
<p>కేసీఆర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260212-wa1010.jpg" alt=""></a><br /><h6> <strong><span style="color:rgb(186,55,42);">న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత</span></strong></h6>
<p><strong>బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. <span style="color:rgb(11,91,235);"><strong>తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa0823.jpg" alt="IMG-20260212-WA0823" width="416" height="277"></img></strong></span></p>
<p>ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.</p>
<h5>“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”</h5>
<p>కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.<br />“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.</p>
<p>కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశం లేదని చెప్పినా, పదేళ్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు పూర్తి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">రేవంత్ రెడ్డి పై విమర్శలు</span></strong></h5>
<p>ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.<br />“ఉద్యమ సోయి లేని వ్యక్తి సీఎం కావటం మన దౌర్భాగ్యం” అన్నారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">“త్వరలో కొత్త రాజకీయ పార్టీ”</span></strong></h6>
<p>ఉద్యమకారుల అజెండాతోనే ముందుకు సాగే కొత్త రాజకీయ పార్టీని త్వరలో ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.<br />“మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ” అని స్పష్టం చేశారు.</p>
<p>ఉద్యమకారుల పిల్లలకు అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">చారిత్రక ప్రస్తావనలు</span></strong></h6>
<p>సభలో తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన కవిత,</p>
<ul>
<li><strong>రామ్ జీ, కొమురం భీమ్ పోరాటాలు</strong></li>
<li><strong>దొడ్డి కొమురయ్య త్యాగం</strong></li>
<li><strong>1969 తెలంగాణ ఉద్యమం</strong></li>
<li><strong>వరంగల్ డిక్లరేషన్</strong></li>
<li><strong>2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం</strong></li>
</ul>
<p>వంటి సంఘటనలను గుర్తు చేశారు.</p>
<p>ఉద్యమంలో పోరాడిన వారికి గౌరవం, అధికారిక గుర్తింపు ఇంకా లభించలేదని అన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">యాప్ ద్వారా ఉద్యమకారుల గుర్తింపు</span></strong></h6>
<p>ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.</p>
<p>“తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. వారి కోసం మరో ఉద్యమం చేయాల్సిందే” అంటూ కవిత సభను ముగించారు.</p>
<p>ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో ప్రకటించబోయే కొత్త రాజకీయ పార్టీపై ఆసక్తి నెలకొంది. సభలో  ఉద్యమ నాయకులు మురళీధర్ దేశ పాండే, కాచం సత్యనారాయణ, sajida సికిందర్ బేగం లతో పాటు జాగృతి కార్యదర్శి నవీనా చారి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 17:00:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa1010.jpg"                         length="50156"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.</p>
<p>ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.</p>
<ul>
<li><strong>శ్రీశైలం</strong> కు 781 ప్రత్యేక బస్సులు</li>
<li><strong>వేములవాడ</strong> కు 416 ప్రత్యేక బస్సులు</li>
<li><strong>ఏడుపాయలు</strong> కు 249 ప్రత్యేక బస్సులు</li>
</ul>
<p>ఇతర శైవక్షేత్రాలకు కూడా అవసరాన్ని బట్టి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.</p>
<p>భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని TGSRTC సూచించింది. ముఖ్య బస్ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపడతామని తెలిపింది.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10173/rtc-2243-special-buses-to-srisailam-vemulawada-for-mahashivratri"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/vemulawada4.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.</p>
<p>ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.</p>
<ul>
<li><strong>శ్రీశైలం</strong> కు 781 ప్రత్యేక బస్సులు</li>
<li><strong>వేములవాడ</strong> కు 416 ప్రత్యేక బస్సులు</li>
<li><strong>ఏడుపాయలు</strong> కు 249 ప్రత్యేక బస్సులు</li>
</ul>
<p>ఇతర శైవక్షేత్రాలకు కూడా అవసరాన్ని బట్టి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.</p>
<p>భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని TGSRTC సూచించింది. ముఖ్య బస్ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపడతామని తెలిపింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Spiritual </category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10173/rtc-2243-special-buses-to-srisailam-vemulawada-for-mahashivratri</link>
                <guid>https://www.prajamantalu.com/article/10173/rtc-2243-special-buses-to-srisailam-vemulawada-for-mahashivratri</guid>
                <pubDate>Wed, 11 Feb 2026 20:40:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/vemulawada4.jpg"                         length="60262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు?</title>
                                    <description><![CDATA[<p><strong>చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి)::</strong></p>
<p><br />తమిళనాడు రాజకీయాల్లో <strong>నటుడు విజయ్</strong> కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు <strong>రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్</strong>గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం రాజకీయంగా కీలకంగా మారింది.</p>
<h6><span style="color:rgb(118,1,1);"><strong>చెన్నై నుంచే పోటీ – వ్యూహాత్మక నిర్ణయం</strong></span></h6>
<p>వెలచేరి లేదా విరుగంబాక్కం నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తే, అది కేవలం ఒక సీటు పోటీ కాదు.</p>
<ul>
<li><strong>పట్టణ యువత</strong>,</li>
<li><strong>మధ్యతరగతి</strong>,</li>
<li><strong>రాజకీయాలపై నిరాశ చెందిన ఓటర్లు</strong><br />విజయ్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.</li>
</ul>
<p>ఇది నేరుగా <strong>డీఎంకే ఓటు బ్యాంక్‌లో చీలిక</strong> తీసుకురావచ్చని భావిస్తున్నారు.</p>
<h6><span style="color:rgb(118,1,1);"><strong>ద్రావిడియన్ రాజకీయాలకు ప్రత్యామ్నాయమా?</strong></span></h6>
<p>విజయ్ తన ప్రసంగాల్లో అవినీతి, కుటుంబ పాలన, యువత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10122/what-a-threat-to-dmk-aiadmk-if-vijay-enters-the-assembly"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/tvk-vijay.png" alt=""></a><br /><p><strong>చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి)::</strong></p>
<p><br />తమిళనాడు రాజకీయాల్లో <strong>నటుడు విజయ్</strong> కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు <strong>రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్</strong>గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం రాజకీయంగా కీలకంగా మారింది.</p>
<h6><span style="color:rgb(118,1,1);"><strong>చెన్నై నుంచే పోటీ – వ్యూహాత్మక నిర్ణయం</strong></span></h6>
<p>వెలచేరి లేదా విరుగంబాక్కం నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తే, అది కేవలం ఒక సీటు పోటీ కాదు.</p>
<ul>
<li><strong>పట్టణ యువత</strong>,</li>
<li><strong>మధ్యతరగతి</strong>,</li>
<li><strong>రాజకీయాలపై నిరాశ చెందిన ఓటర్లు</strong><br />విజయ్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.</li>
</ul>
<p>ఇది నేరుగా <strong>డీఎంకే ఓటు బ్యాంక్‌లో చీలిక</strong> తీసుకురావచ్చని భావిస్తున్నారు.</p>
<h6><span style="color:rgb(118,1,1);"><strong>ద్రావిడియన్ రాజకీయాలకు ప్రత్యామ్నాయమా?</strong></span></h6>
<p>విజయ్ తన ప్రసంగాల్లో అవినీతి, కుటుంబ పాలన, యువత నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది</p>
<ul>
<li>డీఎంకే–ఏఐఏడీఎంకే రెండింటిపైనా</li>
<li>ఒకే స్థాయిలో విమర్శలు చేయగల స్థానం<br />అందిస్తోంది.</li>
</ul>
<p>దీంతో TVK ఒక **"మూడో రాజకీయ శక్తి"**గా ఎదిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.</p>
<h6><span style="color:rgb(224,62,45);"><strong>గ్రామీణ నియోజకవర్గాలపై ఆసక్తి ఎందుకు?</strong></span></h6>
<p>విక్రవాండి, వేదారణ్యం, వేదసందూర్ లాంటి నియోజకవర్గాలపై విజయ్ దృష్టి పెట్టడం వెనుక మరో వ్యూహం ఉంది.<br />👉 TVK కేవలం పట్టణ పార్టీ కాదు, <strong>గ్రామీణ తమిళనాడుకి కూడా స్వరం కావాలన్న సంకేతం</strong> ఇది.</p>
<h6><span style="color:rgb(224,62,45);"><strong>ప్రధాన పార్టీల్లో అలజడి</strong></span></h6>
<p>విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా:</p>
<ul>
<li>డీఎంకేలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఒత్తిడి</li>
<li>ఏఐఏడీఎంకేలో వ్యూహ మార్పులు<br />తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.</li>
</ul>
<h6><span style="color:rgb(42,66,239);"><strong>రాజకీయ ప్రయోగమా? దీర్ఘకాల వ్యూహమా?</strong></span></h6>
<p>విజయ్ తొలి ఎన్నికనే తన రాజకీయ భవిష్యత్తుకు పునాది చేయాలని భావిస్తున్నారా?<br />లేదా ప్రజా మద్దతు కొలిచే <strong>రాజకీయ ప్రయోగం</strong>గానా?</p>
<p>ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఆయన ఎంచుకునే నియోజకవర్గమేనని విశ్లేషకులు చెబుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10122/what-a-threat-to-dmk-aiadmk-if-vijay-enters-the-assembly</link>
                <guid>https://www.prajamantalu.com/article/10122/what-a-threat-to-dmk-aiadmk-if-vijay-enters-the-assembly</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 09:45:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/tvk-vijay.png"                         length="270482"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        