<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/500/%23komatireddyramgopalreddy-%23telanganabjp-%23husnabadnews-%23ponnamprabhakar-%23telanganafarmers-%23prajamantalu-%23munthacyclone-%23telanganapolitics-%23bandisanjay-%23revanthreddy" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#KomatireddyRamgopalReddy #TelanganaBJP #HusnabadNews #PonnamPrabhakar #TelanganaFarmers #PrajaMantalu #MunthaCyclone #TelanganaPolitics #BandiSanjay #RevanthReddy - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/500/rss</link>
                <description>#KomatireddyRamgopalReddy #TelanganaBJP #HusnabadNews #PonnamPrabhakar #TelanganaFarmers #PrajaMantalu #MunthaCyclone #TelanganaPolitics #BandiSanjay #RevanthReddy RSS Feed</description>
                
                            <item>
                <title>ముంతా తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలి –బీజేపీ నాయకుడు రామ్ గోపాల్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హుస్నాబాద్‌, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో <strong>బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి</strong> మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను <strong>తక్షణమే ఆదుకోవాలని</strong> కోరారు.</p>
<p>రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే <strong>పరిహారం ప్రకటించాలన్నారు.</strong>మంత్రి <strong>పొన్నం ప్రభాకర్</strong> బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేంద్రంపై నెట్టేసే విధానం సరికాదని ఆయన విమర్శించారు.</p>
<blockquote>
<p>“రైతులకు న్యాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. గతంలోనూ అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు,”అని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు.</p>
</blockquote>
<p>వర్షం వల్ల నష్టం విషయం మీద కేంద్ర మంత్రి <strong>బండి సంజయ్</strong> ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడారని ఆయన తెలిపారు.<br />రాష్ట్ర ప్రభుత్వం వర్ష పరిస్థితులను ముందుగానే అంచనా వేయలేకపోవడం పూర్తిగా <strong>ప్రభుత్వ వైఫల్యం</strong> అని పేర్కొన్నారు.</p>
<p>ఈ సమావేశంలో జిల్లా, మండల బిజెపి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7715/munta-typhoon-victims-should-be-helped-immediately-bjp-leader"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251031-wa0028.jpg" alt=""></a><br /><p><strong>హుస్నాబాద్‌, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో <strong>బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి</strong> మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను <strong>తక్షణమే ఆదుకోవాలని</strong> కోరారు.</p>
<p>రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే <strong>పరిహారం ప్రకటించాలన్నారు.</strong>మంత్రి <strong>పొన్నం ప్రభాకర్</strong> బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేంద్రంపై నెట్టేసే విధానం సరికాదని ఆయన విమర్శించారు.</p>
<blockquote>
<p>“రైతులకు న్యాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. గతంలోనూ అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు,”అని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు.</p>
</blockquote>
<p>వర్షం వల్ల నష్టం విషయం మీద కేంద్ర మంత్రి <strong>బండి సంజయ్</strong> ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడారని ఆయన తెలిపారు.<br />రాష్ట్ర ప్రభుత్వం వర్ష పరిస్థితులను ముందుగానే అంచనా వేయలేకపోవడం పూర్తిగా <strong>ప్రభుత్వ వైఫల్యం</strong> అని పేర్కొన్నారు.</p>
<p>ఈ సమావేశంలో జిల్లా, మండల బిజెపి నాయకులు — భూక్య సంపత్ నాయక్, రామంచ మహేందర్ రెడ్డి, వెల్దండి రాజేంద్రప్రసాద్, కుంట మల్లయ్య, బాలరాజు, గూగుల్ తిరుపతి నాయక్, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7715/munta-typhoon-victims-should-be-helped-immediately-bjp-leader</link>
                <guid>https://www.prajamantalu.com/article/7715/munta-typhoon-victims-should-be-helped-immediately-bjp-leader</guid>
                <pubDate>Fri, 31 Oct 2025 17:22:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251031-wa0028.jpg"                         length="86674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        