<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/485/%23indiragandhi" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#Indira Gandhi - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/485/rss</link>
                <description>#Indira Gandhi RSS Feed</description>
                
                            <item>
                <title>జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(22,145,121);"><strong>ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం</strong></span></h6>
<p><strong>జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):</strong><br />మాజీ ప్రధాని <strong>ఇందిరా గాంధీ వర్ధంతిని</strong> జగిత్యాల జిల్లా కేంద్రంలోని <strong>ఇందిరా భవన్</strong> లో ఘనంగా నిర్వహించారు.<br />ఈ కార్యక్రమాన్ని <strong>మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి</strong> ఆధ్వర్యంలో <strong>కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు</strong> పాల్గొన్నారు.</p>
<p>ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు <strong>కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీ</strong>గా తరలి, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.<br />ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి స్మరించారు.</p>
<p>“<strong>ఇందిరా గాంధీ అమర్ రహే</strong>, మా బేటా కా బలిదాన్ యాది కరే గా హిందుస్థాన్, <strong>జీవన్ రెడ్డి జిందాబాద్</strong>” అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి.</p>
<p>ఈ సందర్భంగా మాజీ మంత్రి <strong>తాటిపర్తి</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7707/indira-gandhis-birth-anniversary-celebrated-in-jagityala-tributes-under"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251031-wa0022.jpg" alt=""></a><br /><h6><span style="color:rgb(22,145,121);"><strong>ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం</strong></span></h6>
<p><strong>జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):</strong><br />మాజీ ప్రధాని <strong>ఇందిరా గాంధీ వర్ధంతిని</strong> జగిత్యాల జిల్లా కేంద్రంలోని <strong>ఇందిరా భవన్</strong> లో ఘనంగా నిర్వహించారు.<br />ఈ కార్యక్రమాన్ని <strong>మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి</strong> ఆధ్వర్యంలో <strong>కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు</strong> పాల్గొన్నారు.</p>
<p>ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు <strong>కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీ</strong>గా తరలి, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.<br />ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి స్మరించారు.</p>
<p>“<strong>ఇందిరా గాంధీ అమర్ రహే</strong>, మా బేటా కా బలిదాన్ యాది కరే గా హిందుస్థాన్, <strong>జీవన్ రెడ్డి జిందాబాద్</strong>” అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి.</p>
<p>ఈ సందర్భంగా మాజీ మంత్రి <strong>తాటిపర్తి జీవన్ రెడ్డి</strong> మాట్లాడుతూ —“దేశ స్వతంత్ర్యం తరువాత దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన నాయకురాలు ఇందిరా గాంధీ.ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టి ప్రాణాలు అర్పించారు.పాకిస్తాన్ నుంచి ముప్పు తిప్పికొట్టేందుకు ధైర్యంగా నిలబడి, బంగ్లాదేశ్‌ను సృష్టించారని” అన్నారు.</p>
<p>ఆయన ఇంకా పేర్కొన్నారు —</p>
<ul>
<li><strong>“బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఇందిరమ్మ ఘనత.”</strong></li>
<li><strong>“దున్నేవాడిదే భూమి అని యాజమాన్య హక్కులు ఇచ్చి రైతు గౌరవాన్ని కాపాడారు.”</strong></li>
<li><strong>“ప్రతి గ్రామంలో భూమి సేకరించి ఇళ్లను నిర్మించిన ఘనత ఇందిరమ్మదే.</strong><br /><strong>ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం లేదు.”</strong></li>
</ul>
<blockquote>
<p>“ఇందిరమ్మ ప్రారంభించిన పథకాలు నేటి ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకాలు అయ్యాయి.<br />కుల వృత్తుల అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఆమెలో నమ్మకం ఉండేది.”</p>
</blockquote>
<h6><span style="color:rgb(22,145,121);"><strong>ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం</strong></span></h6>
<p>జీవన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ —“తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే <strong>ఇందిరమ్మ రాజ్యం పునరాగమనం.</strong>తాగునీటి సమస్యతో నల్లబడ్డ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి సస్యశ్యామలం చేశారు.<br />పంటలకు మద్దతు ధర కల్పించేందుకు <strong>భారత ఆహార సంస్థ (FCI)</strong> ఏర్పాటుచేశారు.”</p>
<blockquote>
<p>“<strong>ఇందిరా గాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం.</strong><br />దేశ సమగ్రత కోసం ప్రాణం అర్పించిన మహానాయకురాలిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని.”కోరారు.<img src="https://www.prajamantalu.com/media/2025-10/img-20251031-wa0025.jpg" alt="IMG-20251031-WA0025" width="614" height="460"></img></p>
</blockquote>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/7707/indira-gandhis-birth-anniversary-celebrated-in-jagityala-tributes-under</link>
                <guid>https://www.prajamantalu.com/article/7707/indira-gandhis-birth-anniversary-celebrated-in-jagityala-tributes-under</guid>
                <pubDate>Fri, 31 Oct 2025 14:57:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251031-wa0022.jpg"                         length="97425"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        