<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/475/%23maktapalli-village" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#Maktapalli Village - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/475/rss</link>
                <description>#Maktapalli Village RSS Feed</description>
                
                            <item>
                <title>కరీంనగర్‌లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు</title>
                                    <description><![CDATA[<p><strong>కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం <strong>మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.</strong><br />రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.</p>
<p>కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు.నెలల తరబడి కొనుగోళ్లు ఆగిపోయాయి. ధాన్యం తడిసి బూజు పట్టిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.<br />ఎకరాకు రూ.10 వేల పరిహారం సరిపోదు. కనీసం <strong>రూ.50 వేల నష్టపరిహారం</strong> ఇవ్వాలని”డిమాండ్ చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2025-10/img_20251031_142924.jpg" alt="IMG_20251031_142924" width="299" height="572" /></p>
<p>ఆమె ఇంకా ఇలా అన్నారు </p>
<ul>
<li><strong><span style="color:rgb(149,165,166);">“తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మొలకలు వచ్చినా, బూజు పట్టినా ధాన్యం కొనుగోలు చేయాలి.”</span></strong></li>
<li><strong><span style="color:rgb(149,165,166);">“రైతులు నెల రోజులుగా కుప్పలు పోసి ఉంచిన ధాన్యం వర్షాల వల్ల తడిసి పోయింది.”</span></strong></li>
<li><strong><span style="color:rgb(149,165,166);">“మిల్లర్లు 17% తేమ</span></strong></li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7705/kalvakuntlas-kavita-tour-in-karimnagar-jagruti-president-who-criticized-the"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251031-wa0013.jpg" alt=""></a><br /><p><strong>కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం <strong>మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.</strong><br />రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.</p>
<p>కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు.నెలల తరబడి కొనుగోళ్లు ఆగిపోయాయి. ధాన్యం తడిసి బూజు పట్టిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.<br />ఎకరాకు రూ.10 వేల పరిహారం సరిపోదు. కనీసం <strong>రూ.50 వేల నష్టపరిహారం</strong> ఇవ్వాలని”డిమాండ్ చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2025-10/img_20251031_142924.jpg" alt="IMG_20251031_142924" width="299" height="572"></img></p>
<p>ఆమె ఇంకా ఇలా అన్నారు </p>
<ul>
<li><strong><span style="color:rgb(149,165,166);">“తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మొలకలు వచ్చినా, బూజు పట్టినా ధాన్యం కొనుగోలు చేయాలి.”</span></strong></li>
<li><strong><span style="color:rgb(149,165,166);">“రైతులు నెల రోజులుగా కుప్పలు పోసి ఉంచిన ధాన్యం వర్షాల వల్ల తడిసి పోయింది.”</span></strong></li>
<li><strong><span style="color:rgb(149,165,166);">“మిల్లర్లు 17% తేమ శాతం కండిషన్ పెడుతున్నారు. ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.”</span></strong></li>
</ul>
<p> </p>
<blockquote>
<p>“ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదేమిటి? కలెక్టర్ గారు, అధికారులు ఏం చేస్తున్నారని?”కవిత ప్రశ్నించారు </p>
</blockquote>
<p>ఆమె రైతుల తరఫున ప్రభుత్వం <strong>తక్షణ చర్యలు</strong> తీసుకోవాలని డిమాండ్ చేశారు.<br />“ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడంలో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి <strong>డైరెక్ట్‌గా మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి</strong>” అని పేర్కొన్నారు.</p>
<p>ఇక కౌలు రైతుల సమస్యలపై మాట్లాడుతూ “భూమి దస్తావేజులు లేవన్న కారణంతో కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఇది అన్యాయం.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు” అన్నారు.</p>
<p>కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి —“వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల్లో పంటలు ఒరిగిపోయాయి. పంట కోతకే అవకాశం లేదు.ప్రభుత్వమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సరైన పరిహారం చెల్లించాలి.<br />రూ.10 వేల పరిహారం సరిపోదు — <strong>రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి.</strong>” అని అన్నారు.</p>
<blockquote>
<p>“రైతులు అన్ని విధాలుగా దెబ్బతింటున్నారు. బోనస్ ఇవ్వలేదు, వర్షాలు నష్టం చేశాయి, కూలీలు అందుబాటులో లేరు.<br />ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. రైతులను ఆదుకోవాలి,” అన్నారు.</p>
</blockquote>
<h3> </h3>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/7705/kalvakuntlas-kavita-tour-in-karimnagar-jagruti-president-who-criticized-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/7705/kalvakuntlas-kavita-tour-in-karimnagar-jagruti-president-who-criticized-the</guid>
                <pubDate>Fri, 31 Oct 2025 14:36:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251031-wa0013.jpg"                         length="88674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        