<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4711/win" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>win - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4711/rss</link>
                <description>win RSS Feed</description>
                
                            <item>
                <title>విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన</title>
                                    <description><![CDATA[<h2 style="text-align:justify;"><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):</strong></h2>
<p>దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.</p>
<p>NEET ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.</p>
<p><strong>విద్యార్థుల జీవితాలతో చెలగాటం: కందుల మధు</strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కందుల మధు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు పెట్టడం దారుణమన్నారు. పరీక్షల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10893/telangana-raksha-sena-is-messing-with-students-lives"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/761b8efb-364b-4feb-8051-7cb690ce228a.jpeg" alt=""></a><br /><h2 style="text-align:justify;"><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):</strong></h2>
<p>దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.</p>
<p>NEET ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.</p>
<p><strong>విద్యార్థుల జీవితాలతో చెలగాటం: కందుల మధు</strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కందుల మధు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు పెట్టడం దారుణమన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రధాని మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం: బొడ్డుపల్లి లింగం</strong></p>
<p>దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బొడ్డుపల్లి లింగం అన్నారు. 2024లో NTA, UGC నిర్వహించిన పలు పరీక్షలపై కూడా వివాదాలు తలెత్తాయని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.</p>
<p><strong>కేంద్రం బాధ్యత విస్మరించింది: అశోక్ యాదవ్</strong></p>
<p>పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని అశోక్ యాదవ్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. జరిగిన పరిణామాలపై ప్రధాని మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.</p>
<p>ర్యాలీలో గుమ్మడి క్రాంతి, సీహెచ్ భగత్ యాదవ్, కొప్పుల అర్జున్, రాజ్ కుమార్, కశ్యప్ యాదవ్, సాయి నేత, అకిల్ రెడ్డి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10893/telangana-raksha-sena-is-messing-with-students-lives</link>
                <guid>https://www.prajamantalu.com/article/10893/telangana-raksha-sena-is-messing-with-students-lives</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 19:55:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/761b8efb-364b-4feb-8051-7cb690ce228a.jpeg"                         length="207355"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        