<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4702/trasna" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>TRASNA - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4702/rss</link>
                <description>TRASNA RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):</p>
<p><br />  బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్‌ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.<br />ప్రతినిధుల సమస్యలను కమిషనర్ ఓర్పుతో విని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలకు ఎలాంటి వేధింపులు జరగకుండా అవసరమైన రక్షణ కల్పించాలని సూచించారు.<br />ఈ సందర్భంగా కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ, “విద్యను కాపాడటం మనందరి బాధ్యత. పాఠశాలలను బెదిరించడం, అక్రమంగా వేధించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము” అని స్పష్టం చేశారు.<br />తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలకు హామీ ఇచ్చిన పోలీస్ కమిషనర్‌కు బడ్జెట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10887/malkajigiri-police-commissioner-b-sumathi-strict-action-if-harassing-private"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260722-wa0036.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):</p>
<p><br /> బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్‌ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.<br />ప్రతినిధుల సమస్యలను కమిషనర్ ఓర్పుతో విని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలకు ఎలాంటి వేధింపులు జరగకుండా అవసరమైన రక్షణ కల్పించాలని సూచించారు.<br />ఈ సందర్భంగా కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ, “విద్యను కాపాడటం మనందరి బాధ్యత. పాఠశాలలను బెదిరించడం, అక్రమంగా వేధించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము” అని స్పష్టం చేశారు.<br />తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలకు హామీ ఇచ్చిన పోలీస్ కమిషనర్‌కు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10887/malkajigiri-police-commissioner-b-sumathi-strict-action-if-harassing-private</link>
                <guid>https://www.prajamantalu.com/article/10887/malkajigiri-police-commissioner-b-sumathi-strict-action-if-harassing-private</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 21:06:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260722-wa0036.jpg"                         length="142624"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        