<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/463/%23monthacyclone-%23revanthreddy-%23warangalfloods-%23telanganarains-%23floodrelief-%23sdrf-%23dronerelief-%23warangal-%23hanamkonda-%23prajamantalu" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#MonthaCyclone #RevanthReddy #WarangalFloods #TelanganaRains #FloodRelief #SDRF #DroneRelief #Warangal #Hanamkonda #PrajaMantalu - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/463/rss</link>
                <description>#MonthaCyclone #RevanthReddy #WarangalFloods #TelanganaRains #FloodRelief #SDRF #DroneRelief #Warangal #Hanamkonda #PrajaMantalu RSS Feed</description>
                
                            <item>
                <title>మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు</title>
                                    <description><![CDATA[<p><em>హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు):</em></p>
<p>మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా <strong>వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు</strong>—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, <strong>ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి</strong> వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.</p>
<p>సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో <strong>సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని</strong>, <strong>ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని</strong> అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.</p>
<h5>  <strong><span style="color:rgb(186,55,42);">సహాయక చర్యలపై ముఖ్యమైన ఆదేశాలు:</span></strong></h5>
<ul>
<li><strong><span style="color:rgb(37,43,242);">వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే పడవలను పంపించాలని సూచించారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">అందుబాటులో ఉన్న SDRF సిబ్బందిని వెంటనే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీకి ఆదేశించారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఇండ్ల కప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేయాలి అన్నారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">హైడ్రా సిబ్బందిని, వరద సహాయక పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 24</span></strong></li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7681/cm-revanth-ordered-to-speed-up-the-flood-relief-measures"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251030-wa0005.jpg" alt=""></a><br /><p><em>హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు):</em></p>
<p>మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా <strong>వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు</strong>—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, <strong>ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి</strong> వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.</p>
<p>సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో <strong>సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని</strong>, <strong>ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని</strong> అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.</p>
<h5> <strong><span style="color:rgb(186,55,42);">సహాయక చర్యలపై ముఖ్యమైన ఆదేశాలు:</span></strong></h5>
<ul>
<li><strong><span style="color:rgb(37,43,242);">వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే పడవలను పంపించాలని సూచించారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">అందుబాటులో ఉన్న SDRF సిబ్బందిని వెంటనే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీకి ఆదేశించారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఇండ్ల కప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేయాలి అన్నారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">హైడ్రా సిబ్బందిని, వరద సహాయక పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(37,43,242);">సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 24 గంటల మానిటరింగ్ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు.</span></strong></li>
</ul>
<h5>🔹 <strong><span style="color:rgb(22,145,121);">ఏరియల్ సర్వే నిర్ణయం:</span></strong></h5>
<p>వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరగాల్సిన <strong>వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు.</strong><br />గురువారం రోజున <strong>వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించి</strong>, నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని నిర్ణయించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7681/cm-revanth-ordered-to-speed-up-the-flood-relief-measures</link>
                <guid>https://www.prajamantalu.com/article/7681/cm-revanth-ordered-to-speed-up-the-flood-relief-measures</guid>
                <pubDate>Thu, 30 Oct 2025 14:24:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251030-wa0005.jpg"                         length="106519"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        