<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4620/translator" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>translator - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4620/rss</link>
                <description>translator RSS Feed</description>
                
                            <item>
                <title>సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.<br />విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260609-wa0000.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.<br />విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away</link>
                <guid>https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away</guid>
                <pubDate>Tue, 09 Jun 2026 06:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260609-wa0000.jpg"                         length="12229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        