<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4597/trs" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>TRS - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4597/rss</link>
                <description>TRS RSS Feed</description>
                
                            <item>
                <title>ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు.<br />ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారా అని ప్రశ్నించిన రూప్ సింగ్, పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలను విస్మరించి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టే రాజకీయాలు చేస్తే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260613-wa0002.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు.<br />ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారా అని ప్రశ్నించిన రూప్ సింగ్, పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలను విస్మరించి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టే రాజకీయాలు చేస్తే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases</link>
                <guid>https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 19:23:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260613-wa0002.jpg"                         length="141647"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1200" height="522" /><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260601-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1456" height="522"></img><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తోందని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.<br />తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, వ్యాపారాలు, ఉపాధి కోసం వచ్చిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ హక్కులు, నీళ్లు, రాజకీయాల విషయంలో జోక్యం అంగీకరించబోమన్నారు.<br />ఉద్యమకారుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కవిత, కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ భూముల విషయంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.<br />భవిష్యత్ తెలంగాణ కోసం రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యాలుగా “పాంచజనం” కార్యక్రమంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 16:47:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0005.jpg"                         length="177078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవిత వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.<br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బోడ జనార్దన్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన సింగరేణి, ఆర్టీసీ కార్మికుల కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు.</p>
<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>“ప్రశ్నించి, పోరాడి, పరిష్కారం సాధిస్తాం”</strong></span><br />తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకురావడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని కవిత పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10756/kalvakuntla-kavitha-is-preparing-a-plan-to-change-the-fate"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260528-wa0016.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవిత వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.<br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బోడ జనార్దన్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన సింగరేణి, ఆర్టీసీ కార్మికుల కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు.</p>
<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>“ప్రశ్నించి, పోరాడి, పరిష్కారం సాధిస్తాం”</strong></span><br />తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకురావడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని కవిత పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తామని తెలిపారు. తమ పార్టీ “ప్రశ్నించటం – పోరాటం చేయటం – పరిష్కారం సాధించటం” అనే విధానంతో ముందుకు సాగుతోందన్నారు.<br />జనం బాట కార్యక్రమంలో ప్రస్తావించిన 25 సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రశ్నించడంతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని, నల్గొండలో 35 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంతెన పనులు కూడా తమ పోరాటంతో ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోంది</span></strong><br />సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని రంగాల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని కవిత ఆరోపించారు. కనీస వేతనాలు నిర్ణయించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాస్తవానికి కార్మికులను మోసం చేసిందన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఎ. రేవంత్ రెడ్డి కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం ఉండాలని లేఖ రాశారని, ఇప్పుడు సీఎం అయ్యాక అదే వర్గానికి రూ.16 వేలే నిర్ణయించారని విమర్శించారు.<br />సింగరేణిలో అవినీతి పెరిగిందని, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు.</p>
<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>ఆర్టీసీ విలీనం ఊసే లేదు</strong></span><br />ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కవిత విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ రాజు గౌడ్ ఆత్మాహుతి చేసుకునే వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేసిన ఓ డ్రైవర్‌ను తొలగించారని, ఉద్యమం తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.<br />బోడ జనార్దన్ సహకారంతో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల హక్కుల కోసం మరింత బలంగా పోరాడుతామని తెలిపారు.<br />“కవిత ఆలోచనలు ఉన్నతమైనవి” – బోడ జనార్దన్<br />ఈ సందర్భంగా బోడ జనార్దన్ మాట్లాడుతూ మహిళా నాయకురాలిగా కవిత ప్రజా సమస్యల కోసం ముందుకు రావడం ధైర్యసాహసాలకు నిదర్శనమన్నారు. గతంలో ఎన్.టి. రామారావు “కూడు, గూడు, గుడ్డ” నినాదంతో, కె. చంద్రశేఖర్ రావు “నీళ్లు, నిధులు, నియామకాలు” అంశాలతో ప్రజల్లోకి వెళ్లారని గుర్తు చేశారు. అయితే కవిత “పంచజన్యం” పేరిట ఐదు కీలక అంశాలతో మరింత ఉన్నత దృక్పథంతో ముందుకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు.<br />రాష్ట్రానికి మహిళ సీఎం అయితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని బోడ జనార్దన్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10756/kalvakuntla-kavitha-is-preparing-a-plan-to-change-the-fate</link>
                <guid>https://www.prajamantalu.com/article/10756/kalvakuntla-kavitha-is-preparing-a-plan-to-change-the-fate</guid>
                <pubDate>Thu, 28 May 2026 21:04:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260528-wa0016.jpg"                         length="190476"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం</title>
                                    <description><![CDATA[<p><strong>కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0003.jpg" alt="IMG-20260521-WA0003" width="1040" height="383" /><br /><strong><span style="color:rgb(132,63,161);">జూన్ 2లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్</span></strong><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ప్రకటించాలని కోరారు.<br />అలా జరగకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.<br />అమరుల స్థూపం ఆవిష్కరణపై హెచ్చరిక<br />కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన తెలంగాణ అమరుల స్థూపం 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />జూన్ 2లోగా ప్రభుత్వం స్థూపాన్ని ఆవిష్కరించాలని, లేదంటే తెలంగాణ రక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260521-wa0005.jpg" alt=""></a><br /><p><strong>కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0003.jpg" alt="IMG-20260521-WA0003" width="1040" height="383"></img><br /><strong><span style="color:rgb(132,63,161);">జూన్ 2లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్</span></strong><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ప్రకటించాలని కోరారు.<br />అలా జరగకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.<br />అమరుల స్థూపం ఆవిష్కరణపై హెచ్చరిక<br />కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన తెలంగాణ అమరుల స్థూపం 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />జూన్ 2లోగా ప్రభుత్వం స్థూపాన్ని ఆవిష్కరించాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే ఆ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం కోరిన కవిత</span></strong><br />జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.<br />వచ్చే నెలలోపు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ఖర్చులతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం</span></strong><br />తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.<br />అలాగే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినా ఉచిత వైద్యం అందించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.<br />రైతులు, యువతకు హామీలు<br />రైతుల సమస్యలపై కూడా ఆమె స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సన్న వడ్ల బోనస్ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.<br />యువతకు వ్యాపారాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.<br /><strong><span style="color:rgb(132,63,161);">పార్టీ జెండా రంగుల అర్థం వివరించిన కవిత</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పార్టీ జెండాలోని:</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పసుపు రంగు – సౌభాగ్యం, తెలంగాణ సంస్కృతి సూచిక</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">నీలం రంగు – కూలీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళల ప్రతీక</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పచ్చ రంగు – మైనార్టీలు, పర్యావరణానికి సంకేతం</span></strong><br />అని వివరించారు.<br />ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనగా, పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు నాయకత్వం తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena</link>
                <guid>https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena</guid>
                <pubDate>Thu, 21 May 2026 15:37:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0005.jpg"                         length="160467"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        