<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4569/swimming" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Swimming - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4569/rss</link>
                <description>Swimming RSS Feed</description>
                
                            <item>
                <title>పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి</title>
                                    <description><![CDATA[<p><strong>గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.<br />బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావికి వెళ్లి ఈత కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.<br />సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.<br />మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.<br />ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. బావులు, చెరువులు వంటి ప్రమాదకర నీటి వనరుల్లో ఈత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10678/tragedy-at-the-wedding-ceremony-fun-swimming-took-his"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img_20260426_201623.jpg" alt=""></a><br /><p><strong>గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.<br />బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావికి వెళ్లి ఈత కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.<br />సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.<br />మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.<br />ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. బావులు, చెరువులు వంటి ప్రమాదకర నీటి వనరుల్లో ఈత కొట్టకుండా ఉండాలని, ముఖ్యంగా పిల్లలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10678/tragedy-at-the-wedding-ceremony-fun-swimming-took-his</link>
                <guid>https://www.prajamantalu.com/article/10678/tragedy-at-the-wedding-ceremony-fun-swimming-took-his</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 20:21:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img_20260426_201623.jpg"                         length="522198"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        