<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4564/governor" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>governor - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4564/rss</link>
                <description>governor RSS Feed</description>
                
                            <item>
                <title>ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు)</strong>:</p>
<p><br />తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని పేర్కొన్నారు.<br />ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో కోదండరాం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.<br />అదేవిధంగా, ఎమ్మెల్సీగా కోదండరాం నియామకానికి ప్రతిపాదనలు పంపిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి, అలాగే ఆ నియామకాన్ని ఆమోదించిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10675/respect-for-the-spirit-of-the-movement-%E2%80%93-good-wishes"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260425-wa0030.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు)</strong>:</p>
<p><br />తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని పేర్కొన్నారు.<br />ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో కోదండరాం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.<br />అదేవిధంగా, ఎమ్మెల్సీగా కోదండరాం నియామకానికి ప్రతిపాదనలు పంపిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి, అలాగే ఆ నియామకాన్ని ఆమోదించిన రాష్ట్ర గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యమ విలువలకు గౌరవం లభించిందని వారు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10675/respect-for-the-spirit-of-the-movement-%E2%80%93-good-wishes</link>
                <guid>https://www.prajamantalu.com/article/10675/respect-for-the-spirit-of-the-movement-%E2%80%93-good-wishes</guid>
                <pubDate>Sat, 25 Apr 2026 19:39:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260425-wa0030.jpg"                         length="172606"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        