<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4523/.maroju-veerangna" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>.maroju veerangna - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4523/rss</link>
                <description>.maroju veerangna RSS Feed</description>
                
                            <item>
                <title>మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0015.jpg" alt="IMG-20260417-WA0015" width="624" height="415" /><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.<br />మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260417-wa0019.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0015.jpg" alt="IMG-20260417-WA0015" width="624" height="415"></img><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.<br />మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమని అన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి పోరాడామని గుర్తు చేస్తూ, అప్పటి నుంచే “బహుజన తెలంగాణ” భావన ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సూచనల ప్రకారం ముందుగా భౌగోళిక తెలంగాణ సాధించి, తరువాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని భావించామని చెప్పారు.</p>
<p><br />అయితే రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, ఇంకా అనేక కులాలు రాజకీయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కూడా కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం స్పష్టమవుతోందన్నారు.<br />మారోజు వీరన్న కులాల అస్తిత్వ పోరాటాలకు ప్రాధాన్యతనిచ్చారని, కుల సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కవిత గుర్తుచేశారు. ఆయన చూపిన దారిలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.</p>
<p><br />“అందరికీ అధికారం రావాలన్నది నా లక్ష్యం. నేను ఆ మాట మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచే నాకు కష్టాలు వచ్చాయి. కానీ ప్రతి కష్టాన్ని పాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను,” అని పేర్కొన్నారు.<br />ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని, తెలంగాణ ప్రాంతీయతతో పాటు సామాజిక న్యాయం లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మావోయిస్టులకు న్యాయం జరగలేదని, వారి కోసం కూడా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.<br />“మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో ఇక మనల్ని ఆపే శక్తి లేదు. సర్వోదయ తెలంగాణ సాధించడమే నా గోల్,” అని కవిత స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a</link>
                <guid>https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 17:10:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0019.jpg"                         length="203606"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        