<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4516/president" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>అధ్యక్షురాలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4516/rss</link>
                <description>అధ్యక్షురాలు RSS Feed</description>
                
                            <item>
                <title>అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?</title>
                                    <description><![CDATA[<p>  <strong>హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.<br />మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను మైనార్టీ నాయకులకు అందజేశారు. వారు అజ్మీర్‌కు వెళ్లి దానిని సమర్పించనున్నారు.<br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని గతంలో సంకల్పం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు.<br />తెలంగాణ ప్రజల పోరాట పటిమతో పాటు ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సుల వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి అవతరించబోతున్న నేపథ్యంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10623/kavitha-sends-kavitha-chadar-to-ajmer-dargah-as-a-new"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260414-wa0011.jpg" alt=""></a><br /><p> <strong>హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.<br />మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను మైనార్టీ నాయకులకు అందజేశారు. వారు అజ్మీర్‌కు వెళ్లి దానిని సమర్పించనున్నారు.<br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని గతంలో సంకల్పం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు.<br />తెలంగాణ ప్రజల పోరాట పటిమతో పాటు ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సుల వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి అవతరించబోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఈ చాదర్ పంపుతున్నామని తెలిపారు.<br />రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నామని కవిత వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10623/kavitha-sends-kavitha-chadar-to-ajmer-dargah-as-a-new</link>
                <guid>https://www.prajamantalu.com/article/10623/kavitha-sends-kavitha-chadar-to-ajmer-dargah-as-a-new</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 20:16:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260414-wa0011.jpg"                         length="162242"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        