<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4498/aunty" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>aunty - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4498/rss</link>
                <description>aunty RSS Feed</description>
                
                            <item>
                <title>భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు</title>
                                    <description><![CDATA[<p>  <strong>గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.<br />వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.<br />ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.<br />ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260412-wa0003.jpg" alt=""></a><br /><p> <strong>గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.<br />వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.<br />ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.<br />ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested</link>
                <guid>https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested</guid>
                <pubDate>Sun, 12 Apr 2026 15:19:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260412-wa0003.jpg"                         length="178528"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        