<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4494/dc" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>dcc - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4494/rss</link>
                <description>dcc RSS Feed</description>
                
                            <item>
                <title>కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><br />కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):<br />మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.<br />డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి కూడా పూలమాలలు సమర్పించారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, “అజ్ఞానంపై అక్షరంతో యుద్ధం చేసిన మహాత్ముడు పూలే” అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.<br />అలాగే పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతో సామాజిక న్యాయం దిశగా కృషి చేస్తోందని అన్నారు.<br />కార్యక్రమంలో పలు కాంగ్రెస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10606/flower-birth-anniversary-celebrations-under-the-auspices-of-the-congress"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260411-wa0020.jpg" alt=""></a><br /><p><br />కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):<br />మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.<br />డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి కూడా పూలమాలలు సమర్పించారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, “అజ్ఞానంపై అక్షరంతో యుద్ధం చేసిన మహాత్ముడు పూలే” అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.<br />అలాగే పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతో సామాజిక న్యాయం దిశగా కృషి చేస్తోందని అన్నారు.<br />కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10606/flower-birth-anniversary-celebrations-under-the-auspices-of-the-congress</link>
                <guid>https://www.prajamantalu.com/article/10606/flower-birth-anniversary-celebrations-under-the-auspices-of-the-congress</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:51:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260411-wa0020.jpg"                         length="129116"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        