<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/44/%23gollapalli" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#gollapalli - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/44/rss</link>
                <description>#gollapalli RSS Feed</description>
                
                            <item>
                <title>వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(52,73,94);">(అంకం భూమయ్య)</span></strong></p>
<p>గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు): </p>
<p>గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన ధాన్యన్ని కూడా కొనుగోలు చేస్తుందని  రైతులకు భరోసా కల్పించారు. అలాగే తూకం వేసిన ధాన్యన్ని వెంట వెంటనే  మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు..</p>
<p>.ఈ కార్యక్రమం లో  డైరెక్టర్ కొక్కుల జలందర్,రాపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర భూమయ్య మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్,స్థానిక కాంగ్రెస్ నాయకులు, పాక్స్ సిబ్బంది పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7733/bima-santhosh-chairman-of-the-market-inaugurated-the-paddy-buying"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251101-wa0018.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(52,73,94);">(అంకం భూమయ్య)</span></strong></p>
<p>గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు): </p>
<p>గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన ధాన్యన్ని కూడా కొనుగోలు చేస్తుందని  రైతులకు భరోసా కల్పించారు. అలాగే తూకం వేసిన ధాన్యన్ని వెంట వెంటనే  మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు..</p>
<p>.ఈ కార్యక్రమం లో  డైరెక్టర్ కొక్కుల జలందర్,రాపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర భూమయ్య మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్,స్థానిక కాంగ్రెస్ నాయకులు, పాక్స్ సిబ్బంది పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7733/bima-santhosh-chairman-of-the-market-inaugurated-the-paddy-buying</link>
                <guid>https://www.prajamantalu.com/article/7733/bima-santhosh-chairman-of-the-market-inaugurated-the-paddy-buying</guid>
                <pubDate>Sat, 01 Nov 2025 17:18:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251101-wa0018.jpg"                         length="112064"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">(అంకం భూమయ్య)</span></strong></p>
<p>  <br />గొల్లపల్లి అక్టోబర్ 22 (ప్రజా మంటలు)</p>
<p>ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసి చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు వరికి  రూ.2389, మొక్కజొన్న కు  రూ.2400 మద్దతు ధర లభిస్తుందని అన్నారు.కాబట్టి రైతులు తమ ధాన్యాన్ని  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ప్యాక్స్ సీఈఓ సుధాకర్, ఏఎంసీ సెక్రటరీ వరలక్ష్మి, డైరెక్టర్లు కొక్కుల జలంధర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7495/amc-chairman-bhima-santhosh-inaugurated-the-paddy-corn-procurement-centre"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251022-wa0011.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">(అంకం భూమయ్య)</span></strong></p>
<p> <br />గొల్లపల్లి అక్టోబర్ 22 (ప్రజా మంటలు)</p>
<p>ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసి చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు వరికి  రూ.2389, మొక్కజొన్న కు  రూ.2400 మద్దతు ధర లభిస్తుందని అన్నారు.కాబట్టి రైతులు తమ ధాన్యాన్ని  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ప్యాక్స్ సీఈఓ సుధాకర్, ఏఎంసీ సెక్రటరీ వరలక్ష్మి, డైరెక్టర్లు కొక్కుల జలంధర్ అత్తెన శివయ్య,  మాజీ సర్పంచులు  అరవింద్ గౌడ్, ఉప సర్పంచ్  కొండ వెంకటేష్ గౌడ్,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మార్కెట్ కమిటీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7495/amc-chairman-bhima-santhosh-inaugurated-the-paddy-corn-procurement-centre</link>
                <guid>https://www.prajamantalu.com/article/7495/amc-chairman-bhima-santhosh-inaugurated-the-paddy-corn-procurement-centre</guid>
                <pubDate>Wed, 22 Oct 2025 20:24:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251022-wa0011.jpg"                         length="134669"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        