<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/424/%23mulugu" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#mulugu - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/424/rss</link>
                <description>#mulugu RSS Feed</description>
                
                            <item>
                <title>మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. <strong>వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో</strong> అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.</p>
<p>తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.</p>
<p><strong>సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి</strong> కూడా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పరిస్థితిని పరిశీలించి, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7662/impact-of-cyclone-montha-%E2%80%93-holiday-for-educational-institutions-in"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/school-holiday-(1).jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. <strong>వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో</strong> అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.</p>
<p>తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.</p>
<p><strong>సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి</strong> కూడా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పరిస్థితిని పరిశీలించి, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7662/impact-of-cyclone-montha-%E2%80%93-holiday-for-educational-institutions-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/7662/impact-of-cyclone-montha-%E2%80%93-holiday-for-educational-institutions-in</guid>
                <pubDate>Wed, 29 Oct 2025 20:49:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/school-holiday-%281%29.jpg"                         length="59578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        