<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4229/dalit-issues-telangana" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Dalit Issues Telangana - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4229/rss</link>
                <description>Dalit Issues Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.<br />ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత అర్ధరాత్రి నివాళులు అర్పించి ప్రసంగించారు.<br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “అంబేడ్కర్ అంటే కేవలం వ్యక్తి కాదు, ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన” అని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి ద్వారా సమాజం ముందుకు సాగుతుందని భావించిన అంబేడ్కర్ మహిళల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>Uhతెలంగాణ అంబేడ్కర్ భిక్షే</strong></span><br />తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అంబేడ్కర్ ప్రధాన కారణమని కవిత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10622/revanth-reddy-anti-ambedkar-kavita-sensational-comments-%E2%80%93-telangana-ambedkar"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260414-wa0009.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.<br />ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత అర్ధరాత్రి నివాళులు అర్పించి ప్రసంగించారు.<br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “అంబేడ్కర్ అంటే కేవలం వ్యక్తి కాదు, ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన” అని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి ద్వారా సమాజం ముందుకు సాగుతుందని భావించిన అంబేడ్కర్ మహిళల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>Uhతెలంగాణ అంబేడ్కర్ భిక్షే</strong></span><br />తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అంబేడ్కర్ ప్రధాన కారణమని కవిత తెలిపారు. రాజ్యాంగంలోని Article 3 of the Indian Constitution లేకపోయి ఉంటే తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు.<br />రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా దళితులు, మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో దళితుల అసైన్డ్ భూములను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని విమర్శించారు. వెలుగుమట్ల, పరిగి ప్రాంతాల్లో పెద్దఎత్తున అసైన్డ్ భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు.<br />🔹 చెంచుల తరలింపుపై ఆగ్రహం<br />నల్లమల అడవుల్లో చెంచు గిరిజనులను బలవంతంగా తరలించే కుట్ర జరుగుతోందని కవిత మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని చెంచు గ్రామాల్లో 200కు పైగా కుటుంబాలను పునరావాసం పేరుతో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.<br />అడవిలోనే జీవించే హక్కు చెంచులకు ఉందని, వారిని బలవంతంగా పంపించడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే చెంచుల తరఫున తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10622/revanth-reddy-anti-ambedkar-kavita-sensational-comments-%E2%80%93-telangana-ambedkar</link>
                <guid>https://www.prajamantalu.com/article/10622/revanth-reddy-anti-ambedkar-kavita-sensational-comments-%E2%80%93-telangana-ambedkar</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 20:13:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260414-wa0009.jpg"                         length="57797"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.</p>
<p><br />సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో సమావేశం జరిగింది. పెరిగిన జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని కోరారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260302-wa0008.jpg" alt="IMG-20260302-WA0008" width="832" height="554" /><br />ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియలో, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన పూర్తయ్యాక అధికారిక లెక్కలు ప్రకటించిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />ఎస్సీ ఉప</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10422/a-resolution-should-be-passed-in-the-assembly-to-increase"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260302-wa0011.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.</p>
<p><br />సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో సమావేశం జరిగింది. పెరిగిన జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని కోరారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260302-wa0008.jpg" alt="IMG-20260302-WA0008" width="832" height="554"></img><br />ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియలో, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన పూర్తయ్యాక అధికారిక లెక్కలు ప్రకటించిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపు సహా ఉప కులాల సమస్యల పరిష్కారం కోసం జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని తెలిపారు.<br />కొన్ని ఎస్సీ ఉప కులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10422/a-resolution-should-be-passed-in-the-assembly-to-increase</link>
                <guid>https://www.prajamantalu.com/article/10422/a-resolution-should-be-passed-in-the-assembly-to-increase</guid>
                <pubDate>Mon, 02 Mar 2026 15:52:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260302-wa0011.jpg"                         length="108781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        