<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4069/employees" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>employees - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4069/rss</link>
                <description>employees RSS Feed</description>
                
                            <item>
                <title>ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.</p>
<p>ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.</p>
<p>సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు TGEJAC నాయకులు తెలిపారు. వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.</p>
<p>ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల TGEJAC నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/11102/udyoga-sangha-leaders-met-cm-revanth-to-resolve-the-problems"><img src="https://www.prajamantalu.com/media/400/2026-09/img-20260910-wa0171.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.</p>
<p>ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.</p>
<p>సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు TGEJAC నాయకులు తెలిపారు. వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.</p>
<p>ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల TGEJAC నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.</p>
<p>ముఖ్యమంత్రిని కలిసిన వారిలో TGTA అధ్యక్షులు ఎస్. రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్, TGRSA అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, GPOATG నాయకులు గరికె ఉపేంద్ర రావు తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/11102/udyoga-sangha-leaders-met-cm-revanth-to-resolve-the-problems</link>
                <guid>https://www.prajamantalu.com/article/11102/udyoga-sangha-leaders-met-cm-revanth-to-resolve-the-problems</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 19:09:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-09/img-20260910-wa0171.jpg"                         length="109859"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో  నలుగురు ఉద్యోగులు</title>
                                    <description><![CDATA[<p><strong>భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు.</p>
<p>భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు కోర్టు సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగాయి. <img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260220-wa1195.jpg" alt="IMG-20260220-WA1195" width="1200" height="720" /></p>
<p>అదే విధంగా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతు కన్నూరి బాపు (పుట్టపాక గ్రామం) వద్ద నుంచి రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన ఘటనలో, డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్ ద్వారా లంచం వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చెందిన అధికారులపై ఏసీబీ దాడులు చేసింది. కార్యాలయం తలుపులు మూసి విచారణ కొనసాగిస్తున్నారు.</p>
<p>ఈ రెండు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10333/jayashankar-bhupalapalli-district-four-employees-in-the-net-of-corruption"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260220-wa1211.jpg" alt=""></a><br /><p><strong>భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు.</p>
<p>భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు కోర్టు సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగాయి. <img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260220-wa1195.jpg" alt="IMG-20260220-WA1195" width="1600" height="720"></img></p>
<p>అదే విధంగా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతు కన్నూరి బాపు (పుట్టపాక గ్రామం) వద్ద నుంచి రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన ఘటనలో, డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్ ద్వారా లంచం వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చెందిన అధికారులపై ఏసీబీ దాడులు చేసింది. కార్యాలయం తలుపులు మూసి విచారణ కొనసాగిస్తున్నారు.</p>
<p>ఈ రెండు ఘటనలపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10333/jayashankar-bhupalapalli-district-four-employees-in-the-net-of-corruption</link>
                <guid>https://www.prajamantalu.com/article/10333/jayashankar-bhupalapalli-district-four-employees-in-the-net-of-corruption</guid>
                <pubDate>Fri, 20 Feb 2026 19:26:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260220-wa1211.jpg"                         length="129343"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        