<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3994/rni-accreditation-prgi-registration-telangana-journalists-news-tdwjf-mamidi-somayya-ponguleti-srinivas-reddy-small-newspapers-issue-telangana-media-news-public-fires" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>RNI Accreditation PRGI Registration Telangana Journalists News TDWJF Mamidi Somayya Ponguleti Srinivas Reddy Small Newspapers Issue Telangana Media News ప్రజా మంటలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3994/rss</link>
                <description>RNI Accreditation PRGI Registration Telangana Journalists News TDWJF Mamidi Somayya Ponguleti Srinivas Reddy Small Newspapers Issue Telangana Media News ప్రజా మంటలు RSS Feed</description>
                
                            <item>
                <title>ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br /><strong>ఆర్ఎన్ఐ</strong>, <strong>పీఆర్ జీఐ</strong> రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని <strong>తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)</strong> రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు <strong>మామిడి సోమయ్య</strong> డిమాండ్ చేశారు.</p>
<p>మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి <strong>పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి</strong>ని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని, ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరారు.</p>
<p>44 వేలకుపైగా అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఎంప్యానల్ అయిన కొద్ది పత్రికలకే ఇవ్వడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎంప్యానల్‌మెంట్ అనేది కేవలం ప్రభుత్వ ప్రకటనలకే వర్తిస్తుందని, అక్రెడిటేషన్లకు కాదు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10283/twf-leaders-who-met-minister-ponguleti-should-give-accreditation-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa1562.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br /><strong>ఆర్ఎన్ఐ</strong>, <strong>పీఆర్ జీఐ</strong> రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని <strong>తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)</strong> రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు <strong>మామిడి సోమయ్య</strong> డిమాండ్ చేశారు.</p>
<p>మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి <strong>పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి</strong>ని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని, ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరారు.</p>
<p>44 వేలకుపైగా అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఎంప్యానల్ అయిన కొద్ది పత్రికలకే ఇవ్వడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎంప్యానల్‌మెంట్ అనేది కేవలం ప్రభుత్వ ప్రకటనలకే వర్తిస్తుందని, అక్రెడిటేషన్లకు కాదు అని మంత్రికి వివరించారు.</p>
<p>ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న ప్రతి పత్రికను ఎంప్యానల్ చేసి అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్‌ల కోసం ప్రభుత్వ నామినల్ ధరకు భూమి కేటాయించి రుణ సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డులు, భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్ <strong>తన్నీరు శ్రీనివాస్</strong>, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ <strong>వి. రవికుమార్</strong>, కో-కన్వీనర్లు <strong>శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం</strong>, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు <strong>పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్</strong> తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10283/twf-leaders-who-met-minister-ponguleti-should-give-accreditation-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10283/twf-leaders-who-met-minister-ponguleti-should-give-accreditation-to</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 20:41:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1562.jpg"                         length="96042"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1566.jpg" alt="IMG-20260217-WA1566" width="1200" height="962" /></p>
<p>ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa1564.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1566.jpg" alt="IMG-20260217-WA1566" width="1600" height="962"></img></p>
<p>ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చారని, ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.</p>
<p>ఎంప్యానల్‌మెంట్ పేరుతో చిన్న పత్రికలను పక్కన పెట్టడం వల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అక్రెడిటేషన్ ఇవ్వాలని, ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డులు, భీమా సదుపాయం కల్పించాలని కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్, కె. పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు, హైదరాబాద్ జిల్లా నాయకులు వి. రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సంతోష్, మేడ్చల్ జిల్లా నాయకులు మల్లేశం, గడ్డమీది అశోక్, సూర్యాపేట జిల్లా నాయకులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్, వరంగల్ జిల్లా నాయకులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, నిజామాబాద్ జిల్లా నేతలు కుంచెం శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, నల్గొండ జిల్లా నాయకులు వెలుతురు యాదయ్య, జీడిమట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against</link>
                <guid>https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 20:34:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1564.jpg"                         length="138960"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        