<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3991/journalists" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Journalists - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3991/rss</link>
                <description>Journalists RSS Feed</description>
                
                            <item>
                <title>ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ </title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు </span></strong></p>
<p><strong>జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):</strong><br />టియుడబ్ల్యూజే  ఐజేయు  కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గంతో కలిసి సుమారు 550 మంది సభ్యుల్లో చిన్న పిల్లలు ఉన్నవారికి 50 శాతం ఫీజులో రాయితీ కోసం జిల్లా లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలను సంప్రదించి జిల్లా కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ కు విన్నవించామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జీవో లేకున్నా మానవతా దృక్పధం తో  ప్రైవేటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10844/50-percent-concession-in-school-fees-for-children-of-journalists"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260701-wa0012.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు </span></strong></p>
<p><strong>జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):</strong><br />టియుడబ్ల్యూజే  ఐజేయు  కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గంతో కలిసి సుమారు 550 మంది సభ్యుల్లో చిన్న పిల్లలు ఉన్నవారికి 50 శాతం ఫీజులో రాయితీ కోసం జిల్లా లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలను సంప్రదించి జిల్లా కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ కు విన్నవించామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జీవో లేకున్నా మానవతా దృక్పధం తో  ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేశారని</p>
<p>ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు జిల్లా కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలతో కూడా ఈ విషయాన్ని చర్చించి అర్హులైన ప్రతి జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ అందేవిధంగా చూస్తామన్నారు. ఎవరికైనా ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకురావాలని సూచించారు. జర్నలిస్టుల <br />హక్కుల పరిరక్షనతో పాటు సమస్యల పరిష్కారానికి తమ కార్యవర్గం కృషి చేస్తుందని వివరించారు. అయితే కొందరు సభ్యులు ప్రస్తుత టియుడబ్ల్యూజే ఐజేయు కార్యవర్గం చేపట్టే జర్నలిస్టుల సంక్షేమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాలకు జిల్లా వైద్య శాఖ అధికారులతో చర్చించి అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా వారితో మాట్లాడామని,  త్వరలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు వారు సానుకూలంగా స్పందించారన్నారు.</p>
<p>యూనియన్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేస్తాం, ఇప్పటికే గుర్తింపు కార్డుల ప్రక్రియ 85 శాతం పూర్తయ్యిందని, మిగతా వారు కూడా వారి వివరాలు  జిల్లా బాద్యులకు అందజేసి సహకరించాలని కోరారు. జిల్లాలో జర్నలిస్టులు  హక్కుల పరిరక్షనే ధ్యేయంగా పని చేస్తున్నాం అని జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణు గోపాల్,  సహాయ కార్యదర్శి గుర్రం చంద్ర శేఖర్, కార్యవర్గ సభ్యులు సంబు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10844/50-percent-concession-in-school-fees-for-children-of-journalists</link>
                <guid>https://www.prajamantalu.com/article/10844/50-percent-concession-in-school-fees-for-children-of-journalists</guid>
                <pubDate>Wed, 01 Jul 2026 17:57:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260701-wa0012.jpg"                         length="204838"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1566.jpg" alt="IMG-20260217-WA1566" width="1200" height="962" /></p>
<p>ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa1564.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1566.jpg" alt="IMG-20260217-WA1566" width="1600" height="962"></img></p>
<p>ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చారని, ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.</p>
<p>ఎంప్యానల్‌మెంట్ పేరుతో చిన్న పత్రికలను పక్కన పెట్టడం వల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అక్రెడిటేషన్ ఇవ్వాలని, ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డులు, భీమా సదుపాయం కల్పించాలని కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్, కె. పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు, హైదరాబాద్ జిల్లా నాయకులు వి. రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సంతోష్, మేడ్చల్ జిల్లా నాయకులు మల్లేశం, గడ్డమీది అశోక్, సూర్యాపేట జిల్లా నాయకులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్, వరంగల్ జిల్లా నాయకులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, నిజామాబాద్ జిల్లా నేతలు కుంచెం శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, నల్గొండ జిల్లా నాయకులు వెలుతురు యాదయ్య, జీడిమట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against</link>
                <guid>https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 20:34:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1564.jpg"                         length="138960"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        