<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3969/that%27s-enough" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>కావేటి సమ్మయ్య - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3969/rss</link>
                <description>కావేటి సమ్మయ్య RSS Feed</description>
                
                            <item>
                <title>తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p>బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> మనోహర్ కుమార్‌కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.</p>
<p>మనోహర్ కుమార్‌తో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, అనుచరులు కూడా తెలంగాణ జాగృతిలో చేరారు.</p>
<p>ఈ సందర్భంగా కావేటి మనోహర్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతిలో చేరడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న కవితకు మద్దతు ప్రకటించేందుకే జాగృతిలో చేరినట్లు స్పష్టం చేశారు.</p>
<p>తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కవిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ దృక్పథంతో యువతకు ప్రాధాన్యత ఇస్తున్న కవితకు ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10263/699317d82b021"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260216-wa0716.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p>బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> మనోహర్ కుమార్‌కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.</p>
<p>మనోహర్ కుమార్‌తో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, అనుచరులు కూడా తెలంగాణ జాగృతిలో చేరారు.</p>
<p>ఈ సందర్భంగా కావేటి మనోహర్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతిలో చేరడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న కవితకు మద్దతు ప్రకటించేందుకే జాగృతిలో చేరినట్లు స్పష్టం చేశారు.</p>
<p>తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కవిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ దృక్పథంతో యువతకు ప్రాధాన్యత ఇస్తున్న కవితకు ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు తాను క్రియాశీలంగా పనిచేస్తానని మనోహర్ కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10263/699317d82b021</link>
                <guid>https://www.prajamantalu.com/article/10263/699317d82b021</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 19:57:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260216-wa0716.jpg"                         length="227691"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        