<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3619/development-of-karimnagar" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>కరీంనగర్ అభివృద్ధి - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3619/rss</link>
                <description>కరీంనగర్ అభివృద్ధి RSS Feed</description>
                
                            <item>
                <title>వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించనున్నట్లు వెల్లడించారు.</p>
<p>కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), రూ.5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260205-wa1707.jpg" alt="IMG-20260205-WA1707" width="1033" height="610" /></p>
<p>బహిరంగ సభలో మాట్లాడుతూ, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయాన్ని కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించి, ఈ రెండు నగరాలను జంట మున్సిపల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.</p>
<p>2027 గోదావరి పుష్కరాల నాటికి బాసర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10087/a-comprehensive-master-plan-for-the-development-of-the-warangal-karimnagar"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260205-wa1691.jpg" alt=""></a><br /><p><strong>కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించనున్నట్లు వెల్లడించారు.</p>
<p>కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), రూ.5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260205-wa1707.jpg" alt="IMG-20260205-WA1707" width="1033" height="610"></img></p>
<p>బహిరంగ సభలో మాట్లాడుతూ, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయాన్ని కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించి, ఈ రెండు నగరాలను జంట మున్సిపల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.</p>
<p>2027 గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను సంపూర్ణ ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామని, అవసరమైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.</p>
<p>రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ.1.15 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, రైతు బీమా, రైతుభరోసా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు.</p>
<p>విద్యార్థుల సంక్షేమానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపు చేపట్టినట్లు తెలిపారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని చెప్పారు.</p>
<p>తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.</p>
<p>ఈ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మహిళా సమాఖ్యకు రూ.110.10 కోట్ల చెక్కును సీఎం అందజేశారు.</p>
<h2> </h2>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10087/a-comprehensive-master-plan-for-the-development-of-the-warangal-karimnagar</link>
                <guid>https://www.prajamantalu.com/article/10087/a-comprehensive-master-plan-for-the-development-of-the-warangal-karimnagar</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 21:38:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260205-wa1691.jpg"                         length="128238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        