<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3605/metpally" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Metpally - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3605/rss</link>
                <description>Metpally RSS Feed</description>
                
                            <item>
                <title>తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><strong>(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) </strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.</p>
<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260614-wa0005.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><strong>(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) </strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.</p>
<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land</link>
                <guid>https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 22:16:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260614-wa0005.jpg"                         length="235816"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి</title>
                                    <description><![CDATA[<p><strong>ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్):</strong></p>
<p>ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది.</p>
<p>మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో పాటు రక్తస్రావం జరిగి, బోర్లబొక్కలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి సమీపంలో రోడ్డు పక్కన అతని ద్విచక్ర వాహనం పడిపోయి ఉంది.</p>
<p>పోలీసుల సమాచారం ప్రకారం, లింబాద్రి గత కొన్నేళ్లుగా కుటుంబ కలహాలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో భార్య, పిల్లలతో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ వివాద కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p>ఎర్దండి గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, పోలీసులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10351/suspicious-death-in-the-suburbs-of-erdandi-village"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260221-wa0993.jpg" alt=""></a><br /><p><strong>ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్):</strong></p>
<p>ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది.</p>
<p>మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో పాటు రక్తస్రావం జరిగి, బోర్లబొక్కలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి సమీపంలో రోడ్డు పక్కన అతని ద్విచక్ర వాహనం పడిపోయి ఉంది.</p>
<p>పోలీసుల సమాచారం ప్రకారం, లింబాద్రి గత కొన్నేళ్లుగా కుటుంబ కలహాలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో భార్య, పిల్లలతో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ వివాద కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p>ఎర్దండి గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10351/suspicious-death-in-the-suburbs-of-erdandi-village</link>
                <guid>https://www.prajamantalu.com/article/10351/suspicious-death-in-the-suburbs-of-erdandi-village</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 16:53:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260221-wa0993.jpg"                         length="123935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్</title>
                                    <description><![CDATA[<h3>  </h3>
<p><strong>మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):</strong><br />చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.</p>
<p>స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం స్వప్నకు మద్దతుగా న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయవాదులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోగిటి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి గజెల్లి రాందాస్, సాంస్కృతిక కార్యదర్శి మెడిచెల్మల సుమలతతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10078/metpally-bar-association-should-immediately-punish-the-accused-of-murder"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260205-wa1354.jpg" alt=""></a><br /><h3> </h3>
<p><strong>మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):</strong><br />చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.</p>
<p>స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం స్వప్నకు మద్దతుగా న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయవాదులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోగిటి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి గజెల్లి రాందాస్, సాంస్కృతిక కార్యదర్శి మెడిచెల్మల సుమలతతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/10078/metpally-bar-association-should-immediately-punish-the-accused-of-murder</link>
                <guid>https://www.prajamantalu.com/article/10078/metpally-bar-association-should-immediately-punish-the-accused-of-murder</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 19:15:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260205-wa1354.jpg"                         length="104007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        