<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3583/chief-minister" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>ముఖ్యమంత్రి - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3583/rss</link>
                <description>ముఖ్యమంత్రి RSS Feed</description>
                
                            <item>
                <title> యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  </title>
                                    <description><![CDATA[<p><strong>మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న <strong>యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన</strong> చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.</p>
<p>కార్యక్రమంలో <strong>నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల చెక్కును</strong> అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, బోనస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలపై సీఎం వివరించారు. దేశంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10071/integrated"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260204-wa1735-imageonline.co-merged-(1).jpg" alt=""></a><br /><p><strong>మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న <strong>యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన</strong> చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.</p>
<p>కార్యక్రమంలో <strong>నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల చెక్కును</strong> అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, బోనస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలపై సీఎం వివరించారు. దేశంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10071/integrated</link>
                <guid>https://www.prajamantalu.com/article/10071/integrated</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 21:57:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260204-wa1735-imageonline.co-merged-%281%29.jpg"                         length="61435"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        