<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3570/municipal-elections" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>మున్సిపల్ ఎన్నికలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3570/rss</link>
                <description>మున్సిపల్ ఎన్నికలు RSS Feed</description>
                
                            <item>
                <title>అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు : కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు)::</strong></p>
<p>అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని <strong>కల్వకుంట్ల కవిత</strong> డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో కొనసాగాలని, వాటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు.</p>
<p>గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని, ప్రారంభం నుంచే పోషకాహార లోపం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై మరింత ఒత్తిడి పెంచడం తగదన్నారు.</p>
<p>ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని, సంక్షేమ పథకాల పేరుతో వారి వేతనాలను నిలిపివేయడం సరికాదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలు, ఆశాలు, ఎఎన్ఎంలు, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10271/political-interference-in-anganwadis-is-not-right-kalvakuntlas-poem"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa0864-(1).jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు)::</strong></p>
<p>అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని <strong>కల్వకుంట్ల కవిత</strong> డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో కొనసాగాలని, వాటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు.</p>
<p>గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని, ప్రారంభం నుంచే పోషకాహార లోపం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై మరింత ఒత్తిడి పెంచడం తగదన్నారు.</p>
<p>ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని, సంక్షేమ పథకాల పేరుతో వారి వేతనాలను నిలిపివేయడం సరికాదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలు, ఆశాలు, ఎఎన్ఎంలు, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ <strong>తెలంగాణ జాగృతి</strong> ఆధ్వర్యంలో మహిళలతో కలిసి బేగంపేటలోని <strong>ప్రజాభవన్</strong> వద్ద ఆందోళన నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, ఇతర సంక్షేమ హామీల అమలుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల ఫలితాలు <strong>బీఆర్ఎస్</strong>–<strong>బీజేపీ</strong> మధ్య అంతర్గత సహకారాన్ని వెల్లడించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10271/political-interference-in-anganwadis-is-not-right-kalvakuntlas-poem</link>
                <guid>https://www.prajamantalu.com/article/10271/political-interference-in-anganwadis-is-not-right-kalvakuntlas-poem</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 19:53:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa0864-%281%29.jpg"                         length="129083"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.</p>
<p>యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి చల్గల్‌లో స్థలం కేటాయించినట్లు తెలిపారు. టీఆర్ నగర్‌ను జగిత్యాలలో విలీనం చేయడం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.</p>
<p>జగిత్యాల, రాయికల్, టీఆర్ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో అభివృద్ధితో మార్పు మొదలైందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.</p>
<p>జీవో–58 కింద టీఆర్ నగర్‌లో 116 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అలాగే,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10155/abhivirdhe-astram-mla-sanjay-kumars-progress-is-with-the-ruling"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260209_192200.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.</p>
<p>యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి చల్గల్‌లో స్థలం కేటాయించినట్లు తెలిపారు. టీఆర్ నగర్‌ను జగిత్యాలలో విలీనం చేయడం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.</p>
<p>జగిత్యాల, రాయికల్, టీఆర్ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో అభివృద్ధితో మార్పు మొదలైందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.</p>
<p>జీవో–58 కింద టీఆర్ నగర్‌లో 116 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అలాగే, 62 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఇతర నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణం జరగలేదని, జగిత్యాలలో మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా 4520 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.</p>
<p>కొందరు అభివృద్ధిని ఓర్వలేక కుల, మత, ప్రాంత భేదాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కన్నీళ్లు, ప్రలోభాలతో ఓట్లు వేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పక్షాన ఉండి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.</p>
<p>అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని, 5 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులతో అన్ని కుల సంఘాల భవనాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో నాణ్యతతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.</p>
<p>ఒక్క ఓటు ఐదేళ్ల జగిత్యాల అభివృద్ధికి దారితీస్తుందని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10155/abhivirdhe-astram-mla-sanjay-kumars-progress-is-with-the-ruling</link>
                <guid>https://www.prajamantalu.com/article/10155/abhivirdhe-astram-mla-sanjay-kumars-progress-is-with-the-ruling</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 19:28:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260209_192200.jpg"                         length="59739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్ </title>
                                    <description><![CDATA[<p><strong>ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):</strong></p>
<p>ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి <strong>కొప్పుల ఈశ్వర్</strong> గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, <strong>420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని</strong>, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో జూట మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గాలను మోసం చేశారని విమర్శించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260208-wa1467.jpg" alt="IMG-20260208-WA1467" width="1200" height="552" /></p>
<p>ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను దగాచేసిందన్నారు. రేవంత్ పాలనలో మళ్లీ <strong>యూరియా కష్టాలు</strong> మొదలయ్యాయని, గతంలోలా చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.</p>
<p>రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి లేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10137/defeat-the-congress-that-cheated-in-the-name-of-guarantees"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260208-wa1461.jpg" alt=""></a><br /><p><strong>ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):</strong></p>
<p>ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి <strong>కొప్పుల ఈశ్వర్</strong> గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, <strong>420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని</strong>, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో జూట మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గాలను మోసం చేశారని విమర్శించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260208-wa1467.jpg" alt="IMG-20260208-WA1467" width="1228" height="552"></img></p>
<p>ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను దగాచేసిందన్నారు. రేవంత్ పాలనలో మళ్లీ <strong>యూరియా కష్టాలు</strong> మొదలయ్యాయని, గతంలోలా చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.</p>
<p>రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. ఆశపడటం తప్పు కాదని, కానీ ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మోసం చేయడం తప్పని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ‘అభయహస్తం’ అన్నారు గానీ, అది అభయహస్తం కాదని <strong>భస్మాసుర హస్తమని</strong> ధ్వజమెత్తారు.</p>
<p>ధర్మపురి పట్టణంలో తాను సుమారు <strong>రూ.9 కోట్లతో మాతా–శిశు ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించానని</strong>, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రిలో ఫర్నిచర్, డాక్టర్లు, సిబ్బంది ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.</p>
<p>ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను <strong>అఖండ మెజార్టీతో గెలిపించాలని</strong> ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10137/defeat-the-congress-that-cheated-in-the-name-of-guarantees</link>
                <guid>https://www.prajamantalu.com/article/10137/defeat-the-congress-that-cheated-in-the-name-of-guarantees</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 20:02:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260208-wa1461.jpg"                         length="186837"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</strong></p>
<p>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. టీఆర్ నగర్‌లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్‌కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్, చింత గంగాధర్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1207.jpg" alt="IMG-20260206-WA1207" width="1200" height="1200" /></p>
<p>ఈ కార్యక్రమాల్లో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.</p>
<p>అదేవిధంగా పట్టణంలోని పలు మసీదుల వద్ద వార్డు అభ్యర్థులతో కలిసి ముస్లిం ఓటర్లను కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు షాదీ ముబారక్, రంజాన్ తోఫా, కమ్యూనిటీ హాళ్లు వంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.</p>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10097/brs-municipal-election-campaign-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260206-wa1125.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</strong></p>
<p>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. టీఆర్ నగర్‌లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్‌కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్, చింత గంగాధర్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1207.jpg" alt="IMG-20260206-WA1207" width="1600" height="1200"></img></p>
<p>ఈ కార్యక్రమాల్లో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.</p>
<p>అదేవిధంగా పట్టణంలోని పలు మసీదుల వద్ద వార్డు అభ్యర్థులతో కలిసి ముస్లిం ఓటర్లను కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు షాదీ ముబారక్, రంజాన్ తోఫా, కమ్యూనిటీ హాళ్లు వంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.</p>
<p>ఈ ప్రచారంలో నాయకులు శీలం ప్రవీణ్, చిట్లి రమణ, మైనార్టీ నాయకులు ఆసిఫ్, ఇర్షద్, అబిద్, అభ్యర్థులు కొండ్ర అరుణ, గంగారం, ఆడెపు సత్యం, శ్రీపాద సంతోష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/10097/brs-municipal-election-campaign-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10097/brs-municipal-election-campaign-in-jagitya</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 19:39:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1125.jpg"                         length="147261"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p><span style="color:rgb(185,106,217);"><strong>అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం</strong></span></p>
<p>ఈ తీర్పుపై స్పందించిన డా. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఎక్కడా కాంగ్రెస్‌లో చేరినట్లు తాను గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రకటించలేదని తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.5 వేల పార్టీ ఫండ్ బీఆర్‌ఎస్‌కు చెల్లిస్తున్నానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ కూడా ఇచ్చానన్నారు.</p>
<p>నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, ఇది పార్టీ మారడం కాదని స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధే తన లక్ష్యమని, వ్యక్తిగత లాభం ఏమీలేదని పేర్కొన్నారు.</p>
<h5><span style="color:rgb(132,63,161);"><strong>నేను నిధులు తెచ్చాను</strong></span></h5>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10055/speaker-clin-chit-jagityala-mla-dr-sanjay-in-brs"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260204-wa0874.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p><span style="color:rgb(185,106,217);"><strong>అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం</strong></span></p>
<p>ఈ తీర్పుపై స్పందించిన డా. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఎక్కడా కాంగ్రెస్‌లో చేరినట్లు తాను గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రకటించలేదని తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.5 వేల పార్టీ ఫండ్ బీఆర్‌ఎస్‌కు చెల్లిస్తున్నానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ కూడా ఇచ్చానన్నారు.</p>
<p>నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, ఇది పార్టీ మారడం కాదని స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధే తన లక్ష్యమని, వ్యక్తిగత లాభం ఏమీలేదని పేర్కొన్నారు.</p>
<h5><span style="color:rgb(132,63,161);"><strong>నేను నిధులు తెచ్చాను : సంజయ్ </strong></span></h5>
<p>ప్రభుత్వ చొరవతో రూ.62.5 కోట్ల UIDF నిధులు, రూ.235 కోట్ల ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి రూ.41 కోట్ల పెండింగ్ నిధులు, రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.5 కోట్ల SDF నిధులు మంజూరయ్యాయని వివరించారు. యావర్ రోడ్ విస్తరణకు కట్టుబడి ఉన్నానని, సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అభ్యర్థులను గెలిపిస్తే జగిత్యాల అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రజలను కోరారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/10055/speaker-clin-chit-jagityala-mla-dr-sanjay-in-brs</link>
                <guid>https://www.prajamantalu.com/article/10055/speaker-clin-chit-jagityala-mla-dr-sanjay-in-brs</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 15:52:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260204-wa0874.jpg"                         length="131417"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        