<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3445/kalvakuntla" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>kalvakuntla - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3445/rss</link>
                <description>kalvakuntla RSS Feed</description>
                
                            <item>
                <title>నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):</strong></p><p><br />రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఆ రోజు జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా కార్యకర్తలు కార్యక్రమ స్థలానికి చేరుకుంటున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  తెలిపారు.</p><p><br />కొత్త రాజకీయ పరిణామం జరుగుతున్న నేపథ్యంలో పబ్లిసిటీ మెటీరియల్‌ను అడ్డుకోవద్దని జీహెచ్‌ఎంసీని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే హక్కు ఉందని పేర్కొన్నారు.<br />ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించిన వారు, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.</p><h6><strong><span style="color:rgb(186,55,42);">పిట్టకథలతో BRS, కాంగ్రెస్ కాలక్షేపం</span></strong></h6><h6>ఇటీవల జరిగిన బిఆర్ఎస్ సభపై తీవ్ర విమర్శలు</h6>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10651/coming-as-a-new-political-power-kalvakuntla--kavitha-tha"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/images-(32)-(1).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):</strong></p><p><br />రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఆ రోజు జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా కార్యకర్తలు కార్యక్రమ స్థలానికి చేరుకుంటున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  తెలిపారు.</p><p><br />కొత్త రాజకీయ పరిణామం జరుగుతున్న నేపథ్యంలో పబ్లిసిటీ మెటీరియల్‌ను అడ్డుకోవద్దని జీహెచ్‌ఎంసీని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే హక్కు ఉందని పేర్కొన్నారు.<br />ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించిన వారు, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.</p><h6><strong><span style="color:rgb(186,55,42);">పిట్టకథలతో BRS, కాంగ్రెస్ కాలక్షేపం</span></strong></h6><h6>ఇటీవల జరిగిన బిఆర్ఎస్ సభపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలపై చర్చించకుండా అసంబద్ధ విషయాలు మాట్లాడారని, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు తగిన గౌరవం లేదని ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ప్రజలను బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు.</h6><p>L<br />తెలంగాణ ఉద్యమకారుల గురించి బిఆర్ఎస్ ఎక్కడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వృద్ధ నాయకత్వంతో పార్టీ ముందుకు సాగలేదని, భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉంటారో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.<br />నిన్న జరిగిన సభలపై వ్యాఖ్యానిస్తూ, బిఆర్ఎస్ “ఉత్త కథలు” చెబితే, కాంగ్రెస్ “రెడ్డి పిట్ట కథలు” చెప్పిందని విమర్శించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10651/coming-as-a-new-political-power-kalvakuntla--kavitha-tha</link>
                <guid>https://www.prajamantalu.com/article/10651/coming-as-a-new-political-power-kalvakuntla--kavitha-tha</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 16:02:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/images-%2832%29-%281%29.jpeg"                         length="17280"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు</title>
                                    <description><![CDATA[<h6>  <span style="color:rgb(22,145,121);">వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం? </span></h6>
<p><br />భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.<br />చరిత్రలో రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి నాయకురాళ్లు మాత్రమే కాకుండా, ఆధునిక కాలంలో మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత వంటి నేతలు మహిళల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.<br />ఇలాంటి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కీలక మలుపు కావొచ్చు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అయితే, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. కానీ చట్టపరమైన అవకాశాలు మాత్రమే సరిపోవు — సామాజిక, రాజకీయ సంకల్పం కూడా అవసరం.</p>
<p><br />తెలంగాణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10564/womens-political-power-in-telangana-%E2%80%93-equations-to-change-with"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/_10edda98-3dba-4390-98bb-c1d8a7b4e85e-overlay.jpeg-overlay.jpg" alt=""></a><br /><h6> <span style="color:rgb(22,145,121);">వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం? </span></h6>
<p><br />భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.<br />చరిత్రలో రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి నాయకురాళ్లు మాత్రమే కాకుండా, ఆధునిక కాలంలో మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత వంటి నేతలు మహిళల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.<br />ఇలాంటి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కీలక మలుపు కావొచ్చు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అయితే, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. కానీ చట్టపరమైన అవకాశాలు మాత్రమే సరిపోవు — సామాజిక, రాజకీయ సంకల్పం కూడా అవసరం.</p>
<p><br />తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి, భారతీయ జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నా, ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయం కోసం ఆకాంక్ష పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.<br />ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంతకాలంగా జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ముఖ్యంగా మహిళలతో నేరుగా మమేకమవుతూ ఆమె ముందుకు సాగుతున్నారు.</p>
<p><br />మహిళలు పెద్దఎత్తున ఒకే రాజకీయ వేదికపై సంఘటితమైతే, అది తెలంగాణ రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు విభజితంగా ఉన్న మహిళా ఓటు ఒక శక్తివంతమైన ఓటు బ్యాంక్‌గా మారితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం ఒక పార్టీ ఎదుగుదల మాత్రమే కాదు — పురుషాధిపత్య రాజకీయ వ్యవస్థకు ఒక సవాల్ కూడా.<br />మహిళా ఆధారిత రాజకీయ శక్తి పెరిగితే, ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉంది. మహిళా భద్రత, ఆరోగ్యం, విద్య, సంక్షేమం వంటి అంశాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చు. అదే సమయంలో యువతలో రాజకీయ చైతన్యం పెరిగి, కొత్త నాయకత్వానికి దారి తీస్తుంది.</p>
<p><br />అయితే ఈ మార్గం అంత సులభం కాదు. సంప్రదాయ రాజకీయ శక్తుల ప్రతిఘటన, ఆర్థిక వనరుల కొరత, అంతర్గత విభేదాలు వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషాధిపత్యం గట్టిగా పాతుకుపోయిన రాజకీయాల్లో మహిళా పార్టీ స్థిరపడాలంటే బలమైన సంఘటిత శక్తి అవసరం.<br />అంతిమంగా, తెలంగాణలో మహిళలు ఒకే దిశగా కదిలితే, అది కేవలం ఎన్నికల ఫలితాలను మాత్రమే కాదు — రాజకీయ సంస్కృతినే మార్చగలదు. ఒక మహిళ ముఖ్యమంత్రి లక్ష్యంగా ముందుకు రావడం, ప్రజా మద్దతుతో సాధ్యమైతే, అది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది.<br /> <br />మహిళల రాజకీయ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కానీ మార్పు ప్రారంభమైంది. తెలంగాణలో ఈ మార్పు వేగం పెరిగితే, అది దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే — మహిళలు ఒక శక్తిగా  మార్చాలనే ప్రయత్నానికి ఎంతమంది సహృదయంతో ముందుకు వస్తారని. అలాగే ప్రభంజనంగా మహిళలు ముందుకు వస్తె ఈ పురుషాధిక్య రాజకీయాలు ఎడిషాలో వెళతాయని. మహిళా శక్తికి తిరుగులేదనేది నిజం ఎన్నో ఏళ్ల కలలు నిజం అవనున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Comment</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10564/womens-political-power-in-telangana-%E2%80%93-equations-to-change-with</link>
                <guid>https://www.prajamantalu.com/article/10564/womens-political-power-in-telangana-%E2%80%93-equations-to-change-with</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 15:51:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/_10edda98-3dba-4390-98bb-c1d8a7b4e85e-overlay.jpeg-overlay.jpg"                         length="45185"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు):</p>
<p>దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.</p>
<p><strong><span style="color:rgb(118,1,1);">బిసి కాలం తొలగించడం అన్యాయం</span></strong></p>
<p>పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా జరగలేదని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి కులగణనపై డిమాండ్ రావడంతో కేంద్రం అంగీకరించిందని, దీంతో తాము సంతోషించామని అన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్స్ ఇచ్చి, ఓబీసీలకు మాత్రం లేకుండా కేవలం “కులం/అదర్స్” అని మాత్రమే ఉంచడం ద్వారా బీజేపీ అసలు ఉద్దేశం బయటపడిందని విమర్శించారు.</p>
<h6><strong><span style="color:rgb(0,0,0);">వివిధ రాష్ట్రాల్లో ఒకే కులంలో తేడాలున్నాయి</span></strong></h6>
<p>ఒకే కులాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గుర్తిస్తారని తెలిపారు. ఉదాహరణగా వెలమ కులం తెలంగాణలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9983/kendra-droham-kalvakuntlas-poem-to-bcs-in-caste"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260129-wa0465.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు):</p>
<p>దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.</p>
<p><strong><span style="color:rgb(118,1,1);">బిసి కాలం తొలగించడం అన్యాయం</span></strong></p>
<p>పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా జరగలేదని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి కులగణనపై డిమాండ్ రావడంతో కేంద్రం అంగీకరించిందని, దీంతో తాము సంతోషించామని అన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్స్ ఇచ్చి, ఓబీసీలకు మాత్రం లేకుండా కేవలం “కులం/అదర్స్” అని మాత్రమే ఉంచడం ద్వారా బీజేపీ అసలు ఉద్దేశం బయటపడిందని విమర్శించారు.</p>
<h6><strong><span style="color:rgb(0,0,0);">వివిధ రాష్ట్రాల్లో ఒకే కులంలో తేడాలున్నాయి</span></strong></h6>
<p>ఒకే కులాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గుర్తిస్తారని తెలిపారు. ఉదాహరణగా వెలమ కులం తెలంగాణలో ఓసీగా, మహారాష్ట్రలో ఎస్సీగా, ఆంధ్రప్రదేశ్‌లో బీసీగా గుర్తింపుపొందుతోందని చెప్పారు. చిన్న సంఖ్యలో ఉన్న కులాలకే ఇంత గందరగోళం ఉంటే, దేశంలో సుమారు 56 శాతం ఉన్న బీసీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.</p>
<p>కులగణన జరిగితేనే ఏ వర్గం ఎంత ఉందో, వారికి బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలో స్పష్టత వస్తుందని కవిత అన్నారు. గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా వారు ఏ కేటగిరీలోకి వస్తారో చెప్పలేదని గుర్తు చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">ఉప కులాలున్నాయి</span></strong></h6>
<p>కులగణన అంటే కేవలం కులం మాత్రమే కాకుండా ఉపకులాల గుర్తింపూ ఉండాలని ఆమె స్పష్టం చేశారు. “ఫస్ట్ రికగ్నిషన్, నెక్స్ట్ రిజర్వేషన్” అనే విధానమే సరైనదని తెలిపారు. బీసీలు, ఓబీసీలు, ఎంబీసీలు, డీఎన్టీలు గుర్తింపు లేకుండా పోతే భవిష్యత్తులో సర్టిఫికెట్లు కూడా రాని ప్రమాదం ఉందని హెచ్చరించారు.</p>
<p>దేశంలో సుమారు 4 వేల కులాలు ఉన్నాయని, అన్నింటినీ “అదర్స్” కింద పెట్టితే గణనకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. 2011లో కాంగ్రెస్ చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తోందని, రూ. 11 వేల కోట్లతో చేపట్టే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి</span></strong></h6>
<p>ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ విషయంపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ఒక్క వర్గంపై కాదు, అన్ని వర్గాలపై జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు.</p>
<p>తెలంగాణలోని అన్ని కులాలు, ఉపకులాలపై సమగ్ర నివేదికను తెలంగాణ జాగృతి సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. “తెలంగాణ థింక్స్ – ఇండియా ఫాలోస్ నెక్స్ట్” అన్న విధంగా కులగణన విషయంలోనూ ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ అంశాన్ని మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ అజెండాగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.</p>
<p>జనాభా గణన ద్వారా ప్రతి వర్గానికి వారి జనాభా మేరకు హక్కులు, అవకాశాలు రావాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. కులగణనలో జరుగుతున్న కుట్రను గమనించి సమాజం అప్రమత్తం కావాలని కోరారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9983/kendra-droham-kalvakuntlas-poem-to-bcs-in-caste</link>
                <guid>https://www.prajamantalu.com/article/9983/kendra-droham-kalvakuntlas-poem-to-bcs-in-caste</guid>
                <pubDate>Thu, 29 Jan 2026 15:48:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260129-wa0465.jpg"                         length="135201"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        