<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3365/school" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>school - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3365/rss</link>
                <description>school RSS Feed</description>
                
                            <item>
                <title>మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్</title>
                                    <description>
                        <![CDATA[<p><strong>మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.<br />జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ క్లర్క్ శ్రీ జి. చంద్ర మౌళి లంచం తీసుకుంటూ ACB వారంగల్ యూనిట్‌కు చిక్కారు.<br />ఫిర్యాదుదారుడి పెన్షన్ సంబంధిత CPS రిటైర్మెంట్ బిల్లులు సిద్ధం చేసి, AGA కార్యాలయానికి పంపేందుకు సహకరించాలనే నెపంతో రూ.15,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు.<br />ఈ సందర్భంగా లంచం మొత్తాన్ని చంద్ర మౌళి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను దుర్వినియోగం చేసి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.<br />ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారంగల్‌లోని</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/three-teachers-bad-student-23764176-overlay.jpg.jpg" alt=""></a><br /><p><strong>మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.<br />జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ క్లర్క్ శ్రీ జి. చంద్ర మౌళి లంచం తీసుకుంటూ ACB వారంగల్ యూనిట్‌కు చిక్కారు.<br />ఫిర్యాదుదారుడి పెన్షన్ సంబంధిత CPS రిటైర్మెంట్ బిల్లులు సిద్ధం చేసి, AGA కార్యాలయానికి పంపేందుకు సహకరించాలనే నెపంతో రూ.15,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు.<br />ఈ సందర్భంగా లంచం మొత్తాన్ని చంద్ర మౌళి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను దుర్వినియోగం చేసి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.<br />ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారంగల్‌లోని ప్రత్యేక SPE &amp; ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలు భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు ACB అధికారులు తెలిపారు.<br /><span style="color:rgb(186,55,42);"><strong>లంచం డిమాండ్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.</strong></span></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>State News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district</link>
                <guid>https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 14:52:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/three-teachers-bad-student-23764176-overlay.jpg.jpg"                         length="23252"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong>జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.</p>
<p>గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి గంగోత్రి ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వెటర్నరీ హాస్పిటల్, పీఏసీఎస్‌ఎస్, ప్రభుత్వ పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ జరిగింది.</p>
<p>విజ్ఞాన్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో నినాదాలు, జాతీయ గీతాలాపనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని తెలిపారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జే. మహేశ్వర్ రావు, పరుశురాం గౌడ్, అంకతి రాజన్న, మాజీ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9932/77th-republic-day-celebrations-in-kalleda-village"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260126-wa0538.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.</p>
<p>గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి గంగోత్రి ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వెటర్నరీ హాస్పిటల్, పీఏసీఎస్‌ఎస్, ప్రభుత్వ పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ జరిగింది.</p>
<p>విజ్ఞాన్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో నినాదాలు, జాతీయ గీతాలాపనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని తెలిపారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జే. మహేశ్వర్ రావు, పరుశురాం గౌడ్, అంకతి రాజన్న, మాజీ సర్పంచ్ మహేశ్వర్ రావు, హరికృష్ణారావు, గ్రామ కార్యదర్శి రాజు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయులు లింగమ్మ, రజిత, పావని, నిఖిత, మల్లేశ్వరి, ఆయా రామక్క, పోషకులు పత్తిపాక తిరుపతి, అంజి, సాయి కుమార్, నల్లెల శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్, ఈశ్వరయ్య, అంకతి రాజా మొగిలి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/9932/77th-republic-day-celebrations-in-kalleda-village</link>
                <guid>https://www.prajamantalu.com/article/9932/77th-republic-day-celebrations-in-kalleda-village</guid>
                <pubDate>Mon, 26 Jan 2026 20:20:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260126-wa0538.jpg"                         length="109234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        