<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3268/ravindra-bharati" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>రవీంద్రభారతి - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3268/rss</link>
                <description>రవీంద్రభారతి RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం</title>
                                    <description><![CDATA[<div>
<div>  </div>
<strong>ఆవిర్భావ సభ వివరాలు:</strong><strong>* </strong></div>
<div><strong>📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)</strong><strong>* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు</strong><strong>* 📌 వేదిక: రవీంద్రభారతి</strong></div>
<div>  </div>
<div><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></div>
<div>  </div>
<div>తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ అస్తిత్వాలను పరిరక్షించేందుకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో  నిర్వాహకులు, చైర్మెన్ వీరమల్ల ప్రకాశ్ –కన్వీనర్ పిట్టల రవీందర్ – కో-ఆర్డినేటర్ శ్రీధర్ దేశ్ పాండే  లు </div>
<div>వెల్లడించారు.</div>
<div>  </div>
<div>గోదావరి–కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలతో, ఆదిమానవుని అడుగుజాడలతో, అనేక తరాల జీవన గాథలతో ముడిపడిన తెలంగాణ నేల ప్రత్యేకతను చాటుకుంటూ నిలిచిందన్నారు. ఈ నేలలో ప్రతి రాయి చరిత్రను చెబుతుందని, ప్రతి చెట్టు జీవన గాథను మోస్తుందని, ప్రతి గీత ఆత్మస్వరాన్ని పలుకుతుందని పేర్కొన్నారు.</div>
<div>  </div>
<div>కాలానుగుణ మార్పులు,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10641/emergence-of-telangana-asittva-vedika-for-preservation-of-special-telangana"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260417-wa0013.jpg" alt=""></a><br /><div>
<div> </div>
<strong>ఆవిర్భావ సభ వివరాలు:</strong><strong>* </strong></div>
<div><strong>📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)</strong><strong>* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు</strong><strong>* 📌 వేదిక: రవీంద్రభారతి</strong></div>
<div> </div>
<div><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></div>
<div> </div>
<div>తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ అస్తిత్వాలను పరిరక్షించేందుకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో  నిర్వాహకులు, చైర్మెన్ వీరమల్ల ప్రకాశ్ –కన్వీనర్ పిట్టల రవీందర్ – కో-ఆర్డినేటర్ శ్రీధర్ దేశ్ పాండే  లు </div>
<div>వెల్లడించారు.</div>
<div> </div>
<div>గోదావరి–కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలతో, ఆదిమానవుని అడుగుజాడలతో, అనేక తరాల జీవన గాథలతో ముడిపడిన తెలంగాణ నేల ప్రత్యేకతను చాటుకుంటూ నిలిచిందన్నారు. ఈ నేలలో ప్రతి రాయి చరిత్రను చెబుతుందని, ప్రతి చెట్టు జీవన గాథను మోస్తుందని, ప్రతి గీత ఆత్మస్వరాన్ని పలుకుతుందని పేర్కొన్నారు.</div>
<div> </div>
<div>కాలానుగుణ మార్పులు, వలసాధిపత్య ప్రభావాలు, మతజాతీయవాద శక్తుల ఒత్తిడుల మధ్య కూడా తెలంగాణ తన ప్రత్యేకతను నిలబెట్టుకుందని చెప్పారు. ప్రస్తుతం ఈ అస్తిత్వాలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని పునరుద్ధరించి భావితరాలకు అందించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.</div>
<div> </div>
<div>ఈ నేపథ్యంలో విశాల తెలంగాణ ప్రజానీకాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం లక్ష్యంగా ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ను స్థాపిస్తున్నట్లు తెలిపారు.</div>
<h6> </h6>
<div><strong>ప్రత్యేక ఆకర్షణ:</strong></div>
<div> </div>
<div>గత మూడు నెలలుగా నిర్వహించిన ఆన్‌లైన్ జూమ్ సదస్సుల్లో చర్చించిన అంశాలను సంకలనం చేసి “తెలంగాణ అస్తిత్వం” పేరుతో వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించనున్నారు.</div>
<div> </div>
<div><strong>గౌరవ సత్కారం:</strong></div>
<div> </div>
<div>జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన ఎస్. వెంకట్ నారాయణ గారికి “జీవన సాఫల్య సాధన” అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అందజేయనున్నారు..</div>
<div> </div>
<h5><span style="color:rgb(186,55,42);"><strong>ఉద్యమ లక్ష్యాలు:</strong></span></h5>
<div> </div>
<div>* <strong>తెలంగాణ అస్తిత్వాలను దెబ్బతీసే కుట్రలను బహిర్గతం చేయడం</strong></div>
<div><strong>* ప్రజలను అప్రమత్తంగా ఉంచి పరిరక్షణలో భాగస్వామ్యం చేయడం</strong></div>
<div><strong>* సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రత్యేకతలను పునరుద్ధరించడం</strong></div>
<div><strong>* వనరులను స్థానిక ప్రజల ప్రయోజనాలకు వినియోగించే దిశగా చైతన్యం కల్పించడం</strong></div>
<div><strong>* ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం. </strong></div>
<div> </div>
<div><strong>ప్రజలకు పిలుపు:</strong></div>
<div> </div>
<div>ఇది కేవలం ఒక సమావేశం మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మను మేల్కొలిపే ఉద్యమమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ వాసి ఈ కార్యక్రమంలో పాల్గొని అస్తిత్వ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.</div>
<div>
<div> </div>
<div> </div>
</div>
<div> </div>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10641/emergence-of-telangana-asittva-vedika-for-preservation-of-special-telangana</link>
                <guid>https://www.prajamantalu.com/article/10641/emergence-of-telangana-asittva-vedika-for-preservation-of-special-telangana</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 17:21:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0013.jpg"                         length="64844"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన <strong>‘పరిష్కృత’ (కథా సంకలనం)</strong> మరియు ఆమె స్వీయ కథా సంపుటి <strong>‘సహజాత’</strong> పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-01/img-20260124-wa1069.jpg" alt="IMG-20260124-WA1069" width="704" height="528" /></p>
<p>ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వరంగల్ అరసం అధ్యక్షులు శ్రీ నిధి గారు వేదికపైకి ప్రముఖులను ఆహ్వానించి, భండారు విజయ స్త్రీవాద రచనలు, ఆమె సాహిత్య ప్రయాణం, రాబోయే రచనలపై పరిచయం చేశారు.</p>
<p>సభాధ్యక్షులు, తెలంగాణ బీసీ కమిషన్ తొలి కమిషనర్, శతాధిక రచయిత <strong>శ్రీ బి.ఎస్. రాములు</strong>    మాట్లాడుతూ—<br />భండారు విజయ కథలు రాయడమే కాకుండా, ఇతర రచయితలతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ‘పరిష్కృత’ వంటి కథా సంకలనాలను తీసుకురావడం అభినందనీయమన్నారు. కథలు రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలను తాను మూడు దశాబ్దాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9870/introductory-meeting-of-bhandaru-vijaya-katha-sampatala"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260124-wa1070.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన <strong>‘పరిష్కృత’ (కథా సంకలనం)</strong> మరియు ఆమె స్వీయ కథా సంపుటి <strong>‘సహజాత’</strong> పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-01/img-20260124-wa1069.jpg" alt="IMG-20260124-WA1069" width="704" height="528"></img></p>
<p>ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వరంగల్ అరసం అధ్యక్షులు శ్రీ నిధి గారు వేదికపైకి ప్రముఖులను ఆహ్వానించి, భండారు విజయ స్త్రీవాద రచనలు, ఆమె సాహిత్య ప్రయాణం, రాబోయే రచనలపై పరిచయం చేశారు.</p>
<p>సభాధ్యక్షులు, తెలంగాణ బీసీ కమిషన్ తొలి కమిషనర్, శతాధిక రచయిత <strong>శ్రీ బి.ఎస్. రాములు</strong>  మాట్లాడుతూ—<br />భండారు విజయ కథలు రాయడమే కాకుండా, ఇతర రచయితలతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ‘పరిష్కృత’ వంటి కథా సంకలనాలను తీసుకురావడం అభినందనీయమన్నారు. కథలు రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలను తాను మూడు దశాబ్దాల క్రితమే <strong>‘కథల బడి’</strong> పుస్తకంగా ప్రచురించానని, అది ప్రతి రచయిత చదవాల్సిన గ్రంథమని పేర్కొన్నారు.</p>
<p>ముఖ్య అతిథిగా పాల్గొన్న కవి <strong>ఏనుగు నర్సింహారెడ్డి</strong> గారు మాట్లాడుతూ—<br />స్త్రీవాదాన్ని భూమికగా చేసుకుని భండారు విజయ చేస్తున్న రచనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రత్యేకతను తెలియజేసే <strong>‘జిగర్’</strong> కవిత్వ సంకలనాన్ని అనిశెట్టి రజితతో కలిసి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, తన మిత్రురాలు కీ.శే. అనిశెట్టి రజితకు అంకితమిస్తూ ‘సహజాత’ను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ తరపున ఆమెకు అభినందనలు తెలిపారు.</p>
<h5><strong><span style="color:rgb(22,145,121);">‘సహజాత’ పుస్తక పరిచయం</span></strong></h5>
<p>ప్రముఖ సాహిత్య విమర్శకురాలు <strong>పి. జ్యోతి</strong> మాట్లాడుతూ—<br />‘సహజాత’లోని 21 కథలు వస్తుపరంగా విభిన్నంగా ఉండి, ప్రతి కథ కొత్త దృక్కోణాన్ని అందిస్తుందని తెలిపారు. సమస్యలను విక్టిమైజ్డ్ మోడ్‌లో చూపిస్తూ, పరిష్కారాలను సైకోథెరపీ, కౌన్సిలింగ్ పద్ధతుల్లో ఆలోచింపజేసేలా ఉన్నాయని చెప్పారు.<br />IVF ద్వారా సంతానం, సింగిల్ మహిళల మాతృత్వం, కులాంతర వివాహాలు, NRI పెళ్లిళ్ల వైఫల్యాలు వంటి అంశాలు కథల్లో బలంగా ప్రతిఫలించాయని అన్నారు. ‘అమ్మగది’, ‘దేవుడమ్మలు’ కథలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. యువత తప్పక చదవాల్సిన కథలుగా పేర్కొన్నారు.</p>
<p>దళిత రచయిత <strong>జూపాక సుభద్ర</strong> మాట్లాడుతూ—<br />ఈ కథలు ‘సర్వే జన సుఖినో భవంతు’ అన్న భావనతో ముగుస్తాయని, తెలంగాణ ఉద్యమం, ట్రాన్స్ కమ్యూనిటీ సమస్యలు, కుటుంబ వ్యవస్థలోని అంతర్గత సంఘర్షణలను సున్నితంగా చిత్రించాయని అన్నారు. ‘సీతామహాలక్ష్మి’, ‘దేవుడమ్మ’ కథలు తనకు బాగా నచ్చాయని చెప్పారు.</p>
<p>‘పరిష్కృత’ పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రముఖ రచయిత, కార్టూనిస్టు <strong>నెల్లుట్ల రమాదేవి</strong>—<br />మారుతున్న కాలాల్లో మహిళల సమస్యలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, గృహహింసపై ఈ సంకలనంలో 16 కథలు ఉండటం విశేషమన్నారు. ఈ కథలు పాఠకుల్లో సమస్యలపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు.</p>
<p>రచయిత <strong>కస్తూరి ప్రభాకర్</strong> మాట్లాడుతూ—<br />గృహహింస, లింగ వివక్ష, వరకట్నం, సంతాన సమస్యలు వంటి అంశాలు ఈ కథల్లో హృదయవిదారకంగా ఉన్నాయని, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు ఇవి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">సత్కారం, ఇతర కార్యక్రమాలు</span></strong></h6>
<p>తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి <strong>నామోజు బాలాచారి</strong> మాట్లాడుతూ—<br />సాహిత్యం పరిష్కార దిశగా ఉన్నప్పుడే సమాజానికి ఉపయోగపడుతుందని అన్నారు. స్త్రీవాద దృక్పథంతో కథలు రాస్తూ, ఇతర రచయితలను ప్రోత్సహిస్తున్న భండారు విజయకు అకాడమీ తరపున అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు.</p>
<p>ఈ సందర్భంగా <strong>గ్రంథాలయ ఉద్యమ బస్ యాత్ర</strong> (ఫిబ్రవరి 1న ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 3న అమరావతిలో ముగింపు) పోస్టర్‌ను ఆవిష్కరించారు.</p>
<p>చివరగా <strong>గిరిజ పైడిమర్రి</strong> గారి వందన సమర్పణతో లో కార్యక్రమం ముగిసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9870/introductory-meeting-of-bhandaru-vijaya-katha-sampatala</link>
                <guid>https://www.prajamantalu.com/article/9870/introductory-meeting-of-bhandaru-vijaya-katha-sampatala</guid>
                <pubDate>Sat, 24 Jan 2026 13:28:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260124-wa1070.jpg"                         length="124102"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        