<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3191/hospital" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>hospital - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3191/rss</link>
                <description>hospital RSS Feed</description>
                
                            <item>
                <title>రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల సత్యసాయి సేవా సమితి,<img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260830-wa0852.jpg" alt="IMG-20260830-WA0852" width="1200" height="720" /> సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న <strong>శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం</strong> 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, రోగుల సహాయకులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం చైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు నిరంతరాయంగా ఉచిత అన్నప్రసాదం అందిస్తూ సేవలందిస్తున్న సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులను అభినందించారు.</p>
<p>ఆసుపత్రిలో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి సమయంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/11032/free-annaprasad-for-patient-attendants-for-ten-years"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260830-wa0854.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల సత్యసాయి సేవా సమితి,<img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260830-wa0852.jpg" alt="IMG-20260830-WA0852" width="1280" height="720"></img> సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న <strong>శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం</strong> 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, రోగుల సహాయకులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం చైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు నిరంతరాయంగా ఉచిత అన్నప్రసాదం అందిస్తూ సేవలందిస్తున్న సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులను అభినందించారు.</p>
<p>ఆసుపత్రిలో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి సమయంలో వారికి ఉచితంగా భోజనం అందించడం గొప్ప మానవతా సేవ అని అన్నారు. పదేళ్లుగా సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, పరస్పర సహకారం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, ఆర్‌ఎంఓ డాక్టర్ విజయ్ రెడ్డి, రాజు, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Spiritual </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/11032/free-annaprasad-for-patient-attendants-for-ten-years</link>
                <guid>https://www.prajamantalu.com/article/11032/free-annaprasad-for-patient-attendants-for-ten-years</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 19:14:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260830-wa0854.jpg"                         length="165899"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు</title>
                                    <description><![CDATA[<p>సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :</p>
<p>  గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు  వెల్లడించారు.</p>
<p>వివరాలు ఇవి...ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) పలు అనారోగ్య సమస్యలతో అక్కడి  స్థానిక ఆస్పత్రిలో చేరింది.తర్వాత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికు వెల్లగా హృద్రోగ సమస్యలు గుర్తించిన అక్కడి వైద్యులు గాంధీఆస్పత్రికి రిఫర్‌ చేశారు. పలు రుగ్మతలతోపాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, గుండెదడతో బాధపడుతున్న పల్లవిని కార్డియోథోరాసిస్‌ సర్జరీ (సీటీ సర్జరీ) వైద్యులు పలురకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. బార్టెల్‌బీల్‌ సిండ్రోమ్‌ (బీబీఎస్‌) బహుళ అవయవాలను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత), పాలీడాక్డిలీ (పుట్టుకతోనే చేతులు, కాళ్లకు అదనపు వ్రేళ్లు ఉండడం) రెడ్‌కోస్‌డిస్ట్రోఫీ (కండరాల బలహీనత), రెటినిటోస్‌ పిగ్మెంటోసా (వంశపారంపర్యంగా వచ్చే కంటివ్యాధి, దృష్టిలోపం)</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9826/gandhis-doctors-who-gave-birth-to-a-25-year-old-young-woman"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260121-wa1550.jpg" alt=""></a><br /><p>సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :</p>
<p> గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు  వెల్లడించారు.</p>
<p>వివరాలు ఇవి...ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) పలు అనారోగ్య సమస్యలతో అక్కడి  స్థానిక ఆస్పత్రిలో చేరింది.తర్వాత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికు వెల్లగా హృద్రోగ సమస్యలు గుర్తించిన అక్కడి వైద్యులు గాంధీఆస్పత్రికి రిఫర్‌ చేశారు. పలు రుగ్మతలతోపాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, గుండెదడతో బాధపడుతున్న పల్లవిని కార్డియోథోరాసిస్‌ సర్జరీ (సీటీ సర్జరీ) వైద్యులు పలురకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. బార్టెల్‌బీల్‌ సిండ్రోమ్‌ (బీబీఎస్‌) బహుళ అవయవాలను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత), పాలీడాక్డిలీ (పుట్టుకతోనే చేతులు, కాళ్లకు అదనపు వ్రేళ్లు ఉండడం) రెడ్‌కోస్‌డిస్ట్రోఫీ (కండరాల బలహీనత), రెటినిటోస్‌ పిగ్మెంటోసా (వంశపారంపర్యంగా వచ్చే కంటివ్యాధి, దృష్టిలోపం) ఊబకాయం, మేథోవైకల్యం, టైప్‌–1 డయాబెటిస్‌తోపాటు  హృద్రోగ రుగ్మతలతో బాధితురాలు బాధపడుతున్నట్లు గుర్తించారు.</p>
<p>ఓస్టియంప్రైమమ్‌ (పుట్టుకతోవచ్చే గుండెలోపం) ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఏఎస్‌డీ) కర్ణిక సెప్టంలో 14.7 మిల్లీమీటర్ల రంధ్రాన్ని నిర్ధారించారు. ఇంజెక్షన్‌ ప్రెక్షన్‌ (ఈఎఫ్‌) 65 పర్సంట్‌గా అంచనా వేశారు. సీటీ సర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర నేతృత్వంలో పెరికార్డియంతో అనూలోప్లాస్టీ, ఓస్టియం ప్రైమస్‌ ఏఎస్‌డీ క్లోజర్‌తో మిట్రల్‌వాల్వు ఎఎంఎల్‌ను రిపేర్‌ చేసి, సంక్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. పలు రుగ్మతలతో బాధపడుతున్న రోగికి ఇటువంటి సర్జరీ చేయడం సవాల్‌తో కూడుకున్నదని గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొ. వాణి అన్నారు. లక్షలాది రూపాయలు వ్యయం అయ్యే సర్జరీని గాంధీఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామన్నారు.</p>
<p>అరుదైన సర్జరీని విజయవంతంగా  నిర్వహించిన సీటీ సర్జరీ హెచ్‌ఓడీ రవీంద్ర, వైద్యులు రవిశ్రీనివాస్, ప్రశాంత్, రాజ్‌ కుమార్, అనస్టీషియా వైద్యులు మురళీ, కిరణ్, శ్రేయ, సుచరిత, సాయిప్రసన్నలను ఆమె అభినందించారు.  తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, సిబ్బందికి బాధితురాలు పల్లవి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌ఎంఓలు శేషాద్రి, కళ్యాణ్‌చక్రవర్తి, నవీస్, హసిత, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.<br />––<br />–ఫొటో:</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9826/gandhis-doctors-who-gave-birth-to-a-25-year-old-young-woman</link>
                <guid>https://www.prajamantalu.com/article/9826/gandhis-doctors-who-gave-birth-to-a-25-year-old-young-woman</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 20:03:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260121-wa1550.jpg"                         length="69978"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        