<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3064/municipal" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>మున్సిపల్ - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3064/rss</link>
                <description>మున్సిపల్ RSS Feed</description>
                
                            <item>
                <title>హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య</title>
                                    <description><![CDATA[<p><strong>హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)</strong></p>
<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. <strong>14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్య</strong>ను <strong>హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా</strong>, <strong>7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్</strong>ను <strong>వైస్ చైర్‌పర్సన్‌గా</strong> ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికైన సభ్యులతో <strong>ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో రామ్మూర్తి</strong> ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో <strong>కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది వార్డు సభ్యులు</strong>,, <strong>బీఆర్ఎస్‌కు చెందిన 4 మంది వార్డు సభ్యులు </strong>ప్రమాణ స్వీకారం చేశారు.</p>
<p>ఈ సమావేశానికి <strong>ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్</strong> హాజరయ్యారు.</p>
<p>చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా <strong>దండి లక్ష్మీ కొమురయ్య</strong> పేరును <strong>చెన్నమేని అనూష</strong> ప్రతిపాదించగా, <strong>ఆకుల రజిత, కేశవేని రమేష్, శోభన్ బాబు</strong> మద్దతు తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10258/dandi-lakshmi-komuraiah-as-municipal-chairperson-of-husnabad"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260216-wa0701.jpg" alt=""></a><br /><p><strong>హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)</strong></p>
<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. <strong>14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్య</strong>ను <strong>హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా</strong>, <strong>7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్</strong>ను <strong>వైస్ చైర్‌పర్సన్‌గా</strong> ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికైన సభ్యులతో <strong>ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో రామ్మూర్తి</strong> ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో <strong>కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది వార్డు సభ్యులు</strong>,, <strong>బీఆర్ఎస్‌కు చెందిన 4 మంది వార్డు సభ్యులు </strong>ప్రమాణ స్వీకారం చేశారు.</p>
<p>ఈ సమావేశానికి <strong>ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్</strong> హాజరయ్యారు.</p>
<p>చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా <strong>దండి లక్ష్మీ కొమురయ్య</strong> పేరును <strong>చెన్నమేని అనూష</strong> ప్రతిపాదించగా, <strong>ఆకుల రజిత, కేశవేని రమేష్, శోభన్ బాబు</strong> మద్దతు తెలిపారు.<br />ఇతర సభ్యుల సమ్మతితో ఆమె <strong>హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు</strong>.</p>
<p>అనంతరం వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో <strong>చిత్తారి పద్మ రవీందర్</strong> పేరును <strong>పిల్లి తిరుపతి</strong> ప్రతిపాదించగా, <strong>వర ప్రసాద్, బొలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్</strong> మద్దతు పలికారు. దీంతో ఆమె <strong>హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు</strong>.</p>
<p>చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్డీవో రామ్మూర్తి నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశానికి <strong>మొత్తం 20 మంది సభ్యులు + మంత్రి పొన్నం ప్రభాకర్ (ఎక్స్ అఫిషియో)</strong> హాజరయ్యారు.</p>
<p>హుస్నాబాద్ మున్సిపాలిటీలో <strong>కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం</strong> నెలకొనగా, పట్టణంలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరిసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10258/dandi-lakshmi-komuraiah-as-municipal-chairperson-of-husnabad</link>
                <guid>https://www.prajamantalu.com/article/10258/dandi-lakshmi-komuraiah-as-municipal-chairperson-of-husnabad</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 17:58:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260216-wa0701.jpg"                         length="231507"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p><strong>ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు</strong></p>
<p>ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా <strong>వేముల నాగలక్ష్మి</strong>ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్‌గా <strong>ఇందారపు రామన్న</strong>ను తిరిగి నియమించారు.</p>
<p>▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా <strong>కొత్త అభ్యర్థికి ఛైర్‌పర్సన్ పదవి</strong><br />▪️ మంత్రి <strong>అడ్లూరి లక్ష్మణ్</strong> చొరవతో వేముల నాగలక్ష్మి ఎంపిక<br />▪️ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన <strong>ఇందారపు రామన్నకు మళ్లీ వైస్ చైర్మన్ పదవి</strong><br />▪️ కాంగ్రెస్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులు, <strong>జనరల్ మహిళకు అవకాశం రావడంతో, </strong>  ఎంతో కాలంగా పదవి ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.</p>
<p>ఈ ఎంపికలతో ధర్మపురి మున్సిపల్ పాలన పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది. పార్టీ అంతర్గత సమీకరణాలు, మంత్రి అడ్లూరి వ్యూహాలు ఫలించినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10256/congress-elected-vemula-nagalakshmi-as-dharmapuri-municipal-chairperson"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260216-wa0679-imageonline.co-merged.jpg" alt=""></a><br /><p><strong>ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు</strong></p>
<p>ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా <strong>వేముల నాగలక్ష్మి</strong>ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్‌గా <strong>ఇందారపు రామన్న</strong>ను తిరిగి నియమించారు.</p>
<p>▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా <strong>కొత్త అభ్యర్థికి ఛైర్‌పర్సన్ పదవి</strong><br />▪️ మంత్రి <strong>అడ్లూరి లక్ష్మణ్</strong> చొరవతో వేముల నాగలక్ష్మి ఎంపిక<br />▪️ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన <strong>ఇందారపు రామన్నకు మళ్లీ వైస్ చైర్మన్ పదవి</strong><br />▪️ కాంగ్రెస్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులు, <strong>జనరల్ మహిళకు అవకాశం రావడంతో, </strong> ఎంతో కాలంగా పదవి ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.</p>
<p>ఈ ఎంపికలతో ధర్మపురి మున్సిపల్ పాలన పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది. పార్టీ అంతర్గత సమీకరణాలు, మంత్రి అడ్లూరి వ్యూహాలు ఫలించినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10256/congress-elected-vemula-nagalakshmi-as-dharmapuri-municipal-chairperson</link>
                <guid>https://www.prajamantalu.com/article/10256/congress-elected-vemula-nagalakshmi-as-dharmapuri-municipal-chairperson</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 17:15:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260216-wa0679-imageonline.co-merged.jpg"                         length="75832"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ</title>
                                    <description><![CDATA[<p>మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)</p>
<p>మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి మున్సిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకొంది. ఛైర్‌పర్సన్ ఎన్నికపై రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);">వార్డు నంబర్ వరుస క్రమంలో</span></strong></h6>
<table>
<thead>
<tr>
<th>వార్డు నం</th>
<th>గెలిచిన అభ్యర్థి</th>
<th>పార్టీ</th>
</tr>
</thead>
<tbody>
<tr>
<td>1</td>
<td>ఓంకార్ నవీన్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>2</td>
<td>జక్కం లక్ష్మీ</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>3</td>
<td>బత్తుల నరేష్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>4</td>
<td>పందిరి రమేష్</td>
<td>ఇండిపెండెంట్</td>
</tr>
<tr>
<td>5</td>
<td>పుడుకారం దివ్య రెడ్డి</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>6</td>
<td>బంగారుకళ్ళ నీరజ</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>7</td>
<td>ధర్మపురి స్వరూప</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>8</td>
<td>దీవకొండ మానస</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>9</td>
<td>బొడ్ల వసుధ</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>10</td>
<td>మునుగొండ</td></tr></tbody></table>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10210/metpalli-municipal-election-results-bjp-leads-hung-municipality"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/12krt101-180036_mr-1768264522-0.jpg.webp" alt=""></a><br /><p>మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)</p>
<p>మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి మున్సిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకొంది. ఛైర్‌పర్సన్ ఎన్నికపై రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);">వార్డు నంబర్ వరుస క్రమంలో</span></strong></h6>
<table>
<thead>
<tr>
<th>వార్డు నం</th>
<th>గెలిచిన అభ్యర్థి</th>
<th>పార్టీ</th>
</tr>
</thead>
<tbody>
<tr>
<td>1</td>
<td>ఓంకార్ నవీన్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>2</td>
<td>జక్కం లక్ష్మీ</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>3</td>
<td>బత్తుల నరేష్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>4</td>
<td>పందిరి రమేష్</td>
<td>ఇండిపెండెంట్</td>
</tr>
<tr>
<td>5</td>
<td>పుడుకారం దివ్య రెడ్డి</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>6</td>
<td>బంగారుకళ్ళ నీరజ</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>7</td>
<td>ధర్మపురి స్వరూప</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>8</td>
<td>దీవకొండ మానస</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>9</td>
<td>బొడ్ల వసుధ</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>10</td>
<td>మునుగొండ నరేష్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>11</td>
<td>రెబ్బాస్ మహేష్</td>
<td>ఇండిపెండెంట్</td>
</tr>
<tr>
<td>12</td>
<td>సుమాయ తబస్సుమ్</td>
<td>ఇండిపెండెంట్</td>
</tr>
<tr>
<td>13</td>
<td>గుడికందుల అజయ్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>14</td>
<td>దొనికెల శిరీష</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>15</td>
<td>అరిగేలా అనూష</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>16</td>
<td>అరిసె వనజ</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>17</td>
<td>మైలారం లింబాద్రి</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>18</td>
<td>చట్లపేల్లి మీనా</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>19</td>
<td>బొడ్ల ఆనంద్</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>20</td>
<td>మాసుల ప్రవీణ్</td>
<td>కాంగ్రెస్</td>
</tr>
<tr>
<td>21</td>
<td>ఖాజా అజిమోద్దీన్</td>
<td>ఇండిపెండెంట్</td>
</tr>
<tr>
<td>22</td>
<td>అంగడి పురుషోత్తం</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>23</td>
<td>కోయల్ కార్ స్రవంతి</td>
<td>బీజేపీ</td>
</tr>
<tr>
<td>24</td>
<td>పూదరి జ్యోతి</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>25</td>
<td>ఆశ్ర ఫర్హీన</td>
<td>బీఆర్ఎస్</td>
</tr>
<tr>
<td>26</td>
<td>బొడ్ల రమేష్</td>
<td>బీజేపీ</td>
</tr>
</tbody>
</table>
<hr />
<h3> పార్టీ వారీగా స్థానాలు</h3>
<ul>
<li><strong>బీజేపీ</strong> – 10</li>
<li><strong>కాంగ్రెస్</strong> – 6</li>
<li><strong>బీఆర్ఎస్</strong> – 6</li>
<li><strong>స్వతంత్రులు</strong> – 4</li>
</ul>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10210/metpalli-municipal-election-results-bjp-leads-hung-municipality</link>
                <guid>https://www.prajamantalu.com/article/10210/metpalli-municipal-election-results-bjp-leads-hung-municipality</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 18:32:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/12krt101-180036_mr-1768264522-0.jpg.webp"                         length="67984"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాయికల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p>రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):</p>
<p>రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జగిత్యాల, రాయికల్‌లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టి, ఇతర పార్టీల వారికి బీ–ఫారాలు ఇచ్చారని విమర్శించారు. అభివృద్ధి అనేది పౌరుల హక్కు అని, తాను పదవిలో ఉన్నా లేకున్నా రాయికల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని తెలిపారు.</p>
<p>రాయికల్ మున్సిపాలిటీ గత ఐదేళ్లుగా అవినీతి కేంద్రంగా మారిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వలసవాదులు, అవకాశవాదులకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తానని జీవన్ రెడ్డి స్పష్టం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10117/tatiparthi-jeevan-reddy-flies-the-congress-flag-in-raikal"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260207-wa1256.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/VSJzuBEGh_o" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p>రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):</p>
<p>రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జగిత్యాల, రాయికల్‌లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టి, ఇతర పార్టీల వారికి బీ–ఫారాలు ఇచ్చారని విమర్శించారు. అభివృద్ధి అనేది పౌరుల హక్కు అని, తాను పదవిలో ఉన్నా లేకున్నా రాయికల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని తెలిపారు.</p>
<p>రాయికల్ మున్సిపాలిటీ గత ఐదేళ్లుగా అవినీతి కేంద్రంగా మారిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వలసవాదులు, అవకాశవాదులకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10117/tatiparthi-jeevan-reddy-flies-the-congress-flag-in-raikal</link>
                <guid>https://www.prajamantalu.com/article/10117/tatiparthi-jeevan-reddy-flies-the-congress-flag-in-raikal</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 20:08:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260207-wa1256.jpg"                         length="133473"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(22,145,121);">హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్</span></strong></h6>
<p>హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):</p>
<p>ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని  ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము  అవకాశం ఇస్తే <br />హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.</p>
<p>హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10035/husnabad-town-will-be-a-role-model-in-the-state"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260202-wa0941.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(22,145,121);">హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్</span></strong></h6>
<p>హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):</p>
<p>ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని  ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము  అవకాశం ఇస్తే <br />హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.</p>
<p>హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప కి వెళ్తూ మహిళలు, చిన్నారులను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఫిబ్రవరి 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. </p>
<p><br />ఒకటవ వార్డులో అనూష సాగర్ ,రెండవ వార్డులో లత కృష్ణ స్వామి ,మూడవ వార్డులో కొండ రజిత , 12 వార్డులో కేశినేని రమేష్ ,13 వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్ ,14 వ వార్డులో దండి లక్ష్మీ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వారిని ఓటర్లకు పరిచయం చేస్తూ స్థానికంగా ఉండే నేతలు నిరంతరం మీ సమస్యలలో మీకు అండగా ఉంటారని, మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. పేదలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ,సన్న బియ్యం పంపిణీ , నూతన రేషన్ కార్డులు , మహిళలకు వడ్డీలేని రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 20 స్థానాలు ఇచ్చి తనకి మరింత ఆత్మస్థైర్యాన్ని  ఇవ్వాలని పేర్కొన్నారు.<br />హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందనీ,హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రియల్ కారీడార్ తీసుకొస్తున్నామన్నారు. మహిళలకు స్వీయ ఉపాధి పెంచుకోవడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఫిషరీస్ మార్కెట్,కోల్డ్ స్టోరేజ్ నిర్ణయిస్తామని ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా బలన్నివ్వాలని  ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.<br />[02/02, 19:34] Rajanna Elkathurty Reporter: చట్టం ముందు కేసీఆర్ దేవుడా..?</p>
<p>భయం ఉంటేనే రాస్తారోకోలు ర్యాలీలు </p>
<p>జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు </p>
<p>ఎల్కతుర్తి ఫిబ్రవరి 02 ప్రజా మంటలు </p>
<p>సీట్ విచారణలో భాగంగా ఆదివారం రోజున అధికారులు విచారణకు పిలువగా తప్పు చేయనప్పుడు భయమెందుకు అని వారి అనుచరులు రాస్తారోకోలు బైకు ర్యాలీలు చేయడమేంటని అన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెసిఆర్ ఏమైనా దైవంశ సంభూతుడ మానవాతీతుడా మహాత్ముడా అని అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను చట్టాలకు అతీతుడా గా చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమాల్లు రంజిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సిబుసోరెన్ జయలలిత లాలు ప్రసాద్ యాదవ్ యడ్యూ రప్ప వంటి దేశంలోని ప్రముఖ నాయకులే తప్పులకు జైళ్లకు వెళ్లినప్పుడు దుర్మార్గపు పనులు చేసిన ముఠాకు నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. కెసిఆర్ తప్పు చేయలేదని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు బైక్ ర్యాలీలు పెట్టి ప్రజలను రోడ్డెక్కించడం ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అనంతరం కెసిఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని వేలకోట్ల అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని రంజిత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఆ అప్పుల భారం మోస్తూ ప్రజలకు పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రజలకు సంక్షేమ పథకాలు విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే అభివృద్ధిని జీర్ణించుకోలేని కెసిఆర్ ఆయన అనుచరులు ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ గ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ పై ఉన్న ఆర్థిక అక్రమాలు అవినీతి ఆరోపణలపై సిబిఐ ఈడి సహా కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు బయటపడితే కెసిఆర్ పాలనలో జరిగిన దోపిడీ ప్రజల ముందు బయటపడుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అన్నింటిని గమనిస్తోందని రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మరోసారి రాజకీయ బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. చట్టాన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా చివరికి న్యాయం గెలుస్తుందని కేసీఆర్ అయినా సరే చట్టం ముందు తలవంచక తప్పదని వీరమల్లు రంజీత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10035/husnabad-town-will-be-a-role-model-in-the-state</link>
                <guid>https://www.prajamantalu.com/article/10035/husnabad-town-will-be-a-role-model-in-the-state</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 20:42:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260202-wa0941.jpg"                         length="115204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:</title>
                                    <description><![CDATA[<p><strong>కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు.</p>
<p>గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన వారు, అలాగే పార్టీ కష్టకాలంలో అంకితభావంతో పనిచేసిన సీనియర్ మైనారిటీ నాయకులకు ఈసారి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.</p>
<p>మైనారిటీ వర్గాల బలోపేతమే లక్ష్యంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని, అర్హత కలిగిన నాయకులకు అవకాశాలు కల్పిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు. ముస్లిం మైనారిటీల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9746/minority-leaders-demand-that-municipal-tickets-should-be-given-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260118-wa1042.jpg" alt=""></a><br /><p><strong>కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు.</p>
<p>గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన వారు, అలాగే పార్టీ కష్టకాలంలో అంకితభావంతో పనిచేసిన సీనియర్ మైనారిటీ నాయకులకు ఈసారి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.</p>
<p>మైనారిటీ వర్గాల బలోపేతమే లక్ష్యంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని, అర్హత కలిగిన నాయకులకు అవకాశాలు కల్పిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు. ముస్లిం మైనారిటీల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
<p>ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు నేహాల్ అహ్మద్, లయీఖ్ ఖాద్రీ, అబ్దుల్ రహ్మాన్, అహ్మద్ అలీ, మోసిన్, ఎండీ కలిముద్దీన్, సయ్యద్ ఖమరోద్దీన్, హాజీ షెబాన, మొహమ్మద్ ఖాజా ఖాన్, ఫిరోజ్, మెరాజ్, జమీల్, ఇమ్రాన్, బషీర్, అబ్దుల్ బారి, అజీం, ముజాహిద్, షాహిన్షా, షాహేబాజ్, హసీనా, సిరాజ్, ఆరిఫ్ అలీ, అబ్దుల్ గఫార్, షాకీర్, సలీం, మాసూమ్ ఖాన్, ఖాజా ఖాన్, ఖలీల్, జక్కి, అజ్మత్ అహ్మద్, హనీఫ్, విఖార్, ఖాజా మొహమ్మద్ జాఫర్, గౌస్, ఇక్రాం, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/9746/minority-leaders-demand-that-municipal-tickets-should-be-given-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/9746/minority-leaders-demand-that-municipal-tickets-should-be-given-to</guid>
                <pubDate>Sun, 18 Jan 2026 17:26:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260118-wa1042.jpg"                         length="163961"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        