<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/2982/dharna" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>dharna - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/2982/rss</link>
                <description>dharna RSS Feed</description>
                
                            <item>
                <title>పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>  <strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.<br />జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమవుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.<br />రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఐమ్యాక్స్ చౌరస్తాలో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే పూలే జయంతి నాటికి కూడా విగ్రహాలు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.<br />ఇటీవల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10600/vigilance-dharna-for-neglecting-phule-statue-is-a-severe-criticism"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260411-wa0013.jpg" alt=""></a><br /><p> <strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.<br />జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమవుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.<br />రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఐమ్యాక్స్ చౌరస్తాలో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే పూలే జయంతి నాటికి కూడా విగ్రహాలు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.<br />ఇటీవల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తొందరపాటుగా తీసుకురావడం పట్ల బీసీ సంఘాలు, జాగృతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని పేర్కొన్నారు.<br />బీసీలను రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తూ అవమానిస్తున్నారని ఆరోపించిన జాగృతి నేతలు, గత ప్రభుత్వంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని గుర్తు చేశారు.<br />అలాగే తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు.<br />బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీసీలకు చేసిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, బీసీలంతా ఐక్యంగా పోరాడాలని జాగృతి పిలుపునిచ్చింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10600/vigilance-dharna-for-neglecting-phule-statue-is-a-severe-criticism</link>
                <guid>https://www.prajamantalu.com/article/10600/vigilance-dharna-for-neglecting-phule-statue-is-a-severe-criticism</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:18:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260411-wa0013.jpg"                         length="83897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు);</p>
<p><span>నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్‌డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.</span></p>
<p>ఈ మహా ధర్నా 2026 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఓసీ జేఏసీ జాతీయ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు.</p>
<p>దేశవ్యాప్తంగా రైతులు, యువత, ఉద్యోగులు, ఈడబ్ల్యూఎస్ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళం వినిపించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.</p>
<p>ప్రధాన డిమాండ్లు ఇవే:</p>
<ul>
<li>ఓసీ ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల అమలు, ప్రస్తుత పరిస్థితుల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు</li>
<li>దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10361/maha-dharna-in-delhi-on-february-23-to-protect-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260222-wa0494.jpg" alt=""></a><br /><p>జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు);</p>
<p><span>నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్‌డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.</span></p>
<p>ఈ మహా ధర్నా 2026 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఓసీ జేఏసీ జాతీయ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు.</p>
<p>దేశవ్యాప్తంగా రైతులు, యువత, ఉద్యోగులు, ఈడబ్ల్యూఎస్ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళం వినిపించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.</p>
<p>ప్రధాన డిమాండ్లు ఇవే:</p>
<ul>
<li>ఓసీ ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల అమలు, ప్రస్తుత పరిస్థితుల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు</li>
<li>దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు, వయో పరిమితి పెంపు</li>
<li>షరతులు లేకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసి కనీసం ఐదేళ్ల చెల్లుబాటు</li>
<li>ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిని వార్షికంగా రూ.10 లక్షలకు పెంపు</li>
<li>పెండింగ్‌లో ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ పోస్టులను పూర్తిగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతో భర్తీ</li>
<li>ప్రస్తుత 50 శాతం పరిమితిలోనే రాజకీయ రిజర్వేషన్లు</li>
<li>అన్ని వర్గాలకు క్రీమీ లేయర్ విధానం అమలు</li>
<li>రైతుల బీమా వయో పరిమితిని 60 నుంచి 70 సంవత్సరాలకు పెంపు</li>
<li>కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం</li>
<li>జాతీయ ఉపాధి హామీ పథకం ప్రయోజనాలను వ్యవసాయ రంగానికి విస్తరించడం</li>
</ul>
<p>ఈ మహా ధర్నాలో పాల్గొని ఓసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఓసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10361/maha-dharna-in-delhi-on-february-23-to-protect-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10361/maha-dharna-in-delhi-on-february-23-to-protect-the</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 20:23:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260222-wa0494.jpg"                         length="119874"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1566.jpg" alt="IMG-20260217-WA1566" width="1200" height="962" /></p>
<p>ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa1564.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.</p>
<p>టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1566.jpg" alt="IMG-20260217-WA1566" width="1600" height="962"></img></p>
<p>ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చారని, ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.</p>
<p>ఎంప్యానల్‌మెంట్ పేరుతో చిన్న పత్రికలను పక్కన పెట్టడం వల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అక్రెడిటేషన్ ఇవ్వాలని, ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డులు, భీమా సదుపాయం కల్పించాలని కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్, కె. పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు, హైదరాబాద్ జిల్లా నాయకులు వి. రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సంతోష్, మేడ్చల్ జిల్లా నాయకులు మల్లేశం, గడ్డమీది అశోక్, సూర్యాపేట జిల్లా నాయకులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్, వరంగల్ జిల్లా నాయకులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, నిజామాబాద్ జిల్లా నేతలు కుంచెం శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, నల్గొండ జిల్లా నాయకులు వెలుతురు యాదయ్య, జీడిమట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against</link>
                <guid>https://www.prajamantalu.com/article/10282/journalists-agitation-at-samorabha-bhavan-to-protest-against-discrimination-against</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 20:34:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa1564.jpg"                         length="138960"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        