<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/2961/raikal" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>రాయికల్ - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/2961/rss</link>
                <description>రాయికల్ RSS Feed</description>
                
                            <item>
                <title>రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి</title>
                                    <description><![CDATA[<p><strong>రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.</p>
<p>మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రాయికల్‌కు తరలివచ్చారు. బీఆర్ఎస్ జెండాలు, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ గాంధీ విగ్రహం నుంచి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సదస్సు జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-09/img-20260903-wa0928.jpg" alt="IMG-20260903-WA0928" width="1200" height="853" /></p>
<p>కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<h3><strong>24 గంటల ఉచిత విద్యుత్ పునరుద్ధరించాలి: జీవన్‌రెడ్డి</strong></h3>
<p>సదస్సులో తాటిపర్తి జీవన్‌రెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/11064/kcr-should-be-brought-back-to-power-if-the-peasant"><img src="https://www.prajamantalu.com/media/400/2026-09/merged_image-(1)-(1).jpg" alt=""></a><br /><p><strong>రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.</p>
<p>మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రాయికల్‌కు తరలివచ్చారు. బీఆర్ఎస్ జెండాలు, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ గాంధీ విగ్రహం నుంచి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సదస్సు జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-09/img-20260903-wa0928.jpg" alt="IMG-20260903-WA0928" width="1280" height="853"></img></p>
<p>కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<h3><strong>24 గంటల ఉచిత విద్యుత్ పునరుద్ధరించాలి: జీవన్‌రెడ్డి</strong></h3>
<p>సదస్సులో తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.</p>
<p>ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి పరిమితంగా విద్యుత్ సరఫరా జరిగేదని, కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు.</p>
<p>రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. ఎరువుల పంపిణీలో ఆంక్షలు, ధాన్యం కొనుగోళ్లలో తరుగు, బోనస్ చెల్లింపులో జాప్యం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.</p>
<h3><strong>ధర్మకాంటా–ట్రక్ షీట్ తూకాలపై విచారణ జరపాలి</strong></h3>
<p>ధాన్యం కొనుగోళ్లలో ప్రతి 40 కిలోల బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని జీవన్‌రెడ్డి అన్నారు. ధర్మకాంటా తూకం, ట్రక్ షీట్‌లో నమోదైన తూకం మధ్య వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయో తేల్చాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఈ వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపి, తూకాల్లో వ్యత్యాసం వల్ల రైతులకు నష్టం జరిగితే ఆ మొత్తాన్ని రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<h3><strong>కాళేశ్వరం నీటిని వినియోగించాలి</strong></h3>
<p>కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని వ్యవసాయానికి వినియోగించుకోవాలని జీవన్‌రెడ్డి అన్నారు. కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.</p>
<p>రైతు రాజ్యం రావాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కుల, మతాలకు అతీతంగా ఏకం కావాలని, కేసీఆర్ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.</p>
<h3><strong>ఎమ్మెల్యే అభివృద్ధి ఏమి చేశారు?: జీవన్‌రెడ్డి</strong></h3>
<p>జగిత్యాల ఎమ్మెల్యేపై కూడా జీవన్‌రెడ్డి విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో కొబ్బరికాయలు కొట్టడం మినహా కొత్తగా చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులే తప్ప కొత్తగా నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు.</p>
<p>ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.</p>
<p>మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఉద్యమాన్ని చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.</p>
<h3><strong>హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది: కొప్పుల ఈశ్వర్</strong></h3>
<p>మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులకు జరిగిన అన్యాయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.</p>
<p>కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసిందని అన్నారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కింద రూ.15 వేల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.</p>
<p>రుణమాఫీ విషయంలోనూ అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో ప్రయోజనం అందలేదని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతుబీమా పునరుద్ధరణలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.</p>
<h3><strong>యూరియా కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దు</strong></h3>
<p>కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. యూరియా పంపిణీకి సంబంధించిన ఆంక్షలను తొలగించి రైతులకు అవసరమైనంత ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.</p>
<p>రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు.</p>
<h3><strong>రైతు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది: దావ వసంత సురేష్</strong></h3>
<p>జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని అన్నారు.</p>
<p>కేసీఆర్ రైతు కుటుంబాల కోసం రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రైతుభరోసా పేరుతో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.</p>
<p>కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని, ప్రస్తుతం రైతులు విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు.</p>
<h3><strong>పోరాటానికి సిద్ధం కావాలి</strong></h3>
<p>రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ధాన్యం తూకాల్లో వ్యత్యాసాలపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని, 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, కన్నెపల్లి పంపుల ద్వారా సాగునీరు అందించాలని, మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.</p>
<p>ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/11064/kcr-should-be-brought-back-to-power-if-the-peasant</link>
                <guid>https://www.prajamantalu.com/article/11064/kcr-should-be-brought-back-to-power-if-the-peasant</guid>
                <pubDate>Fri, 04 Sep 2026 07:52:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-09/merged_image-%281%29-%281%29.jpg"                         length="89128"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాయికల్ లో బి ఆర్ ఎస్ నాయకుల ప్రచారం </title>
                                    <description><![CDATA[<p><strong>రాయికల్ ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p>మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.</p>
<p>ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి డాబా వసంత సురేష్ ప్రచారం నిర్వహించి, బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.</p>
<p>ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, మున్సిపల్ స్థాయిలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. రాయికల్ పట్టణ అభివృద్ధికి బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లప్పుడూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10148/pracharam-of-brs-leaders-in-raikal"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260209-wa0800.jpg" alt=""></a><br /><p><strong>రాయికల్ ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p>మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.</p>
<p>ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి డాబా వసంత సురేష్ ప్రచారం నిర్వహించి, బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.</p>
<p>ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, మున్సిపల్ స్థాయిలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. రాయికల్ పట్టణ అభివృద్ధికి బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.</p>
<p>రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.</p>
<p>ఈ ప్రచార కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10148/pracharam-of-brs-leaders-in-raikal</link>
                <guid>https://www.prajamantalu.com/article/10148/pracharam-of-brs-leaders-in-raikal</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 17:36:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260209-wa0800.jpg"                         length="209737"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్</title>
                                    <description><![CDATA[<p>రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):</p>
<p>రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా రాయికల్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ హయాంలోనే జరిగిందని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలు మోసపోతారని అన్నారు. కారు గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలో తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10115/dava-vasantha-suresh-will-raise-the-pink-flag-over-raikal"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260207-wa1361.jpg" alt=""></a><br /><p>రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):</p>
<p>రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా రాయికల్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ హయాంలోనే జరిగిందని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలు మోసపోతారని అన్నారు. కారు గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలో తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10115/dava-vasantha-suresh-will-raise-the-pink-flag-over-raikal</link>
                <guid>https://www.prajamantalu.com/article/10115/dava-vasantha-suresh-will-raise-the-pink-flag-over-raikal</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 19:22:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260207-wa1361.jpg"                         length="163461"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కట్కాపూర్‌లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు</title>
                                    <description><![CDATA[<p><strong>రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది.</p>
<p>గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన <strong>సల్లూరి కవిత</strong> మొదటి బహుమతి, <strong>ఇట్నేని భాగ్యలక్ష్మి</strong> రెండో బహుమతి సాధించి విజేతలుగా నిలిచారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకంగా సీరెలు బహుమతిగా అందజేశారు.</p>
<p>ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయికల్ ఎంపీవో సుమ హాజరయ్యారు. అలాగే సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి, ఉపసర్పంచ్ కుర్ర గణేష్, కార్యదర్శి రాజశ్రీ, వార్డు సభ్యులు రంజిత్ రాజు, పద్మ, గౌతమి, విక్నేని లక్ష్మి, రాజులు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9643/muggle-competitions-on-the-occasion-of-sankranti-in-katkapur"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260113-wa1215.jpg" alt=""></a><br /><p><strong>రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది.</p>
<p>గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన <strong>సల్లూరి కవిత</strong> మొదటి బహుమతి, <strong>ఇట్నేని భాగ్యలక్ష్మి</strong> రెండో బహుమతి సాధించి విజేతలుగా నిలిచారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకంగా సీరెలు బహుమతిగా అందజేశారు.</p>
<p>ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయికల్ ఎంపీవో సుమ హాజరయ్యారు. అలాగే సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి, ఉపసర్పంచ్ కుర్ర గణేష్, కార్యదర్శి రాజశ్రీ, వార్డు సభ్యులు రంజిత్ రాజు, పద్మ, గౌతమి, విక్నేని లక్ష్మి, రాజులు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9643/muggle-competitions-on-the-occasion-of-sankranti-in-katkapur</link>
                <guid>https://www.prajamantalu.com/article/9643/muggle-competitions-on-the-occasion-of-sankranti-in-katkapur</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 14:27:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260113-wa1215.jpg"                         length="175875"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        