<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/2909/activists" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>ఉద్యమకారులు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/2909/rss</link>
                <description>ఉద్యమకారులు RSS Feed</description>
                
                            <item>
                <title>తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1200" height="522" /><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260601-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1456" height="522"></img><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తోందని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.<br />తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, వ్యాపారాలు, ఉపాధి కోసం వచ్చిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ హక్కులు, నీళ్లు, రాజకీయాల విషయంలో జోక్యం అంగీకరించబోమన్నారు.<br />ఉద్యమకారుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కవిత, కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ భూముల విషయంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.<br />భవిష్యత్ తెలంగాణ కోసం రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యాలుగా “పాంచజనం” కార్యక్రమంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 16:47:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0005.jpg"                         length="177078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):</strong><br /><br />శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);"><em>రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్</em></span></strong></h6>
<p><br />ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.<br />రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260319-wa0016.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):</strong><br /><br />శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);"><em>రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్</em></span></strong></h6>
<p><br />ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.<br />రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260319-wa0018.jpg" alt="IMG-20260319-WA0018" width="1456" height="540"></img><br /><span style="color:rgb(185,106,217);">ప్రధాన కేటాయింపులు</span><br />ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు:</p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>విద్యారంగం – రూ.30,000 కోట్లు</strong></span><br /><strong>వైద్యం, ఆరోగ్యం – రూ.25,000 కోట్లు</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>యూనివర్సిటీ విద్య – రూ.2,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);"><strong>పింఛన్లు (వృద్ధులు, వికలాంగులు తదితరులు) – రూ.25,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(22,145,121);"><strong>ఇందిరమ్మ ఇళ్లు – రూ.20,000 కోట్లు</strong></span><br /><strong>ఉద్యమకారులు &amp; అమరవీరుల కుటుంబాలు – రూ.5,000 కోట్లుl</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>రైతులు, కౌలు రైతులు &amp; కూలీలు – రూ.35,000 కోట్లు</strong></span><br /><strong>యువత (రాజీవ్ యువ వికాసం) – రూ.5,000 కోట్లు</strong><br /><strong>యువతులకు స్కూటీలు – రూ.5,000 కోట్లు</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>బీసీ సంక్షేమం – రూ.20,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>ఎస్సీ సంక్షేమం – రూ.18,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>ఎస్టీ సంక్షేమం – రూ.10,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>మైనారిటీ సంక్షేమం – రూ.5,000 కోట్లు</strong></span><br /><strong>కళ్యాణ లక్ష్మీ &amp; షాదీ ముబారక్ – రూ.10,000 కోట్లు</strong><br /><strong>ఎంఎస్ఎంఈలు &amp; పారిశ్రామిక వేత్తలు – రూ.10,000 కోట్లు</strong><br /><strong>కళాకారుల పింఛన్లు – రూ.100 కోట్లు</strong><br /><strong>ఆటో డ్రైవర్ల సాయం – రూ.100 కోట్లు</strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ప్రభుత్వానికి సూచనలు</span></strong><br />ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరారు. తమ బడ్జెట్ అమలుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.</p>
<p><br /><span style="color:rgb(22,145,121);"><strong>ఉగాది సందేశం</strong></span><br />ఉగాది కొత్త ఆరంభానికి నాంది అని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నేల త్యాగాల పరంపరతో నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలకు శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget</link>
                <guid>https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 20:38:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260319-wa0016.jpg"                         length="310027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):</p>
<p>తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.</p>
<p>బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కరీంనగర్‌లో భూపోరాటం ప్రారంభమైందని, మిగతా జిల్లాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో కవిత స్వయంగా భూపోరాటం నిర్వహించి స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని తెలిపారు.</p>
<p>ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి జాగృతి పనిచేస్తుందని, ఉద్యమంలో నష్టపోయిన యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యమకారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9576/if-250-yards-space-is-not-given-to-the-agitators"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img_20260110_195106.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):</p>
<p>తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.</p>
<p>బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కరీంనగర్‌లో భూపోరాటం ప్రారంభమైందని, మిగతా జిల్లాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో కవిత స్వయంగా భూపోరాటం నిర్వహించి స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని తెలిపారు.</p>
<p>ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి జాగృతి పనిచేస్తుందని, ఉద్యమంలో నష్టపోయిన యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యమకారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9576/if-250-yards-space-is-not-given-to-the-agitators</link>
                <guid>https://www.prajamantalu.com/article/9576/if-250-yards-space-is-not-given-to-the-agitators</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 19:53:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img_20260110_195106.jpg"                         length="41043"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        