<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/2856/husnabad" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>husnabad - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/2856/rss</link>
                <description>husnabad RSS Feed</description>
                
                            <item>
                <title>హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య</title>
                                    <description><![CDATA[<p><strong>హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)</strong></p>
<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. <strong>14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్య</strong>ను <strong>హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా</strong>, <strong>7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్</strong>ను <strong>వైస్ చైర్‌పర్సన్‌గా</strong> ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికైన సభ్యులతో <strong>ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో రామ్మూర్తి</strong> ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో <strong>కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది వార్డు సభ్యులు</strong>,, <strong>బీఆర్ఎస్‌కు చెందిన 4 మంది వార్డు సభ్యులు </strong>ప్రమాణ స్వీకారం చేశారు.</p>
<p>ఈ సమావేశానికి <strong>ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్</strong> హాజరయ్యారు.</p>
<p>చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా <strong>దండి లక్ష్మీ కొమురయ్య</strong> పేరును <strong>చెన్నమేని అనూష</strong> ప్రతిపాదించగా, <strong>ఆకుల రజిత, కేశవేని రమేష్, శోభన్ బాబు</strong> మద్దతు తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10258/dandi-lakshmi-komuraiah-as-municipal-chairperson-of-husnabad"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260216-wa0701.jpg" alt=""></a><br /><p><strong>హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)</strong></p>
<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. <strong>14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్య</strong>ను <strong>హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా</strong>, <strong>7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్</strong>ను <strong>వైస్ చైర్‌పర్సన్‌గా</strong> ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికైన సభ్యులతో <strong>ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో రామ్మూర్తి</strong> ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో <strong>కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది వార్డు సభ్యులు</strong>,, <strong>బీఆర్ఎస్‌కు చెందిన 4 మంది వార్డు సభ్యులు </strong>ప్రమాణ స్వీకారం చేశారు.</p>
<p>ఈ సమావేశానికి <strong>ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్</strong> హాజరయ్యారు.</p>
<p>చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా <strong>దండి లక్ష్మీ కొమురయ్య</strong> పేరును <strong>చెన్నమేని అనూష</strong> ప్రతిపాదించగా, <strong>ఆకుల రజిత, కేశవేని రమేష్, శోభన్ బాబు</strong> మద్దతు తెలిపారు.<br />ఇతర సభ్యుల సమ్మతితో ఆమె <strong>హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు</strong>.</p>
<p>అనంతరం వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో <strong>చిత్తారి పద్మ రవీందర్</strong> పేరును <strong>పిల్లి తిరుపతి</strong> ప్రతిపాదించగా, <strong>వర ప్రసాద్, బొలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్</strong> మద్దతు పలికారు. దీంతో ఆమె <strong>హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు</strong>.</p>
<p>చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్డీవో రామ్మూర్తి నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశానికి <strong>మొత్తం 20 మంది సభ్యులు + మంత్రి పొన్నం ప్రభాకర్ (ఎక్స్ అఫిషియో)</strong> హాజరయ్యారు.</p>
<p>హుస్నాబాద్ మున్సిపాలిటీలో <strong>కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం</strong> నెలకొనగా, పట్టణంలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరిసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10258/dandi-lakshmi-komuraiah-as-municipal-chairperson-of-husnabad</link>
                <guid>https://www.prajamantalu.com/article/10258/dandi-lakshmi-komuraiah-as-municipal-chairperson-of-husnabad</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 17:58:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260216-wa0701.jpg"                         length="231507"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(22,145,121);">హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్</span></strong></h6>
<p>హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):</p>
<p>ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని  ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము  అవకాశం ఇస్తే <br />హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.</p>
<p>హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10035/husnabad-town-will-be-a-role-model-in-the-state"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260202-wa0941.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(22,145,121);">హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్</span></strong></h6>
<p>హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):</p>
<p>ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని  ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము  అవకాశం ఇస్తే <br />హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.</p>
<p>హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప కి వెళ్తూ మహిళలు, చిన్నారులను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఫిబ్రవరి 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. </p>
<p><br />ఒకటవ వార్డులో అనూష సాగర్ ,రెండవ వార్డులో లత కృష్ణ స్వామి ,మూడవ వార్డులో కొండ రజిత , 12 వార్డులో కేశినేని రమేష్ ,13 వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్ ,14 వ వార్డులో దండి లక్ష్మీ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వారిని ఓటర్లకు పరిచయం చేస్తూ స్థానికంగా ఉండే నేతలు నిరంతరం మీ సమస్యలలో మీకు అండగా ఉంటారని, మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. పేదలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ,సన్న బియ్యం పంపిణీ , నూతన రేషన్ కార్డులు , మహిళలకు వడ్డీలేని రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 20 స్థానాలు ఇచ్చి తనకి మరింత ఆత్మస్థైర్యాన్ని  ఇవ్వాలని పేర్కొన్నారు.<br />హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందనీ,హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రియల్ కారీడార్ తీసుకొస్తున్నామన్నారు. మహిళలకు స్వీయ ఉపాధి పెంచుకోవడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఫిషరీస్ మార్కెట్,కోల్డ్ స్టోరేజ్ నిర్ణయిస్తామని ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా బలన్నివ్వాలని  ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.<br />[02/02, 19:34] Rajanna Elkathurty Reporter: చట్టం ముందు కేసీఆర్ దేవుడా..?</p>
<p>భయం ఉంటేనే రాస్తారోకోలు ర్యాలీలు </p>
<p>జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు </p>
<p>ఎల్కతుర్తి ఫిబ్రవరి 02 ప్రజా మంటలు </p>
<p>సీట్ విచారణలో భాగంగా ఆదివారం రోజున అధికారులు విచారణకు పిలువగా తప్పు చేయనప్పుడు భయమెందుకు అని వారి అనుచరులు రాస్తారోకోలు బైకు ర్యాలీలు చేయడమేంటని అన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెసిఆర్ ఏమైనా దైవంశ సంభూతుడ మానవాతీతుడా మహాత్ముడా అని అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను చట్టాలకు అతీతుడా గా చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమాల్లు రంజిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సిబుసోరెన్ జయలలిత లాలు ప్రసాద్ యాదవ్ యడ్యూ రప్ప వంటి దేశంలోని ప్రముఖ నాయకులే తప్పులకు జైళ్లకు వెళ్లినప్పుడు దుర్మార్గపు పనులు చేసిన ముఠాకు నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. కెసిఆర్ తప్పు చేయలేదని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు బైక్ ర్యాలీలు పెట్టి ప్రజలను రోడ్డెక్కించడం ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అనంతరం కెసిఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని వేలకోట్ల అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని రంజిత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఆ అప్పుల భారం మోస్తూ ప్రజలకు పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రజలకు సంక్షేమ పథకాలు విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే అభివృద్ధిని జీర్ణించుకోలేని కెసిఆర్ ఆయన అనుచరులు ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ గ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ పై ఉన్న ఆర్థిక అక్రమాలు అవినీతి ఆరోపణలపై సిబిఐ ఈడి సహా కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు బయటపడితే కెసిఆర్ పాలనలో జరిగిన దోపిడీ ప్రజల ముందు బయటపడుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అన్నింటిని గమనిస్తోందని రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మరోసారి రాజకీయ బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. చట్టాన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా చివరికి న్యాయం గెలుస్తుందని కేసీఆర్ అయినా సరే చట్టం ముందు తలవంచక తప్పదని వీరమల్లు రంజీత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10035/husnabad-town-will-be-a-role-model-in-the-state</link>
                <guid>https://www.prajamantalu.com/article/10035/husnabad-town-will-be-a-role-model-in-the-state</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 20:42:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260202-wa0941.jpg"                         length="115204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p>గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న <strong>‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్</strong> శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు తెలిపారు.</p>
<p><strong>మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66)</strong> సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని అంతకపేట గ్రామంలో 1960లో జన్మించారు. 1980 ప్రాంతంలో ఆంధ్రప్రభ దినపత్రికకు హుస్నాబాద్ విలేకరిగా తన జర్నలిస్టు జీవితం ప్రారంభించారు. అనంతరం అనేక సంవత్సరాలు ఆంధ్రప్రభలో పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి, ‘దిశ’ దినపత్రిక ఆవిర్భావం నుంచే కీలకంగా పనిచేశారు. తదనంతరం ‘ముద్ర’ దినపత్రికలో కొంతకాలం సేవలందించి, రెండు సంవత్సరాల క్రితం తన సొంతంగా <strong>‘ప్రతిపక్షం’ దినపత్రికను ప్రారంభించి సంపాదకులుగా</strong> బాధ్యతలు నిర్వహించారు.</p>
<p>1990 ప్రాంతంలో హుస్నాబాద్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9551/mohammad-fazul-rahman-editor-of-pratipksham-daily-died-at-66"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260109-wa1542.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p>గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న <strong>‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్</strong> శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు తెలిపారు.</p>
<p><strong>మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66)</strong> సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని అంతకపేట గ్రామంలో 1960లో జన్మించారు. 1980 ప్రాంతంలో ఆంధ్రప్రభ దినపత్రికకు హుస్నాబాద్ విలేకరిగా తన జర్నలిస్టు జీవితం ప్రారంభించారు. అనంతరం అనేక సంవత్సరాలు ఆంధ్రప్రభలో పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి, ‘దిశ’ దినపత్రిక ఆవిర్భావం నుంచే కీలకంగా పనిచేశారు. తదనంతరం ‘ముద్ర’ దినపత్రికలో కొంతకాలం సేవలందించి, రెండు సంవత్సరాల క్రితం తన సొంతంగా <strong>‘ప్రతిపక్షం’ దినపత్రికను ప్రారంభించి సంపాదకులుగా</strong> బాధ్యతలు నిర్వహించారు.</p>
<p>1990 ప్రాంతంలో హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించి అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఆవిర్భావం, జర్నలిస్టు సంఘం నిర్మాణం, హుస్నాబాద్ యూత్ అసోసియేషన్, స్ఫూర్తి అసోసియేషన్ కార్యకలాపాల్లో ఆయనకు క్రియాశీలక అనుబంధం ఉంది.</p>
<p>ఫజుల్ రహమాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గొప్ప సహృదయుడు, సౌజన్యశీలి, ఆత్మీయుడైన ఫజుల్ రహమాన్ గారి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు విప్రజా మంటలు ' జాతీయదిన పత్రిక సంపాదకులు సిహెచ్ వి ప్రభాకర్ రావు సానుభూతి తెలియజేశారు..</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9551/mohammad-fazul-rahman-editor-of-pratipksham-daily-died-at-66</link>
                <guid>https://www.prajamantalu.com/article/9551/mohammad-fazul-rahman-editor-of-pratipksham-daily-died-at-66</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 21:07:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260109-wa1542.jpg"                         length="51493"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        