<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/271/minister" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>minister - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/271/rss</link>
                <description>minister RSS Feed</description>
                
                            <item>
                <title>అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి</title>
                                    <description><![CDATA[<h1><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;"> </span></h1>
<h1><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి </span><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">అడ్లూరి లక్ష్మణ్ కుమార్</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;"> తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ </span><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">బి. సత్యప్రసాద్</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">, జగిత్యాల ఎమ్మెల్యే </span><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">డాక్టర్ సంజయ్ కుమార్</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">తో కలిసి మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.</span></h1>
<p>వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, తలసేమియా బాధితులు తదితర అర్హులైన వర్గాలకు నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్హులైన వారు <strong>ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని</strong> సూచించారు.</p>
<p>గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10950/new-pensions-for-everyone-who-deserves-them-minister-adluri"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260813-wa0644.jpg" alt=""></a><br /><h1><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;"> </span></h1>
<h1><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి </span><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">అడ్లూరి లక్ష్మణ్ కుమార్</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;"> తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ </span><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">బి. సత్యప్రసాద్</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">, జగిత్యాల ఎమ్మెల్యే </span><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">డాక్టర్ సంజయ్ కుమార్</strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">తో కలిసి మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.</span></h1>
<p>వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, తలసేమియా బాధితులు తదితర అర్హులైన వర్గాలకు నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్హులైన వారు <strong>ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని</strong> సూచించారు.</p>
<p>గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.</p>
<h3>నెలకు రూ.47 కోట్ల పెన్షన్ల పంపిణీ</h3>
<p>ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో <strong>2,18,002 మంది లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.47 కోట్ల</strong> మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అందుతున్న పెన్షన్లకు అదనంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.</p>
<p>గీత, చేనేత కార్మికులకు <strong>50 ఏళ్ల వయస్సు నుంచే</strong> పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని, దివ్యాంగులకు <strong>51 శాతం వైకల్యం</strong> నిబంధన ప్రకారం పెన్షన్ అందిస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, అదనపు ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.</p>
<h3>హామీల అమలుకు ప్రాధాన్యత</h3>
<p>ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.</p>
<p>ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి లబ్ధిదారునికి <strong>రూ.5 లక్షలు</strong> అందిస్తున్నామని చెప్పారు.</p>
<h3>పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య</h3>
<p>ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు <strong>రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు</strong> నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో పాఠశాలకు శంకుస్థాపన జరిగిందని, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.</p>
<p>ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే ఈ పాఠశాలల లక్ష్యమన్నారు.</p>
<h3>గురుకులాల బిల్లుల చెల్లింపులు</h3>
<p>గురుకులాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు <strong>రూ.1,000 కోట్ల బిల్లులను క్లియర్ చేశామని</strong> మంత్రి తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల బిల్లులను ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.</p>
<h3>సాగునీటికి కొరత లేకుండా చర్యలు</h3>
<p>రైతులకు అవసరమైన మేరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.</p>
<p>సమావేశంలో వెలుమ కార్పొరేషన్ చైర్మన్ <strong>జువ్వాడ నరసింహారావు</strong>, గ్రంథాలయ సంస్థ చైర్మన్ <strong>దినేష్</strong>, అదనపు కలెక్టర్ <strong>బి. రాజ గౌడ్</strong>, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.</p>
<p>.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10950/new-pensions-for-everyone-who-deserves-them-minister-adluri</link>
                <guid>https://www.prajamantalu.com/article/10950/new-pensions-for-everyone-who-deserves-them-minister-adluri</guid>
                <pubDate>Thu, 13 Aug 2026 17:13:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260813-wa0644.jpg"                         length="470065"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్</title>
                                    <description><![CDATA[<p><strong>కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.<br />అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, భద్రత, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.<img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260511-wa0013.jpg" alt="IMG-20260511-WA0013" width="810" height="540" /><br />పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10708/minister-adluri-laxman-will-provide-all-facilities-for-kondagattu-giri"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260511-wa0016.jpg" alt=""></a><br /><p><strong>కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.<br />అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, భద్రత, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.<img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260511-wa0013.jpg" alt="IMG-20260511-WA0013" width="810" height="540"></img><br />పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులు సమన్వయంతో ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు.<br />కొండగట్టు అంజన్న ఆశీస్సులు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించిన మంత్రి, జిల్లా అధికారులు స్థానికంగా ఉండి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Spiritual </category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10708/minister-adluri-laxman-will-provide-all-facilities-for-kondagattu-giri</link>
                <guid>https://www.prajamantalu.com/article/10708/minister-adluri-laxman-will-provide-all-facilities-for-kondagattu-giri</guid>
                <pubDate>Mon, 11 May 2026 12:25:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260511-wa0016.jpg"                         length="76329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎపిస్టీన్‌తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</span></strong></h6>
<h6><br /><span style="color:rgb(132,63,161);">జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img_20260206_142015.jpg" alt="IMG_20260206_142015" width="616" height="279" /></span></h6>
<p>మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం, 2014 అక్టోబర్ 24న అంబాసిడర్‌గా రిటైర్ అయిన తరువాత కూడా హరిదీప్ సింగ్ పూరి ఒక మహిళకు వీసా సహాయం చేయాలంటూ ఎపిస్టీన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యక్తులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ అంబాసిడర్ పరమోద్ బజాజ్ ద్వారా ప్రక్రియ కొనసాగినట్లు ఈమెయిల్‌లో పేర్కొనబడింది.</p>
<p>ఈ నేపథ్యంలో, <strong>“ఎపిస్టీన్‌ను నేను కేవలం ప్రొఫెషనల్ పనుల కోసమే, అది కూడా డిజిటల్ ఇండియా సంబంధిత అంశాలపై మాత్రమే కలిశాను”</strong> అని పూరి గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఈ డాక్యుమెంట్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10094/doubts-on-harideep-singh-puris-interpretation-of-letters-dealing-with"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260206_141938.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</span></strong></h6>
<h6><br /><span style="color:rgb(132,63,161);">జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img_20260206_142015.jpg" alt="IMG_20260206_142015" width="616" height="279"></img></span></h6>
<p>మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం, 2014 అక్టోబర్ 24న అంబాసిడర్‌గా రిటైర్ అయిన తరువాత కూడా హరిదీప్ సింగ్ పూరి ఒక మహిళకు వీసా సహాయం చేయాలంటూ ఎపిస్టీన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యక్తులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ అంబాసిడర్ పరమోద్ బజాజ్ ద్వారా ప్రక్రియ కొనసాగినట్లు ఈమెయిల్‌లో పేర్కొనబడింది.</p>
<p>ఈ నేపథ్యంలో, <strong>“ఎపిస్టీన్‌ను నేను కేవలం ప్రొఫెషనల్ పనుల కోసమే, అది కూడా డిజిటల్ ఇండియా సంబంధిత అంశాలపై మాత్రమే కలిశాను”</strong> అని పూరి గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఈ డాక్యుమెంట్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.</p>
<p>ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే,<br />జెఫ్రీ ఎపిస్టీన్ ఇప్పటికే <strong>2008లో మహిళల అక్రమ రవాణా (women trafficking) కేసులో శిక్ష అనుభవించాడు</strong>. అలాంటి వ్యక్తి నేపథ్యం తెలియదని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఒక సీనియర్ డిప్లొమాట్‌గా పనిచేసిన వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన ఎపిస్టీన్ నేర చరిత్ర తెలియకపోవడం నమ్మశక్యమా అన్న సందేహం వ్యక్తమవుతోంది.</p>
<p>ఇక రెండవ ఫోటోలో ఉన్న అమెరికా కోర్టు డాక్యుమెంట్‌లో,<br />ఎపిస్టీన్ ఐలాండ్‌కు సంబంధించిన ఒక బాధితురాలి వాంగ్మూలంలో <strong>“YK Sinha”</strong> అనే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం,  <strong class="Yjhzub"><span>యశవర్ధన్ కుమార్ సిన్హా</span> (Y K Sinha - </strong>07-11-2020 నుండి 03-10-2023 వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్) ఎపిస్టీన్ నెట్‌వర్క్‌తో ఏదో రూపంలో సంబంధం ఉన్నట్టు బాధితురాలు పేర్కొన్నట్టు ఉంది. అయితే ఇది <strong>ఆమె వాంగ్మూలంలో వచ్చిన ఆరోపణ మాత్రమే</strong>, ఇప్పటివరకు న్యాయపరంగా నిర్ధారణ కాలేదు.</p>
<p>ఈ మొత్తం వ్యవహారంలో రెండు కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి:</p>
<ol>
<li>ఎపిస్టీన్ 2008లోనే నేరస్తుడిగా శిక్ష పొందిన విషయం తెలియదని చెప్పడం ఒక సీనియర్ డిప్లొమాట్‌కు ఎంతవరకు సమంజసం?</li>
<li>వీసా సహాయం లాంటి వ్యక్తిగత అంశాల్లో ఎపిస్టీన్ నెట్‌వర్క్‌ను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది?</li>
</ol>
<p>ప్రస్తుతం ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్‌లోకి రావడంతో,<br />హరిదీప్ సింగ్ పూరి, యశ్వంత్ సిన్హా ఈ అంశాలపై మరింత స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలపడుతోంది. ఇది కేవలం వ్యక్తుల పరువు అంశం మాత్రమే కాకుండా, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని రాజకీయ, పౌర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.</p>
<p>ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.</p>
<p>గమనిక : ఈ వార్తలో ప్రస్తావించిన అంశాలు ఫోటోలలో కనిపించిన డాక్యుమెంట్లు, ఆరోపణల ఆధారంగా రూపొందించబడ్డాయి. న్యాయస్థానాల్లో తుది నిర్ధారణ అయ్యే వరకు ఇవి ఆరోపణలుగానే పరిగణించాలి.</p>
<hr />
<p>👉 </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10094/doubts-on-harideep-singh-puris-interpretation-of-letters-dealing-with</link>
                <guid>https://www.prajamantalu.com/article/10094/doubts-on-harideep-singh-puris-interpretation-of-letters-dealing-with</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 14:38:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260206_141938.jpg"                         length="31061"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి</span></strong></h6>
<p><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది</span></strong></p>
<p>జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):</p>
<p>సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.</p>
<p>దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.</p>
<p>మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7606/former-minister-jeevan-reddy-has-continuously-worked-for-the-development"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251027-wa0013.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి</span></strong></h6>
<p><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది</span></strong></p>
<p>జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):</p>
<p>సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.</p>
<p>దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.</p>
<p>మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు విద్య వైద్య సదుపాయాలకు ఉత్తర ద్వారం తలుపులు తెరిచినట్టయిందని అన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2025-10/img-20251027-wa0014.jpg" alt="IMG-20251027-WA0014" width="1280" height="960"></img></p>
<h6><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి</span></strong></h6>
<p> రాజుల చెరువు (రోల్లవాగు) ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ఏర్పాటు సమయంలో బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీటి ఎద్దటి కలగకుండా చూడాలని ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.25 TMC నిలువ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఎస్సారెస్పీలో ఇది అంతర్భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దీన్ని రూపొందించడం జరిగిందాని తెలిపారు.</p>
<p>జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఇలా తెలిపారు:</p>
<p>సాగునీటితో పాటుగా త్రాగునీరు కూడా అందించాలని రక్షిత మంచినీటి సరఫరా చేయాలని  ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఎక్కడ లేకుండే కానీ బీర్పూర్ లో ఏర్పాటు చేశాం .</p>
<p> తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ కరీంనగర్ కు మొట్టమొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు, నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో రాయికల్ మండలం బోర్నపల్లి మరియు కడెం మండలం బెల్లాల గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతానికి భవిష్యత్తు వేసినట్టు అవుతాం అని కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే 70 కోట్లు మంజూరు చేసినారు. </p>
<p>కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోళ్లవాగు ఆధునికరణ అనేది తెరమీదకి తీసుకువచ్చి 60 కోట్లతో మంజూరై 153 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు.</p>
<p>బోర్నపల్లి వంతెన దాదాపుగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చాం.రాజకీయ ప్రాతినిధ్యం ఎవరిది ఉన్న నిర్మాణంలో మాత్రం అలసత్వం. ఈ నిర్మాణ అలసత్వ కారణంగా మత్స్యకారుల కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోయింది. </p>
<p>బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, తుంగూరు, తాళ్ల ధర్మారం గ్రామాల భూముల్లో ఇసుక మేటలు వేయగా రైతులు వాటిని తొలగించడానికి భూమి దరకు సమానంగా ఖర్చయింది </p>
<p><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది</span></strong></p>
<p>అప్పటి అలసత్వాన్ని ప్రభుత్వ వైపల్యమా లేక  ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను అనడమా? ఎవరిని  అనడమో కానీ ఆ అలసత్వంతో నిర్మాణం జాప్యం కావడంతో ఇటు మత్స్యకారులు తీవ్ర నష్టపోయినారు. పది సంవత్సరాల నుండి అక్కడ చేపల పెంపకం అవకాశం కోల్పోయారు.</p>
<p>కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ లో మేము నాలుగు గంటలు ధర్నా చేశాం. ఎస్సారెస్పీ అధికారులు దిగివచ్చి రెండో పంటకు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో మేము ధర్నా విరమించాం </p>
<p>ఉమ్మడి రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మా బాధ్యతగా భావించి చేశాంటిఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వహించాం</p>
<p>వాస్తవంగా పనులు నిలిచిపోవడానికి కారణం పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం.తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 30 కోట్ల బిల్లులను చెల్లింపు చేశాం</p>
<p>.25 TMC నిల్వకు అదనంగా 1 TMC ప్రతిపాదన ఉన్నదో అదనపు నిల్వ సామర్థ్యానికి రెవెన్యూ ల్యాండ్ ముంపుకు గురవుతుంది దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు దాదాపు 800 ఎకరాలు ముంపుకు గురవుతుంది</p>
<p>రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ప్రతిపాదించడం లోపల అప్పటి ప్రాతినిధ్యం చొరవ చూపెట్టక లేకపోవడంతోని ఈ జాప్యం జరిగింది</p>
<p>కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్స్ తో పాటుగా అటవీ శాఖకు చెందిన భూమి ముంపుకు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల నంచర్ల గొల్లపల్లి మండల చందోలి దట్నూర్ ప్రాంతం నుండి సబ్ స్యూడ్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ నుండి ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది దాని అనుమతి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/7606/former-minister-jeevan-reddy-has-continuously-worked-for-the-development</link>
                <guid>https://www.prajamantalu.com/article/7606/former-minister-jeevan-reddy-has-continuously-worked-for-the-development</guid>
                <pubDate>Mon, 27 Oct 2025 13:49:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251027-wa0013.jpg"                         length="143900"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        