<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/2533/jagruti" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>jagruti - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/2533/rss</link>
                <description>jagruti RSS Feed</description>
                
                            <item>
                <title>పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>  <strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.<br />జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమవుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.<br />రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఐమ్యాక్స్ చౌరస్తాలో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే పూలే జయంతి నాటికి కూడా విగ్రహాలు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.<br />ఇటీవల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10600/vigilance-dharna-for-neglecting-phule-statue-is-a-severe-criticism"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260411-wa0013.jpg" alt=""></a><br /><p> <strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.<br />జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమవుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.<br />రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఐమ్యాక్స్ చౌరస్తాలో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే పూలే జయంతి నాటికి కూడా విగ్రహాలు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.<br />ఇటీవల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తొందరపాటుగా తీసుకురావడం పట్ల బీసీ సంఘాలు, జాగృతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని పేర్కొన్నారు.<br />బీసీలను రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తూ అవమానిస్తున్నారని ఆరోపించిన జాగృతి నేతలు, గత ప్రభుత్వంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని గుర్తు చేశారు.<br />అలాగే తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు.<br />బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీసీలకు చేసిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, బీసీలంతా ఐక్యంగా పోరాడాలని జాగృతి పిలుపునిచ్చింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10600/vigilance-dharna-for-neglecting-phule-statue-is-a-severe-criticism</link>
                <guid>https://www.prajamantalu.com/article/10600/vigilance-dharna-for-neglecting-phule-statue-is-a-severe-criticism</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:18:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260411-wa0013.jpg"                         length="83897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు</title>
                                    <description><![CDATA[<h6>  <span style="color:rgb(22,145,121);">వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం? </span></h6>
<p><br />భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.<br />చరిత్రలో రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి నాయకురాళ్లు మాత్రమే కాకుండా, ఆధునిక కాలంలో మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత వంటి నేతలు మహిళల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.<br />ఇలాంటి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కీలక మలుపు కావొచ్చు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అయితే, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. కానీ చట్టపరమైన అవకాశాలు మాత్రమే సరిపోవు — సామాజిక, రాజకీయ సంకల్పం కూడా అవసరం.</p>
<p><br />తెలంగాణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10564/womens-political-power-in-telangana-%E2%80%93-equations-to-change-with"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/_10edda98-3dba-4390-98bb-c1d8a7b4e85e-overlay.jpeg-overlay.jpg" alt=""></a><br /><h6> <span style="color:rgb(22,145,121);">వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం? </span></h6>
<p><br />భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.<br />చరిత్రలో రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి నాయకురాళ్లు మాత్రమే కాకుండా, ఆధునిక కాలంలో మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత వంటి నేతలు మహిళల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.<br />ఇలాంటి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కీలక మలుపు కావొచ్చు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అయితే, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. కానీ చట్టపరమైన అవకాశాలు మాత్రమే సరిపోవు — సామాజిక, రాజకీయ సంకల్పం కూడా అవసరం.</p>
<p><br />తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి, భారతీయ జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నా, ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయం కోసం ఆకాంక్ష పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.<br />ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంతకాలంగా జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ముఖ్యంగా మహిళలతో నేరుగా మమేకమవుతూ ఆమె ముందుకు సాగుతున్నారు.</p>
<p><br />మహిళలు పెద్దఎత్తున ఒకే రాజకీయ వేదికపై సంఘటితమైతే, అది తెలంగాణ రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు విభజితంగా ఉన్న మహిళా ఓటు ఒక శక్తివంతమైన ఓటు బ్యాంక్‌గా మారితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం ఒక పార్టీ ఎదుగుదల మాత్రమే కాదు — పురుషాధిపత్య రాజకీయ వ్యవస్థకు ఒక సవాల్ కూడా.<br />మహిళా ఆధారిత రాజకీయ శక్తి పెరిగితే, ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉంది. మహిళా భద్రత, ఆరోగ్యం, విద్య, సంక్షేమం వంటి అంశాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చు. అదే సమయంలో యువతలో రాజకీయ చైతన్యం పెరిగి, కొత్త నాయకత్వానికి దారి తీస్తుంది.</p>
<p><br />అయితే ఈ మార్గం అంత సులభం కాదు. సంప్రదాయ రాజకీయ శక్తుల ప్రతిఘటన, ఆర్థిక వనరుల కొరత, అంతర్గత విభేదాలు వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషాధిపత్యం గట్టిగా పాతుకుపోయిన రాజకీయాల్లో మహిళా పార్టీ స్థిరపడాలంటే బలమైన సంఘటిత శక్తి అవసరం.<br />అంతిమంగా, తెలంగాణలో మహిళలు ఒకే దిశగా కదిలితే, అది కేవలం ఎన్నికల ఫలితాలను మాత్రమే కాదు — రాజకీయ సంస్కృతినే మార్చగలదు. ఒక మహిళ ముఖ్యమంత్రి లక్ష్యంగా ముందుకు రావడం, ప్రజా మద్దతుతో సాధ్యమైతే, అది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది.<br /> <br />మహిళల రాజకీయ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కానీ మార్పు ప్రారంభమైంది. తెలంగాణలో ఈ మార్పు వేగం పెరిగితే, అది దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే — మహిళలు ఒక శక్తిగా  మార్చాలనే ప్రయత్నానికి ఎంతమంది సహృదయంతో ముందుకు వస్తారని. అలాగే ప్రభంజనంగా మహిళలు ముందుకు వస్తె ఈ పురుషాధిక్య రాజకీయాలు ఎడిషాలో వెళతాయని. మహిళా శక్తికి తిరుగులేదనేది నిజం ఎన్నో ఏళ్ల కలలు నిజం అవనున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Comment</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10564/womens-political-power-in-telangana-%E2%80%93-equations-to-change-with</link>
                <guid>https://www.prajamantalu.com/article/10564/womens-political-power-in-telangana-%E2%80%93-equations-to-change-with</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 15:51:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/_10edda98-3dba-4390-98bb-c1d8a7b4e85e-overlay.jpeg-overlay.jpg"                         length="45185"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p>బేగంపేటలోని ప్రజా భవన్ ముందు <strong>తెలంగాణ జాగృతి</strong> నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa0864.jpg" alt="IMG-20260217-WA0864" width="480" height="270" /></p>
<p>మహిళలకు నెలకు <strong>రూ.2,500</strong> ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే <strong>అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు</strong> పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడానికి జాగృతి నాయకులు ప్రజా భవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేపట్టారు.</p>
<p>కాసేపట్లో <strong>కల్వకుంట్ల కవిత</strong>, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ప్రజా భవన్‌కు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలుకు స్పష్టమైన గడువు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.</p>
<p>ఈ ఘటనతో <strong>ప్రజా భవన్</strong> పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10270/tension-in-front-of-begumpet-praja-bhavan-%E2%80%93-telangana-jagruti"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa0816.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p>బేగంపేటలోని ప్రజా భవన్ ముందు <strong>తెలంగాణ జాగృతి</strong> నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa0864.jpg" alt="IMG-20260217-WA0864" width="480" height="270"></img></p>
<p>మహిళలకు నెలకు <strong>రూ.2,500</strong> ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే <strong>అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు</strong> పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడానికి జాగృతి నాయకులు ప్రజా భవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేపట్టారు.</p>
<p>కాసేపట్లో <strong>కల్వకుంట్ల కవిత</strong>, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ప్రజా భవన్‌కు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలుకు స్పష్టమైన గడువు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.</p>
<p>ఈ ఘటనతో <strong>ప్రజా భవన్</strong> పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10270/tension-in-front-of-begumpet-praja-bhavan-%E2%80%93-telangana-jagruti</link>
                <guid>https://www.prajamantalu.com/article/10270/tension-in-front-of-begumpet-praja-bhavan-%E2%80%93-telangana-jagruti</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 11:47:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa0816.jpg"                         length="66425"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ కులగణన అవసరం -  జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::</p>
<p><br />ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.</p>
<p>బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై స్పష్టమైన విధానం అవసరమన్నారు. కవిత ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.</p>
<p>సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను సమీకరించి కేంద్రానికి నివేదికగా ఇవ్వనున్నట్లు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9944/bc-census-needed-awareness-roundtable-on-census"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img_20260127_173642.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::</p>
<p><br />ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.</p>
<p>బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై స్పష్టమైన విధానం అవసరమన్నారు. కవిత ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.</p>
<p>సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను సమీకరించి కేంద్రానికి నివేదికగా ఇవ్వనున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9944/bc-census-needed-awareness-roundtable-on-census</link>
                <guid>https://www.prajamantalu.com/article/9944/bc-census-needed-awareness-roundtable-on-census</guid>
                <pubDate>Tue, 27 Jan 2026 17:46:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img_20260127_173642.jpg"                         length="17849"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong>పై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అధికార ప్రతినిధి <strong>శ్రీకాంత్ గౌడ్</strong>, నాయకులు <strong>ఆనంద్, మాధవి</strong> మీడియాతో మాట్లాడారు.<img src="https://www.prajamantalu.com/media/2026-01/img-20260108-wa1226.jpg" alt="IMG-20260108-WA1226" width="1200" height="1066" /></p>
<p>అగ్గిపెట్టె హరీష్ రావు డైరెక్షన్‌లో, బీఆర్ఎస్ విష కౌగిలిలోకి వెళ్లి తీన్మార్ మల్లన్న కవితపై నీచమైన ఆరోపణలు చేస్తున్నాడని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. కవితను కాంగ్రెస్ మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నం చేశారన్న మల్లన్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. జూన్ 8న కాంగ్రెస్ మంత్రులు ప్రమాణం చేసిన సమయంలో కవిత బీఆర్ఎస్‌లోనే ఉన్న విషయాన్ని కూడా గుర్తించకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.</p>
<p>టీఆర్పీ పేరుతో పార్టీ పెట్టిన మల్లన్న, కాంగ్రెస్ బీఫామ్‌పై ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9525/telangana-jagruti-has-nothing-to-do-with-false-publicity-on"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260108-wa1224.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong>పై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అధికార ప్రతినిధి <strong>శ్రీకాంత్ గౌడ్</strong>, నాయకులు <strong>ఆనంద్, మాధవి</strong> మీడియాతో మాట్లాడారు.<img src="https://www.prajamantalu.com/media/2026-01/img-20260108-wa1226.jpg" alt="IMG-20260108-WA1226" width="1599" height="1066"></img></p>
<p>అగ్గిపెట్టె హరీష్ రావు డైరెక్షన్‌లో, బీఆర్ఎస్ విష కౌగిలిలోకి వెళ్లి తీన్మార్ మల్లన్న కవితపై నీచమైన ఆరోపణలు చేస్తున్నాడని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. కవితను కాంగ్రెస్ మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నం చేశారన్న మల్లన్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. జూన్ 8న కాంగ్రెస్ మంత్రులు ప్రమాణం చేసిన సమయంలో కవిత బీఆర్ఎస్‌లోనే ఉన్న విషయాన్ని కూడా గుర్తించకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.</p>
<p>టీఆర్పీ పేరుతో పార్టీ పెట్టిన మల్లన్న, కాంగ్రెస్ బీఫామ్‌పై ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు మల్లన్నే కారణమని పేర్కొంటూ, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.</p>
<p>కవితపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తే తెలంగాణలో తిరగనివ్వమని జాగృతి నేతలు హెచ్చరించారు. రాజకీయంగా విధానాలపై మాట్లాడితే పరవాలేదని, కానీ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.</p>
<p>కవితపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేదంటే తగిన విధంగా స్పందిస్తామని జాగృతి నాయకులు స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9525/telangana-jagruti-has-nothing-to-do-with-false-publicity-on</link>
                <guid>https://www.prajamantalu.com/article/9525/telangana-jagruti-has-nothing-to-do-with-false-publicity-on</guid>
                <pubDate>Thu, 08 Jan 2026 18:56:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260108-wa1224.jpg"                         length="139198"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):</p>
<p><br />బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆమె హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.</p>
<p>మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న వారిని దివ్యాంగులుగా గుర్తింపజేయడానికి గతంలో పార్లమెంట్‌లో పోరాటం చేశామని, కానీ తెలంగాణలో జారీ చేసిన జీవో సరిగా అమలు కాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు ఈ సమస్యతో ఉన్నవారు ఉన్నారని, వారికి పెన్షన్లు ఇవ్వగలిగే స్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.</p>
<p>ఇళ్ల అద్దెల సమస్యను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9218/we-will-put-pressure-on-the-government-on-the-problems"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img-20251220-wa0003.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):</p>
<p><br />బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆమె హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.</p>
<p>మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న వారిని దివ్యాంగులుగా గుర్తింపజేయడానికి గతంలో పార్లమెంట్‌లో పోరాటం చేశామని, కానీ తెలంగాణలో జారీ చేసిన జీవో సరిగా అమలు కాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు ఈ సమస్యతో ఉన్నవారు ఉన్నారని, వారికి పెన్షన్లు ఇవ్వగలిగే స్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.</p>
<p>ఇళ్ల అద్దెల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక అవసరాలు గల పిల్లల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని, ప్రతి ప్రభుత్వ పథకంలో మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల తల్లితండ్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.</p>
<p>దివ్యాంగులు, మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు జాగృతి లో ప్రత్యేక డిసబులిటీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తామని, ఆ తర్వాత పెన్షన్లు, ఇళ్లు మంజూరు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/9218/we-will-put-pressure-on-the-government-on-the-problems</link>
                <guid>https://www.prajamantalu.com/article/9218/we-will-put-pressure-on-the-government-on-the-problems</guid>
                <pubDate>Sat, 20 Dec 2025 16:40:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img-20251220-wa0003.jpg"                         length="143092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        