<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/214/warangal" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>వరంగల్ - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/214/rss</link>
                <description>వరంగల్ RSS Feed</description>
                
                            <item>
                <title>హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.</p>
<p>SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్‌పర్సన్ <strong>షమీమ్ అక్తర్</strong> ఆధ్వర్యంలో మధ్యంతర సిఫారసులు జారీ అయ్యాయి. చెరబండ రాజు నగర్‌కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కులాల నివాసితులు, తమకు చట్టబద్ధమైన హౌస్‌సైట్ పట్టాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు, కుల ఆధారిత వివక్షకు గురిచేస్తున్నారని కమిషన్‌ను ఆశ్రయించారు.</p>
<p>ఈ చర్యలు రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, గౌరవప్రద జీవన హక్కులకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది. జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, టీజీ-ఎన్‌పీడీసీఎల్ అధికారులు వెంటనే నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, బలవంతపు ఖాళీ చేయింపు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అలాగే,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10303/tghrc-orders-to-restore-water-and-electricity-to-hanumakonda-dalit"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260219-wa1303.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.</p>
<p>SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్‌పర్సన్ <strong>షమీమ్ అక్తర్</strong> ఆధ్వర్యంలో మధ్యంతర సిఫారసులు జారీ అయ్యాయి. చెరబండ రాజు నగర్‌కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కులాల నివాసితులు, తమకు చట్టబద్ధమైన హౌస్‌సైట్ పట్టాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు, కుల ఆధారిత వివక్షకు గురిచేస్తున్నారని కమిషన్‌ను ఆశ్రయించారు.</p>
<p>ఈ చర్యలు రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, గౌరవప్రద జీవన హక్కులకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది. జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, టీజీ-ఎన్‌పీడీసీఎల్ అధికారులు వెంటనే నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, బలవంతపు ఖాళీ చేయింపు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ బాధితులకు రక్షణ కల్పించి, కుల ఆధారిత బెదిరింపులు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.</p>
<p>ఈ ఆదేశాల అమలును రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీ పర్యవేక్షించాలని కమిషన్ కోరింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ, కేసును తదుపరి అనుసరణ పరిశీలన కోసం మార్చి 9, 2026కు వాయిదా వేసింది.</p>
<p>ఈ ఫిర్యాదును ఎమ్మెల్సీ <strong>దాసోజు శ్రవణ్ కుమార్</strong> సమక్షంలో కమిషన్ ముందు దాఖలు చేయగా, మాజీ ఎమ్మెల్యే <strong>దాస్యం వినయ్ భాస్కర్</strong>, <strong>గెల్లు శ్రీనివాస్ యాదవ్</strong>తో పాటు బీఆర్‌ఎస్ నేతలు, లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10303/tghrc-orders-to-restore-water-and-electricity-to-hanumakonda-dalit</link>
                <guid>https://www.prajamantalu.com/article/10303/tghrc-orders-to-restore-water-and-electricity-to-hanumakonda-dalit</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:30:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260219-wa1303.jpg"                         length="116069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్</title>
                                    <description><![CDATA[<h5><strong><span style="color:rgb(22,145,121);">విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా</span></strong></h5>
<p>వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):</p>
<p><br />వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులను ఎక్స్‌రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి <strong>దామోదర రాజనర్సింహ</strong> సీరియస్ అయ్యారు.</p>
<p>ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ <strong>డా. కిషోర్</strong>పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.</p>
<p>అదేవిధంగా, ఎంజీఎం ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలు, సిబ్బంది విధి నిర్వహణపై మంత్రి స్వయంగా ఆరా తీశారు. ప్రతి వారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష సమావేశం నిర్వహించి, సమగ్ర నివేదికను సమర్పించాలని <strong>డీఎంఈ</strong>కి ఆదేశాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7582/the-government-is-serious-about-the-defects-of-warangal-mgm"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/1693633845711.jpeg" alt=""></a><br /><h5><strong><span style="color:rgb(22,145,121);">విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా</span></strong></h5>
<p>వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):</p>
<p><br />వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులను ఎక్స్‌రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి <strong>దామోదర రాజనర్సింహ</strong> సీరియస్ అయ్యారు.</p>
<p>ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ <strong>డా. కిషోర్</strong>పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.</p>
<p>అదేవిధంగా, ఎంజీఎం ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలు, సిబ్బంది విధి నిర్వహణపై మంత్రి స్వయంగా ఆరా తీశారు. ప్రతి వారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష సమావేశం నిర్వహించి, సమగ్ర నివేదికను సమర్పించాలని <strong>డీఎంఈ</strong>కి ఆదేశాలు జారీ చేశారు.</p>
<p>ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని, ప్రభుత్వ ఆస్పత్రులలో క్రమశిక్షణా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7582/the-government-is-serious-about-the-defects-of-warangal-mgm</link>
                <guid>https://www.prajamantalu.com/article/7582/the-government-is-serious-about-the-defects-of-warangal-mgm</guid>
                <pubDate>Sun, 26 Oct 2025 12:07:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/1693633845711.jpeg"                         length="13069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        