<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/195/housing-scheme" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>housing scheme - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/195/rss</link>
                <description>housing scheme RSS Feed</description>
                
                            <item>
                <title>సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు </title>
                                    <description><![CDATA[<h6><strong><span style="background-color:rgb(251,238,184);color:rgb(79,125,233);">చిన్నారెడ్డి, దివ్యలను సన్మానించిన లబ్దిదారులు </span></strong></h6><h6><strong><span style="color:rgb(186,55,42);">సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు </span></strong></h6><p>హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):</p><p>సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణికి తరలి వచ్చారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ లను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.</p><p>ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులు జరిగాయని చిన్నారెడ్డి, దివ్య తెలిపారు. ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని వారు పేర్కొన్నారు. </p><p>కొన్ని నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో డబుల్ బెడ్ రూమ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7555/allotment-of-double-bedrooms-to-1087-people-with-the-initiative"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251025-wa0002.jpg" alt=""></a><br /><h6><strong><span style="background-color:rgb(251,238,184);color:rgb(79,125,233);">చిన్నారెడ్డి, దివ్యలను సన్మానించిన లబ్దిదారులు </span></strong></h6><h6><strong><span style="color:rgb(186,55,42);">సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు </span></strong></h6><p>హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):</p><p>సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణికి తరలి వచ్చారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ లను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.</p><p>ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులు జరిగాయని చిన్నారెడ్డి, దివ్య తెలిపారు. ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని వారు పేర్కొన్నారు. </p><p>కొన్ని నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో డబుల్ బెడ్ రూమ్ లను ప్రస్తుత లబ్ధిదారులకు కేటాయించగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడం, కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నగర శివారులో పలు ప్రాంతాలలో కొత్తగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారి చేసింది.</p><h6><strong><span style="color:rgb(186,55,42);">సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు </span></strong></h6><p><strong><span style="color:rgb(79,125,233);">దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య </span></strong></p><p>మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 229 దరఖాస్తులు అందాయి. </p><p>పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 64, రెవెన్యూ శాఖకు సంబంధించి 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 46, హోం శాఖకు 14,  ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి, ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/7555/allotment-of-double-bedrooms-to-1087-people-with-the-initiative</link>
                <guid>https://www.prajamantalu.com/article/7555/allotment-of-double-bedrooms-to-1087-people-with-the-initiative</guid>
                <pubDate>Sat, 25 Oct 2025 09:09:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251025-wa0002.jpg"                         length="118564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        