<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1869/kavitha-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Kavitha News - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1869/rss</link>
                <description>Kavitha News RSS Feed</description>
                
                            <item>
                <title>కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.<br />కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో మహాకూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీలకు దగ్గరైన వ్యక్తి కవితపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని విమర్శించారు.<br />మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించారు. గండి మైసమ్మ వద్ద నిర్మించిన అమరుల స్థూపాన్ని ఇప్పటికీ ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.<br />కుత్బుల్లాపూర్ ప్రాంతంలో విలువైన భూముల ఆక్రమణపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. కొంపల్లి, సుచిత్ర, బాచుపల్లి, జీడిమెట్ల, పావురం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10693/trs-leaders-have-warned-that-if-criticism-is-made-on"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/screenshot_2026-05-03-14-43-36-694-edit_com.google.android.youtube.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.<br />కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో మహాకూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీలకు దగ్గరైన వ్యక్తి కవితపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని విమర్శించారు.<br />మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించారు. గండి మైసమ్మ వద్ద నిర్మించిన అమరుల స్థూపాన్ని ఇప్పటికీ ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.<br />కుత్బుల్లాపూర్ ప్రాంతంలో విలువైన భూముల ఆక్రమణపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. కొంపల్లి, సుచిత్ర, బాచుపల్లి, జీడిమెట్ల, పావురం పేట ప్రాంతాల్లో కోట్లాది రూపాయల భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని అన్నారు.<br />అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు ప్రజల్లో కనిపించడం లేదని విమర్శించారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు, వికారాబాద్‌లో అసైన్డ్ భూముల ఆక్రమణ వంటి ఘటనలపై బీఆర్ఎస్ స్పందించలేదని ఆరోపించారు.<br />ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సోషల్ మీడియా, ఫోటోలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు.<br />టీఆర్ఎస్ నాయకులు ప్రజా ఉద్యమాలతో ముందుకు సాగుతున్నామని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ధిక్కార స్వరాలమవుతామని స్పష్టం చేశారు. కాళోజీ, దాశరథి, సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమ్మల స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.<br />ఇదే కార్యక్రమంలో మరో రాష్ట్ర నాయకుడు ఎత్తరి మారయ్య మాట్లాడుతూ, కవిత గారిపై విమర్శలు చేసే స్థాయి కేపీ వివేకానందకు లేదని అన్నారు. కవితపై విమర్శలు చేసిన నాటి నుంచే ఆయన రాజకీయ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.<br />కుత్బుల్లాపూర్‌లో ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. గత ఎన్నికల్లో టికెట్ విషయంలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావిస్తూ, తమ సహకారంతోనే ఆయన గెలిచారని పేర్కొన్నారు.<br />కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. ఇకపై కవితపై విమర్శలు చేస్తే తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10693/trs-leaders-have-warned-that-if-criticism-is-made-on</link>
                <guid>https://www.prajamantalu.com/article/10693/trs-leaders-have-warned-that-if-criticism-is-made-on</guid>
                <pubDate>Sun, 03 May 2026 14:48:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/screenshot_2026-05-03-14-43-36-694-edit_com.google.android.youtube.jpg"                         length="203017"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ</title>
                                    <description><![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p><strong>ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>కవిత మాట్లాడుతూ—<br /><em>“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అన్నలు భయపడి రాలేదు కానీ అక్కలు వచ్చారు. ప్యూచర్‌లో అందరూ వస్తారు. ఎవరు వచ్చినా, రానప్పటికీ మీ తరఫున మేము కొట్లాడుతాం”</em> అని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0007.jpg" alt="IMG-20251121-WA0007" width="1200" height="1200" /></p>
<p><strong>భూమి కోల్పోయిన ప్రతి కిరణ్న్యాబ్యాంక్యంఈ జరగాలి.</strong>గతంలో ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడలేదని ఆవేదన.భూమిలేని వారికి <strong>ఇంటికో ఉద్యోగం</strong> తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్. హాస్పిటళ్ల దశపై విమర్శలు – <em>“సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు”</em></p>
<p><em>కవిత మాట్లాడుతూ, </em>మహిలలకు వాగ్దానం చేసిన ₹2,500 సాయం, పెన్షన్ ₹4,000 పై ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251121-wa0009.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/LBithZ5N7GM" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p><strong>ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>కవిత మాట్లాడుతూ—<br /><em>“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అన్నలు భయపడి రాలేదు కానీ అక్కలు వచ్చారు. ప్యూచర్‌లో అందరూ వస్తారు. ఎవరు వచ్చినా, రానప్పటికీ మీ తరఫున మేము కొట్లాడుతాం”</em> అని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0007.jpg" alt="IMG-20251121-WA0007" width="4160" height="2773"></img></p>
<p><strong>భూమి కోల్పోయిన ప్రతి కిరణ్న్యాబ్యాంక్యంఈ జరగాలి.</strong>గతంలో ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడలేదని ఆవేదన.భూమిలేని వారికి <strong>ఇంటికో ఉద్యోగం</strong> తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్. హాస్పిటళ్ల దశపై విమర్శలు – <em>“సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు”</em></p>
<p><em>కవిత మాట్లాడుతూ, </em>మహిలలకు వాగ్దానం చేసిన ₹2,500 సాయం, పెన్షన్ ₹4,000 పై ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శ.జాగృతి 20 ఏళ్లుగా సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణలో చేస్తున్న సేవను గుర్తుచేసింది. <em>“ఎలిమినేడు గ్రామస్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఫైట్ చేస్తా”</em> అని కవిత హామీ.బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికిన మహిళలకు కవిత ధన్యవాదాలు తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0011.jpg" alt="IMG-20251121-WA0011" width="4160" height="2773"></img></p>
<h5><span style="color:rgb(22,145,121);"><strong>కందుకూరులో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత</strong></span></h5>
<p><strong>మహేశ్వరం–కందుకూరు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong><br />జనం బాట పర్యటనలో భాగంగా కందుకూరులో కొత్తగా ఏర్పాటు చేసిన <strong>తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని</strong> కవిత గారు ప్రారంభించారు.</p>
<p>కవిత వ్యాఖ్యలు:</p>
<ul>
<li><em>“రెండు రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాం”</em></li>
<li>మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో సమస్యలపై స్థానికులు, మేధావులతో చర్చ</li>
<li><em>“నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్ వరకు సమస్యలు పరిశీలించాం”</em></li>
<li>పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ ఏర్పాటు చేసిన జాగృతి ఆఫీస్‌ను ప్రశంసించారు</li>
<li><em>“ఇది నియోజకవర్గ స్థాయిలో కొత్త జాగృతి ఆఫీస్. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ప్రజలకు మంచి జరగాలి”</em></li>
<li><em>“మహేశ్వరం అంటేనే లక్కీ అని చెప్పుకుంటారు… ఈ ఆఫీస్‌తో జాగృతికి కూడా శుభం జరగాలి”</em></li>
<li>ఉద్యమ కాలంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి రావడం మంచి పరిణామమని అభినందించారు</li>
<li>జాగృతి బలోపేతానికి పెద్ద ఎత్తున చేరికలు కావాలని ఆమె పిలుపునిచ్చారు.</li>
</ul>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of</guid>
                <pubDate>Fri, 21 Nov 2025 16:47:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0009.jpg"                         length="1064591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        