<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1676/commentary-on-the-poem" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>కవిత వ్యాఖ్యలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1676/rss</link>
                <description>కవిత వ్యాఖ్యలు RSS Feed</description>
                
                            <item>
                <title>త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – </title>
                                    <description><![CDATA[<p><strong>అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.</p>
<p><br />ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260305-wa0021.jpg" alt="IMG-20260305-WA0021" width="415" height="624" /><br />తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10448/soon-a-new-party-will-fight-for-the-rights-of"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260305_225839.jpg" alt=""></a><br /><p><strong>అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.</p>
<p><br />ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260305-wa0021.jpg" alt="IMG-20260305-WA0021" width="415" height="624"></img><br />తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆరోపించిన ఆమె, ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే పార్టీగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.</p>
<p><br />ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.</p>
<p><br />ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి మాట్లాడుతూ, తాను చేయని తప్పుకు నాలుగేళ్లుగా తనపై మరియు తన కుటుంబంపై తీవ్ర మానసిక వేదన కలిగించారని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతో కోర్టు ఆ కేసును కొట్టివేసిందని చెప్పారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తమ కుటుంబానికి ఒక మొక్కు అని, త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.<br />తిరుమలలో లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన కవిత, వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. టీటీడీ వ్యవహారంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.</p>
<p><br />మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు చేశారు. పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అయినా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేసే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం కవిత శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10448/soon-a-new-party-will-fight-for-the-rights-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/10448/soon-a-new-party-will-fight-for-the-rights-of</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 23:10:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260305_225839.jpg"                         length="167693"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(186,55,42);">మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది</span></strong></h6>
<h5><strong><span style="color:rgb(22,145,121);">పెట్టుబడులపై Fact Check</span></strong></h5>
<p><span style="color:#169179;"><strong>(వివరాలు కింది టేబుల్ లో)</strong></span></p>
<h6><strong><span style="color:rgb(42,66,239);">కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం</span></strong></h6>
<h6><strong><span style="color:rgb(224,62,45);">ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి</span></strong></h6>
<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వెబ్‌సైట్ కూడా లేని కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుని తెలంగాణ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.</p>
<p>తాను చేసిన పరిశోధనలో అనేక కంపెనీల గుట్టు బయటపడిందని, కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలను యువత బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. <strong>#CongressFakeMOUs</strong> హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు, నేరాలు – సీఎం స్పందన ఎక్కడ?</span></strong></h5>
<p>హైదరాబాద్ నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా సీఎం స్పందించడంలేదని కవిత ఆరోపించారు.</p>
<p>2022 నుంచి ఇప్పటి వరకు:</p>
<ul>
<li>రూబీ హోటల్</li>
<li>దక్కన్</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10028/the-congress-government-is-cheating-the-people-of-telangana-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260202-wa0668.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(186,55,42);">మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది</span></strong></h6>
<h5><strong><span style="color:rgb(22,145,121);">పెట్టుబడులపై Fact Check</span></strong></h5>
<p><span style="color:#169179;"><strong>(వివరాలు కింది టేబుల్ లో)</strong></span></p>
<h6><strong><span style="color:rgb(42,66,239);">కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం</span></strong></h6>
<h6><strong><span style="color:rgb(224,62,45);">ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి</span></strong></h6>
<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వెబ్‌సైట్ కూడా లేని కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుని తెలంగాణ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.</p>
<p>తాను చేసిన పరిశోధనలో అనేక కంపెనీల గుట్టు బయటపడిందని, కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలను యువత బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. <strong>#CongressFakeMOUs</strong> హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు, నేరాలు – సీఎం స్పందన ఎక్కడ?</span></strong></h5>
<p>హైదరాబాద్ నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా సీఎం స్పందించడంలేదని కవిత ఆరోపించారు.</p>
<p>2022 నుంచి ఇప్పటి వరకు:</p>
<ul>
<li>రూబీ హోటల్</li>
<li>దక్కన్ మాల్</li>
<li>స్వప్నలోక్ కాంప్లెక్స్</li>
<li>గుల్జార్ హౌస్</li>
<li>నాంపల్లి ఘటనలో చిన్నారుల మృతి</li>
</ul>
<p>ఇలాంటి ఘటనలపై సీఎం కనీసం పరామర్శ కూడా చేయలేదన్నారు.<br />మహిళలపై దాడులు, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై దాడి జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.</p>
<h5><strong><span style="color:rgb(22,145,121);">పెట్టుబడులపై Fact Check </span></strong></h5>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.</p>
<blockquote>
<p>“లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటున్నారు.<br />అయితే కంపెనీల వివరాలు, ఉద్యోగాల లెక్కలు ఎక్కడ?” అని నిలదీశారు.</p>
</blockquote>
<hr />
<h6><strong><span style="color:rgb(52,73,94);">ప్రకటించిన పెట్టుబడులు – వాస్తవాలు (టేబుల్)</span></strong></h6>
<table style="border-collapse:collapse;background-color:rgb(251,238,184);border:3px solid rgb(118,1,1);margin-left:auto;margin-right:auto;" border="1">
<thead>
<tr>
<th style="border-width:3px;border-color:rgb(118,1,1);">కంపెనీ పేరు</th>
<th style="border-width:3px;border-color:rgb(118,1,1);">ప్రకటించిన పెట్టుబడి</th>
<th style="border-width:3px;border-color:rgb(118,1,1);">వాస్తవ సమస్య</th>
</tr>
</thead>
<tbody>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">Trump Media Technology</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹1 లక్ష కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">మార్కెట్ విలువే ~₹30 వేల కోట్లు</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">ADIGC Singapore Gateway</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹67 వేల కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">వెబ్‌సైట్ లేదు</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">Infra Key Data Center Park</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹70 వేల కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">గతేడాది మేలోనే స్థాపన</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">Brookfield Access</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹75 వేల కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">మార్కెట్ విలువ కంటే ఎక్కువ పెట్టుబడి</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">మరో Brookfield సంస్థ</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹25 వేల కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">వివరాల్లో స్పష్టత లేదు</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">కుందురూ జయవీర్ రెడ్డి సంస్థ</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹5600 కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">కంపెనీ వాస్తవికతపై సందేహాలు</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">భారత్ గరుడ / SLR / RCT</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹2000+ కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">క్యాపిటల్ 10 లక్షలు కూడా లేదు</td>
</tr>
<tr>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">Ursa Clusters</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">₹500 కోట్లు</td>
<td style="border-width:3px;border-color:rgb(118,1,1);">ఎంవోయూ తర్వాతే కంపెనీ స్థాపన</td>
</tr>
</tbody>
</table>
<hr />
<h6><strong><span style="color:rgb(224,62,45);">కీలక ప్రశ్నలు (Jobs &amp; Transparency)</span></strong></h6>
<ul>
<li>ఈ పెట్టుబడుల ద్వారా <strong>ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి?</strong></li>
<li>ఇంకా <strong>ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?</strong></li>
<li>పెట్టుబడులు వచ్చిన కంపెనీల పూర్తి వివరాలు ఎక్కడ?</li>
<li>బ్యాంకులను మభ్యపెట్టే ప్రయత్నమా?</li>
</ul>
<p>ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(224,62,45);">ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి</span></strong></h6>
<p>కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకే విచారణకు పిలిచారని కవిత తెలిపారు.<br />చట్టాలకు ఎవరు అతీతం కాదని, విచారణకు పిలిస్తే వెళ్లాల్సిందేనన్నారు.</p>
<p>కానీ ఈ కేసులో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10028/the-congress-government-is-cheating-the-people-of-telangana-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10028/the-congress-government-is-cheating-the-people-of-telangana-in</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 14:43:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260202-wa0668.jpg"                         length="35015"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<h6>  <strong><span style="color:rgb(132,63,161);">టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం<em>“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు</em></span></strong></h6>
<p><strong>హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “<em>తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ</em>” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, టీచర్ల కొరత, ఆడబిడ్డల విద్య, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, విలువల పై ఆధారిత విద్య—అన్నీ చర్చకు వచ్చాయి.</p>
<p>సమావేశాన్ని జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ప్రారంభించి, విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.</p>
<p>తెలంగాణ ఏర్పడిన సమయంలో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండేదని,బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగంలో స్పష్టమైన చర్యలు తీసుకోలేదని జాగృతి అధ్యక్షురాలు </p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8289/kalvakuntla-kavitha-the-new-government-has-not-taken-clear-steps"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251116-wa0017.jpg" alt=""></a><br /><h6> <strong><span style="color:rgb(132,63,161);">టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం<em>“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు</em></span></strong></h6>
<p><strong>హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “<em>తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ</em>” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, టీచర్ల కొరత, ఆడబిడ్డల విద్య, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, విలువల పై ఆధారిత విద్య—అన్నీ చర్చకు వచ్చాయి.</p>
<p>సమావేశాన్ని జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ప్రారంభించి, విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.</p>
<p>తెలంగాణ ఏర్పడిన సమయంలో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండేదని,బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగంలో స్పష్టమైన చర్యలు తీసుకోలేదని జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత </strong>పేర్కొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251116-wa0029.jpg" alt="IMG-20251116-WA0029" width="832" height="832"></img></p>
<p>కవిత రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభిస్తూ,విద్యా కమిషన్ ఏర్పాటు మంచిదైన నిర్ణయమే అయినప్పటికీ దాని పనితీరులో స్పష్టత లేదన్నారు.</p>
<p>ఆడబిడ్డల విద్యపై తీవ్రమైన వివక్ష ఇంకా కొనసాగుతుందని, బస్సు, వీధి దీపం వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోయినా అమ్మాయిల చదువును ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..</p>
<ul>
<li>నిజామాబాద్ ఐటీ టవర్ ఉదాహరణతో మహిళల భద్రత విద్యకు ఎంత కీలకమో చెప్పారు.</li>
<li>“కమ్యూనిటీ, జెండర్ స్పెసిఫిక్ చర్చ అవసరం” అని స్పష్టం చేశారు.</li>
</ul>
<h5><strong><span style="color:rgb(186,55,42);">విద్యావ్యవస్థను పునరుద్ధరించాలి :పరంజ్యోతి</span></strong></h5>
<p>“టెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి రీబర్త్ అవసరం” అని విద్యావేత్త పరంజ్యోతి పేర్కొన్నారు.అంగన్‌వాడీ నుంచి యూనివర్సిటీ వరకు వ్యవస్థ దెబ్బతిందని అన్నారు.19 వేల టీచర్ల ఖాళీలు ఇప్పటికీ భర్తీ కాకపోవడం ఆందోళనకరమని చెప్పారు.</p>
<p>టీచర్స్‌కి బోధనేతర పనులు ఎక్కువవుతున్నాయని, 40% సమయమూ బోధనకే కేటాయించలేకపోతున్నారని,రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ వెనుకబడిందని ఆయన అన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(37,43,242);">టీచర్లకు శిక్షణ అవసరం: జాన్ హేమంత్ </span></strong></h6>
<p>"పిల్లల మానసిక స్థితిని తెలుసుకొని, విద్యను బోధించాల్సిన అవసరం ఉందని, ఇప్పటి ఉపాధ్యాయుల్లో కొంతమేర ఈ శిక్షణ కొరవడిందని, సంస్థలు కోరితే తను శిక్షణ ఇవ్వడానికి సిద్ధమే అనిమానసికశాస్త్రవేత్త జాన్ హేమంత్ తెలిపారు.. </p>
<h6><strong><span style="color:rgb(37,43,242);"><img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251116-wa0027.jpg" alt="IMG-20251116-WA0027" width="832" height="290"></img>“నెయిబర్‌హుడ్ స్కూల్‌ విధానం: వెంకట్ రెడ్డి</span></strong></h6>
<p>రాష్ట్రంలో 60% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదవడం తీవ్రమైన సూచిక, ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకపోవడంతోనే తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు వెళ్తున్నారని విద్యావేత్త వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.</p>
<p>37 లక్షల విద్యార్థుల కోసం తల్లిదండ్రులు సంవత్సరానికి 50 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గద్వాల్ గట్టు మండలంలో రవాణా లేక డ్రాప్‌అవుట్స్ పెరగడం ప్రభుత్వ పుష్‌అవుట్స్ అని,“నెయిబర్‌హుడ్ స్కూల్‌ విధానాన్ని అమలులోకి తేవాలి” అని సూచించారు</p>
<h6><strong><span style="color:rgb(107,5,5);">కామన్ స్కూల్ విధానం ద్వారా మార్పు :సామాజికవేత్త గిరిజ పైడిమర్రి</span></strong></h6>
<p>మార్కుల ఆధారిత విద్య వల్ల క్రియేటివిటీ చనిపోయిందని, మహిళా విద్యలో వివక్ష ఇంకా ఉందని, కామన్ స్కూల్ విధానం ద్వారా మార్పు సాధ్యమని,విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంపై కవిత నాయకత్వంపై నమ్మకం అని సామాజికవేత్త గిరిజ పైడిమర్రి అన్నారు.</p>
<h6><span style="color:rgb(37,43,242);"><strong>కవిత ప్రోత్సాహం ఎంతో గొప్పది;ఆదివాసీ నాయకుడు కురిసంగ వేణు</strong></span></h6>
<p>కవిత ప్రోత్సాహంతో ఆదివాసీ సమాజంలో మార్పులు వస్తున్నాయని, తొలిసారి విద్యా సమస్యలపై మేధావుల సమావేశం జరుగుతుండటం ఆదివాసీలకు గొప్ప అవకాశమని,“మా సమస్యల పరిష్కారానికి కవిత సంకల్పంతో ఉన్నారు” అని ఆదివాసీ నాయకుడు కురిసంగ వేణు అన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(108,2,2);">కనీస వసతులు, టీచర్లను ఇవ్వాలి : విద్యావేత్త మురళీ గౌడ్</span></strong></h6>
<p>ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి క్లాస్‌కు ప్రత్యేక గది ఉండాలని పాఠశాలల్లో టాయిలెట్స్, గ్రౌండ్స్, ఆరోగ్య సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని.విద్యావేత్త మురళీ గౌడ్ సూచించారు.</p>
<p>ప్రాథమిక విద్యే పునాది కాబట్టి అది పటిష్టంగా ఉండాలని,ప్రీ-ప్రైమరీ విద్య ప్రభుత్వంలో బలహీనంగా ఉందని తెలిపారు.</p>
<h6 style="text-align:left;"><strong>విలువలతో కూడిన్ విద్యా కావాలి : ప్రొఫెసర్ వంశీధర్</strong></h6>
<p> మానవ విలువలు, నైతిక విలువలతో కూడిన విద్య అవసరమని, జపాన్, చైనా వంటి దేశాల్లో సంప్రదాయ విలువల విద్య ఇంకా కొనసాగుతున్నట్లు,ప్రభుత్వానికి దీర్ఘకాలిక విద్యా ప్రణాళిక లేకపోయిందని ప్రొఫెసర్ వంశీధర్ (ఓయూ)  విమర్శించారు.</p>
<h6><strong><span style="color:rgb(35,111,161);">ట్రెస్మా ఛైర్మన్ వి.డి. రాజు</span></strong></h6>
<p>కవిత చేపట్టిన విద్యా సంస్కరణ యజ్ఞం కొనసాగాలని, పూర్తి స్థాయిలో అమలు కావాలని, ప్రభుత్వం విద్యార్థి ఒక్కొక్కరి మీద పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండటానికి తగిన ఫలితాలు రావాలని,ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చే విధానానికి ట్రెస్మా ఛైర్మన్ వి.డి. రాజు మద్దతు తెలిపారు.</p>
<h6><strong><span style="background-color:rgb(255,255,255);">ప్రైమరీ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు,రచ్చ మురళి</span></strong></h6>
<p>ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయరని,ఎఫ్‌ఆర్‌ఎస్ వంటి విధానాల వల్ల టీచర్ల సమయం వృథా అవుతుందని, .టీచర్లకు బోధనేతర పనులు తగ్గించాలని.ప్రైమరీ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు,రచ్చ మురళి కోరారు.</p>
<p>విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు బడ్జెట్ పెంపు అత్యవసరమని,ఎన్నికలపై ఖర్చు చేసిన ధనం విద్యకు కేటాయిస్తే మంచిదని విద్యార్థి నగేష్ అన్నారు.</p>
<p>కవిత గారి తుదివ్యాఖ్యలు</p>
<h5 style="text-align:center;"><strong><span style="color:rgb(22,145,121);">కవిత సమావేశంలో పది ప్రధాన తీర్మానాలను ప్రకటించారు:</span></strong></h5>
<ol>
<li>విలువలతో కూడిన విద్యపై దృష్టి</li>
<li>విద్యకు 15% లేదా అవసరమైతే అపరిమిత బడ్జెట్</li>
<li>టెక్నాలజీ వినియోగం విస్తరణ</li>
<li>టీచర్లు, మిడ్ డే మీల్ స్టాఫ్, మెయింటెనెన్స్ వర్కర్లకు సమయానుసార జీతాలు</li>
<li>ప్రతి గ్రేడ్‌కి ఒక టీచర్ – ప్రతి తరగతికి ఒక గది</li>
<li>ప్రీ-ప్రైమరీ స్కూళ్ల స్థాపన</li>
<li>ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ</li>
<li>20 ఏళ్ల అనుభవం ఉన్న వారికి TET మినహాయింపు</li>
<li>బోధనేతర పనుల తగ్గింపు, అడ్మిన్ స్టాఫ్ పెంపు</li>
<li>ఆడబిడ్డలు, ఆదివాసీల కోసం ప్రత్యేక విద్యా విధానం.</li>
</ol>
<p> సమావేశం ముగింపు సందర్భంగా“ఈ రోజు మొదటి మీటింగ్ మాత్రమే. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే పోరాటం ప్రారంభమైంది” అని కవిత అన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8289/kalvakuntla-kavitha-the-new-government-has-not-taken-clear-steps</link>
                <guid>https://www.prajamantalu.com/article/8289/kalvakuntla-kavitha-the-new-government-has-not-taken-clear-steps</guid>
                <pubDate>Sun, 16 Nov 2025 17:44:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251116-wa0017.jpg"                         length="97309"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        