<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1670/praja-mantalu-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Praja Mantalu News - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1670/rss</link>
                <description>Praja Mantalu News RSS Feed</description>
                
                            <item>
                <title>కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు</title>
                                    <description><![CDATA[<p><strong>కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.<br />గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.<br />ఇదే గ్రామంలో ఆదివారం కూడా పెద్దపులి దాడి చేసింది. గంగారం తండాకు చెందిన మరో రైతు ఆవును పులి దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు పులి దాడి జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.<br />గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుందనే అనుమానంతో రైతులు తమ పశువులను బయటకు వదలడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10498/another-tiger-attack-in-kodimyala-mandal-%E2%80%93-villagers-in-fear"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/openart-image_1773662776974_99169b40_1773662777044_133ca2f1-(1).jpg" alt=""></a><br /><p><strong>కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.<br />గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.<br />ఇదే గ్రామంలో ఆదివారం కూడా పెద్దపులి దాడి చేసింది. గంగారం తండాకు చెందిన మరో రైతు ఆవును పులి దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు పులి దాడి జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.<br />గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుందనే అనుమానంతో రైతులు తమ పశువులను బయటకు వదలడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10498/another-tiger-attack-in-kodimyala-mandal-%E2%80%93-villagers-in-fear</link>
                <guid>https://www.prajamantalu.com/article/10498/another-tiger-attack-in-kodimyala-mandal-%E2%80%93-villagers-in-fear</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 17:40:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/openart-image_1773662776974_99169b40_1773662777044_133ca2f1-%281%29.jpg"                         length="93432"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p><strong>ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ కలిసి వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టామని తెలిపారు.</p>
<p><br />బాధితుల సమస్యను ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ సంస్థ చెప్పని విధంగా బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.<br />ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.<br />బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే తిరిగి నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, భూదాన్ భూమి అని తెలిపారు. భూదాన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10475/kalvakuntla-kavitha-started-an-indefinite-fast-in-support-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260309-wa0055.jpg" alt=""></a><br /><p><strong>ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ కలిసి వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టామని తెలిపారు.</p>
<p><br />బాధితుల సమస్యను ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ సంస్థ చెప్పని విధంగా బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.<br />ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.<br />బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే తిరిగి నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, భూదాన్ భూమి అని తెలిపారు. భూదాన్ భూమి అంటే పేద ప్రజలకు పంచాల్సిన భూమి అని స్పష్టం చేశారు.<br /><strong>బాధితులకు ఇళ్లు కట్టించే వరకు తమ పోరాటం ఆగదని, నిరంతరం కొనసాగుతుందని కల్వకుంట్ల కవిత తెలిపారు.</strong><br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10475/kalvakuntla-kavitha-started-an-indefinite-fast-in-support-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10475/kalvakuntla-kavitha-started-an-indefinite-fast-in-support-of-the</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 21:37:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260309-wa0055.jpg"                         length="166438"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.</p>
<p>ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. 1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్‌లో ప్రావిజన్ పెట్టి, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు.</p>
<p>బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, అభివృద్ధి రాజకీయ సర్దుబాట్లకే పరిమితమైందని విమర్శించారు.</p>
<p>మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో ఇప్పటికీ రెండు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపడలేదని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10161/municipal-elections-are-limited-to-personal-insults-kavita"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260210-wa0800.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.</p>
<p>ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. 1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్‌లో ప్రావిజన్ పెట్టి, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు.</p>
<p>బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, అభివృద్ధి రాజకీయ సర్దుబాట్లకే పరిమితమైందని విమర్శించారు.</p>
<p>మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో ఇప్పటికీ రెండు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపడలేదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉందని, బస్తీ దవాఖానాల్లో మందులు, వైద్యులు లేరని ఆరోపించారు.</p>
<p>రాబోయే బడ్జెట్ సుమారు రూ.3.25 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల కోసం రూ.35 వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వాలని సూచించారు.</p>
<p>రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ప్రకటించిన మొత్తాలు, వాస్తవంగా చెల్లించిన మొత్తాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. యాసంగి రైతు భరోసా ఇప్పటికీ విడుదల కాలేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.</p>
<p>ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని, ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులకే అవకాశం ఇవ్వాలని అన్నారు. మహిళలకు స్కూటీ, తులం బంగారం వంటి హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p>కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. లేబర్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు సర్దుబాట్లకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజలు వ్యక్తులను చూసి ఓటు వేయాలని, సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10161/municipal-elections-are-limited-to-personal-insults-kavita</link>
                <guid>https://www.prajamantalu.com/article/10161/municipal-elections-are-limited-to-personal-insults-kavita</guid>
                <pubDate>Tue, 10 Feb 2026 17:35:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260210-wa0800.jpg"                         length="218553"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘాజియాబాద్ బాలికల మృతి కేసు: ‘కొరియన్ సంస్కృతి’ నుంచి దూరం చేశారనే వేదనతో లేఖ</title>
                                    <description><![CDATA[<p><strong>ఘాజియాబాద్ ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఘాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. '<em>ది హిందూ' పత్రిక ప్రచురించిన సమాచారం మేరకు, వారికి లభించిన</em>  లేఖ ప్రకారం, తమ మూడేళ్ల చిన్న అర్ధసోదరికి “తమ కొరియన్ సంస్కృతి” నేర్పించనివ్వలేదనే బాధను బాలికలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లేఖ హిందీలో ఉండగా, అందులో కొరియన్ టీవీ సీరియళ్లు, కే-పాప్ సంగీతం వంటి అంశాల ప్రస్తావన ఉంది.</p>
<p>లేఖలో, చిన్నారిని తమ కొరియన్ బంధువులుగా భావించే వ్యక్తులతో పరిచయం చేయాలనుకున్నప్పుడు కుటుంబంలో అడ్డంకులు వచ్చాయని, “విద్య పేరుతో మా కొరియన్ సంస్కృతి నుంచి దూరం చేస్తున్నారు” అనే భావనతో తీవ్ర మనస్తాపం ఎదురైనట్లు పేర్కొన్నారు. చివరికి తమను “శత్రువుల్లా చూడాల్సి వచ్చిందని” ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>ఈ నేపథ్యంలో కుటుంబ నిర్మాణం (బహు భార్యత్వం/పాలీజినీ) పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిందా అనే కోణంలో పోలీసులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10091/a-letter-with-anguish-that-the-case-of-the-death"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/images-(23).jpeg" alt=""></a><br /><p><strong>ఘాజియాబాద్ ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఘాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. '<em>ది హిందూ' పత్రిక ప్రచురించిన సమాచారం మేరకు, వారికి లభించిన</em> లేఖ ప్రకారం, తమ మూడేళ్ల చిన్న అర్ధసోదరికి “తమ కొరియన్ సంస్కృతి” నేర్పించనివ్వలేదనే బాధను బాలికలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లేఖ హిందీలో ఉండగా, అందులో కొరియన్ టీవీ సీరియళ్లు, కే-పాప్ సంగీతం వంటి అంశాల ప్రస్తావన ఉంది.</p>
<p>లేఖలో, చిన్నారిని తమ కొరియన్ బంధువులుగా భావించే వ్యక్తులతో పరిచయం చేయాలనుకున్నప్పుడు కుటుంబంలో అడ్డంకులు వచ్చాయని, “విద్య పేరుతో మా కొరియన్ సంస్కృతి నుంచి దూరం చేస్తున్నారు” అనే భావనతో తీవ్ర మనస్తాపం ఎదురైనట్లు పేర్కొన్నారు. చివరికి తమను “శత్రువుల్లా చూడాల్సి వచ్చిందని” ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>ఈ నేపథ్యంలో కుటుంబ నిర్మాణం (బహు భార్యత్వం/పాలీజినీ) పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాలికలు వదిలిన లేఖను వారి హస్తాక్షర నమూనాలతో సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే తల్లిదండ్రులతో మాట్లాడి కుటుంబ వ్యవస్థ పిల్లలపై చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">బహుభార్యత్వం</span></strong> - <strong><span style="color:rgb(186,55,42);">ముగ్గురు భార్యలు</span></strong></h5>
<p>పోలీసుల సమాచారం మేరకు, మృతుల తండ్రి చేతన్ కుమార్ మొదట సుజాత, అనంతరం మూడు సంవత్సరాల గ్యాప్‌తో హీనాను వివాహం చేసుకున్నాడు (ఇద్దరూ అక్కాచెల్లెలే). మూడో భార్య టినాతో వివాహానికి సంబంధించిన కోర్టు రికార్డులు ఇంకా సమర్పించలేదని, ఆమెకు కుమార్‌కు మూడేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు భార్యలెవరూ కుటుంబ వ్యవస్థపై ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">అమ్మేసిన 2 ఫోన్లు కీలకం?</span></strong></h5>
<p>ఇక, ఘటనకు ముందు బాలికల వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను అమ్మిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఒక ఫోన్ ఆరు నెలల క్రితం, మరొకటి ఘటనకు రెండు రోజుల ముందు అమ్మినట్లు విచారణలో తేలింది. ఈ అంశం కూడా దర్యాప్తులో కీలకంగా మారింది.</p>
<p>పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, మరణాలు తీవ్రమైన గాయాల వల్ల కలిగిన రక్తస్రావ షాక్ కారణంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10091/a-letter-with-anguish-that-the-case-of-the-death</link>
                <guid>https://www.prajamantalu.com/article/10091/a-letter-with-anguish-that-the-case-of-the-death</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 22:14:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/images-%2823%29.jpeg"                         length="29270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘాజియాబాద్‌లో ముగ్గురు బాలికల ఆత్మహత్య</title>
                                    <description><![CDATA[<p><strong>ఘాజియాబాద్ / ఢిల్లీ, (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన కుటుంబాలు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య నిపుణులను కలవరపాటుకు గురి చేసింది.</p>
<p>ఈ ఘటనపై స్పందించిన బాలికల తండ్రి, తమ పిల్లల మృతికి కొరియన్ కల్చర్ ప్రభావమే కారణమని ఆరోపించారు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, పాప్ మ్యూజిక్ (K-Pop), సోషల్ మీడియా కంటెంట్ పిల్లల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కొరియన్ కల్చర్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.</p>
<p>ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, కిశోరుల్లో అధిక స్క్రీన్ వినియోగం, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆన్‌లైన్ పీర్ ప్రెషర్, వర్చువల్ ప్రపంచంతో భావోద్వేగ బంధం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10089/three-girls-committed-suicide-in-ghaziabad"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/screenshot_2026-02-05-21-47-24-14_f9ee0578fe1cc94de7482bd41accb329.jpg" alt=""></a><br /><p><strong>ఘాజియాబాద్ / ఢిల్లీ, (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన కుటుంబాలు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య నిపుణులను కలవరపాటుకు గురి చేసింది.</p>
<p>ఈ ఘటనపై స్పందించిన బాలికల తండ్రి, తమ పిల్లల మృతికి కొరియన్ కల్చర్ ప్రభావమే కారణమని ఆరోపించారు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, పాప్ మ్యూజిక్ (K-Pop), సోషల్ మీడియా కంటెంట్ పిల్లల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కొరియన్ కల్చర్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.</p>
<p>ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, కిశోరుల్లో అధిక స్క్రీన్ వినియోగం, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆన్‌లైన్ పీర్ ప్రెషర్, వర్చువల్ ప్రపంచంతో భావోద్వేగ బంధం పెరగడం వల్ల మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు.</p>
<p>ప్రత్యేకంగా చిన్న వయసులోనే పిల్లలు తమ వాస్తవ జీవితాన్ని ఆన్‌లైన్ ప్రపంచంతో పోల్చుకోవడం, ఆదర్శ పాత్రలను అనుకరించాలనే ఒత్తిడి, కుటుంబ సభ్యులతో సంభాషణ తగ్గిపోవడం వంటి అంశాలు తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.</p>
<p>ఈ విషాద ఘటన నేపథ్యంలో పాఠశాలలు, తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ వినియోగంపై మరింత పర్యవేక్షణ పెంచాలని, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిల్లలతో నిరంతరం మాట్లాడటం, వారి భావాలను అర్థం చేసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.</p>
<p>ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టడంతో పాటు, పిల్లల మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                            <category>Current Affairs </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10089/three-girls-committed-suicide-in-ghaziabad</link>
                <guid>https://www.prajamantalu.com/article/10089/three-girls-committed-suicide-in-ghaziabad</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 21:51:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/screenshot_2026-02-05-21-47-24-14_f9ee0578fe1cc94de7482bd41accb329.jpg"                         length="9213"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(42,66,239);">మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత</span></strong></p>
<p><strong>హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, <strong>ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది గుంపుమేస్త్రీ–గుంటనక్క కలిసి ఆడుతున్న డ్రామా</strong> అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో <strong>బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ విచారణను తెరపైకి తెచ్చారని</strong> ఆరోపించారు.</p>
<h6><span style="color:rgb(42,66,239);"><strong>బీసీలకు రెండు పార్టీల మోసం</strong></span></h6>
<p>కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని కవిత విమర్శించారు.<br />గ్రామపంచాయితీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకెళ్తోందన్నారు.<br />బీసీలు ఈ మోసాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9800/phone-tapping-investigation-diversion-drama"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img_20260121_132206.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(42,66,239);">మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత</span></strong></p>
<p><strong>హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, <strong>ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది గుంపుమేస్త్రీ–గుంటనక్క కలిసి ఆడుతున్న డ్రామా</strong> అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో <strong>బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ విచారణను తెరపైకి తెచ్చారని</strong> ఆరోపించారు.</p>
<h6><span style="color:rgb(42,66,239);"><strong>బీసీలకు రెండు పార్టీల మోసం</strong></span></h6>
<p>కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని కవిత విమర్శించారు.<br />గ్రామపంచాయితీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకెళ్తోందన్నారు.<br />బీసీలు ఈ మోసాన్ని గుర్తించి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">ముచ్చర్ల సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం</span></strong></h6>
<p>ముచ్చర్ల సత్యనారాయణ బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడారని కవిత గుర్తు చేశారు.<br />ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారుడిగా ఆయన సేవలు మరచిపోలేనివని పేర్కొన్నారు.<br />గత ప్రభుత్వంలో ముచ్చర్ల లాంటి అనేక మంది ఉద్యమ నేతలు విస్మరణకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(52,73,94);">ట్యాంక్ బండ్ వద్ద ముచ్చర్ల విగ్రహం ఏర్పాటు చేయాలి</span></strong></h6>
<p>తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ట్యాంక్ బండ్‌పై ఉండాల్సిందేనని కవిత స్పష్టం చేశారు.<br />ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయాలని తాము చెప్పడం లేదని, కానీ <strong>తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలకు న్యాయం జరగాలన్నారు</strong>.<br />ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులు ప్రభుత్వపరంగా నిర్వహిస్తాం</span></strong></h6>
<p>తెలంగాణ జాగృతి అధికారంలోకి వస్తే,<br />తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు <strong>శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తామని</strong> కవిత హామీ ఇచ్చారు.<br />అమరజ్యోతిని తెలంగాణ వాదానికి కేంద్ర బిందువుగా మార్చుతామని తెలిపారు.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">కులగణనలో కాంగ్రెస్ మోసం</span></strong></h6>
<p>బీసీ కులగణనలో కాంగ్రెస్ బీసీల సంఖ్యను తక్కువగా చూపించి మోసం చేసిందని కవిత ఆరోపించారు.<br />కేంద్రం చేపట్టే కులగణన ద్వారా ఆ మోసం బయటపడే అవకాశం ఉందన్నారు.<br />ఈ విషయంలో జాగృతి ముందడుగు వేస్తోందని, <strong>బీసీ మేధావులు తమతో కలిసి రావాలని</strong> కోరారు.</p>
<h6><strong><span style="color:rgb(42,66,239);">యువత, మహిళలకు రాజకీయాల్లో అవకాశం</span></strong></h6>
<p>జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని కవిత తెలిపారు.<br />అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.<br />రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఈ ఎన్నికలు శిక్షణ వేదికగా ఉపయోగపడతాయన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9800/phone-tapping-investigation-diversion-drama</link>
                <guid>https://www.prajamantalu.com/article/9800/phone-tapping-investigation-diversion-drama</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 13:26:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img_20260121_132206.jpg"                         length="60570"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్నికల హామీల అమలే ప్రజాప్రభుత్వ లక్ష్యం – గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>చిగురుమామిడి, జనవరి 18 (ప్రజా మంటలు):</p>
<p><br />ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> ప్రజాప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ సభ్యులు <strong>గీకురు రవీందర్</strong> అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా <strong>గృహలక్ష్మి, గృహ జ్యోతి</strong> వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>200 యూనిట్ల లోపు వినియోగానికి జీరో బిల్లు</strong></span></p>
<p>చిగురుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ఆదివారం కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి <strong>డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క</strong> నుంచి వచ్చిన <strong>గృహ జ్యోతి గ్రీటింగ్స్</strong>ను లబ్ధిదారులకు గీకురు రవీందర్ పంపిణీ చేశారు.<br />అర్హులై ఉండి నెలకు <strong>200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీరో బిల్లు కింద ఉచిత విద్యుత్ సరఫరా</strong> చేస్తున్నట్లు తెలిపారు. అలాగే <strong>మహాలక్ష్మి పథకం</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9760/implementation-of-election-promises-is-the-objective-of-praja-prabhatham"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260118-wa1090.jpg" alt=""></a><br /><p>చిగురుమామిడి, జనవరి 18 (ప్రజా మంటలు):</p>
<p><br />ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> ప్రజాప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ సభ్యులు <strong>గీకురు రవీందర్</strong> అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా <strong>గృహలక్ష్మి, గృహ జ్యోతి</strong> వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>200 యూనిట్ల లోపు వినియోగానికి జీరో బిల్లు</strong></span></p>
<p>చిగురుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ఆదివారం కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి <strong>డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క</strong> నుంచి వచ్చిన <strong>గృహ జ్యోతి గ్రీటింగ్స్</strong>ను లబ్ధిదారులకు గీకురు రవీందర్ పంపిణీ చేశారు.<br />అర్హులై ఉండి నెలకు <strong>200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీరో బిల్లు కింద ఉచిత విద్యుత్ సరఫరా</strong> చేస్తున్నట్లు తెలిపారు. అలాగే <strong>మహాలక్ష్మి పథకం</strong> కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు <strong>దాసరి ప్రవీణ్ కుమార్ నేత</strong>, నాయకులు <strong>బుర్ర శ్రీనివాస్ గౌడ్, కక్కెర్ల సంపత్ గౌడ్</strong>, ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్ <strong>దాసరి రాములు</strong>, లైన్‌మెన్ <strong>ఆడెపు లక్ష్మీనారాయణ</strong>, అసిస్టెంట్ లైన్‌మెన్ <strong>మేడిపల్లి సామ్రాజ్యం</strong>, జూనియర్ లైన్‌మెన్ <strong>రాకేష్</strong>, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9760/implementation-of-election-promises-is-the-objective-of-praja-prabhatham</link>
                <guid>https://www.prajamantalu.com/article/9760/implementation-of-election-promises-is-the-objective-of-praja-prabhatham</guid>
                <pubDate>Sun, 18 Jan 2026 20:24:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260118-wa1090.jpg"                         length="190669"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు</title>
                                    <description><![CDATA[<p><strong>  రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం</strong></p>
<p>ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు <strong>రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు</strong> ముఖ్యమంత్రి శ్రీ <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని <strong>జేఎన్‌టీయూ కళాశాల</strong>కు శంకుస్థాపన చేశారు.</p>
<h6><span style="color:rgb(53,152,219);"><strong>  ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ ప్రారంభం</strong></span></h6>
<p>కూసుమంచిలో <strong>100 పడకల ఆసుపత్రి</strong>, మద్దులపల్లిలో <strong>నూతన మార్కెట్ యార్డు</strong>, నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న <strong>ఏదులాపురం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని</strong> ముఖ్యమంత్రి ప్రారంభించారు.</p>
<p>ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి <strong>మల్లు భట్టి విక్రమార్క</strong>, మంత్రులు <strong>ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి</strong>, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-01/img-20260118-wa1182.jpg" alt="IMG-20260118-WA1182" width="1200" height="854" /></p>
<h6><strong>  <span style="color:rgb(53,152,219);">నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాలపై సీఎం ప్రకటన</span></strong></h6>
<p>ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.<br /><strong>జపాన్, జర్మనీ వంటి దేశాల్లో</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9749/cm-revanth-reddy-inaugurates-foundation-stone-for-rs-362-crore"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260118-wa1185.jpg" alt=""></a><br /><p><strong> రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం</strong></p>
<p>ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు <strong>రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు</strong> ముఖ్యమంత్రి శ్రీ <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని <strong>జేఎన్‌టీయూ కళాశాల</strong>కు శంకుస్థాపన చేశారు.</p>
<h6><span style="color:rgb(53,152,219);"><strong> ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ ప్రారంభం</strong></span></h6>
<p>కూసుమంచిలో <strong>100 పడకల ఆసుపత్రి</strong>, మద్దులపల్లిలో <strong>నూతన మార్కెట్ యార్డు</strong>, నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న <strong>ఏదులాపురం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని</strong> ముఖ్యమంత్రి ప్రారంభించారు.</p>
<p>ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి <strong>మల్లు భట్టి విక్రమార్క</strong>, మంత్రులు <strong>ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి</strong>, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-01/img-20260118-wa1182.jpg" alt="IMG-20260118-WA1182" width="1280" height="854"></img></p>
<h6><strong> <span style="color:rgb(53,152,219);">నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాలపై సీఎం ప్రకటన</span></strong></h6>
<p>ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.<br /><strong>జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు అధిక డిమాండ్ ఉందని</strong>, భాష అడ్డంకి తొలగించేందుకు <strong>జపనీస్, జర్మన్ భాషలు నేర్పించే కార్యాచరణను ప్రభుత్వం రూపొందించిందని</strong> తెలిపారు. త్వరలోనే నర్సింగ్ కాలేజీలకు ఆ భాషల ఉపాధ్యాయులను పంపిస్తామని వెల్లడించారు.</p>
<h6 style="text-align:center;"><span style="color:rgb(22,145,121);"><strong>విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత</strong></span></h6>
<p>ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. నర్సింగ్ వృత్తిలో ఉన్నవారు సేవాభావంతో పనిచేసి దేశ ప్రతిష్టను పెంచాలని సూచించారు.</p>
<h6><strong> <span style="color:rgb(132,63,161);">సంక్షేమ పథకాలపై కీలక హామీలు</span></strong></h6>
<p>అనంతరం మద్దులపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొని,<br />రేషన్ కార్డు లేని అర్హులెవరైనా దరఖాస్తు చేస్తే <strong>కార్డులు మంజూరు చేస్తామని</strong>, అలాగే <strong>అయోధ్య రామమందిరాన్ని తలపించే విధంగా భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని</strong> ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9749/cm-revanth-reddy-inaugurates-foundation-stone-for-rs-362-crore</link>
                <guid>https://www.prajamantalu.com/article/9749/cm-revanth-reddy-inaugurates-foundation-stone-for-rs-362-crore</guid>
                <pubDate>Sun, 18 Jan 2026 19:18:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260118-wa1185.jpg"                         length="134570"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక  పేరు </title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(107,5,5);">ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ</span></strong></h6>
<p>భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.<br />కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —<br />ఒక పేరును మాత్రమే చూడాలి:<br /><strong>జ్ఞానేశ్ కుమార్ గుప్తా.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img_20251126_221141-(1).jpg" alt="IMG_20251126_221141 (1)" width="154" height="162" /></strong></p>
<p>2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.<br />అతను తన నోట్‌లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి గురించి పేర్కొన్నాడు.<br />ఆ నోటులో ఒక పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది:<br /><strong>అప్పుడు కేరళలో PWD Principal Secretaryగా ఉన్న జ్ఞానేశ్ కుమార్.</strong></p>
<p>ఒక మనిషి చివరి శ్వాసలో చెప్పిన పేరు ఇది.<br />అది కోర్టు తీర్పు కాదు.<br />కానీ ఒక మృతి చేరే వరకూ వచ్చిన ఒత్తిడి, వ్యవస్థపరమైన అణచివేతకు సాక్షం.</p>
<p>ఇదిగో — <strong>Lee See Ben</strong> గురించి 100 పదాల సంక్షిప్త, స్పష్టమైన నేపథ్యం:</p>
<h4><strong><span style="color:rgb(107,5,5);"><img src="https://www.prajamantalu.com/media/2025-11/1697875029530.jpeg" alt="1697875029530" width="200" height="200" />ఎవరీ లీ సీ బెన్ </span></strong></h4>
<p><strong>Lee See Ben మలేషియాకు చెందిన సీనియర్ ఇంజినీర్.</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8604/malaysian-contractor-lee-sean-commits-suicide"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/news-of-lee-see-suicide_041611020056.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(107,5,5);">ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ</span></strong></h6>
<p>భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.<br />కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —<br />ఒక పేరును మాత్రమే చూడాలి:<br /><strong>జ్ఞానేశ్ కుమార్ గుప్తా.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img_20251126_221141-(1).jpg" alt="IMG_20251126_221141 (1)" width="154" height="162"></img></strong></p>
<p>2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.<br />అతను తన నోట్‌లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి గురించి పేర్కొన్నాడు.<br />ఆ నోటులో ఒక పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది:<br /><strong>అప్పుడు కేరళలో PWD Principal Secretaryగా ఉన్న జ్ఞానేశ్ కుమార్.</strong></p>
<p>ఒక మనిషి చివరి శ్వాసలో చెప్పిన పేరు ఇది.<br />అది కోర్టు తీర్పు కాదు.<br />కానీ ఒక మృతి చేరే వరకూ వచ్చిన ఒత్తిడి, వ్యవస్థపరమైన అణచివేతకు సాక్షం.</p>
<p>ఇదిగో — <strong>Lee See Ben</strong> గురించి 100 పదాల సంక్షిప్త, స్పష్టమైన నేపథ్యం:</p>
<h4><strong><span style="color:rgb(107,5,5);"><img src="https://www.prajamantalu.com/media/2025-11/1697875029530.jpeg" alt="1697875029530" width="200" height="200"></img>ఎవరీ లీ సీ బెన్ </span></strong></h4>
<p><strong>Lee See Ben మలేషియాకు చెందిన సీనియర్ ఇంజినీర్. వరల్డ్ బ్యాంక్ నిధులతో కేరళలో నడిచిన Kerala State Transport Project (KSTP) లో ఆయన ప్రధాన కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ప్రాజెక్ట్ నిబంధనలు, నాణ్యత, చెల్లింపుల పారదర్శకతపై కఠినంగా ఉండే Lee, ప్రభుత్వ ఉన్నతాధికారుల జోక్యం, ఆలస్యాలు, ఒత్తిడితో తీవ్రంగా బాధపడ్డాడు.</strong></p>
<p><strong> 2006లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తన చివరి నోట్‌లో అధికారుల అనవసర ఒత్తిడి, అవ్యవస్థిత చర్యలే కారణమని పేర్కొన్నాడు. ఒక నిజాయితీ గల విదేశీ నిపుణుడు భారతీయ వ్యవస్థలో న్యాయం లేక బలి అయిన సంఘటనగా ఇది నిలిచింది.</strong></p>
<h6><strong><span style="color:rgb(107,5,5);">అయితే ఈ దేశంలో ఏమైందో తెలుసా?</span></strong></h6>
<p><strong>ఆత్మహత్య నోటులో పేరు వచ్చిన వ్యక్తి —<br />ఈరోజు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC).</strong></p>
<p>ఇది ప్రజాస్వామ్యం కాదు.<br />ఇది ప్రజాస్వామ్యంపై ఒక <em>వ్యంగ్యం</em>.<br />ఒక <em>అవమానం</em>.</p>
<h6><span style="color:rgb(186,55,42);">జ్ఞానేశ్ కుమార్ — నిందలు ఎదుర్కొన్న వ్యక్తి కాదు</span>…</h6>
<p>వ్యవస్థ కాపాడిన వ్యక్తి</p>
<p>మలేషియా కాంట్రాక్టర్,Lee See Ben మరణం తర్వాత ఏం జరిగింది?</p>
<ul>
<li>జ్ఞానేశ్ కుమార్‌ను శిక్షించలేదు.</li>
<li>సస్పెండ్ చేయలేదు.</li>
<li>విశ్రాంతి తీసుకోమని చెప్పలేదు.</li>
</ul>
<p>చేసింది ఏమిటంటే…<br /><strong>బదిలీ.</strong><br />అవును — కేవలం బదిలీ.</p>
<p><strong>ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు వేరైనా,భారత ప్రభుత్వంలో అదేనండీ శిక్ష అంటే.</strong><br /><strong>“వెలిగిన చోట నుండి నీడలోకి నిలబెట్టు” అనే పద్ధతి.</strong></p>
<p>విచారణ కమిటీ ఏర్పాటు చేశారు —<br />కానీ ఫలితాలన్నీ ప్రజలకు దాచేశారు.<br />ఎవరూ ఏ తప్పు చేయలేదని చెప్పడానికి మాత్రమే<br />ఆ విచారణలు జరుగుతాయి…<br />నిజం బయటకు రాకుండా పూడ్చిపెట్టడానికి మాత్రమే.ఇప్పటి వరకు ఈ విచారణ నివేదిక బయటకు రాలేదు. నిందితులు శిక్షించ బడలేదు.</p>
<p>జ్ఞానేశ్ కుమార్ ఆ వ్యవస్థ పుట్టించిన <em>పర్ఫెక్ట్ ప్రాడక్ట్.</em></p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">చివరికి అతనెవరో?</span></strong></h5>
<p>ఎన్నికలు నిర్వహించే అత్యున్నత అధికారిగా నియమించబడ్డాడు.</p>
<p>ఇది ఒక తప్పిదం కాదు.<br />ఇది ఒక సందేశం.</p>
<h3><strong>సందేశం ఏమిటంటే:</strong></h3>
<p>“ఈ దేశంలో అధికారంలో ఉన్నవారికి గతం అనే సమస్య ఉండదు.<br />బాధ్యత అనే పదం ఉండదు.<br />ప్రతిష్ఠకు నెత్తిన పడే మచ్చలు —<br />పదవి పెంపుదలలో అడ్డంకి కావు.”</p>
<p>ఒక ఆత్మహత్యలో తన పేరును వినిపించిన వ్యక్తి<br />ఈరోజు దేశ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నాడు అంటే<br />పరిణామం ఏమిటంటే…</p>
<p><strong>ప్రజాస్వామ్యం ఒక ప్రక్రియ కాదు —<br />అది ఒక నాటకం మాత్రమే.</strong></p>
<p>ఎక్కడ నటులు మాత్రమే మారుతారు.<br />కానీ కథ మాత్రం మారదు.</p>
<hr />
<h6><strong><span style="color:rgb(107,5,5);">ఈ దేశానికి సమాధానాలు కావాలి</span></strong> —</h6>
<p>అది నైతిక కోపం కూడా కావాలి**</p>
<p>కఠినమైన ప్రశ్నలను ఇప్పుడైనా అడగాలి:</p>
<ul>
<li>Lee See Ben పేర్కొన్న ఒత్తిడి ఆరోపణలకు నిజం ఏమిటి?</li>
<li>ఆ విచారణ రిపోర్టు ఎందుకు దాచారు?</li>
<li>బాధ్యత ఎందుకు ఎవరూ తీసుకోలేదు?</li>
<li>ఒక స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించే వ్యక్తి గతంపై పారదర్శకత ఎందుకు ఉండకూడదు?</li>
<li>దేశ ప్రజలు ఓట్లు వేస్తే —<br />వారి ఓట్లను పర్యవేక్షించేవారి గతం తెలుసుకునే హక్కు లేదా?</li>
</ul>
<p>ఒక వ్యక్తి మరణం వ్యవస్థను మార్చలేకపోయింది.<br />కానీ వ్యవస్థ మాత్రం ఆ మరణాన్ని ఉపయోగించుకుని తన మనిషినే పైకి మోసింది.**</p>
<p>Lee See Ben మరణం మరిచిపోలేదు.<br />కానీ ప్రభుత్వం అతన్ని మర్చిపోయినట్టు నటించింది.</p>
<p>జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం CEC కావడం —<br />అది కేవలం ఒక నియామకం కాదు.</p>
<p><strong>అది భారత ప్రజాస్వామ్యానికి ఇచ్చిన ఒక దుర్ఘటనాత్మక సిగ్నల్:<br />“సత్యం నిన్ను రక్షించదు… అధికారమే రక్షిస్తుంది.<br /></strong></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Edit Page Articles</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/8604/malaysian-contractor-lee-sean-commits-suicide</link>
                <guid>https://www.prajamantalu.com/article/8604/malaysian-contractor-lee-sean-commits-suicide</guid>
                <pubDate>Wed, 26 Nov 2025 22:12:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/news-of-lee-see-suicide_041611020056.jpg"                         length="11080"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ</title>
                                    <description><![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p><strong>ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>కవిత మాట్లాడుతూ—<br /><em>“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అన్నలు భయపడి రాలేదు కానీ అక్కలు వచ్చారు. ప్యూచర్‌లో అందరూ వస్తారు. ఎవరు వచ్చినా, రానప్పటికీ మీ తరఫున మేము కొట్లాడుతాం”</em> అని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0007.jpg" alt="IMG-20251121-WA0007" width="1200" height="1200" /></p>
<p><strong>భూమి కోల్పోయిన ప్రతి కిరణ్న్యాబ్యాంక్యంఈ జరగాలి.</strong>గతంలో ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడలేదని ఆవేదన.భూమిలేని వారికి <strong>ఇంటికో ఉద్యోగం</strong> తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్. హాస్పిటళ్ల దశపై విమర్శలు – <em>“సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు”</em></p>
<p><em>కవిత మాట్లాడుతూ, </em>మహిలలకు వాగ్దానం చేసిన ₹2,500 సాయం, పెన్షన్ ₹4,000 పై ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251121-wa0009.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/LBithZ5N7GM" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p><strong>ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>కవిత మాట్లాడుతూ—<br /><em>“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అన్నలు భయపడి రాలేదు కానీ అక్కలు వచ్చారు. ప్యూచర్‌లో అందరూ వస్తారు. ఎవరు వచ్చినా, రానప్పటికీ మీ తరఫున మేము కొట్లాడుతాం”</em> అని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0007.jpg" alt="IMG-20251121-WA0007" width="4160" height="2773"></img></p>
<p><strong>భూమి కోల్పోయిన ప్రతి కిరణ్న్యాబ్యాంక్యంఈ జరగాలి.</strong>గతంలో ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడలేదని ఆవేదన.భూమిలేని వారికి <strong>ఇంటికో ఉద్యోగం</strong> తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్. హాస్పిటళ్ల దశపై విమర్శలు – <em>“సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు”</em></p>
<p><em>కవిత మాట్లాడుతూ, </em>మహిలలకు వాగ్దానం చేసిన ₹2,500 సాయం, పెన్షన్ ₹4,000 పై ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శ.జాగృతి 20 ఏళ్లుగా సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణలో చేస్తున్న సేవను గుర్తుచేసింది. <em>“ఎలిమినేడు గ్రామస్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఫైట్ చేస్తా”</em> అని కవిత హామీ.బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికిన మహిళలకు కవిత ధన్యవాదాలు తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0011.jpg" alt="IMG-20251121-WA0011" width="4160" height="2773"></img></p>
<h5><span style="color:rgb(22,145,121);"><strong>కందుకూరులో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత</strong></span></h5>
<p><strong>మహేశ్వరం–కందుకూరు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong><br />జనం బాట పర్యటనలో భాగంగా కందుకూరులో కొత్తగా ఏర్పాటు చేసిన <strong>తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని</strong> కవిత గారు ప్రారంభించారు.</p>
<p>కవిత వ్యాఖ్యలు:</p>
<ul>
<li><em>“రెండు రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాం”</em></li>
<li>మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో సమస్యలపై స్థానికులు, మేధావులతో చర్చ</li>
<li><em>“నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్ వరకు సమస్యలు పరిశీలించాం”</em></li>
<li>పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ ఏర్పాటు చేసిన జాగృతి ఆఫీస్‌ను ప్రశంసించారు</li>
<li><em>“ఇది నియోజకవర్గ స్థాయిలో కొత్త జాగృతి ఆఫీస్. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ప్రజలకు మంచి జరగాలి”</em></li>
<li><em>“మహేశ్వరం అంటేనే లక్కీ అని చెప్పుకుంటారు… ఈ ఆఫీస్‌తో జాగృతికి కూడా శుభం జరగాలి”</em></li>
<li>ఉద్యమ కాలంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి రావడం మంచి పరిణామమని అభినందించారు</li>
<li>జాగృతి బలోపేతానికి పెద్ద ఎత్తున చేరికలు కావాలని ఆమె పిలుపునిచ్చారు.</li>
</ul>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of</guid>
                <pubDate>Fri, 21 Nov 2025 16:47:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0009.jpg"                         length="1064591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్</title>
                                    <description><![CDATA[<p>న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):</p>
<p>మాజీ మంత్రి <strong>ఆర్.కే సింగ్</strong> బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.</p>
<p>రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేతృత్వం వేగంగా స్పందించింది. పార్టీ ఆరీఅండ్‌డీ విభాగం సమావేశం అనంతరం ఆర్.కే సింగ్‌ను <strong>బీజేపీ నుండి సస్పెండ్</strong> చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలే దీనికి కారణమని పేర్కొంది.</p>
<p>పార్టీకి కీలక నేతగా ఉన్న ఆర్.కే సింగ్ అకస్మాత్తుగా వైదొలగడం రాష్ట్ర బీజేపీ లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ఆయన త్వరలోనే మీడియాతో మాట్లాడు‍తారని సమాచారం.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8282/former-minister-rk-singhs-resignation-is-a-shock-to-the"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/rk-singh_20251115134921.jpg" alt=""></a><br /><p>న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):</p>
<p>మాజీ మంత్రి <strong>ఆర్.కే సింగ్</strong> బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.</p>
<p>రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేతృత్వం వేగంగా స్పందించింది. పార్టీ ఆరీఅండ్‌డీ విభాగం సమావేశం అనంతరం ఆర్.కే సింగ్‌ను <strong>బీజేపీ నుండి సస్పెండ్</strong> చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలే దీనికి కారణమని పేర్కొంది.</p>
<p>పార్టీకి కీలక నేతగా ఉన్న ఆర్.కే సింగ్ అకస్మాత్తుగా వైదొలగడం రాష్ట్ర బీజేపీ లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ఆయన త్వరలోనే మీడియాతో మాట్లాడు‍తారని సమాచారం.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8282/former-minister-rk-singhs-resignation-is-a-shock-to-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/8282/former-minister-rk-singhs-resignation-is-a-shock-to-the</guid>
                <pubDate>Sun, 16 Nov 2025 15:38:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/rk-singh_20251115134921.jpg"                         length="19423"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        