<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1455/telangana-politics" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>తెలంగాణ రాజకీయాలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1455/rss</link>
                <description>తెలంగాణ రాజకీయాలు RSS Feed</description>
                
                            <item>
                <title>బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో  కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p>  <strong>హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.<br />కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినప్పటికీ నెలలుగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని విమర్శించారు.<br />తెలంగాణకు కేంద్రం అందించిన నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్, మామునూర్ విమానాశ్రయం వంటి హామీల అమలుపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు.<br />ఇదిలా ఉండగా, ముషీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10835/bjps-stepmother-shows-love-to-telangana-kalvakuntlas-poem-warning-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260630-wa0006.jpg" alt=""></a><br /><p> <strong>హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.<br />కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినప్పటికీ నెలలుగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని విమర్శించారు.<br />తెలంగాణకు కేంద్రం అందించిన నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్, మామునూర్ విమానాశ్రయం వంటి హామీల అమలుపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు.<br />ఇదిలా ఉండగా, ముషీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు.<br />తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించడం, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, రైతు సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం కల్పించడం ఉన్నాయని తెలిపారు.<br />తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలను ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపిస్తూ, జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహిస్తామని ప్రకటించారు.<br />ముషీరాబాద్‌లో పోస్టర్లు చింపివేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు కవిత హెచ్చరిక చేశారు. "దాదాగిరి, గుండాగిరి చెల్లదు. మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. మేము తిరగబడితే మీ జెండాలు కనబడవు" అని అన్నారు.<br />జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో, అలాగే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10835/bjps-stepmother-shows-love-to-telangana-kalvakuntlas-poem-warning-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10835/bjps-stepmother-shows-love-to-telangana-kalvakuntlas-poem-warning-in</guid>
                <pubDate>Tue, 30 Jun 2026 22:08:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260630-wa0006.jpg"                         length="161136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />  బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.</p>
<p>ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.<br />తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.<br />సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10587/kalvakuntla-kavitha-bheti-with-banjara-eminent-%E2%80%93-discussions-on-new"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260406-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br /> బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.</p>
<p>ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.<br />తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.<br />సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10587/kalvakuntla-kavitha-bheti-with-banjara-eminent-%E2%80%93-discussions-on-new</link>
                <guid>https://www.prajamantalu.com/article/10587/kalvakuntla-kavitha-bheti-with-banjara-eminent-%E2%80%93-discussions-on-new</guid>
                <pubDate>Mon, 06 Apr 2026 19:50:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260406-wa0012.jpg"                         length="183948"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ</title>
                                    <description><![CDATA[<p><br />హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):</p>
<p>రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.<br />డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. హీహెచ్‌డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం, ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం పారదర్శకతను దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు.<br />గ్రూప్-1, DSC, పోలీస్, గురుకుల నియామకాలలో కూడా వరుసగా జీవో నంబర్లు 29, 104, 46, 81లు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవో అడ్డంగా మారి నిరుద్యోగులకు నష్టం జరుగుతోందన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260401-wa0007.jpg" alt="IMG-20260401-WA0007" width="1200" height="878" /><br />ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై కూడా ప్రశ్నించారు.<br />రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10561/kalvakuntlas-poem-alleges-that-life-is-a-hindrance-to-job"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260401-wa0005.jpg" alt=""></a><br /><p><br />హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):</p>
<p>రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.<br />డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. హీహెచ్‌డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం, ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం పారదర్శకతను దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు.<br />గ్రూప్-1, DSC, పోలీస్, గురుకుల నియామకాలలో కూడా వరుసగా జీవో నంబర్లు 29, 104, 46, 81లు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవో అడ్డంగా మారి నిరుద్యోగులకు నష్టం జరుగుతోందన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260401-wa0007.jpg" alt="IMG-20260401-WA0007" width="1664" height="878"></img><br />ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై కూడా ప్రశ్నించారు.<br />రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, కానీ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో అనేక మంది అర్హత కోల్పోతున్నారని అన్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణలో ఆలస్యం కూడా సమస్యగా మారిందన్నారు.<br />రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. కొత్త కార్డులు ఇవ్వడం కంటే, ఉన్న కార్డులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.<br />జాగృతి నాయకులు కూడా నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10561/kalvakuntlas-poem-alleges-that-life-is-a-hindrance-to-job</link>
                <guid>https://www.prajamantalu.com/article/10561/kalvakuntlas-poem-alleges-that-life-is-a-hindrance-to-job</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 13:06:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260401-wa0005.jpg"                         length="109861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title> “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p>:<strong>హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.<br />కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు ప్రతి రోజూ ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపించటం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.</p>
<p><br />ఒకే ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ.8.65 లక్షల కోట్ల అప్పు భారముందని, ఒక్కో కుటుంబంపై సుమారు రూ.9 లక్షల అప్పు పడిందని తెలిపారు.<br />“సంపద పెంచుతాం, పేదలకు పంచుతాం”</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10557/kavitha-is-angry-with-the-congress-government-for-plunging-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/telangana-revenue-overlay.jpg-overlay.jpg" alt=""></a><br /><p>:<strong>హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.<br />కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు ప్రతి రోజూ ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపించటం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.</p>
<p><br />ఒకే ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ.8.65 లక్షల కోట్ల అప్పు భారముందని, ఒక్కో కుటుంబంపై సుమారు రూ.9 లక్షల అప్పు పడిందని తెలిపారు.<br />“సంపద పెంచుతాం, పేదలకు పంచుతాం” అన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, అప్పుల మీదే పాలన సాగుతోందని విమర్శించారు. ఇంతటి సంక్షోభంలో కూడా “మిగులు బడ్జెట్” అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.<br />రైతుల సమస్యలపై ఆందోళన<br />అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి, నువ్వులు, పసుపు పంటలు నేలరాలిపోయాయని పేర్కొన్నారు.<br />ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10557/kavitha-is-angry-with-the-congress-government-for-plunging-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10557/kavitha-is-angry-with-the-congress-government-for-plunging-the</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 18:20:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/telangana-revenue-overlay.jpg-overlay.jpg"                         length="84258"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.<br />జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అనంతరం విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్యలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.</p>
<p><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చివేసిన తరువాత వారికి భూమిపై హక్కులు లేవని చెప్పడం మరింత అవమానకరమని అన్నారు.<br />వెలుగుమట్ల బాధితులను కలిసినప్పుడు పరిస్థితి చూసి మనం భారత్‌లో ఉన్నామా లేదా అఫ్గానిస్తాన్‌లో ఉన్నామా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10484/kavitha-deeksha-ceases-as-houses-are-announced-for-the-victims"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260311-wa0008.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.<br />జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అనంతరం విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్యలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.</p>
<p><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చివేసిన తరువాత వారికి భూమిపై హక్కులు లేవని చెప్పడం మరింత అవమానకరమని అన్నారు.<br />వెలుగుమట్ల బాధితులను కలిసినప్పుడు పరిస్థితి చూసి మనం భారత్‌లో ఉన్నామా లేదా అఫ్గానిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలిగిందని వ్యాఖ్యానించారు. పేదలను కొట్టి వారి భూములను కొందరు ప్రభావశీలులకు అప్పగించే కుట్ర జరుగుతోందనే అనుమానం తమకు కలిగిందన్నారు.</p>
<p><br />అన్ని అర్హతలు ఉన్న పేదల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించిన ఆమె, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్లి ఇళ్లను కూల్చివేయడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య అని అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ ఘటనపై బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.<br />మొన్నటివరకు ఆక్రమణలు జరిగాయని చెప్పిన మంత్రులు ఇప్పుడు అక్కడ అర్హులు ఉన్నారని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలని కవిత విమర్శించారు. పోలీసు కమిషనరే ల్యాండ్ ఓనర్లను ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశామని ట్వీట్ చేసినప్పుడు ఆ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన టోకెన్లపై ఇంకా అనుమానం ఉందని, పూర్తి లేఅవుట్ తీసి ప్రతి కుటుంబానికి వారి స్థలం ఎక్కడుందో స్పష్టంగా చూపించాలని ఆమె కోరారు. కొందరు పది లక్షలు, కొందరు ఇరవై లక్షలు, మరికొందరు ముప్పై లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని, వారికి కేవలం ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం సరిపోదన్నారు.<br />వెలుగుమట్ల ఘటనపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా పరిశీలిస్తామని కవిత తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో బాధితులతో మళ్లీ మాట్లాడి పూర్తి నివేదిక తీసుకుంటామని చెప్పారు.<br />రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని కవిత ఆరోపించారు. వెలుగుమట్లలో జరిగిన కూల్చివేతలు ఒక ట్రయల్ మాత్రమేనని, ఎలాంటి వ్యతిరేకత రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములను కాజేసే ప్రయత్నం జరిగేదని అన్నారు.</p>
<p><br />భూదాన్ భూముల లెక్కలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములు పేదలకు చెందేవేనని, వాటిని వారికి పంపిణీ చేయాలని, లేకపోతే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పంచుతామని తెలిపారు.<br />ప్రస్తుతం ఈ పోరాటానికి విరామం మాత్రమేనని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.<br />ఈ సందర్భంగా తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలు మరియు ఇతర ప్రగతిశీల శక్తులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10484/kavitha-deeksha-ceases-as-houses-are-announced-for-the-victims</link>
                <guid>https://www.prajamantalu.com/article/10484/kavitha-deeksha-ceases-as-houses-are-announced-for-the-victims</guid>
                <pubDate>Wed, 11 Mar 2026 20:53:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260311-wa0008.jpg"                         length="138881"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p><strong>ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ కలిసి వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టామని తెలిపారు.</p>
<p><br />బాధితుల సమస్యను ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ సంస్థ చెప్పని విధంగా బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.<br />ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.<br />బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే తిరిగి నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, భూదాన్ భూమి అని తెలిపారు. భూదాన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10475/kalvakuntla-kavitha-started-an-indefinite-fast-in-support-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260309-wa0055.jpg" alt=""></a><br /><p><strong>ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ కలిసి వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టామని తెలిపారు.</p>
<p><br />బాధితుల సమస్యను ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ సంస్థ చెప్పని విధంగా బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.<br />ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.<br />బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే తిరిగి నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, భూదాన్ భూమి అని తెలిపారు. భూదాన్ భూమి అంటే పేద ప్రజలకు పంచాల్సిన భూమి అని స్పష్టం చేశారు.<br /><strong>బాధితులకు ఇళ్లు కట్టించే వరకు తమ పోరాటం ఆగదని, నిరంతరం కొనసాగుతుందని కల్వకుంట్ల కవిత తెలిపారు.</strong><br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10475/kalvakuntla-kavitha-started-an-indefinite-fast-in-support-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10475/kalvakuntla-kavitha-started-an-indefinite-fast-in-support-of-the</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 21:37:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260309-wa0055.jpg"                         length="166438"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><br /><strong>ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.<br />పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అమానుషమని ఆమె విమర్శించారు. ఇళ్లు కూల్చిన తరువాత చాలా మంది రాజకీయ నాయకులు బాధితుల బాధను ఎగ్జిబిషన్‌లా చూసి వెళ్లారని, కొందరు రాజకీయ పార్టీలకు ఈ బాధ ఒక ప్రదర్శనగా మారిందని అన్నారు.<br />తాను కేవలం బాధితులను చూసి వెళ్లటానికి రాలేదని, వారి సమస్యలను పూర్తిగా విని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం సాధించేందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. మహిళలు, పేదల పక్షాన ఎప్పుడూ నిలుస్తానని ఆమె తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_142359.jpg" alt="IMG_20260309_142359" width="1080" height="603" /><br />వెలుగుమట్ల బాధితుల పక్షాన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10465/draft-add-your-title-kalvakuntlas-poem-is-stomach-churning-when"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260309_142423.jpg" alt=""></a><br /><p><br /><strong>ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.<br />పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అమానుషమని ఆమె విమర్శించారు. ఇళ్లు కూల్చిన తరువాత చాలా మంది రాజకీయ నాయకులు బాధితుల బాధను ఎగ్జిబిషన్‌లా చూసి వెళ్లారని, కొందరు రాజకీయ పార్టీలకు ఈ బాధ ఒక ప్రదర్శనగా మారిందని అన్నారు.<br />తాను కేవలం బాధితులను చూసి వెళ్లటానికి రాలేదని, వారి సమస్యలను పూర్తిగా విని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం సాధించేందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. మహిళలు, పేదల పక్షాన ఎప్పుడూ నిలుస్తానని ఆమె తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_142359.jpg" alt="IMG_20260309_142359" width="1080" height="603"></img><br />వెలుగుమట్ల బాధితుల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు మరియు తెలంగాణ జాగృతి కలిసి పోరాటం చేస్తాయని ఆమె చెప్పారు. సమస్యకు పరిష్కారం వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.<br />ప్రస్తుతం బాధితులను సరైన సదుపాయాలు లేకుండా ఒకేచోటకు తరలించారని, మహిళలకు ప్రత్యేక వసతి కూడా లేదని కవిత అన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు.<br />గతంలో ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని, వారు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నమే అది అని ఆమె వ్యాఖ్యానించారు.</p>
<p><br />జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితుల సమస్యపై స్పందించలేదని కవిత అన్నారు. ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రులు వెంటనే ఈ సమస్యపై మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులను కలవాలని కోరారు.<br />బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు తరలించాలనే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని తెలిపారు.<br />రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోందని, పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కవిత విమర్శించారు. పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.<br />పేదల హక్కులను కాపాడేందుకు మరియు బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.<br />SEO ట్యాగ్స్:<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10465/draft-add-your-title-kalvakuntlas-poem-is-stomach-churning-when</link>
                <guid>https://www.prajamantalu.com/article/10465/draft-add-your-title-kalvakuntlas-poem-is-stomach-churning-when</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 14:25:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_142423.jpg"                         length="153871"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – </title>
                                    <description><![CDATA[<p><strong>అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.</p>
<p><br />ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260305-wa0021.jpg" alt="IMG-20260305-WA0021" width="415" height="624" /><br />తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10448/soon-a-new-party-will-fight-for-the-rights-of"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260305_225839.jpg" alt=""></a><br /><p><strong>అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.</p>
<p><br />ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260305-wa0021.jpg" alt="IMG-20260305-WA0021" width="415" height="624"></img><br />తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆరోపించిన ఆమె, ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే పార్టీగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.</p>
<p><br />ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.</p>
<p><br />ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి మాట్లాడుతూ, తాను చేయని తప్పుకు నాలుగేళ్లుగా తనపై మరియు తన కుటుంబంపై తీవ్ర మానసిక వేదన కలిగించారని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతో కోర్టు ఆ కేసును కొట్టివేసిందని చెప్పారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తమ కుటుంబానికి ఒక మొక్కు అని, త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.<br />తిరుమలలో లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన కవిత, వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. టీటీడీ వ్యవహారంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.</p>
<p><br />మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు చేశారు. పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అయినా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేసే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం కవిత శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10448/soon-a-new-party-will-fight-for-the-rights-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/10448/soon-a-new-party-will-fight-for-the-rights-of</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 23:10:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260305_225839.jpg"                         length="167693"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p><br />గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా అధికారులు మూసీ నదిలో నిర్మాణం జరుగుతున్న భారీ భవనాలను ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. మూసీ నదిలోనే అంతస్తుల భవనాలు కడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.</p>
<p><br />కుత్భుల్లాపూర్‌లో పేదల ఇళ్లను కూల్చివేసినట్లు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు అక్రమంగా తొలగించారని పేర్కొన్నారు. మూసీ పరిధిలో కూడా పేదల ఇళ్లను కూల్చివేసినా, ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ బిల్డింగ్‌పై మాత్రం అధికారులు స్పందించడం లేదన్నారు.<br />హైడ్రా అధికారి రంగనాథ్‌కు ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ల సమావేశంలో ఉన్నానని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10436/kavithas-agitation-on-musi-encroachment-in-narsingi-%E2%80%93-action-demanded"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260303-wa0010-overlay.jpg.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p><br />గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా అధికారులు మూసీ నదిలో నిర్మాణం జరుగుతున్న భారీ భవనాలను ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. మూసీ నదిలోనే అంతస్తుల భవనాలు కడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.</p>
<p><br />కుత్భుల్లాపూర్‌లో పేదల ఇళ్లను కూల్చివేసినట్లు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు అక్రమంగా తొలగించారని పేర్కొన్నారు. మూసీ పరిధిలో కూడా పేదల ఇళ్లను కూల్చివేసినా, ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ బిల్డింగ్‌పై మాత్రం అధికారులు స్పందించడం లేదన్నారు.<br />హైడ్రా అధికారి రంగనాథ్‌కు ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ల సమావేశంలో ఉన్నానని సమాధానం ఇచ్చారని తెలిపారు. బుల్డోజర్లు తెచ్చే వరకు తాము అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260303-wa0009.jpg" alt="IMG-20260303-WA0009" width="832" height="554"></img><br />జనం బాట కార్యక్రమంలో భాగంగా చెరువులు, నదులు ఆక్రమించి కట్టిన భవనాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో నగరంలోని మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసులను కూడా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్‌లను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు.</p>
<p><br />బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలు నిర్మాణాలను నిలిపివేసి, తరువాత మళ్లీ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే తమ పోరాటమని స్పష్టం చేశారు.మూసీ నది, తెలంగాణ వనరులను పరిరక్షించుకునే దిశగా తమ ఉద్యమం కొనసాగుతుందని కవిత తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10436/kavithas-agitation-on-musi-encroachment-in-narsingi-%E2%80%93-action-demanded</link>
                <guid>https://www.prajamantalu.com/article/10436/kavithas-agitation-on-musi-encroachment-in-narsingi-%E2%80%93-action-demanded</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 19:48:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260303-wa0010-overlay.jpg.jpg"                         length="130835"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్</title>
                                    <description><![CDATA[<p><br /><strong>హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p><br />ఈ సందర్భంగా యూటీ ఖాదర్ మాట్లాడుతూ, “స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద రావు. రాజకీయాల్లో పదవి అనేది కిరీటం కాదు, అది బాధ్యత” అని పేర్కొన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ హోదా వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని అన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260303-wa0001.jpg" alt="IMG-20260303-WA0001" width="1040" height="694" /></p>
<p><br />ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని విశ్వసించిన నాయకుడు శ్రీపాదరావు అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి సరిగా పనిచేయకపోతే రీకాల్ విధానం ఉండాలని సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10425/duddilla-sripada-rao-89th-birth-anniversary-speaker-the-pinnacle-of"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260303-wa0002.jpg" alt=""></a><br /><p><br /><strong>హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p><br />ఈ సందర్భంగా యూటీ ఖాదర్ మాట్లాడుతూ, “స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద రావు. రాజకీయాల్లో పదవి అనేది కిరీటం కాదు, అది బాధ్యత” అని పేర్కొన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ హోదా వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని అన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260303-wa0001.jpg" alt="IMG-20260303-WA0001" width="1040" height="694"></img></p>
<p><br />ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని విశ్వసించిన నాయకుడు శ్రీపాదరావు అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి సరిగా పనిచేయకపోతే రీకాల్ విధానం ఉండాలని సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ పార్లమెంటరీ విలువలను కాపాడారన్నారు.</p>
<p><br />అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవే శ్వాసగా రాజకీయాలు చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. సామాజిక ఉద్రిక్తతల సమయంలో రాజ్యాంగ పరిమితుల్లో ఉండి అమాయకులను రక్షించేందుకు ధైర్యంగా నిలిచారని గుర్తు చేశారు.</p>
<p><br />రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మాట్లాడుతూ, “ప్రజా క్షేత్రంలో సాటి మనిషి కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా నిలవాలో మా నాన్న మాకు వారసత్వంగా ఇచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్త ఇంటికి వెళ్తూ ప్రజల మధ్యే అమరుడయ్యారు” అని భావోద్వేగంగా తెలిపారు. తండ్రి ఆశయ సాధనకు కట్టుబడి ప్రజా సేవలో ముందుకు సాగుతానన్నారు.<br />కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.</p>
<p><br />శ్రీపాదరావు నెలకొల్పిన పార్లమెంటరీ ప్రమాణాలు నేటి రాజకీయ పరిస్థితుల్లో మరింత ఆచరణీయమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10425/duddilla-sripada-rao-89th-birth-anniversary-speaker-the-pinnacle-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/10425/duddilla-sripada-rao-89th-birth-anniversary-speaker-the-pinnacle-of</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 09:39:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260303-wa0002.jpg"                         length="163445"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు : కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు)::</strong></p>
<p>అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని <strong>కల్వకుంట్ల కవిత</strong> డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో కొనసాగాలని, వాటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు.</p>
<p>గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని, ప్రారంభం నుంచే పోషకాహార లోపం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై మరింత ఒత్తిడి పెంచడం తగదన్నారు.</p>
<p>ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని, సంక్షేమ పథకాల పేరుతో వారి వేతనాలను నిలిపివేయడం సరికాదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలు, ఆశాలు, ఎఎన్ఎంలు, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10271/political-interference-in-anganwadis-is-not-right-kalvakuntlas-poem"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260217-wa0864-(1).jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు)::</strong></p>
<p>అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని <strong>కల్వకుంట్ల కవిత</strong> డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో కొనసాగాలని, వాటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు.</p>
<p>గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని, ప్రారంభం నుంచే పోషకాహార లోపం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై మరింత ఒత్తిడి పెంచడం తగదన్నారు.</p>
<p>ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని, సంక్షేమ పథకాల పేరుతో వారి వేతనాలను నిలిపివేయడం సరికాదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలు, ఆశాలు, ఎఎన్ఎంలు, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ <strong>తెలంగాణ జాగృతి</strong> ఆధ్వర్యంలో మహిళలతో కలిసి బేగంపేటలోని <strong>ప్రజాభవన్</strong> వద్ద ఆందోళన నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, ఇతర సంక్షేమ హామీల అమలుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల ఫలితాలు <strong>బీఆర్ఎస్</strong>–<strong>బీజేపీ</strong> మధ్య అంతర్గత సహకారాన్ని వెల్లడించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10271/political-interference-in-anganwadis-is-not-right-kalvakuntlas-poem</link>
                <guid>https://www.prajamantalu.com/article/10271/political-interference-in-anganwadis-is-not-right-kalvakuntlas-poem</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 19:53:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260217-wa0864-%281%29.jpg"                         length="129083"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p><span style="color:rgb(185,106,217);"><strong>అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం</strong></span></p>
<p>ఈ తీర్పుపై స్పందించిన డా. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఎక్కడా కాంగ్రెస్‌లో చేరినట్లు తాను గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రకటించలేదని తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.5 వేల పార్టీ ఫండ్ బీఆర్‌ఎస్‌కు చెల్లిస్తున్నానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ కూడా ఇచ్చానన్నారు.</p>
<p>నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, ఇది పార్టీ మారడం కాదని స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధే తన లక్ష్యమని, వ్యక్తిగత లాభం ఏమీలేదని పేర్కొన్నారు.</p>
<h5><span style="color:rgb(132,63,161);"><strong>నేను నిధులు తెచ్చాను</strong></span></h5>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10055/speaker-clin-chit-jagityala-mla-dr-sanjay-in-brs"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260204-wa0874.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p><span style="color:rgb(185,106,217);"><strong>అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం</strong></span></p>
<p>ఈ తీర్పుపై స్పందించిన డా. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఎక్కడా కాంగ్రెస్‌లో చేరినట్లు తాను గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రకటించలేదని తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.5 వేల పార్టీ ఫండ్ బీఆర్‌ఎస్‌కు చెల్లిస్తున్నానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ కూడా ఇచ్చానన్నారు.</p>
<p>నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, ఇది పార్టీ మారడం కాదని స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధే తన లక్ష్యమని, వ్యక్తిగత లాభం ఏమీలేదని పేర్కొన్నారు.</p>
<h5><span style="color:rgb(132,63,161);"><strong>నేను నిధులు తెచ్చాను : సంజయ్ </strong></span></h5>
<p>ప్రభుత్వ చొరవతో రూ.62.5 కోట్ల UIDF నిధులు, రూ.235 కోట్ల ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి రూ.41 కోట్ల పెండింగ్ నిధులు, రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.5 కోట్ల SDF నిధులు మంజూరయ్యాయని వివరించారు. యావర్ రోడ్ విస్తరణకు కట్టుబడి ఉన్నానని, సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అభ్యర్థులను గెలిపిస్తే జగిత్యాల అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రజలను కోరారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/10055/speaker-clin-chit-jagityala-mla-dr-sanjay-in-brs</link>
                <guid>https://www.prajamantalu.com/article/10055/speaker-clin-chit-jagityala-mla-dr-sanjay-in-brs</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 15:52:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260204-wa0874.jpg"                         length="131417"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        