<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1356/telangana-govt" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Telangana Government - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1356/rss</link>
                <description>Telangana Government RSS Feed</description>
                
                            <item>
                <title>తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల</title>
                                    <description><![CDATA[<p><br /><strong>హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.<br />ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.<br />ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.7 వేల కోట్ల రైతు భరోసా బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు.<br />రైతు భరోసా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10837/release-of-telangana-rythu-bharosa-funds"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260630-wa0008.jpg" alt=""></a><br /><p><br /><strong>హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.<br />ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.<br />ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.7 వేల కోట్ల రైతు భరోసా బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు.<br />రైతు భరోసా వార్షిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకుపైగా జమ చేశామని, తాజా విడతతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.<br />అలాగే పంట బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, పంట బీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత రెండున్నరేళ్లలో వరి కొనుగోళ్ల కోసం రూ.80 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు తెలిపారు.<br />ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల భారం మధ్య ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందని, ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీకే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుతం 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.<br />వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10837/release-of-telangana-rythu-bharosa-funds</link>
                <guid>https://www.prajamantalu.com/article/10837/release-of-telangana-rythu-bharosa-funds</guid>
                <pubDate>Tue, 30 Jun 2026 22:18:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260630-wa0008.jpg"                         length="169852"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్</title>
                                    <description><![CDATA[<h5><strong><span style="color:rgb(22,145,121);">RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్</span></strong></h5>
<p><strong>హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.</p>
<h5>🔹 <span style="color:rgb(246,14,188);">2021 నుండి ఇప్పటి వరకు 1,300 మంది తొలగింపు</span></h5>
<p>కవిత గారు పేర్కొన్న దాని ప్రకారం, 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో <strong>డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు కలిపి 1,300 మందిని</strong> సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించింది.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251113-wa0005.jpg" alt="IMG-20251113-WA0005" width="576" height="383" /></p>
<h6>🔹 <span style="color:rgb(132,63,161);"><strong>తిరిగి విధుల్లోకి తీసుకోవాలి</strong></span></h6>
<p>వారిలో <strong>491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని</strong> ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినా, ఇంకా వారిని విధుల్లోకి తీసుకోకపోవడం విచారకరం అని కవిత గారు పేర్కొన్నారు. సంస్థ వెంటనే ఆ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8148/a-poem-on-behalf-of-rtc-workers-%E2%80%93-vigilance-demand"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251113-wa0008.jpg" alt=""></a><br /><h5><strong><span style="color:rgb(22,145,121);">RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్</span></strong></h5>
<p><strong>హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.</p>
<h5>🔹 <span style="color:rgb(246,14,188);">2021 నుండి ఇప్పటి వరకు 1,300 మంది తొలగింపు</span></h5>
<p>కవిత గారు పేర్కొన్న దాని ప్రకారం, 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో <strong>డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు కలిపి 1,300 మందిని</strong> సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించింది.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251113-wa0005.jpg" alt="IMG-20251113-WA0005" width="576" height="383"></img></p>
<h6>🔹 <span style="color:rgb(132,63,161);"><strong>తిరిగి విధుల్లోకి తీసుకోవాలి</strong></span></h6>
<p>వారిలో <strong>491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని</strong> ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినా, ఇంకా వారిని విధుల్లోకి తీసుకోకపోవడం విచారకరం అని కవిత గారు పేర్కొన్నారు. సంస్థ వెంటనే ఆ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.</p>
<h5><span style="color:rgb(120,3,3);">ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి</span></h5>
<p>మిగతా తొలగింపుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు ఒత్తిడిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<h5>హైర్, ఎలక్ట్రిక్ బస్సులపై ఆందోళన</h5>
<p>కవిత గారు హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులపై కూడా స్పందించారు.“హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారు.. కానీ వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ లేదు. ప్రైవేట్ డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతుంటే బాధ్యత ఎవరిది? ఆర్టీసీ డ్రైవర్లే ఆ బస్సులు నడపాలని చర్యలు తీసుకోవాలి.”అని కోరారు.</p>
<h5>🔹 <strong><span style="color:rgb(37,43,242);">బకాయిల చెల్లింపు – విలీనం ప్రక్రియ వేగవంతం చేయాలి</span></strong></h5>
<p>ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే <strong>ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని</strong> కవిత గారు డిమాండ్ చేశారు.<br />“విలీనం పూర్తయితేనే ప్రజలకు భద్రమైన ప్రయాణం, కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తాయి” అని ఆమె అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/8148/a-poem-on-behalf-of-rtc-workers-%E2%80%93-vigilance-demand</link>
                <guid>https://www.prajamantalu.com/article/8148/a-poem-on-behalf-of-rtc-workers-%E2%80%93-vigilance-demand</guid>
                <pubDate>Thu, 13 Nov 2025 17:24:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251113-wa0008.jpg"                         length="65268"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        