<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1351/telangana-jagruthi" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Telangana Jagruthi - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1351/rss</link>
                <description>Telangana Jagruthi RSS Feed</description>
                
                            <item>
                <title>సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక </title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):</p>
<p>హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇందులో hms కార్యదర్శి రియాజ్, ధర్మసమాజ్ పార్టీ  ప్రతినిధి ప్రసాద్ తో పాటు, సింగరేణి లోని 11 సంఘాలు పాల్గొన్నాయి.</p>
<p>సింగరేణి సంస్థకు ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయకపోవడం వల్ల సంస్థ నిర్వహణ, కార్మికుల భద్రత, జీతాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కార్మికుల కష్టంతో నడుస్తున్న సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260405-wa0008.jpg" alt="IMG-20260405-WA0008" width="1200" height="429" /><br />డిపెండెంట్ ఉద్యోగాలు గత ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చినవని, వాటిపై విచారణ అనడం అనవసరమని అన్నారు. కార్మికులపై కాకుండా ఓబీ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10575/get-ready-for-movement-if-singareni-issues-are-not-resolved"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260405-wa0006.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):</p>
<p>హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇందులో hms కార్యదర్శి రియాజ్, ధర్మసమాజ్ పార్టీ  ప్రతినిధి ప్రసాద్ తో పాటు, సింగరేణి లోని 11 సంఘాలు పాల్గొన్నాయి.</p>
<p>సింగరేణి సంస్థకు ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయకపోవడం వల్ల సంస్థ నిర్వహణ, కార్మికుల భద్రత, జీతాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కార్మికుల కష్టంతో నడుస్తున్న సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260405-wa0008.jpg" alt="IMG-20260405-WA0008" width="1248" height="429"></img><br />డిపెండెంట్ ఉద్యోగాలు గత ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చినవని, వాటిపై విచారణ అనడం అనవసరమని అన్నారు. కార్మికులపై కాకుండా ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ కుంభకోణాలు, అధికారుల అవినీతి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">సోలార్, లిథియం ఒప్పందాలపై ఆరోపణలు</span></strong><br />రాజస్థాన్‌తో జరిగిన సోలార్ ఒప్పందం, అలాగే “అల్ట్ మిన్” అనే చిన్న సంస్థతో రూ.2250 కోట్ల లిథియం రిఫైనరీ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం ఉన్న సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక అవినీతి ఉందని ఆరోపించారు. ఈ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>కార్మికుల సమస్యలు</strong></span><br />సింగరేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని, వారికి లాభాల్లో వాటా ఇవ్వడంపై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ, 350 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.</p>
<p><strong><span style="color:rgb(186,55,42);">కాగ్ నివేదిక ప్రస్తావన</span></strong><br />డీజిల్ కుంభకోణం, లీకేజీలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా వందల కోట్లు నష్టం జరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొన్నదని చెప్పారు. ఈ అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong><span style="color:rgb(186,55,42);">సమావేశంలో 5 కీలక తీర్మానాలు:</span></strong><br />కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకూడదని నిర్ణయం<br />మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్ కేసులు పరిష్కరించాలి<br />అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలి<br />“అల్ట్ మిన్” ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చేయాలి<br />కొత్త బొగ్గు గనులను సింగరేణి సంస్థతోనే నిర్వహించాలి</p>
<h6> <strong><span style="color:rgb(186,55,42);">సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం </span></strong></h6>
<p><br />సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు. త్వరలో కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తామని తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10575/get-ready-for-movement-if-singareni-issues-are-not-resolved</link>
                <guid>https://www.prajamantalu.com/article/10575/get-ready-for-movement-if-singareni-issues-are-not-resolved</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 18:56:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260405-wa0006.jpg"                         length="104482"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల</title>
                                    <description>
                        <![CDATA[<p><strong>హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):</strong><br /><br />శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);"><em>రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్</em></span></strong></h6>
<p><br />ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.<br />రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260319-wa0016.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):</strong><br /><br />శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);"><em>రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్</em></span></strong></h6>
<p><br />ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.<br />రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260319-wa0018.jpg" alt="IMG-20260319-WA0018" width="1456" height="540"></img><br /><span style="color:rgb(185,106,217);">ప్రధాన కేటాయింపులు</span><br />ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు:</p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>విద్యారంగం – రూ.30,000 కోట్లు</strong></span><br /><strong>వైద్యం, ఆరోగ్యం – రూ.25,000 కోట్లు</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>యూనివర్సిటీ విద్య – రూ.2,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);"><strong>పింఛన్లు (వృద్ధులు, వికలాంగులు తదితరులు) – రూ.25,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(22,145,121);"><strong>ఇందిరమ్మ ఇళ్లు – రూ.20,000 కోట్లు</strong></span><br /><strong>ఉద్యమకారులు &amp; అమరవీరుల కుటుంబాలు – రూ.5,000 కోట్లుl</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>రైతులు, కౌలు రైతులు &amp; కూలీలు – రూ.35,000 కోట్లు</strong></span><br /><strong>యువత (రాజీవ్ యువ వికాసం) – రూ.5,000 కోట్లు</strong><br /><strong>యువతులకు స్కూటీలు – రూ.5,000 కోట్లు</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>బీసీ సంక్షేమం – రూ.20,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>ఎస్సీ సంక్షేమం – రూ.18,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>ఎస్టీ సంక్షేమం – రూ.10,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>మైనారిటీ సంక్షేమం – రూ.5,000 కోట్లు</strong></span><br /><strong>కళ్యాణ లక్ష్మీ &amp; షాదీ ముబారక్ – రూ.10,000 కోట్లు</strong><br /><strong>ఎంఎస్ఎంఈలు &amp; పారిశ్రామిక వేత్తలు – రూ.10,000 కోట్లు</strong><br /><strong>కళాకారుల పింఛన్లు – రూ.100 కోట్లు</strong><br /><strong>ఆటో డ్రైవర్ల సాయం – రూ.100 కోట్లు</strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ప్రభుత్వానికి సూచనలు</span></strong><br />ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరారు. తమ బడ్జెట్ అమలుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.</p>
<p><br /><span style="color:rgb(22,145,121);"><strong>ఉగాది సందేశం</strong></span><br />ఉగాది కొత్త ఆరంభానికి నాంది అని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నేల త్యాగాల పరంపరతో నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలకు శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget</link>
                <guid>https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 20:38:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260319-wa0016.jpg"                         length="310027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Sama satyanarayana ]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు?</title>
                                    <description>
                        <![CDATA[<p>ప్రత్యేక కథనం</p>
<p>ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?” అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. <strong><span style="color:rgb(224,62,45);">అయితే కోర్టు తీర్పు తర్వాత కవితకు లభించిన నైతిక బలం ఆమె రాజకీయ భవిష్యత్తుకు బలమైన ఆధారంగా మారవచ్చు.</span></strong></p>
<p>భారత రాష్ట్ర సమితి పార్టీ లో శక్తి సమీకరణాలు మారాయి. పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోవడం, అంతర్గతంగా నాయకత్వంపై చర్చలు మొదలవడం—ఈ నేపథ్యంలో కవిత పాత్ర తగ్గిందనే అభిప్రాయం బలపడింది. ముఖ్యంగా K. T. Rama Rao, T. Harish Raoల ప్రభావం పెరిగినట్లు కనిపించింది. </p>
<p>కుటుంబ రాజకీయాల్లో వారసత్వ పోటీ ఎప్పుడూ సున్నితమైనదే. కవిత తిరిగి బీఆర్‌ఎస్‌లో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10396/liquor-case-verdict-acquitted-kavita-is-a-turning-point-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/map-removebg-preview-overlay.jpg" alt=""></a><br /><p>ప్రత్యేక కథనం</p>
<p>ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?” అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. <strong><span style="color:rgb(224,62,45);">అయితే కోర్టు తీర్పు తర్వాత కవితకు లభించిన నైతిక బలం ఆమె రాజకీయ భవిష్యత్తుకు బలమైన ఆధారంగా మారవచ్చు.</span></strong></p>
<p>భారత రాష్ట్ర సమితి పార్టీ లో శక్తి సమీకరణాలు మారాయి. పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోవడం, అంతర్గతంగా నాయకత్వంపై చర్చలు మొదలవడం—ఈ నేపథ్యంలో కవిత పాత్ర తగ్గిందనే అభిప్రాయం బలపడింది. ముఖ్యంగా K. T. Rama Rao, T. Harish Raoల ప్రభావం పెరిగినట్లు కనిపించింది. </p>
<p>కుటుంబ రాజకీయాల్లో వారసత్వ పోటీ ఎప్పుడూ సున్నితమైనదే. కవిత తిరిగి బీఆర్‌ఎస్‌లో కీలక స్థానాన్ని సంపాదించాలంటే, ఆమెకు కేడర్ మద్దతు మాత్రమే కాదు, సామాజిక వర్గాల స్పష్టమైన మద్దతు అవసరం. లేకపోతే కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం సహజ మార్గంగా మారుతుంది.</p>
<h5><strong><span style="color:rgb(22,145,121);">“జనం బాట”: క్షేత్రస్థాయి పునాది</span></strong></h5>
<p>కవిత చేపట్టిన “జనం బాట” పర్యటనలు సాధారణ రాజకీయ యాత్రలు కావు. ఇవి ఒక కొత్త రాజకీయ వేదికకు పునాది వేయడమే అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా మేధావులు, మహిళా సంఘాలు, యువ నాయకులతో సమావేశాలు—ఇవి కేవలం వినిపించుకునే కార్యక్రమాలు కాకుండా, భవిష్యత్ రాజకీయ మేనిఫెస్టోకు బేస్ తయారుచేసే ప్రక్రియగా చూడాలి.</p>
<p>తెలంగాణలో మహిళా నాయకత్వానికి స్పష్టమైన స్థలం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు స్వతంత్రంగా పార్టీని నడిపిన మహిళా నాయకురాలు లేరు. ఆ ఖాళీని కవిత నింపగలరా? అన్నది కీలక ప్రశ్న.</p>
<h5><strong><span style="color:rgb(35,111,161);">కాంగ్రెస్–బీజేపీపై లాభనష్టాలు </span></strong></h5>
<p>రాష్ట్రంలో అధికారంలో ఉన్న Indian National Congressపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, స్థానిక స్థాయిలో ఉన్న వర్గపోరు—ఇవి కవితకు అవకాశాలుగా మారవచ్చు. అదే విధంగా బీజేపీ రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయి కేడర్ బేస్ ఏర్పరచుకోలేకపోవడం ఆమెకు ప్రయోజనకరంగా ఉండొచ్చు.</p>
<p>అయితే బీజేపీకి కేంద్ర మద్దతు, ఆర్థిక వనరులు, వ్యూహాత్మక ప్రచార బలం ఉన్నాయి. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఈ రెండు పార్టీల మధ్యలో కొత్త శక్తిగా నిలబడటం కవితకు సవాలే.</p>
<p>ఈ రెండు పార్టీలు కవితను పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా, తమ దృష్టినంతా బి ఆర్ ఎస్ పైనే పెడుతున్నాయి. చివరి వరకు కవిత పార్టీపై వారికి భయం లేనట్లే వ్యవహరించవచ్చు.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">BRS నుంచే తీవ్రమైన పోటీ</span></strong></h6>
<p>కవితకు పెద్ద సవాలు కాంగ్రెస్ లేదా బీజేపీ కాకపోవచ్చు—బీఆర్‌ఎస్ నుంచే రావచ్చు. మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Raoకు ఉన్న వ్యక్తిగత కరిష్మా, గ్రామస్థాయి కేడర్ బలం—ఇవి ఇంకా బీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నాయి.</p>
<p><strong>కవిత కొత్త పార్టీ పెట్టిన తరువాత, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌లో చీలిక రావచ్చు. కానీ అదే సమయంలో బీఆర్‌ఎస్ కూడా ఆమెపై తీవ్ర విమర్శల దాడి చేయవచ్చు. ఇది ఆమెకు రాజకీయంగా కఠిన పరీక్ష.</strong></p>
<h5><strong><span style="color:rgb(35,111,161);">బీసీ–దళిత–మహిళా సమీకరణం</span></strong></h5>
<p>కవిత వ్యూహంలో అత్యంత కీలక అంశం సామాజిక న్యాయం. బీసీలు, దళితులు, బహుజన వర్గాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త రాజకీయ వేదికను నిర్మించాలని చూస్తున్నారు. “మేమెంతో మాకంత” అన్న నినాదం—స్వాభిమాన రాజకీయాలకు సంకేతం.</p>
<p>మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, మహిళా నాయకత్వానికి కొత్త అవకాశాలు కలుగుతాయి. 2028/29 ఎన్నికలు కొత్త నియోజకవర్గాల్లో జరగనున్న నేపథ్యంలో కొత్త శక్తులకు స్థలం ఉండొచ్చు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ రాజకీయ కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలన్నది ఆమె లక్ష్యం.</p>
<h6><strong>అవకాశాలు vs సవాళ్లు</strong></h6>
<h6><span style="color:rgb(22,145,121);"><strong>అనుకూలతలు:</strong></span></h6>
<ul>
<li>కోర్టు తీర్పుతో వచ్చిన నైతిక బలం</li>
<li>మహిళా నాయకత్వానికి ఉన్న ఆకర్షణ</li>
<li>బీసీ–దళిత వర్గాల్లో చైతన్యం</li>
</ul>
<h6><span style="color:rgb(224,62,45);"><strong>ప్రతికూలతలు</strong></span></h6>
<ul>
<li>సంస్థాగత బలం లోపం</li>
<li>ఆర్థిక వనరుల సవాలు</li>
<li>బీఆర్‌ఎస్‌తో నేరుగా పోటీయేనా </li>
</ul>
<p>కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపించిన, వెంటనే అధికార పోరాటంలో విజయం సాధించకపోయినా, తెలంగాణ రాజకీయాల్లో శక్తి సమీకరణాలను మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. మహిళా శక్తి, యువత, బహుజన వర్గాల మద్దతు సమీకరించగలిగితే, ఆమె ఒక దీర్ఘకాల రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చు.</p>
<p>అయితే ఇది కేవలం సానుభూతి రాజకీయాలతో సాధ్యంకాదు. బలమైన సంస్థాగత నిర్మాణం, స్పష్టమైన సిద్ధాంత దిశ, కేడర్ స్థాయి విస్తరణ—ఇవి లేకపోతే కొత్త పార్టీ ఉత్సాహంగా మొదలై, క్రమంగా బలహీనపడే ప్రమాదం కూడా ఉంది.</p>
<p>తెలంగాణ రాజకీయాల్లో వచ్చే రెండేళ్లు—కవిత భవిష్యత్తును మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను కూడా నిర్ణయించవచ్చు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10396/liquor-case-verdict-acquitted-kavita-is-a-turning-point-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10396/liquor-case-verdict-acquitted-kavita-is-a-turning-point-in</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 21:25:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/map-removebg-preview-overlay.jpg"                         length="43201"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Spl.Correspondent ]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత </title>
                                    <description>
                        <![CDATA[<h6>  <strong><span style="color:rgb(186,55,42);">న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత</span></strong></h6>
<p><strong>బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. <span style="color:rgb(11,91,235);"><strong>తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa0823.jpg" alt="IMG-20260212-WA0823" width="416" height="277" /></strong></span></p>
<p>ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.</p>
<h5>“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”</h5>
<p>కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.<br />“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.</p>
<p>కేసీఆర్</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260212-wa1010.jpg" alt=""></a><br /><h6> <strong><span style="color:rgb(186,55,42);">న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత</span></strong></h6>
<p><strong>బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. <span style="color:rgb(11,91,235);"><strong>తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa0823.jpg" alt="IMG-20260212-WA0823" width="416" height="277"></img></strong></span></p>
<p>ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.</p>
<h5>“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”</h5>
<p>కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.<br />“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.</p>
<p>కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశం లేదని చెప్పినా, పదేళ్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు పూర్తి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">రేవంత్ రెడ్డి పై విమర్శలు</span></strong></h5>
<p>ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.<br />“ఉద్యమ సోయి లేని వ్యక్తి సీఎం కావటం మన దౌర్భాగ్యం” అన్నారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">“త్వరలో కొత్త రాజకీయ పార్టీ”</span></strong></h6>
<p>ఉద్యమకారుల అజెండాతోనే ముందుకు సాగే కొత్త రాజకీయ పార్టీని త్వరలో ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.<br />“మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ” అని స్పష్టం చేశారు.</p>
<p>ఉద్యమకారుల పిల్లలకు అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">చారిత్రక ప్రస్తావనలు</span></strong></h6>
<p>సభలో తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన కవిత,</p>
<ul>
<li><strong>రామ్ జీ, కొమురం భీమ్ పోరాటాలు</strong></li>
<li><strong>దొడ్డి కొమురయ్య త్యాగం</strong></li>
<li><strong>1969 తెలంగాణ ఉద్యమం</strong></li>
<li><strong>వరంగల్ డిక్లరేషన్</strong></li>
<li><strong>2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం</strong></li>
</ul>
<p>వంటి సంఘటనలను గుర్తు చేశారు.</p>
<p>ఉద్యమంలో పోరాడిన వారికి గౌరవం, అధికారిక గుర్తింపు ఇంకా లభించలేదని అన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">యాప్ ద్వారా ఉద్యమకారుల గుర్తింపు</span></strong></h6>
<p>ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.</p>
<p>“తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. వారి కోసం మరో ఉద్యమం చేయాల్సిందే” అంటూ కవిత సభను ముగించారు.</p>
<p>ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో ప్రకటించబోయే కొత్త రాజకీయ పార్టీపై ఆసక్తి నెలకొంది. సభలో  ఉద్యమ నాయకులు మురళీధర్ దేశ పాండే, కాచం సత్యనారాయణ, sajida సికిందర్ బేగం లతో పాటు జాగృతి కార్యదర్శి నవీనా చారి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 17:00:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa1010.jpg"                         length="50156"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం</title>
                                    <description>
                        <![CDATA[<p><strong>భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు):</strong></p>
<p>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన <em>జనం బాట</em> కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.</p>
<p>మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి టీ తాగుతూ సంఘీభావం తెలిపారు. ఓసీ–2 గనిని ప్రైవేట్ పరం చేస్తే మణుగూరు మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. సింగరేణి సీఎండీ మూడుేళ్లలో మైన్ మూసేస్తామని చెప్పడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(140,9,9);">గొత్తికోయ గూడెం నిర్వాసితుల దయనీయ పరిస్థితి</span></strong></h6>
<p>సింగరేణి గని విస్తరణ కోసం 2016లో భూ సేకరణ చేసిన మణుగూరు సమీప గొత్తికోయ గూడెాన్ని కవిత సందర్శించారు.<br />కేవలం లక్షా 60 వేల పరిహారంతో 72 గిరిజన కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా అక్కడే నివసిస్తున్నా కనీసం రోడ్డు,</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9204/kalvakuntlas-poem-struggle-on-the-tribal-side-in-manuguru-bhadrachalam-janam"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img-20251219-wa0073.jpg" alt=""></a><br /><p><strong>భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు):</strong></p>
<p>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన <em>జనం బాట</em> కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.</p>
<p>మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి టీ తాగుతూ సంఘీభావం తెలిపారు. ఓసీ–2 గనిని ప్రైవేట్ పరం చేస్తే మణుగూరు మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. సింగరేణి సీఎండీ మూడుేళ్లలో మైన్ మూసేస్తామని చెప్పడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(140,9,9);">గొత్తికోయ గూడెం నిర్వాసితుల దయనీయ పరిస్థితి</span></strong></h6>
<p>సింగరేణి గని విస్తరణ కోసం 2016లో భూ సేకరణ చేసిన మణుగూరు సమీప గొత్తికోయ గూడెాన్ని కవిత సందర్శించారు.<br />కేవలం లక్షా 60 వేల పరిహారంతో 72 గిరిజన కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా అక్కడే నివసిస్తున్నా కనీసం రోడ్డు, కరెంట్, తాగునీరు, స్కూల్ వంటి మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు.</p>
<p>ఈ కుటుంబాలకు <strong>ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇళ్లు, జీవన హక్కులు కల్పించాల్సిందేనని</strong> డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించకపోతే రాష్ట్రపతి, గవర్నర్‌ను కలిసి న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.</p>
<h6><span style="color:rgb(140,9,9);">సీతారామ ఎత్తిపోతల పథకం – రైతుల ఆందోళన</span></h6>
<p>పినపాక నియోజకవర్గంలోని బీజీ కొత్తూరు సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్‌ను సందర్శించిన కవిత, ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2025-12/img-20251219-wa0049.jpg" alt="IMG-20251219-WA0049" width="624" height="415"></img></p>
<h6><span style="color:rgb(37,43,242);">భద్రాచలం దర్శనం – విలీన గ్రామాల ర్యాలీ</span></h6>
<p>భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం, ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని కోరుతూ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ముంపుతో సంబంధం లేని గ్రామాలను ఏపీలో కలపడం అన్యాయమని తెలిపారు. తక్షణం ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు</span></strong></h6>
<p>ప్రెస్ మీట్‌లో కవిత మాట్లాడుతూ –</p>
<ul>
<li>గిరిజన కార్పొరేషన్‌లో 30 ఏళ్లుగా రిక్రూట్‌మెంట్లు లేవు</li>
<li>గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి</li>
<li>ఓసీ–2 మైన్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం</li>
<li>కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం</li>
<li>సింగరేణి కార్మికుల సమస్యలపై జాగృతి నిరంతర పోరాటం</li>
<li>భద్రాచలం ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చిన నిధులు వెంటనే విడుదల చేయాలి</li>
</ul>
<p>అడవి మూలవాసులైన గిరిజనుల హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని, జల్–జమీన్–జంగల్ కోసం జాగృతి ముందుండి పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9204/kalvakuntlas-poem-struggle-on-the-tribal-side-in-manuguru-bhadrachalam-janam</link>
                <guid>https://www.prajamantalu.com/article/9204/kalvakuntlas-poem-struggle-on-the-tribal-side-in-manuguru-bhadrachalam-janam</guid>
                <pubDate>Fri, 19 Dec 2025 16:09:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img-20251219-wa0073.jpg"                         length="124689"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్తగూడెం జాగృతి ఇన్‌చార్జీగా జగదీశ్ నియామకం</title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):</p>
<p>తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నమ్మి జగదీశ్‌ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.</p>
<p>అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్‌ను <strong>తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా</strong> నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.</p>
<p>కొత్త బాధ్యతలు స్వీకరించిన నాయకులకు జాగృతి నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేసింది.</p>
<h2>  </h2>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9021/appointment-of-jagadish-as-in-charge-of-kothagudem-jagruti"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img-20251211-wa0040.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):</p>
<p>తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నమ్మి జగదీశ్‌ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.</p>
<p>అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్‌ను <strong>తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా</strong> నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.</p>
<p>కొత్త బాధ్యతలు స్వీకరించిన నాయకులకు జాగృతి నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేసింది.</p>
<h2> </h2>]]>
                    </content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9021/appointment-of-jagadish-as-in-charge-of-kothagudem-jagruti</link>
                <guid>https://www.prajamantalu.com/article/9021/appointment-of-jagadish-as-in-charge-of-kothagudem-jagruti</guid>
                <pubDate>Thu, 11 Dec 2025 17:28:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img-20251211-wa0040.jpg"                         length="46681"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నేను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” : కవిత </title>
                                    <description>
                        <![CDATA[<h6><span style="color:rgb(140,9,9);"><strong>మలక్‌పేట్–యాకుత్‌పురా "జనం బాట" పర్యటనలో కల్వకుంట్ల కవిత: విద్యార్థులు, వ్యాపారులు, వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వంపై మండిపాటు</strong></span></h6>
<p>హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):</p>
<p>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మలక్‌పేట్, సైదాబాద్, యాకుత్‌పురా ప్రాంతాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, వ్యాపారులు, కుమ్మరి వృత్తిదారులు, స్థానిక ప్రజల సమస్యలను సమీక్షించారు.<img src="https://www.prajamantalu.com/media/2025-12/img-20251211-wa0035.jpg" alt="IMG-20251211-WA0035" width="525" height="350" /></p>
<p>నేను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” అని కవిత స్పష్టం చేశారు.</p>
<p>మూసారాంబాగ్‌లో విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న కవిత, <strong>ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, సర్టిఫికెట్ జాప్యం</strong> వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రెండు సంవత్సరాలుగా పాస్ అయిన విద్యార్థులకూ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు.</p>
<p>మలక్‌పేట్ గంజ్‌ను సందర్శించిన కవిత, హమాలీలు–వ్యాపారులతో మాట్లాడి, <strong>మార్కెట్ సదుపాయాలు, శానిటేషన్, రోడ్లు, విద్యుత్</strong>, GHMC నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహెడ మార్కెట్ వచ్చినా, మలక్‌పేట్ మార్కెట్ కొనసాగుతుందన్నారు.</p>
<p><span style="color:rgb(140,9,9);"><strong>సైదాబాద్ స్టీల్</strong></span></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9018/even-though-i-am-not-in-brs-right-now-the"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img-20251211-wa0032.jpg" alt=""></a><br /><h6><span style="color:rgb(140,9,9);"><strong>మలక్‌పేట్–యాకుత్‌పురా "జనం బాట" పర్యటనలో కల్వకుంట్ల కవిత: విద్యార్థులు, వ్యాపారులు, వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వంపై మండిపాటు</strong></span></h6>
<p>హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):</p>
<p>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మలక్‌పేట్, సైదాబాద్, యాకుత్‌పురా ప్రాంతాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, వ్యాపారులు, కుమ్మరి వృత్తిదారులు, స్థానిక ప్రజల సమస్యలను సమీక్షించారు.<img src="https://www.prajamantalu.com/media/2025-12/img-20251211-wa0035.jpg" alt="IMG-20251211-WA0035" width="525" height="350"></img></p>
<p>నేను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” అని కవిత స్పష్టం చేశారు.</p>
<p>మూసారాంబాగ్‌లో విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న కవిత, <strong>ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, సర్టిఫికెట్ జాప్యం</strong> వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రెండు సంవత్సరాలుగా పాస్ అయిన విద్యార్థులకూ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు.</p>
<p>మలక్‌పేట్ గంజ్‌ను సందర్శించిన కవిత, హమాలీలు–వ్యాపారులతో మాట్లాడి, <strong>మార్కెట్ సదుపాయాలు, శానిటేషన్, రోడ్లు, విద్యుత్</strong>, GHMC నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహెడ మార్కెట్ వచ్చినా, మలక్‌పేట్ మార్కెట్ కొనసాగుతుందన్నారు.</p>
<p><span style="color:rgb(140,9,9);"><strong>సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పనులు అసంపూర్ణం</strong></span></p>
<p>2020లో ప్రారంభమైన <strong>సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పనులు ఐదేళ్లుగా పూర్తి కాకపోవడం</strong>పై తీవ్రంగా ఆగ్రహించిన కవిత, నిర్మాణ ఆలస్యాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని ఆరోపించారు.</p>
<p>యాకుత్‌పురాలో కుమ్మరి వృత్తిదారుల సమస్యలను తెలుసుకున్న ఆమె, మట్టి కొరత, అధిక రవాణా ఖర్చులు వృత్తిని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. <strong>ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలపై సబ్సిడీలు</strong>, <strong>బీసీలకు 42% రిజర్వేషన్లు</strong> కల్పించాలని డిమాండ్ చేశారు.</p>
<p>పాత నగరంలో <strong>డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారం కానట్లే ఉన్నాయని</strong> కవిత విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.</p>]]>
                    </content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/9018/even-though-i-am-not-in-brs-right-now-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/9018/even-though-i-am-not-in-brs-right-now-the</guid>
                <pubDate>Thu, 11 Dec 2025 17:01:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img-20251211-wa0032.jpg"                         length="78546"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత</title>
                                    <description>
                        <![CDATA[<p><strong>వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు):</strong></p>
<p>వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు.</p>
<p>సందర్శన తర్వాత కవిత మాట్లాడుతూ,మాతా–శిశు సంరక్షణ కేంద్రం చక్కగా నిర్మించినప్పటికీ <strong>సిబ్బంది కొరత తీవ్రంగా</strong> ఉందని, వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/screenshot_2025-11-23-21-08-20-37_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg" alt="Screenshot_2025-11-23-21-08-20-37_6012fa4d4ddec268fc5c7112cbb265e7" width="324" height="125" /></p>
<p>ఆస్పత్రి పట్టణానికి దూరంగా ఉండడం వల్ల టెస్టుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.</p>
<ul>
<li>రేడియాలజీ విభాగంలో <strong>పర్మినెంట్ స్టాఫ్ లేకపోవడం</strong>, టెస్టులు జరపడానికి ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.</li>
<li>గైనకాలజీ వైద్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో సేవలు బరువెక్కుతున్నాయని, <strong>గైనకాలజిస్టులను పెంచాలని</strong> సూచించారు.</li>
<li>మూడు నెలలుగా శానిటేషన్, కేర్‌టేకర్లు, సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం, మెయింటెనెన్స్ నిధులు లేకపోవడం, మందుల కొరత వంటి <strong>మూలక</strong></li></ul>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8493/kavitha-visited-mata-child-care-center-in-vanaparthi"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/screenshot_2025-11-23-21-06-55-30_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg" alt=""></a><br /><p><strong>వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు):</strong></p>
<p>వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు.</p>
<p>సందర్శన తర్వాత కవిత మాట్లాడుతూ,మాతా–శిశు సంరక్షణ కేంద్రం చక్కగా నిర్మించినప్పటికీ <strong>సిబ్బంది కొరత తీవ్రంగా</strong> ఉందని, వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/screenshot_2025-11-23-21-08-20-37_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg" alt="Screenshot_2025-11-23-21-08-20-37_6012fa4d4ddec268fc5c7112cbb265e7" width="324" height="125"></img></p>
<p>ఆస్పత్రి పట్టణానికి దూరంగా ఉండడం వల్ల టెస్టుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.</p>
<ul>
<li>రేడియాలజీ విభాగంలో <strong>పర్మినెంట్ స్టాఫ్ లేకపోవడం</strong>, టెస్టులు జరపడానికి ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.</li>
<li>గైనకాలజీ వైద్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో సేవలు బరువెక్కుతున్నాయని, <strong>గైనకాలజిస్టులను పెంచాలని</strong> సూచించారు.</li>
<li>మూడు నెలలుగా శానిటేషన్, కేర్‌టేకర్లు, సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం, మెయింటెనెన్స్ నిధులు లేకపోవడం, మందుల కొరత వంటి <strong>మూలక సమస్యలు</strong> ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.</li>
</ul>
<p><em>“ఆరోగ్య తెలంగాణ కావాలంటే ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలి”</em> అని కవిత డిమాండ్ చేశారు.</p>
<p>కవిత రెండు రోజుల పాటు వనపర్తి జిల్లాలో పర్యటిస్తూ మండల స్థాయి సమస్యలను పరిశీలించనున్నారు.</p>]]>
                    </content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8493/kavitha-visited-mata-child-care-center-in-vanaparthi</link>
                <guid>https://www.prajamantalu.com/article/8493/kavitha-visited-mata-child-care-center-in-vanaparthi</guid>
                <pubDate>Sun, 23 Nov 2025 21:14:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/screenshot_2025-11-23-21-06-55-30_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg"                         length="22146"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ</title>
                                    <description>
                        <![CDATA[<div class="youtubeplayer-responsive-iframe-outer"></div>
<p><strong>ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>కవిత మాట్లాడుతూ—<br /><em>“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అన్నలు భయపడి రాలేదు కానీ అక్కలు వచ్చారు. ప్యూచర్‌లో అందరూ వస్తారు. ఎవరు వచ్చినా, రానప్పటికీ మీ తరఫున మేము కొట్లాడుతాం”</em> అని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0007.jpg" alt="IMG-20251121-WA0007" width="1200" height="1200" /></p>
<p><strong>భూమి కోల్పోయిన ప్రతి కిరణ్న్యాబ్యాంక్యంఈ జరగాలి.</strong>గతంలో ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడలేదని ఆవేదన.భూమిలేని వారికి <strong>ఇంటికో ఉద్యోగం</strong> తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్. హాస్పిటళ్ల దశపై విమర్శలు – <em>“సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు”</em></p>
<p><em>కవిత మాట్లాడుతూ, </em>మహిలలకు వాగ్దానం చేసిన ₹2,500 సాయం, పెన్షన్ ₹4,000 పై ప్రభుత్వం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251121-wa0009.jpg" alt=""></a><br /><div class="youtubeplayer-responsive-iframe-outer"><iframe class="youtubeplayer-responsive-iframe" title="YouTube video player" src="https://www.youtube.com/embed/LBithZ5N7GM" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></div>
<p><strong>ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p>కవిత మాట్లాడుతూ—<br /><em>“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అన్నలు భయపడి రాలేదు కానీ అక్కలు వచ్చారు. ప్యూచర్‌లో అందరూ వస్తారు. ఎవరు వచ్చినా, రానప్పటికీ మీ తరఫున మేము కొట్లాడుతాం”</em> అని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0007.jpg" alt="IMG-20251121-WA0007" width="4160" height="2773"></img></p>
<p><strong>భూమి కోల్పోయిన ప్రతి కిరణ్న్యాబ్యాంక్యంఈ జరగాలి.</strong>గతంలో ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడలేదని ఆవేదన.భూమిలేని వారికి <strong>ఇంటికో ఉద్యోగం</strong> తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్. హాస్పిటళ్ల దశపై విమర్శలు – <em>“సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు”</em></p>
<p><em>కవిత మాట్లాడుతూ, </em>మహిలలకు వాగ్దానం చేసిన ₹2,500 సాయం, పెన్షన్ ₹4,000 పై ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శ.జాగృతి 20 ఏళ్లుగా సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణలో చేస్తున్న సేవను గుర్తుచేసింది. <em>“ఎలిమినేడు గ్రామస్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఫైట్ చేస్తా”</em> అని కవిత హామీ.బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికిన మహిళలకు కవిత ధన్యవాదాలు తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0011.jpg" alt="IMG-20251121-WA0011" width="4160" height="2773"></img></p>
<h5><span style="color:rgb(22,145,121);"><strong>కందుకూరులో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత</strong></span></h5>
<p><strong>మహేశ్వరం–కందుకూరు, నవంబర్ 21 (ప్రజా మంటలు):</strong><br />జనం బాట పర్యటనలో భాగంగా కందుకూరులో కొత్తగా ఏర్పాటు చేసిన <strong>తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని</strong> కవిత గారు ప్రారంభించారు.</p>
<p>కవిత వ్యాఖ్యలు:</p>
<ul>
<li><em>“రెండు రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాం”</em></li>
<li>మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో సమస్యలపై స్థానికులు, మేధావులతో చర్చ</li>
<li><em>“నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్ వరకు సమస్యలు పరిశీలించాం”</em></li>
<li>పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ ఏర్పాటు చేసిన జాగృతి ఆఫీస్‌ను ప్రశంసించారు</li>
<li><em>“ఇది నియోజకవర్గ స్థాయిలో కొత్త జాగృతి ఆఫీస్. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ప్రజలకు మంచి జరగాలి”</em></li>
<li><em>“మహేశ్వరం అంటేనే లక్కీ అని చెప్పుకుంటారు… ఈ ఆఫీస్‌తో జాగృతికి కూడా శుభం జరగాలి”</em></li>
<li>ఉద్యమ కాలంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి రావడం మంచి పరిణామమని అభినందించారు</li>
<li>జాగృతి బలోపేతానికి పెద్ద ఎత్తున చేరికలు కావాలని ఆమె పిలుపునిచ్చారు.</li>
</ul>]]>
                    </content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/8422/kavitas-meeting-with-residents-of-aerospace-park-%E2%80%93-assurance-of</guid>
                <pubDate>Fri, 21 Nov 2025 16:47:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251121-wa0009.jpg"                         length="1064591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title> మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన   కల్వకుంట్ల కవిత</title>
                                    <description>
                        <![CDATA[<p>మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):</p>
<p><br />మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో ఇటీవల చోటుచేసుకున్న భారీ వరదల నేపథ్యంలో బాధితులను <strong>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు</strong> పరామర్శించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.</p>
<p>ధూప్ సింగ్ తండా పరిసరాల్లో వరద ముంపు కారణంగా దెబ్బతిన్న <strong>కల్వర్టును ప్రత్యక్షంగా పరిశీలించిన కవిత</strong>, బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ కారణంగా ఆలస్యమవుతున్నాయో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే వరదలతో ప్రజలకు జరిగిన నష్టాన్ని స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.</p>
<p>బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ తక్షణ సహాయం, పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత విభాగాల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని కవిత హామీ ఇచ్చారు.</p>
<p>స్థానిక ప్రజలు తమ ఇళ్లకు, రహదారులకు, వ్యవసాయానికి ఏర్పడిన నష్టాన్ని వివరించగా, వాటిని జాగ్రత్తగా విని తక్షణ పరిష్కార చర్యలు అవసరమని ఆమె పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్శనలో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8248/a-poem-by-kalvakuntla-who-visited-the-flood-victims-in"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251115-wa0076.jpg" alt=""></a><br /><p>మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):</p>
<p><br />మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో ఇటీవల చోటుచేసుకున్న భారీ వరదల నేపథ్యంలో బాధితులను <strong>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు</strong> పరామర్శించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.</p>
<p>ధూప్ సింగ్ తండా పరిసరాల్లో వరద ముంపు కారణంగా దెబ్బతిన్న <strong>కల్వర్టును ప్రత్యక్షంగా పరిశీలించిన కవిత</strong>, బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ కారణంగా ఆలస్యమవుతున్నాయో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే వరదలతో ప్రజలకు జరిగిన నష్టాన్ని స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.</p>
<p>బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ తక్షణ సహాయం, పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత విభాగాల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని కవిత హామీ ఇచ్చారు.</p>
<p>స్థానిక ప్రజలు తమ ఇళ్లకు, రహదారులకు, వ్యవసాయానికి ఏర్పడిన నష్టాన్ని వివరించగా, వాటిని జాగ్రత్తగా విని తక్షణ పరిష్కార చర్యలు అవసరమని ఆమె పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్శనలో తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8248/a-poem-by-kalvakuntla-who-visited-the-flood-victims-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/8248/a-poem-by-kalvakuntla-who-visited-the-flood-victims-in</guid>
                <pubDate>Sat, 15 Nov 2025 19:13:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251115-wa0076.jpg"                         length="124828"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>&quot;తెలంగాణ రాష్ట్రం – విద్యా వ్యవస్థ” అంశంపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం</title>
                                    <description>
                        <![CDATA[<h6><span style="color:rgb(22,145,121);"><strong>ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత </strong></span></h6>
<p><strong>హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు)</strong></p>
<p>తెలంగాణ రాష్ట్రంలోని విద్యా రంగ ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు <strong>తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్)</strong> ఆధ్వర్యంలో <strong>ఆదివారం ఉదయం 10 గంటలకు</strong> రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీజేటీఎఫ్ అధ్యక్షుడు <strong>మోరం వీరభద్రరావు</strong>, ప్రధాన కార్యదర్శి <strong>జాడి శ్రీనివాస్</strong> ఒక ప్రకటనలో తెలిపారు.</p>
<p>బంజారాహిల్స్ రోడ్ నం.12లోని <strong>డ్రీమ్ స్కేప్ హోటల్ – ప్రొఫెసర్ జయశంకర్ కాన్ఫరెన్స్ హాల్</strong>‌లో జరిగే ఈ సమావేశానికి <strong>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా</strong> హాజరుకానున్నారు.</p>
<p>ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ <strong>ఉపాధ్యాయ సంఘాల నాయకులు</strong>, <strong>విద్యా రంగ ప్రముఖులు</strong>, <strong>విద్యలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు</strong>, అలాగే <strong>విద్య మనోవిజ్ఞాన నిపుణులు</strong> హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.</p>
<p>తెలంగాణ విద్యా వ్యవస్థపై </p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8242/round-table-meeting-on-telangana-state-%E2%80%93-education-system-tomorrow"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img_20251115_183116.jpg" alt=""></a><br /><h6><span style="color:rgb(22,145,121);"><strong>ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత </strong></span></h6>
<p><strong>హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు)</strong></p>
<p>తెలంగాణ రాష్ట్రంలోని విద్యా రంగ ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు <strong>తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్)</strong> ఆధ్వర్యంలో <strong>ఆదివారం ఉదయం 10 గంటలకు</strong> రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీజేటీఎఫ్ అధ్యక్షుడు <strong>మోరం వీరభద్రరావు</strong>, ప్రధాన కార్యదర్శి <strong>జాడి శ్రీనివాస్</strong> ఒక ప్రకటనలో తెలిపారు.</p>
<p>బంజారాహిల్స్ రోడ్ నం.12లోని <strong>డ్రీమ్ స్కేప్ హోటల్ – ప్రొఫెసర్ జయశంకర్ కాన్ఫరెన్స్ హాల్</strong>‌లో జరిగే ఈ సమావేశానికి <strong>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా</strong> హాజరుకానున్నారు.</p>
<p>ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ <strong>ఉపాధ్యాయ సంఘాల నాయకులు</strong>, <strong>విద్యా రంగ ప్రముఖులు</strong>, <strong>విద్యలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు</strong>, అలాగే <strong>విద్య మనోవిజ్ఞాన నిపుణులు</strong> హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.</p>
<p>తెలంగాణ విద్యా వ్యవస్థపై <strong>పురోగమనా ఆలోచనలు కలిగిన ప్రతి ఒక్కరు</strong> ఈ సదస్సులో పాల్గొనాలని టీజేటీఎఫ్ ఆహ్వానం పలికింది.</p>
<p>ఈ కార్యక్రమం నిర్వహణలో టీజేటీఎఫ్ ఉపాధ్యక్షులు <strong>బూర్ల రమేష్ గౌడ్</strong>, ప్రధాన కార్యదర్శి <strong>జాడి శ్రీనివాస్</strong>, కోశాధికారి <strong>ఘనపురం దేవేందర్</strong> సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/8242/round-table-meeting-on-telangana-state-%E2%80%93-education-system-tomorrow</link>
                <guid>https://www.prajamantalu.com/article/8242/round-table-meeting-on-telangana-state-%E2%80%93-education-system-tomorrow</guid>
                <pubDate>Sat, 15 Nov 2025 18:35:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img_20251115_183116.jpg"                         length="72810"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత</title>
                                    <description>
                        <![CDATA[<p>మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):</p>
<p>జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి <strong>“సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని”</strong> కవిత విమర్శించారు.</p>
<p>ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని సంబరాలు చేసుకున్నారని, అయితే ప్రజా తీర్పు వారిని గట్టిగా ఝలక్ ఇచ్చిందని ఆమె అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని <strong>“వాస్తవ ప్రపంచంలోకి రావాలి”</strong> అని కవిత సూచించారు. ఇదే సమయంలో, బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికీ తమతో టచ్‌లో ఉన్నారని కూడా పేర్కొన్నారు.</p>
<h5><span style="color:rgb(184,4,239);"><strong>బీఆర్ఎస్ నాయకులపై పిడుగు లాంటి ఆరోపణలు</strong></span></h5>
<p>కవిత వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలువురు నేతలు క్యాడర్‌ను పెంచుకోలేదని, అయితే <strong>“వందల కోట్లు మాత్రం పోగేసుకున్నారని”</strong> ఆమె ఆరోపించారు.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8241/brs-only-has-social-media-no-cadre-kalvakuntla-kavitha"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251115-wa0068.jpg" alt=""></a><br /><p>మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):</p>
<p>జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి <strong>“సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని”</strong> కవిత విమర్శించారు.</p>
<p>ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని సంబరాలు చేసుకున్నారని, అయితే ప్రజా తీర్పు వారిని గట్టిగా ఝలక్ ఇచ్చిందని ఆమె అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని <strong>“వాస్తవ ప్రపంచంలోకి రావాలి”</strong> అని కవిత సూచించారు. ఇదే సమయంలో, బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికీ తమతో టచ్‌లో ఉన్నారని కూడా పేర్కొన్నారు.</p>
<h5><span style="color:rgb(184,4,239);"><strong>బీఆర్ఎస్ నాయకులపై పిడుగు లాంటి ఆరోపణలు</strong></span></h5>
<p>కవిత వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలువురు నేతలు క్యాడర్‌ను పెంచుకోలేదని, అయితే <strong>“వందల కోట్లు మాత్రం పోగేసుకున్నారని”</strong> ఆమె ఆరోపించారు.<br />జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి పేర్లను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.</p>
<hr />
<h6><span style="color:rgb(132,63,161);"><strong>రీజనల్ రింగ్ రోడ్‌ అలైన్‌మెంట్‌పై సంచలన ఆరోపణ</strong></span></h6>
<p>రీజనల్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్‌ మార్పులపై భారీ ఆరోపణలు చేస్తూ—<br /><strong>“హరీష్ రావు ఫాంహౌస్ దగ్గరగా ఉండేందుకు ఆ అలైన్‌మెంట్ మార్చారు. చిన్న రైతులను బలిచేసి పెద్దల ప్రయోజనాలు చూడటం బీఆర్ఎస్ స్టైల్”</strong> అని కవిత వ్యాఖ్యానించారు.<br />రైతుల మాటలోనే ఈ ఆరోపణలన్నీ ఉన్నాయనే కవిత ప్రకటించారు.</p>
<p>అలాగే <strong>గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ప్రత్యేక ల్యాండ్ కోసం అలైన్‌మెంట్ మార్చారని</strong> ఆమె ఆరోపించారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఈ అరాచకాలే బీఆర్ఎస్ పరాభవానికి కారణం</strong></span></h6>
<p>ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం నేతల స్వార్థపూరిత వ్యవహారాలేనని, కేసీఆర్‌ను చుట్టుముట్టిన ఈ నేతలు అతన్ని తప్పుదోవ పట్టించారని కవిత స్పష్టం చేశారు.</p>
<p><strong>“ఓఆర్ఆర్ఆర్ వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.1 కోటి ఇవ్వాలి లేదా భూమికి భూమి ఇవ్వాలి”</strong> అని ఆమె డిమాండ్ చేశారు.</p>
<h6><span style="color:rgb(22,145,121);"><strong>హరీష్–రేవంత్ దోస్తీ? కొత్త ఆరోపణ</strong></span></h6>
<p>సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య ఉన్న సంబంధాలపై కూడా కవిత వ్యాఖ్యానించారు.<br /><strong>“హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి”</strong> అని తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చురుగ్గా చర్చనీయాంశమవుతున్నాయి.</p>]]>
                    </content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/8241/brs-only-has-social-media-no-cadre-kalvakuntla-kavitha</link>
                <guid>https://www.prajamantalu.com/article/8241/brs-only-has-social-media-no-cadre-kalvakuntla-kavitha</guid>
                <pubDate>Sat, 15 Nov 2025 18:26:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251115-wa0068.jpg"                         length="121737"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[From our Reporter]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        