<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1248/kalvakuntla%27s-poem" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>కల్వకుంట్ల కవిత - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1248/rss</link>
                <description>కల్వకుంట్ల కవిత RSS Feed</description>
                
                            <item>
                <title>కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం</title>
                                    <description><![CDATA[<p><strong>కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0003.jpg" alt="IMG-20260521-WA0003" width="1040" height="383" /><br /><strong><span style="color:rgb(132,63,161);">జూన్ 2లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్</span></strong><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ప్రకటించాలని కోరారు.<br />అలా జరగకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.<br />అమరుల స్థూపం ఆవిష్కరణపై హెచ్చరిక<br />కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన తెలంగాణ అమరుల స్థూపం 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />జూన్ 2లోగా ప్రభుత్వం స్థూపాన్ని ఆవిష్కరించాలని, లేదంటే తెలంగాణ రక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260521-wa0005.jpg" alt=""></a><br /><p><strong>కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0003.jpg" alt="IMG-20260521-WA0003" width="1040" height="383"></img><br /><strong><span style="color:rgb(132,63,161);">జూన్ 2లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్</span></strong><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ప్రకటించాలని కోరారు.<br />అలా జరగకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.<br />అమరుల స్థూపం ఆవిష్కరణపై హెచ్చరిక<br />కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన తెలంగాణ అమరుల స్థూపం 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />జూన్ 2లోగా ప్రభుత్వం స్థూపాన్ని ఆవిష్కరించాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే ఆ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం కోరిన కవిత</span></strong><br />జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.<br />వచ్చే నెలలోపు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ఖర్చులతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం</span></strong><br />తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.<br />అలాగే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినా ఉచిత వైద్యం అందించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.<br />రైతులు, యువతకు హామీలు<br />రైతుల సమస్యలపై కూడా ఆమె స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సన్న వడ్ల బోనస్ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.<br />యువతకు వ్యాపారాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.<br /><strong><span style="color:rgb(132,63,161);">పార్టీ జెండా రంగుల అర్థం వివరించిన కవిత</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పార్టీ జెండాలోని:</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పసుపు రంగు – సౌభాగ్యం, తెలంగాణ సంస్కృతి సూచిక</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">నీలం రంగు – కూలీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళల ప్రతీక</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పచ్చ రంగు – మైనార్టీలు, పర్యావరణానికి సంకేతం</span></strong><br />అని వివరించారు.<br />ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనగా, పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు నాయకత్వం తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena</link>
                <guid>https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena</guid>
                <pubDate>Thu, 21 May 2026 15:37:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0005.jpg"                         length="160467"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.<br />బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, మైనర్‌కు సంబంధించిన అంశంలో రాజకీయాల కంటే బాధితురాలి భవిష్యత్తు ముఖ్యమన్నారు. బీజేపీ పెద్దల పిల్లలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని విమర్శించారు.</p>
<p><br />ప్రధాని నరేంద్ర మోడీ  తెలంగాణ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. పోలవరం కోసం చంద్ర బాబు కృషి చేస్తున్నారని, అదే విధంగా పాలమూరు ప్రాజెక్ట్ కోసం కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10711/kavita-should-issue-look-out-notices-against-bandi-sanjays-son"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260513-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.<br />బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, మైనర్‌కు సంబంధించిన అంశంలో రాజకీయాల కంటే బాధితురాలి భవిష్యత్తు ముఖ్యమన్నారు. బీజేపీ పెద్దల పిల్లలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని విమర్శించారు.</p>
<p><br />ప్రధాని నరేంద్ర మోడీ  తెలంగాణ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. పోలవరం కోసం చంద్ర బాబు కృషి చేస్తున్నారని, అదే విధంగా పాలమూరు ప్రాజెక్ట్ కోసం కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.</p>
<p><br />తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని పేర్కొన్న కవిత, అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.</p>
<p><br />అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కామారెడ్డి రైల్ రోకో కేసులో బుధవారం నాంపల్లిలోని రైల్వే కోర్టుకు హాజరైన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10711/kavita-should-issue-look-out-notices-against-bandi-sanjays-son</link>
                <guid>https://www.prajamantalu.com/article/10711/kavita-should-issue-look-out-notices-against-bandi-sanjays-son</guid>
                <pubDate>Wed, 13 May 2026 20:25:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260513-wa0005.jpg"                         length="117728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”</title>
                                    <description><![CDATA[<h6>  </h6>
<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.</p>
<p>నవీన్ ఆచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. “మీరు వదిలేసిన తెలంగాణ వాదాన్ని మేము మోస్తున్నాం” అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక నిజమైన ‘ఇంటి పార్టీ’ అవసరమనే ఉద్దేశంతోనే కవిత కొత్త పార్టీని ప్రారంభించారని తెలిపారు.<br />ఆయన ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతూ, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అవమానించడమే కాకుండా, వారిపై దాడులు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కడియం శ్రీహరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10676/who-killed-telanganaism-and-who-is-saving-it"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img_20260426_141257.jpg" alt=""></a><br /><h6> </h6>
<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.</p>
<p>నవీన్ ఆచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. “మీరు వదిలేసిన తెలంగాణ వాదాన్ని మేము మోస్తున్నాం” అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక నిజమైన ‘ఇంటి పార్టీ’ అవసరమనే ఉద్దేశంతోనే కవిత కొత్త పార్టీని ప్రారంభించారని తెలిపారు.<br />ఆయన ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతూ, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అవమానించడమే కాకుండా, వారిపై దాడులు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కడియం శ్రీహరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను తరువాత కీలక పదవుల్లోకి తీసుకురావడం తెలంగాణ వాదానికి అవమానమని అన్నారు.</p>
<p>మిగతా నాయకులు మాట్లాడుతూ, <br />తెలంగాణ రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించకపోవడం, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేయకపోవడం, అలాగే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా ప్రతిష్టించకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం అసమర్థతను ఎత్తిచూపారు. “జాగృతి తరఫున విగ్రహం పెట్టేందుకు సిద్ధమైనా అనుమతించలేదు” అని ఆరోపించారు.<br />బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కన్నా పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టిందని ఆయన మండిపడ్డారు. “తెలంగాణ వాదాన్ని చంపిందెవరు? కాపాడుతున్నదెవరు?” అంటూ ప్రశ్నించారు.<br />ఇంకా రాజకీయ పరమైన విమర్శలు కొనసాగిస్తూ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం, ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం వంటి విషయాలను ప్రస్తావించారు. అలాగే ఎన్‌కౌంటర్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు.<br />చివరగా, “తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే గొప్ప పరిపాలనను కవిత గారు తీసుకొస్తారు. ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చే ప్రభంజనం రాబోతోంది” అని పేర్కొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10676/who-killed-telanganaism-and-who-is-saving-it</link>
                <guid>https://www.prajamantalu.com/article/10676/who-killed-telanganaism-and-who-is-saving-it</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 14:24:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img_20260426_141257.jpg"                         length="98483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత</title>
                                    <description><![CDATA[<p>:<strong>హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):</strong></p>
<h6><br /><strong><span style="color:rgb(22,145,121);">మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.</span></strong></h6>
<p><br />ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.</p>
<h6><br /><span style="color:rgb(22,145,121);">తెలంగాణ జాగృతిలోకి కీలక నేతల చేరిక</span><br /><br />ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్.వి.ఆర్. ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.<br />అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ కూడా తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం గమనార్హం.<br /><br /></h6>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10658/today-at-10-am-the-kavitha-will-be-examined-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260422-wa0009.jpg" alt=""></a><br /><p>:<strong>హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):</strong></p>
<h6><br /><strong><span style="color:rgb(22,145,121);">మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.</span></strong></h6>
<p><br />ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.</p>
<h6><br /><span style="color:rgb(22,145,121);">తెలంగాణ జాగృతిలోకి కీలక నేతల చేరిక</span><br /><br />ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్.వి.ఆర్. ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.<br />అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ కూడా తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం గమనార్హం.<br /><br /></h6>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10658/today-at-10-am-the-kavitha-will-be-examined-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10658/today-at-10-am-the-kavitha-will-be-examined-in</guid>
                <pubDate>Wed, 22 Apr 2026 04:29:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260422-wa0009.jpg"                         length="120903"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0015.jpg" alt="IMG-20260417-WA0015" width="624" height="415" /><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.<br />మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260417-wa0019.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0015.jpg" alt="IMG-20260417-WA0015" width="624" height="415"></img><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.<br />మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమని అన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి పోరాడామని గుర్తు చేస్తూ, అప్పటి నుంచే “బహుజన తెలంగాణ” భావన ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సూచనల ప్రకారం ముందుగా భౌగోళిక తెలంగాణ సాధించి, తరువాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని భావించామని చెప్పారు.</p>
<p><br />అయితే రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, ఇంకా అనేక కులాలు రాజకీయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కూడా కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం స్పష్టమవుతోందన్నారు.<br />మారోజు వీరన్న కులాల అస్తిత్వ పోరాటాలకు ప్రాధాన్యతనిచ్చారని, కుల సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కవిత గుర్తుచేశారు. ఆయన చూపిన దారిలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.</p>
<p><br />“అందరికీ అధికారం రావాలన్నది నా లక్ష్యం. నేను ఆ మాట మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచే నాకు కష్టాలు వచ్చాయి. కానీ ప్రతి కష్టాన్ని పాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను,” అని పేర్కొన్నారు.<br />ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని, తెలంగాణ ప్రాంతీయతతో పాటు సామాజిక న్యాయం లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మావోయిస్టులకు న్యాయం జరగలేదని, వారి కోసం కూడా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.<br />“మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో ఇక మనల్ని ఆపే శక్తి లేదు. సర్వోదయ తెలంగాణ సాధించడమే నా గోల్,” అని కవిత స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a</link>
                <guid>https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 17:10:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0019.jpg"                         length="203606"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.<br />బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసినట్టే బీసీ ఉపకోటా కోసం కూడా జాగృతి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.<br />మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.<br />ఇక విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలపై కూడా స్పందిస్తూ, వారిని రెగ్యులర్ చేయాలని, కొత్తగూడెం ధర్నాకు జాగృతి మద్దతు ఉంటుందని తెలిపారు.:</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10601/vigilance-movement-for-bc-womens-sub-quota-udhrutham-kavita-warning"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260411-wa0011.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.<br />బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసినట్టే బీసీ ఉపకోటా కోసం కూడా జాగృతి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.<br />మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.<br />ఇక విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలపై కూడా స్పందిస్తూ, వారిని రెగ్యులర్ చేయాలని, కొత్తగూడెం ధర్నాకు జాగృతి మద్దతు ఉంటుందని తెలిపారు.:<br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10601/vigilance-movement-for-bc-womens-sub-quota-udhrutham-kavita-warning</link>
                <guid>https://www.prajamantalu.com/article/10601/vigilance-movement-for-bc-womens-sub-quota-udhrutham-kavita-warning</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:20:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260411-wa0011.jpg"                         length="179211"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.<br />బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0010-(1).jpg" alt="IMG-20260408-WA0010 (1)" width="1040" height="693" /><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260408-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.<br />బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0010-(1).jpg" alt="IMG-20260408-WA0010 (1)" width="1040" height="693"></img><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.</p>
<p><br />దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు స్వయంపాలన వచ్చిందని భావించిన ప్రజలకు ఢిల్లీకి గులాంగిరి చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.<br />రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంపై కూడా స్పందించకుండా నరేంద్ర మోదీ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.</p>
<p><br />గద్వాల్ ప్రాంతంలో గడీల ప్రభావం తొలగి ఉద్యమకారుల జెండా ఎగరాలని, చేనేత కార్మికులు, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న మూడు సంవత్సరాలు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.<br />రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కవిత కమిట్ అయితే ఎంత కష్టమైనా వెనుకడుగు వేయరని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆమెదేనని పేర్కొన్నారు. జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 17:41:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0005.jpg"                         length="194127"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />  బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.</p>
<p>ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.<br />తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.<br />సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10587/kalvakuntla-kavitha-bheti-with-banjara-eminent-%E2%80%93-discussions-on-new"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260406-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br /> బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.</p>
<p>ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.<br />తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.<br />సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10587/kalvakuntla-kavitha-bheti-with-banjara-eminent-%E2%80%93-discussions-on-new</link>
                <guid>https://www.prajamantalu.com/article/10587/kalvakuntla-kavitha-bheti-with-banjara-eminent-%E2%80%93-discussions-on-new</guid>
                <pubDate>Mon, 06 Apr 2026 19:50:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260406-wa0012.jpg"                         length="183948"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.<br />శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లు ఆమోదించాలన్నారు.</p>
<p><br />రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల పెంపు పరిమితిని 7 నుండి 8 శాతం వరకే నియంత్రించాలని సూచించారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">ప్రభుత్వంపై ప్రశ్నలు</span></strong><br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసినప్పటికీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10570/kavitha-is-angry-about-the-extortion-of-private-school-fees"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260403-wa0028.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.<br />శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లు ఆమోదించాలన్నారు.</p>
<p><br />రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల పెంపు పరిమితిని 7 నుండి 8 శాతం వరకే నియంత్రించాలని సూచించారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">ప్రభుత్వంపై ప్రశ్నలు</span></strong><br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసినప్పటికీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా ఈ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">కార్పొరేట్ స్కూల్స్‌పై విమర్శలు</span></strong><br />కార్పొరేట్ మరియు నార్త్ ఇండియన్ స్కూల్స్ కారణంగా తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని కవిత అన్నారు. నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్ వంటి సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, టీచర్ల జీతాలు పెంచడం లేదని ఆరోపించారు.<br />పుస్తకాల ధరలను కూడా అనవసరంగా పెంచి తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, విద్యార్థులకు సరైన ఆహారం, ఉద్యోగులకు పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు.<br />స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి<br />ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో తెలంగాణ వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానికులకు అవకాశాలు కల్పించని సంస్థలకు అనుమతులు ఇవ్వకూడదన్నారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై ఆగ్రహం</span></strong><br />ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం తగదని కవిత అన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కాలేజీలు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.<br /><span style="color:rgb(186,55,42);"><strong>ప్రభుత్వానికి హెచ్చరిక</strong></span><br />ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కవిత హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఫీజుల భారం నుంచి రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.<br />మ</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10570/kavitha-is-angry-about-the-extortion-of-private-school-fees</link>
                <guid>https://www.prajamantalu.com/article/10570/kavitha-is-angry-about-the-extortion-of-private-school-fees</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 19:38:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260403-wa0028.jpg"                         length="235235"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ</title>
                                    <description><![CDATA[<p><br />హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):</p>
<p>రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.<br />డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. హీహెచ్‌డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం, ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం పారదర్శకతను దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు.<br />గ్రూప్-1, DSC, పోలీస్, గురుకుల నియామకాలలో కూడా వరుసగా జీవో నంబర్లు 29, 104, 46, 81లు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవో అడ్డంగా మారి నిరుద్యోగులకు నష్టం జరుగుతోందన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260401-wa0007.jpg" alt="IMG-20260401-WA0007" width="1200" height="878" /><br />ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై కూడా ప్రశ్నించారు.<br />రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10561/kalvakuntlas-poem-alleges-that-life-is-a-hindrance-to-job"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260401-wa0005.jpg" alt=""></a><br /><p><br />హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):</p>
<p>రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.<br />డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. హీహెచ్‌డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం, ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం పారదర్శకతను దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు.<br />గ్రూప్-1, DSC, పోలీస్, గురుకుల నియామకాలలో కూడా వరుసగా జీవో నంబర్లు 29, 104, 46, 81లు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవో అడ్డంగా మారి నిరుద్యోగులకు నష్టం జరుగుతోందన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260401-wa0007.jpg" alt="IMG-20260401-WA0007" width="1664" height="878"></img><br />ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై కూడా ప్రశ్నించారు.<br />రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, కానీ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో అనేక మంది అర్హత కోల్పోతున్నారని అన్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణలో ఆలస్యం కూడా సమస్యగా మారిందన్నారు.<br />రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. కొత్త కార్డులు ఇవ్వడం కంటే, ఉన్న కార్డులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.<br />జాగృతి నాయకులు కూడా నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10561/kalvakuntlas-poem-alleges-that-life-is-a-hindrance-to-job</link>
                <guid>https://www.prajamantalu.com/article/10561/kalvakuntlas-poem-alleges-that-life-is-a-hindrance-to-job</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 13:06:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260401-wa0005.jpg"                         length="109861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title> “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p>:<strong>హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.<br />కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు ప్రతి రోజూ ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపించటం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.</p>
<p><br />ఒకే ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ.8.65 లక్షల కోట్ల అప్పు భారముందని, ఒక్కో కుటుంబంపై సుమారు రూ.9 లక్షల అప్పు పడిందని తెలిపారు.<br />“సంపద పెంచుతాం, పేదలకు పంచుతాం”</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10557/kavitha-is-angry-with-the-congress-government-for-plunging-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/telangana-revenue-overlay.jpg-overlay.jpg" alt=""></a><br /><p>:<strong>హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.<br />కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు ప్రతి రోజూ ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపించటం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.</p>
<p><br />ఒకే ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ.8.65 లక్షల కోట్ల అప్పు భారముందని, ఒక్కో కుటుంబంపై సుమారు రూ.9 లక్షల అప్పు పడిందని తెలిపారు.<br />“సంపద పెంచుతాం, పేదలకు పంచుతాం” అన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, అప్పుల మీదే పాలన సాగుతోందని విమర్శించారు. ఇంతటి సంక్షోభంలో కూడా “మిగులు బడ్జెట్” అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.<br />రైతుల సమస్యలపై ఆందోళన<br />అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి, నువ్వులు, పసుపు పంటలు నేలరాలిపోయాయని పేర్కొన్నారు.<br />ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10557/kavitha-is-angry-with-the-congress-government-for-plunging-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10557/kavitha-is-angry-with-the-congress-government-for-plunging-the</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 18:20:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/telangana-revenue-overlay.jpg-overlay.jpg"                         length="84258"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు</title>
                                    <description><![CDATA[<p><strong>వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు)</strong>:</p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.<br />ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉంటున్న బాధితుల పిల్లల చదువు, భోజనం, ఆరోగ్యం, నివాసం వంటి అంశాలను ప్రభుత్వం పూర్తిగా చూసుకుంటుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది. అర్హులైన వారికి ఇళ్ల మంజూరు చేస్తామని, సరైన ఆధారాలు ఉన్న అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని కూడా కలెక్టర్ స్పష్టం చేసినట్లు సభ్యులు తెలిపారు. మొత్తం 750 మంది బాధితుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.<br />అంతకుముందు ఖమ్మం ఖానాపురంలోని ఫూలే-అంబేద్కర్ అధ్యయన వేదికలో కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో సభ్యులు బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10506/fact-finding-committee-for-the-victims-of-lumin-matla-%E2%80%93-actions"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/screenshot_2026-03-18-23-05-17-828-edit_com.whatsapp.w4b.jpg" alt=""></a><br /><p><strong>వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు)</strong>:</p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.<br />ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉంటున్న బాధితుల పిల్లల చదువు, భోజనం, ఆరోగ్యం, నివాసం వంటి అంశాలను ప్రభుత్వం పూర్తిగా చూసుకుంటుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది. అర్హులైన వారికి ఇళ్ల మంజూరు చేస్తామని, సరైన ఆధారాలు ఉన్న అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని కూడా కలెక్టర్ స్పష్టం చేసినట్లు సభ్యులు తెలిపారు. మొత్తం 750 మంది బాధితుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.<br />అంతకుముందు ఖమ్మం ఖానాపురంలోని ఫూలే-అంబేద్కర్ అధ్యయన వేదికలో కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో సభ్యులు బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను వివరించారు. అనేక మంది అర్హులకు ఇళ్ల పట్టాలు రాలేదని, కొందరికి టోకెన్లు ఇచ్చినా ఇంటి నంబర్లు ఇవ్వలేదని వారు వాపోయారు.<br />తమకు ఇష్టంలేకపోయినా ఇందిరమ్మ ఇండ్లకు ఒప్పుకున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. టోకెన్ ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇవ్వకుండా తన టోకెన్‌ను వేరే వారికి కేటాయించారని విజయలక్ష్మి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p><br /><strong>కలెక్టర్‌తో సమావేశం</strong></p>
<p>బాధితుల సమస్యలు విన్న అనంతరం కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కలిసి అన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల విద్య కోసం గురుకుల, అంగన్‌వాడీ పాఠశాలల్లో చేర్పిస్తామని, వారికి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోయినా వారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.</p>
<p><br /><strong>బాధితులకు భరోసా</strong></p>
<p>ఇళ్లు కోల్పోయి షెల్టర్‌లలో అష్టకష్టాలు పడుతున్న బాధితులకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అండగా నిలిచింది. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గం సుగమమవుతోంది. ముఖ్యంగా విజయలక్ష్మి సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆమె కమిటీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.<br />ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటం కొనసాగుతుందని కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10506/fact-finding-committee-for-the-victims-of-lumin-matla-%E2%80%93-actions</link>
                <guid>https://www.prajamantalu.com/article/10506/fact-finding-committee-for-the-victims-of-lumin-matla-%E2%80%93-actions</guid>
                <pubDate>Wed, 18 Mar 2026 23:12:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_2026-03-18-23-05-17-828-edit_com.whatsapp.w4b.jpg"                         length="31531"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        