<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1248/kalvakuntla%27s-poem" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>కల్వకుంట్ల కవిత - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1248/rss</link>
                <description>కల్వకుంట్ల కవిత RSS Feed</description>
                
                            <item>
                <title>ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.<br />తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని కవిత అన్నారు. ఉద్యమకారుల సంక్షేమంపై సూచనలు ఇవ్వడానికి తమను ఆహ్వానించినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారులకు తన సూచనల ద్వారా కొంతైనా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో కలిసి పోరాడిన వ్యక్తిగా, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని అంతర్గత వేదికల్లో పోరాడిన వ్యక్తిగా తాను బలయ్యానని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.<br />స్వతంత్ర సమరయోధుల పథకాలను అధ్యయనం చేయాలి<br />ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరిత అంశాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చాల్సిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10880/kalvakuntlas-poem-there-should-be-no-delay-in-the-recognition"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260721-wa0480.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.<br />తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని కవిత అన్నారు. ఉద్యమకారుల సంక్షేమంపై సూచనలు ఇవ్వడానికి తమను ఆహ్వానించినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారులకు తన సూచనల ద్వారా కొంతైనా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో కలిసి పోరాడిన వ్యక్తిగా, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని అంతర్గత వేదికల్లో పోరాడిన వ్యక్తిగా తాను బలయ్యానని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.<br />స్వతంత్ర సమరయోధుల పథకాలను అధ్యయనం చేయాలి<br />ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరిత అంశాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజనను కమిటీ అధ్యయనం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మందిలో గుర్తింపు పొందిన వారికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.<br />అదేవిధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్గా గుర్తించి ప్రత్యేక నిబంధనల ద్వారా పెన్షన్లు అందించిన అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ సంఘాల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.<br />జైలు, ఎఫ్ఐఆర్, పోలీస్ దాడులు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యం<br />తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, ఎఫ్ఐఆర్‌లు, ఛార్జిషీట్లు ఎదుర్కొన్నవారిని ఆలస్యం లేకుండా గుర్తించాలని కవిత సూచించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు. అండర్‌గ్రౌండ్‌లో పనిచేసినవారు, హౌస్ అరెస్ట్‌కు గురైనవారు, ఆస్తి నష్టం, వైకల్యం, పోలీస్ అణచివేతకు గురైనవారిని కూడా గుర్తించాలన్నారు.<br />ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవారు, ముళ్లకంచెలపై పడి తీవ్రంగా గాయపడిన రాజేష్ నాయక్, యాకూబ్ రెడ్డి వంటి వారి త్యాగాలను గుర్తించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు కోల్పోయినవారు, ఉపాధ్యాయులు, డీలర్‌షిప్‌లు కోల్పోయినవారి విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.<br />మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం<br />ఉద్యమకారులు మరణించిన సందర్భంలో వారి భార్యకు, ఆమె లేని పక్షంలో పిల్లలకు, తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత అన్నారు. సంక్షేమ పథకాలు స్కామ్‌లకు దారితీయకుండా కఠినమైన పారదర్శక విధానం రూపొందించాలని సూచించారు.<br />ఉద్యమకారుల వివరాల సేకరణలో సహచర ఖైదీలతో పాటు విద్యావంతుల వేదికలు, ఉద్యమ సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో పనిచేసిన వేలాది మంది ఉద్యమకారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.<br />కాలపరిమితిలో గుర్తింపు పూర్తి చేయాలి<br />కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం విచారకరమని కవిత అన్నారు. ఉద్యమకారులు బిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాతే కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని విమర్శించారు. నిర్ణయం తీసుకునే సమయం ఏదైనా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీ నుంచే ఉద్యమకారులకు ప్రయోజనాలు వర్తించేలా చూడాలని కోరారు.<br />జార్ఖండ్‌లో ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, శాశ్వత కమిటీ వంటి విధానాలు అమలులో ఉన్నాయని కవిత తెలిపారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో అమలవుతున్న పథకాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.<br />“కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది. అది తప్పని ఈ కమిటీ నిరూపించాలి. ఒక కాలపరిమితిలో ఉద్యమకారులను గుర్తించి, వారికి ఏ విధంగా ప్రయోజనం కల్పిస్తారో స్పష్టంగా ప్రకటించాలి” అని కల్వకుంట్ల కవిత కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10880/kalvakuntlas-poem-there-should-be-no-delay-in-the-recognition</link>
                <guid>https://www.prajamantalu.com/article/10880/kalvakuntlas-poem-there-should-be-no-delay-in-the-recognition</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 20:16:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260721-wa0480.jpg"                         length="235637"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు): </strong></p>
<p>రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.<br />తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగనుంది.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260702-wa0002.jpg" alt="IMG-20260702-WA0002" width="1200" height="902" /><br />భూపోరాటానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు సమాచారం. పలువురు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులను వారి నివాసాల వద్దనే అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.<br />ఇదిలా ఉండగా, ఈరోజు ఉదయం 9 గంటలకు ఉప్పల్ నియోజకవర్గంలోని భూపోరాట ప్రాంతానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10846/preliminary-arrests-of-telangana-raksha-sena-leaders-across-the-state"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260702-wa0000.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు): </strong></p>
<p>రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.<br />తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగనుంది.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260702-wa0002.jpg" alt="IMG-20260702-WA0002" width="1600" height="902"></img><br />భూపోరాటానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు సమాచారం. పలువురు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులను వారి నివాసాల వద్దనే అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.<br />ఇదిలా ఉండగా, ఈరోజు ఉదయం 9 గంటలకు ఉప్పల్ నియోజకవర్గంలోని భూపోరాట ప్రాంతానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేరుకుని కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భూపోరాటం నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10846/preliminary-arrests-of-telangana-raksha-sena-leaders-across-the-state</link>
                <guid>https://www.prajamantalu.com/article/10846/preliminary-arrests-of-telangana-raksha-sena-leaders-across-the-state</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 08:42:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260702-wa0000.jpg"                         length="169161"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో  కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p>  <strong>హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.<br />కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినప్పటికీ నెలలుగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని విమర్శించారు.<br />తెలంగాణకు కేంద్రం అందించిన నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్, మామునూర్ విమానాశ్రయం వంటి హామీల అమలుపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు.<br />ఇదిలా ఉండగా, ముషీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10835/bjps-stepmother-shows-love-to-telangana-kalvakuntlas-poem-warning-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260630-wa0006.jpg" alt=""></a><br /><p> <strong>హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.<br />కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినప్పటికీ నెలలుగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని విమర్శించారు.<br />తెలంగాణకు కేంద్రం అందించిన నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్, మామునూర్ విమానాశ్రయం వంటి హామీల అమలుపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు.<br />ఇదిలా ఉండగా, ముషీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు.<br />తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించడం, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, రైతు సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం కల్పించడం ఉన్నాయని తెలిపారు.<br />తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలను ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపిస్తూ, జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహిస్తామని ప్రకటించారు.<br />ముషీరాబాద్‌లో పోస్టర్లు చింపివేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు కవిత హెచ్చరిక చేశారు. "దాదాగిరి, గుండాగిరి చెల్లదు. మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. మేము తిరగబడితే మీ జెండాలు కనబడవు" అని అన్నారు.<br />జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో, అలాగే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10835/bjps-stepmother-shows-love-to-telangana-kalvakuntlas-poem-warning-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10835/bjps-stepmother-shows-love-to-telangana-kalvakuntlas-poem-warning-in</guid>
                <pubDate>Tue, 30 Jun 2026 22:08:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260630-wa0006.jpg"                         length="161136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి ఉంటానని ఆమె ప్రకటించారు.<br />ధర్నాలో మాట్లాడుతూ, నిరుద్యోగులతో విభేదించిన ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 11 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని విమర్శించారు.<br />కానిస్టేబుల్ పోస్టుల విషయంలో ప్రభుత్వం గతంలో 19 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని ప్రకటించి, ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. కనీసం 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.<br />కానిస్టేబుల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10833/2-lakh-jobs-to-fill-20-thousand-constable-posts"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260629-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి ఉంటానని ఆమె ప్రకటించారు.<br />ధర్నాలో మాట్లాడుతూ, నిరుద్యోగులతో విభేదించిన ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 11 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని విమర్శించారు.<br />కానిస్టేబుల్ పోస్టుల విషయంలో ప్రభుత్వం గతంలో 19 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని ప్రకటించి, ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. కనీసం 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.<br />కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరారు. గతంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి, ఇప్పుడు కొత్త జీవో ద్వారా దానిని తొలగించడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపించారు.<br />తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత పోలీసు నియామకాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో తాను కూడా పాత్ర పోషించానని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న మహిళల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.<br />మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా ఆమె విమర్శలు చేశారు. ప్రజలు ఉద్యోగాలు కోరుతుంటే వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపట్టడం కంటే ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పేదల ఇళ్లను తొలగిస్తూ ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.<br />జులై 2న నిరుద్యోగులు చేపట్టనున్న సచివాలయం ముట్టడి కార్యక్రమానికి అవసరమైతే తమ ఉద్యమకారులు కూడా మద్దతు ఇస్తారని తెలిపారు. నిరుద్యోగులు ఒంటరివారు కాదని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.<br />చివరగా, ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10833/2-lakh-jobs-to-fill-20-thousand-constable-posts</link>
                <guid>https://www.prajamantalu.com/article/10833/2-lakh-jobs-to-fill-20-thousand-constable-posts</guid>
                <pubDate>Mon, 29 Jun 2026 23:16:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260629-wa0005.jpg"                         length="124388"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1200" height="522" /><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260601-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1456" height="522"></img><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తోందని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.<br />తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, వ్యాపారాలు, ఉపాధి కోసం వచ్చిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ హక్కులు, నీళ్లు, రాజకీయాల విషయంలో జోక్యం అంగీకరించబోమన్నారు.<br />ఉద్యమకారుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కవిత, కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ భూముల విషయంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.<br />భవిష్యత్ తెలంగాణ కోసం రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యాలుగా “పాంచజనం” కార్యక్రమంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 16:47:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0005.jpg"                         length="177078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం</title>
                                    <description><![CDATA[<p><strong>కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0003.jpg" alt="IMG-20260521-WA0003" width="1040" height="383" /><br /><strong><span style="color:rgb(132,63,161);">జూన్ 2లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్</span></strong><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ప్రకటించాలని కోరారు.<br />అలా జరగకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.<br />అమరుల స్థూపం ఆవిష్కరణపై హెచ్చరిక<br />కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన తెలంగాణ అమరుల స్థూపం 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />జూన్ 2లోగా ప్రభుత్వం స్థూపాన్ని ఆవిష్కరించాలని, లేదంటే తెలంగాణ రక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260521-wa0005.jpg" alt=""></a><br /><p><strong>కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0003.jpg" alt="IMG-20260521-WA0003" width="1040" height="383"></img><br /><strong><span style="color:rgb(132,63,161);">జూన్ 2లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్</span></strong><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ప్రకటించాలని కోరారు.<br />అలా జరగకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.<br />అమరుల స్థూపం ఆవిష్కరణపై హెచ్చరిక<br />కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన తెలంగాణ అమరుల స్థూపం 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />జూన్ 2లోగా ప్రభుత్వం స్థూపాన్ని ఆవిష్కరించాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే ఆ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం కోరిన కవిత</span></strong><br />జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.<br />వచ్చే నెలలోపు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ఖర్చులతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం</span></strong><br />తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.<br />అలాగే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినా ఉచిత వైద్యం అందించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.<br />రైతులు, యువతకు హామీలు<br />రైతుల సమస్యలపై కూడా ఆమె స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సన్న వడ్ల బోనస్ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.<br />యువతకు వ్యాపారాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.<br /><strong><span style="color:rgb(132,63,161);">పార్టీ జెండా రంగుల అర్థం వివరించిన కవిత</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పార్టీ జెండాలోని:</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పసుపు రంగు – సౌభాగ్యం, తెలంగాణ సంస్కృతి సూచిక</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">నీలం రంగు – కూలీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళల ప్రతీక</span></strong><br /><strong><span style="color:rgb(132,63,161);">పచ్చ రంగు – మైనార్టీలు, పర్యావరణానికి సంకేతం</span></strong><br />అని వివరించారు.<br />ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనగా, పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు నాయకత్వం తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena</link>
                <guid>https://www.prajamantalu.com/article/10729/kalva-kuntlas-kavita-ultimatum-to-govt-unveiling-telangana-raksha-sena</guid>
                <pubDate>Thu, 21 May 2026 15:37:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260521-wa0005.jpg"                         length="160467"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.<br />బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, మైనర్‌కు సంబంధించిన అంశంలో రాజకీయాల కంటే బాధితురాలి భవిష్యత్తు ముఖ్యమన్నారు. బీజేపీ పెద్దల పిల్లలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని విమర్శించారు.</p>
<p><br />ప్రధాని నరేంద్ర మోడీ  తెలంగాణ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. పోలవరం కోసం చంద్ర బాబు కృషి చేస్తున్నారని, అదే విధంగా పాలమూరు ప్రాజెక్ట్ కోసం కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10711/kavita-should-issue-look-out-notices-against-bandi-sanjays-son"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260513-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.<br />బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, మైనర్‌కు సంబంధించిన అంశంలో రాజకీయాల కంటే బాధితురాలి భవిష్యత్తు ముఖ్యమన్నారు. బీజేపీ పెద్దల పిల్లలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని విమర్శించారు.</p>
<p><br />ప్రధాని నరేంద్ర మోడీ  తెలంగాణ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. పోలవరం కోసం చంద్ర బాబు కృషి చేస్తున్నారని, అదే విధంగా పాలమూరు ప్రాజెక్ట్ కోసం కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.</p>
<p><br />తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని పేర్కొన్న కవిత, అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.</p>
<p><br />అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కామారెడ్డి రైల్ రోకో కేసులో బుధవారం నాంపల్లిలోని రైల్వే కోర్టుకు హాజరైన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10711/kavita-should-issue-look-out-notices-against-bandi-sanjays-son</link>
                <guid>https://www.prajamantalu.com/article/10711/kavita-should-issue-look-out-notices-against-bandi-sanjays-son</guid>
                <pubDate>Wed, 13 May 2026 20:25:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260513-wa0005.jpg"                         length="117728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”</title>
                                    <description><![CDATA[<h6>  </h6>
<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.</p>
<p>నవీన్ ఆచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. “మీరు వదిలేసిన తెలంగాణ వాదాన్ని మేము మోస్తున్నాం” అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక నిజమైన ‘ఇంటి పార్టీ’ అవసరమనే ఉద్దేశంతోనే కవిత కొత్త పార్టీని ప్రారంభించారని తెలిపారు.<br />ఆయన ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతూ, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అవమానించడమే కాకుండా, వారిపై దాడులు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కడియం శ్రీహరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10676/who-killed-telanganaism-and-who-is-saving-it"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img_20260426_141257.jpg" alt=""></a><br /><h6> </h6>
<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.</p>
<p>నవీన్ ఆచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. “మీరు వదిలేసిన తెలంగాణ వాదాన్ని మేము మోస్తున్నాం” అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక నిజమైన ‘ఇంటి పార్టీ’ అవసరమనే ఉద్దేశంతోనే కవిత కొత్త పార్టీని ప్రారంభించారని తెలిపారు.<br />ఆయన ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతూ, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అవమానించడమే కాకుండా, వారిపై దాడులు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కడియం శ్రీహరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను తరువాత కీలక పదవుల్లోకి తీసుకురావడం తెలంగాణ వాదానికి అవమానమని అన్నారు.</p>
<p>మిగతా నాయకులు మాట్లాడుతూ, <br />తెలంగాణ రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించకపోవడం, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేయకపోవడం, అలాగే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా ప్రతిష్టించకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం అసమర్థతను ఎత్తిచూపారు. “జాగృతి తరఫున విగ్రహం పెట్టేందుకు సిద్ధమైనా అనుమతించలేదు” అని ఆరోపించారు.<br />బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కన్నా పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టిందని ఆయన మండిపడ్డారు. “తెలంగాణ వాదాన్ని చంపిందెవరు? కాపాడుతున్నదెవరు?” అంటూ ప్రశ్నించారు.<br />ఇంకా రాజకీయ పరమైన విమర్శలు కొనసాగిస్తూ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం, ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం వంటి విషయాలను ప్రస్తావించారు. అలాగే ఎన్‌కౌంటర్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు.<br />చివరగా, “తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే గొప్ప పరిపాలనను కవిత గారు తీసుకొస్తారు. ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చే ప్రభంజనం రాబోతోంది” అని పేర్కొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10676/who-killed-telanganaism-and-who-is-saving-it</link>
                <guid>https://www.prajamantalu.com/article/10676/who-killed-telanganaism-and-who-is-saving-it</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 14:24:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img_20260426_141257.jpg"                         length="98483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత</title>
                                    <description><![CDATA[<p>:<strong>హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):</strong></p>
<h6><br /><strong><span style="color:rgb(22,145,121);">మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.</span></strong></h6>
<p><br />ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.</p>
<h6><br /><span style="color:rgb(22,145,121);">తెలంగాణ జాగృతిలోకి కీలక నేతల చేరిక</span><br /><br />ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్.వి.ఆర్. ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.<br />అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ కూడా తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం గమనార్హం.<br /><br /></h6>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10658/today-at-10-am-the-kavitha-will-be-examined-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260422-wa0009.jpg" alt=""></a><br /><p>:<strong>హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):</strong></p>
<h6><br /><strong><span style="color:rgb(22,145,121);">మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.</span></strong></h6>
<p><br />ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.</p>
<h6><br /><span style="color:rgb(22,145,121);">తెలంగాణ జాగృతిలోకి కీలక నేతల చేరిక</span><br /><br />ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్.వి.ఆర్. ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.<br />అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ కూడా తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం గమనార్హం.<br /><br /></h6>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10658/today-at-10-am-the-kavitha-will-be-examined-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10658/today-at-10-am-the-kavitha-will-be-examined-in</guid>
                <pubDate>Wed, 22 Apr 2026 04:29:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260422-wa0009.jpg"                         length="120903"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0015.jpg" alt="IMG-20260417-WA0015" width="624" height="415" /><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.<br />మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260417-wa0019.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0015.jpg" alt="IMG-20260417-WA0015" width="624" height="415"></img><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.<br />మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమని అన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి పోరాడామని గుర్తు చేస్తూ, అప్పటి నుంచే “బహుజన తెలంగాణ” భావన ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సూచనల ప్రకారం ముందుగా భౌగోళిక తెలంగాణ సాధించి, తరువాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని భావించామని చెప్పారు.</p>
<p><br />అయితే రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, ఇంకా అనేక కులాలు రాజకీయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కూడా కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం స్పష్టమవుతోందన్నారు.<br />మారోజు వీరన్న కులాల అస్తిత్వ పోరాటాలకు ప్రాధాన్యతనిచ్చారని, కుల సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కవిత గుర్తుచేశారు. ఆయన చూపిన దారిలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.</p>
<p><br />“అందరికీ అధికారం రావాలన్నది నా లక్ష్యం. నేను ఆ మాట మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచే నాకు కష్టాలు వచ్చాయి. కానీ ప్రతి కష్టాన్ని పాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను,” అని పేర్కొన్నారు.<br />ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని, తెలంగాణ ప్రాంతీయతతో పాటు సామాజిక న్యాయం లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మావోయిస్టులకు న్యాయం జరగలేదని, వారి కోసం కూడా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.<br />“మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో ఇక మనల్ని ఆపే శక్తి లేదు. సర్వోదయ తెలంగాణ సాధించడమే నా గోల్,” అని కవిత స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a</link>
                <guid>https://www.prajamantalu.com/article/10640/today-with-the-support-of-these-followers-jagruti-is-a</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 17:10:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260417-wa0019.jpg"                         length="203606"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.<br />బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసినట్టే బీసీ ఉపకోటా కోసం కూడా జాగృతి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.<br />మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.<br />ఇక విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలపై కూడా స్పందిస్తూ, వారిని రెగ్యులర్ చేయాలని, కొత్తగూడెం ధర్నాకు జాగృతి మద్దతు ఉంటుందని తెలిపారు.:</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10601/vigilance-movement-for-bc-womens-sub-quota-udhrutham-kavita-warning"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260411-wa0011.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.<br />బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసినట్టే బీసీ ఉపకోటా కోసం కూడా జాగృతి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.<br />మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.<br />ఇక విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలపై కూడా స్పందిస్తూ, వారిని రెగ్యులర్ చేయాలని, కొత్తగూడెం ధర్నాకు జాగృతి మద్దతు ఉంటుందని తెలిపారు.:<br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10601/vigilance-movement-for-bc-womens-sub-quota-udhrutham-kavita-warning</link>
                <guid>https://www.prajamantalu.com/article/10601/vigilance-movement-for-bc-womens-sub-quota-udhrutham-kavita-warning</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:20:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260411-wa0011.jpg"                         length="179211"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.<br />బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0010-(1).jpg" alt="IMG-20260408-WA0010 (1)" width="1040" height="693" /><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260408-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.<br />బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0010-(1).jpg" alt="IMG-20260408-WA0010 (1)" width="1040" height="693"></img><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.</p>
<p><br />దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు స్వయంపాలన వచ్చిందని భావించిన ప్రజలకు ఢిల్లీకి గులాంగిరి చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.<br />రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంపై కూడా స్పందించకుండా నరేంద్ర మోదీ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.</p>
<p><br />గద్వాల్ ప్రాంతంలో గడీల ప్రభావం తొలగి ఉద్యమకారుల జెండా ఎగరాలని, చేనేత కార్మికులు, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న మూడు సంవత్సరాలు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.<br />రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కవిత కమిట్ అయితే ఎంత కష్టమైనా వెనుకడుగు వేయరని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆమెదేనని పేర్కొన్నారు. జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 17:41:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0005.jpg"                         length="194127"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        