#
ప్రజా సేవలు

“సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం

“సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు): “సీఎం ప్రజావాణి” పనితీరును పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా అధికారులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కలిశారు. ప్రజా...
Read More...