<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1208/of-worlds" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>జగిత్యాల - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1208/rss</link>
                <description>జగిత్యాల RSS Feed</description>
                
                            <item>
                <title>జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p>ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.</p>
<p><br />ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు.</p>
<p><br />అలాగే జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. ఈ సభను లక్ష మందితో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.<br />ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10603/huge-arrangements-are-made-for-the-jagityal-sabha-kcr-is"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260411-wa0015.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p>ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.</p>
<p><br />ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు.</p>
<p><br />అలాగే జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. ఈ సభను లక్ష మందితో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.<br />ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10603/huge-arrangements-are-made-for-the-jagityal-sabha-kcr-is</link>
                <guid>https://www.prajamantalu.com/article/10603/huge-arrangements-are-made-for-the-jagityal-sabha-kcr-is</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:39:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260411-wa0015.jpg"                         length="147776"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత </title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):</p>
<p><br />కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.</p>
<p>. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయిని అన్నారు.</p>
<p>ఇంకా, ఉత్సవాల సమయంలో కొండగట్టు అంజన్న ఆలయంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.<br />ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని, గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);">తెగిపడిన విద్యుత్ తీగలు ఇద్దరికి గాయాలు </span></h6>
<p>కేశఖండన చేసుకునే భక్తుల కోసం వేసిన చలువ పందిరి కూలి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10562/collapsing-canopies-in-kondagattu-is-a-sign-of-negligence"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/screenshot_2026-04-01-13-58-51-445-edit_com.twitter.android.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):</p>
<p><br />కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.</p>
<p>. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయిని అన్నారు.</p>
<p>ఇంకా, ఉత్సవాల సమయంలో కొండగట్టు అంజన్న ఆలయంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.<br />ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని, గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);">తెగిపడిన విద్యుత్ తీగలు ఇద్దరికి గాయాలు </span></h6>
<p>కేశఖండన చేసుకునే భక్తుల కోసం వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు గాయాలు, పందిరి పక్కనే  విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి.కానీ వీటితో  ప్రమాదం  జరగలేదు.</p>
<p>హనుమాన్ జయంతి సందర్భంగా  స్వామి వారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులలో,మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలు, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10562/collapsing-canopies-in-kondagattu-is-a-sign-of-negligence</link>
                <guid>https://www.prajamantalu.com/article/10562/collapsing-canopies-in-kondagattu-is-a-sign-of-negligence</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 14:03:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/screenshot_2026-04-01-13-58-51-445-edit_com.twitter.android.jpg"                         length="52724"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం </title>
                                    <description><![CDATA[<h6><br /><strong>- సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్ </strong></h6>
<p><br />🔹 <strong>ప్రారంభ జీవితం మరియు నేపథ్యం</strong><br />డా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో,  శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు, సమాజాసేవకులకు తీరని లోటు. నిజాం పాలనలో పుట్టి, స్వాతంత్య్రానంతర భారతదేశ మార్పులను అనుభవిస్తూ ఎదిగిన తొలి తరం విద్యావంతుల్లో ప్రముఖులు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ విద్యను ఆశ్రయించి జీవితాన్ని నిర్మించుకున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260328-wa0017.jpg" alt="IMG-20260328-WA0017" width="859" height="525" /><br />🔹 <strong><span style="color:rgb(132,63,161);">విద్య ద్వారా సాధించిన అద్భుత ఎదుగుదల</span></strong><br />పదిహేడవ యేట సింగిల్ టీచర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన, ఆర్థిక పరిమితుల మధ్యనే చదువును కొనసాగించారు. MA, B.Ed, M.Phil, Ph.D. వంటి ఉన్నత విద్యలను సాధించి లెక్చరర్‌, రీడర్ స్థాయికి ఎదిగారు. ఒకేసారి ఉపాధ్యాయుడిగా,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10545/vidya-shikhara-is-the-greatest-historian-of-jagityal-who-has"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260329-wa0000.jpg" alt=""></a><br /><h6><br /><strong>- సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్ </strong></h6>
<p><br />🔹 <strong>ప్రారంభ జీవితం మరియు నేపథ్యం</strong><br />డా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో,  శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు, సమాజాసేవకులకు తీరని లోటు. నిజాం పాలనలో పుట్టి, స్వాతంత్య్రానంతర భారతదేశ మార్పులను అనుభవిస్తూ ఎదిగిన తొలి తరం విద్యావంతుల్లో ప్రముఖులు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ విద్యను ఆశ్రయించి జీవితాన్ని నిర్మించుకున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260328-wa0017.jpg" alt="IMG-20260328-WA0017" width="859" height="525"></img><br />🔹 <strong><span style="color:rgb(132,63,161);">విద్య ద్వారా సాధించిన అద్భుత ఎదుగుదల</span></strong><br />పదిహేడవ యేట సింగిల్ టీచర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన, ఆర్థిక పరిమితుల మధ్యనే చదువును కొనసాగించారు. MA, B.Ed, M.Phil, Ph.D. వంటి ఉన్నత విద్యలను సాధించి లెక్చరర్‌, రీడర్ స్థాయికి ఎదిగారు. ఒకేసారి ఉపాధ్యాయుడిగా, విద్యార్థిగా, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సాధించిన ఈ ప్రయాణం అసాధారణమైనది.<br />🔹 <span style="color:rgb(186,55,42);"><strong>చరిత్రకారుడిగా విశిష్ట కృషి</strong></span><br />రమణయ్యగారు ఉత్తర తెలంగాణ చరిత్ర పరిశోధనలో విశేష కృషి చేశారు. దేవాలయాలు, శిలాశాసనాలు, పురావస్తు ఆధారాలను సేకరించి చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకువచ్చారు. “దక్షిణ భారతదేశంలో దేవాలయాలు”, “కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతి” వంటి పుస్తకాలు ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం. మొత్తం 20కి పైగా చరిత్ర గ్రంథాలను రచించారు.<br />🔹 <strong><span style="color:rgb(45,194,107);">డైరీలు – చారిత్రక సంపదగా మారిన జీవితం</span></strong><br />అరవై సంవత్సరాల పాటు నిరంతరంగా డైరీలు రాయడం ఆయన ప్రత్యేకత. ఈ డైరీలు వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాకుండా సమకాలీన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలను కూడా నమోదు చేశాయి. ఇవే ఆయన “స్వంత ఎదుగుదల” స్వీయ చరిత్రకు పునాది అయ్యాయి.   ఎనిమిది దశాబ్దాల జగిత్యాల చరిత్రకు, ఆయన డైరీలు ప్రత్యక్ష సాక్షాలు. <br />🔹 <strong><span style="color:rgb(45,194,107);">విజయాలు మరియు పురస్కారాలు</span></strong><br />రమణయ్యగారు అనేక గౌరవాలు అందుకున్నారు. 1961లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రజత పతకం అందుకున్నారు. “వాసవీ నవరత్న”, “పౌరరత్న” వంటి బిరుదులు పొందారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చరిత్రకారుడిగా గుర్తింపు పొందారు. అంతేకాక, తన ఖర్చులతో 500 మందికి పైగా ప్రతిభావంతులను సత్కరించడం ఆయన సేవా మనసును తెలియజేస్తుంది.<br />🔹 <strong><span style="color:rgb(52,73,94);">వ్యక్తిత్వం మరియు ప్రభావం</span></strong><br />ఆయన గొప్ప వక్త, ఆదర్శ ఉపాధ్యాయుడు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వారిలో కొందరు ఉన్నత పదవులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులుగా ఎదిగారు. విద్యార్థులతో సాన్నిహిత్యం, సమాజంపై చైతన్యం కలిగించడం ఆయన ప్రత్యేకత.<br />🔹  <span style="color:rgb(35,111,161);"><strong>గొప్పతనానికి మూల కారణం</strong></span><br />స్వయంకృషి, క్రమశిక్షణ, జ్ఞానాసక్తి, సేవాభావం – ఇవే ఆయన గొప్పతనానికి కారణాలు. వ్యక్తిగత విజయాన్ని సమాజాభివృద్ధితో అనుసంధానం చేయడం ఆయన విశిష్ట లక్షణం. భారత ప్రధాని పివి నరసాయిమహారాయాఉ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి లాంటి వారితో పాటు తెలంగాణ ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తొ సన్నిహిత సంబందాలు ఉన్న మహనీయుడు. తెలంగాణ చరిత్రను ఎందరో ఉద్యమకారులకు పరిచయం చేసిన మహా మనీషి. <br />•    <strong><span style="color:rgb(132,63,161);">ఉపాద్యాయులకు సన్మానాలు:</span></strong><br />ఎంతగా ఎదిగినా, తన మూలాలను మారిచిపోకుండా, పదేళ్ళ బాలునితో పాటు, మహా మేధావుల వరకు అనాదరిని సందేఉశతి తో చూసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఉపద్యాయునిగా జీవితం ప్రారంభించిన రమణయ్య, తనకు సమాజమాలో గౌరవం సంపాదించిపెట్టిన వృత్తిపట్ల నిజాయితీగా ఉంటూ, ఆ వృత్తిలో ఉన్న వారిని గౌరవించడానికి కంకనమ కట్టుకొన్నారు. తాను అధ్యాపక వృత్తి నుండి విశ్రాంతి పొందినా, నిబడ్డతతో దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం రోజున పదుల సంఖ్యలో ఉపాధ్యాయులను సన్మానించి, ఆదూయపక వృత్తి పట్ల, అధ్యపకులపట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశాడు. </p>
<p>డా॥ జైశెట్టి రమణయ్యగారి జీవితం ఒక సాధారణ వ్యక్తి అసాధారణ శిఖరాలను ఎలా అధిరోహించగలడో చూపించే ప్రేరణాత్మక గాథ. ఆయన రచనలు, సేవలు, విలువలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచే అమూల్య సంపద.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Opinion</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10545/vidya-shikhara-is-the-greatest-historian-of-jagityal-who-has</link>
                <guid>https://www.prajamantalu.com/article/10545/vidya-shikhara-is-the-greatest-historian-of-jagityal-who-has</guid>
                <pubDate>Sun, 29 Mar 2026 09:21:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260329-wa0000.jpg"                         length="136141"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి</title>
                                    <description><![CDATA[<p><strong>మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.<br />జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఉదయం 4 గంటల సమయంలో క్వారీల ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సు డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు, లారీ రెండూ అగ్నికి ఆహుతయ్యాయి.<br />🔥 <span style="color:rgb(186,55,42);"><strong>మంటల్లో చిక్కుకుని సజీవ దహనం</strong></span><br />ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు వ్యాపించాయి. బస్సు డోర్ జామ్ అవ్వడం, సెమీ-స్లీపర్ నిర్మాణం కారణంగా బయటకు రావడం కష్టమైంది. కొందరు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, 13 మంది మంటల్లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10529/13-killed-in-bus-accident-at-markapuram-leaving-jagityal"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260326_133639.jpg" alt=""></a><br /><p><strong>మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.<br />జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఉదయం 4 గంటల సమయంలో క్వారీల ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సు డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు, లారీ రెండూ అగ్నికి ఆహుతయ్యాయి.<br />🔥 <span style="color:rgb(186,55,42);"><strong>మంటల్లో చిక్కుకుని సజీవ దహనం</strong></span><br />ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు వ్యాపించాయి. బస్సు డోర్ జామ్ అవ్వడం, సెమీ-స్లీపర్ నిర్మాణం కారణంగా బయటకు రావడం కష్టమైంది. కొందరు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, 13 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతుల్లో డ్రైవర్లు, క్లీనర్ కూడా ఉన్నట్లు సమాచారం.<br />🚑 <strong><span style="color:rgb(186,55,42);">క్షతగాత్రులు – పరిస్థితి విషమం</span></strong><br />ప్రమాదంలో గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.<br />⚠️ ప్రమాదానికి కారణాలపై అనుమానాలు<br />బస్సు సెన్సార్లు ముందే పనిచేయకపోవడం<br />మార్గమధ్యంలో గంటసేపు మరమ్మతులు చేయడం<br />స్టీరింగ్ సమస్య ఉన్నట్టు సెకండ్ డ్రైవర్ చెప్పడం<br />ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేకపోవడం<br />ఈ అంశాలు ప్రమాదానికి ప్రధాన కారణాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.<br /><br />సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.<br /><strong><span style="color:rgb(186,55,42);"> దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి</span></strong><br />ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ,i, తెలంగాణ సీఎం A. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితసహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.<br />👉 <strong><span style="color:rgb(186,55,42);">కీలక అంశం:</span></strong><br />ఈ ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ భద్రత, వాహనాల మెయింటెనెన్స్‌పై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10529/13-killed-in-bus-accident-at-markapuram-leaving-jagityal</link>
                <guid>https://www.prajamantalu.com/article/10529/13-killed-in-bus-accident-at-markapuram-leaving-jagityal</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 13:44:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260326_133639.jpg"                         length="146720"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<h6><strong><span style="background-color:rgb(236,202,250);color:rgb(22,145,121);">బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?</span></strong></h6>
<h5><strong><span style="color:rgb(22,145,121);">రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి</span></strong></h5>
<p>జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):</p>
<p>జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.</p>
<p>దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి కాషాయం కండువా ధరించి సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నమస్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ రంగులు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.</p>
<p>ఈరోజు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు, ఆమెకు ఈయన ఘాటుగా జవాబిస్తూ, ఇంతవరకు జరిగింది చాలు అన్నట్లు తెలిసింది. ఈయనతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10500/jeevan-reddys-new-signs-in-jagityal-politics-jeevan-reddy-does"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260316-wa0002.jpg" alt=""></a><br /><h6><strong><span style="background-color:rgb(236,202,250);color:rgb(22,145,121);">బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?</span></strong></h6>
<h5><strong><span style="color:rgb(22,145,121);">రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి</span></strong></h5>
<p>జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):</p>
<p>జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.</p>
<p>దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి కాషాయం కండువా ధరించి సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నమస్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ రంగులు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.</p>
<p>ఈరోజు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు, ఆమెకు ఈయన ఘాటుగా జవాబిస్తూ, ఇంతవరకు జరిగింది చాలు అన్నట్లు తెలిసింది. ఈయనతో పాటు మరికొందరు మాజీలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహద్యమంతనాలు పార్టీలోని అసంతృప్తులను ఒక దగ్గరికి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మార్చ్ నెల కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండాన్ని తెచ్చిపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.</p>
<h6><span style="color:rgb(22,145,121);"><strong>ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాలు</strong></span></h6>
<p>గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డా. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.</p>
<p>ఈ పరిణామం తరువాత జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యం తగ్గిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ రాజకీయాల్లో తిరుగుబాటు కౌన్సిలర్లను గెలిపించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కకపోవడం అసంతృప్తిని మరింత పెంచింది.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>ఉగాది తరువాత కీలక నిర్ణయం?</strong></span></h6>
<p>గత కొంతకాలంగా పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని జీవన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారని ప్రచారం జరుగుతోంది.</p>
<p>ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయినప్పటికీ ఆయన వెంటనే పార్టీ మారుతారా, లేక మరికొంత కాలం వేచి చూస్తారా అన్నది ప్రస్తుతం “లక్ష డాలర్ల ప్రశ్న”గా మారింది.</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);">వామపక్ష భావజాలం నుంచి కాంగ్రెస్ వరకు</span></strong></h6>
<p>జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం విభిన్న దశలను దాటింది. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేవారు. రాజకీయాల్లోకి రాకముందు అప్పటి జనతా పార్టీతో సంబంధం కొనసాగించారు.</p>
<p>1981లో సమితి అధ్యక్ష ఎన్నికల్లో మల్యాల ప్రాంతం నుంచి పార్టీరహితంగా గెలిచారు. తరువాత 1982లో మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి అదే ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు.</p>
<p>ఆ తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా సుమారు నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);">రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశాన్ని కూడా వదిలేశారు</span></strong></h6>
<p>కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆయనను ఢిల్లీకి కూడా పిలిచినా ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు రాలేదు.</p>
<p>ఆర్థికంగా బలమైన వనరులు లేకపోవడం వల్లనే ఆ బాధ్యత తీసుకోలేదని ఆయన సమీప వర్గాలు చెబుతాయి. అయితే అదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి అడ్డంకిగా మారారనే భావన అప్పటి రాజకీయ పరిణామాల్లో కనిపించింది.</p>
<h6><strong><span style="color:rgb(45,194,107);">పార్టీ అంతర్గత విభేదాలు</span></strong></h6>
<p>బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై జీవన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు కూడా రాష్ట్ర నాయకత్వంతో విభేదాలకు కారణమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.</p>
<p>తాను పార్టీని విడిచిపెడతానని జీవన్ రెడ్డి పలుమార్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం కూడా ఈ విభేదాలను మరింత పెంచింది.</p>
<h6><strong><span style="color:rgb(230,126,35);background-color:rgb(236,202,250);">బీజేపీ వైపు వెళతారా?</span></strong></h6>
<p>ఇప్పుడు ఆయన తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా బీజేపీ సిద్ధాంతాలతో జీవన్ రెడ్డి పెద్దగా ఏకీభవించరని ఆయన సన్నిహితులు చెబుతారు.</p>
<p>అయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్‌తో కుటుంబపరమైన అనుబంధం ఉండటం వల్ల ఆయన బీజేపీ వైపు వెళతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.</p>
<p>అయితే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసిన నాయకుడు ఆ పార్టీలో చేరడం అనేది రాజకీయంగా పెద్ద మలుపే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.</p>
<h6><strong><span style="background-color:rgb(236,202,250);color:rgb(22,145,121);">బీఆర్‌ఎస్‌లోకి వెళితే పరిస్థితి?</span></strong></h6>
<p>ఇక మరో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీ. జగిత్యాలలో ఆ పార్టీలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్ వంటి నాయకులు ఉన్నారు.</p>
<p>అయితే వీరంతా ప్రారంభం నుంచే జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కాబట్టి బీఆర్‌ఎస్‌లో చేరినా స్థానికంగా వర్గపోరు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.</p>
<h5><strong><span style="color:rgb(22,145,121);">రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి</span></strong></h5>
<p>జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన జీవన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పద్మవ్యుహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.</p>
<p>భవిష్యత్తులో ఆయన స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది స్పష్టంగా కనిపించడం లేదు.</p>
<h5><strong><span style="color:rgb(22,145,121);">ఒక రాజకీయ పాఠమా?</span></strong></h5>
<p>దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పార్టీ కోసం పోరాడిన సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో చూపిస్తున్న ఉదాహరణగా కూడా చూడవచ్చు.</p>
<p>జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏంటన్నది మాత్రమే కాదు, జగిత్యాల రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Comment</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10500/jeevan-reddys-new-signs-in-jagityal-politics-jeevan-reddy-does</link>
                <guid>https://www.prajamantalu.com/article/10500/jeevan-reddys-new-signs-in-jagityal-politics-jeevan-reddy-does</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 19:46:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260316-wa0002.jpg"                         length="120177"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):</p>
<p><br />జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను విమర్శించారు.</p>
<p>అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల నవోదయ విద్యాలయం కోసం భూమిని పరిశీలించినట్లు తెలిపారు. స్థలం మంచి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అవసరమైన భూమి కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అన్నారు. కోరుట్ల, నిజామాబాద్ ప్రాంతాల్లో సమస్యలు లేకుండా భూమి కేటాయించారని, కానీ జగిత్యాలలో మాత్రం ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.</p>
<p><br />రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్‌లో నవోదయ విద్యాలయం కోసం రెండు దశాంశ ఐదు నుంచి ఐదు ఎకరాల భూమి కోరినట్లు తెలిపారు. రెండువేల ఇరవై ఐదు అక్టోబర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10441/neglect-of-mla-in-setting-up-navodaya-vidyalaya-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260305-wa0014.jpg" alt=""></a><br /><p>జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):</p>
<p><br />జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను విమర్శించారు.</p>
<p>అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల నవోదయ విద్యాలయం కోసం భూమిని పరిశీలించినట్లు తెలిపారు. స్థలం మంచి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అవసరమైన భూమి కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అన్నారు. కోరుట్ల, నిజామాబాద్ ప్రాంతాల్లో సమస్యలు లేకుండా భూమి కేటాయించారని, కానీ జగిత్యాలలో మాత్రం ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.</p>
<p><br />రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్‌లో నవోదయ విద్యాలయం కోసం రెండు దశాంశ ఐదు నుంచి ఐదు ఎకరాల భూమి కోరినట్లు తెలిపారు. రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీన నవోదయ విద్యాలయం మంజూరు అయ్యిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూమి కేటాయింపులో స్థానిక ఎమ్మెల్యే ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.<br />కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాల భూమి ఇవ్వడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అరవింద్ తెలిపారు.</p>
<p>విద్యాసంస్థలు వస్తే ప్రాంత అభివృద్ధి చెందుతుందని, రాకపోకలు పెరిగి ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని అన్నారు.<br />రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరించాలని ప్రత్యర్థులకు సూచించిన ఆయన, గుప్త రాజకీయాలు సాగవని హెచ్చరించారు. భవిష్యత్తులో కొందరు నేతలు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశమున్నదని కూడా వ్యాఖ్యానించారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">గల్ఫ్ దేశంలో ఉన్నవారు ప్రభుత్వ సూచనలు పాటించండి</span></strong></h5>
<p><br />అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. వారికి సహాయంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం ద్వారా టోల్ ఫ్రీ సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంప్రదించాలని సూచించారు.<br />ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,  జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు,  జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్క గంగాధర్, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, సిరిపురం శ్రీలత–శ్రీనివాస్, అనుపు రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10441/neglect-of-mla-in-setting-up-navodaya-vidyalaya-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10441/neglect-of-mla-in-setting-up-navodaya-vidyalaya-in-jagitya</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 21:45:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260305-wa0014.jpg"                         length="85092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.<br />ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించారు. సాయంత్రం ఎంపీ అరవింద్ నిర్వహించనున్న ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.<br />సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10444/attack-on-house-of-bjp-leader-boga-shravani-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/screenshot_2026-03-05-21-33-03-990-edit_com.whatsapp.w4b.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.<br />ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించారు. సాయంత్రం ఎంపీ అరవింద్ నిర్వహించనున్న ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.<br />సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10444/attack-on-house-of-bjp-leader-boga-shravani-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10444/attack-on-house-of-bjp-leader-boga-shravani-in-jagitya</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 21:38:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_2026-03-05-21-33-03-990-edit_com.whatsapp.w4b.jpg"                         length="28758"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు</title>
                                    <description><![CDATA[<h5><span style="color:rgb(22,145,121);">ఇప్పటి వరకు11.30,  ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా</span></h5>
<table>
<thead>
<tr>
<th>వార్డు నంబర్</th>
<th>పార్టీ</th>
<th>గెలిచిన అభ్యర్థి</th>
</tr>
</thead>
<tbody>
<tr>
<td>1</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>చెట్టే గంగాధర్</td>
</tr>
<tr>
<td>4</td>
<td>కాంగ్రెస్</td>
<td>క్యాదాసు నవీన్</td>
</tr>
<tr>
<td>7</td>
<td>బీఆర్ఎస్</td>
<td>కోరుకంటి రాము</td>
</tr>
<tr>
<td>10 (TR నగర్)</td>
<td>కాంగ్రెస్</td>
<td>చాంద్ పాషా</td>
</tr>
<tr>
<td>14</td>
<td>కాంగ్రెస్</td>
<td>బాలే లత శంకర్</td>
</tr>
<tr>
<td>16</td>
<td>కాంగ్రెస్</td>
<td>దూమాల రాజ్ కుమార్</td>
</tr>
<tr>
<td>19</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>ఏనుగుల లావణ్య రాజేందర్</td>
</tr>
<tr>
<td>22</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>అరవ లక్ష్మీ / ఏసీఎస్ రాజు</td>
</tr>
<tr>
<td>25</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>సామల్ల జమున శేఖర్</td>
</tr>
<tr>
<td>28</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>బైర్నెనీ భాగ్య (గోపి)</td>
</tr>
<tr>
<td>34</td>
<td>ఎంఐఎం</td>
<td>ఆయూబ్ ఖాన్</td>
</tr>
<tr>
<td>37</td>
<td>బీజేపీ</td>
<td>కొక్కూ అనిత గంగాధర్</td>
</tr>
<tr>
<td>40</td>
<td>కాంగ్రెస్</td>
<td>అడువాల జ్యోతి లక్ష్మణ్</td>
</tr>
<tr>
<td>43</td>
<td>కాంగ్రెస్</td>
<td>సమిండ్ల వాణి శ్రీనివాస్</td>
</tr>
<tr>
<td>46</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>అనీజ్ కుతిజా</td>
</tr>
<tr>
<td>49</td>
<td>బీజేపీ</td>
<td>సిరిపురం శ్రీలత శ్రీనివాస్</td>
</tr>
</tbody>
</table>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><h5><span style="color:rgb(22,145,121);">ఇప్పటి వరకు11.30,  ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా</span></h5>
<table>
<thead>
<tr>
<th>వార్డు నంబర్</th>
<th>పార్టీ</th>
<th>గెలిచిన అభ్యర్థి</th>
</tr>
</thead>
<tbody>
<tr>
<td>1</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>చెట్టే గంగాధర్</td>
</tr>
<tr>
<td>4</td>
<td>కాంగ్రెస్</td>
<td>క్యాదాసు నవీన్</td>
</tr>
<tr>
<td>7</td>
<td>బీఆర్ఎస్</td>
<td>కోరుకంటి రాము</td>
</tr>
<tr>
<td>10 (TR నగర్)</td>
<td>కాంగ్రెస్</td>
<td>చాంద్ పాషా</td>
</tr>
<tr>
<td>14</td>
<td>కాంగ్రెస్</td>
<td>బాలే లత శంకర్</td>
</tr>
<tr>
<td>16</td>
<td>కాంగ్రెస్</td>
<td>దూమాల రాజ్ కుమార్</td>
</tr>
<tr>
<td>19</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>ఏనుగుల లావణ్య రాజేందర్</td>
</tr>
<tr>
<td>22</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>అరవ లక్ష్మీ / ఏసీఎస్ రాజు</td>
</tr>
<tr>
<td>25</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>సామల్ల జమున శేఖర్</td>
</tr>
<tr>
<td>28</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>బైర్నెనీ భాగ్య (గోపి)</td>
</tr>
<tr>
<td>34</td>
<td>ఎంఐఎం</td>
<td>ఆయూబ్ ఖాన్</td>
</tr>
<tr>
<td>37</td>
<td>బీజేపీ</td>
<td>కొక్కూ అనిత గంగాధర్</td>
</tr>
<tr>
<td>40</td>
<td>కాంగ్రెస్</td>
<td>అడువాల జ్యోతి లక్ష్మణ్</td>
</tr>
<tr>
<td>43</td>
<td>కాంగ్రెస్</td>
<td>సమిండ్ల వాణి శ్రీనివాస్</td>
</tr>
<tr>
<td>46</td>
<td>ఇండిపెండెంట్</td>
<td>అనీజ్ కుతిజా</td>
</tr>
<tr>
<td>49</td>
<td>బీజేపీ</td>
<td>సిరిపురం శ్రీలత శ్రీనివాస్</td>
</tr>
</tbody>
</table>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10206/jagityala-municipal-election-results-so-far</link>
                <guid>https://www.prajamantalu.com/article/10206/jagityala-municipal-election-results-so-far</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 11:43:21 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</p>
<p><br />జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.</p>
<p>సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే తెల్లవారేసరికి మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం గుర్తించబడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతి వెనుక ఉన్న కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10203/suspicious-death-of-a-jagityala-youth-in-hyderabad"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260212_210106-imageonline.co-merged.jpg" alt=""></a><br /><p>జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</p>
<p><br />జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.</p>
<p>సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే తెల్లవారేసరికి మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం గుర్తించబడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతి వెనుక ఉన్న కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10203/suspicious-death-of-a-jagityala-youth-in-hyderabad</link>
                <guid>https://www.prajamantalu.com/article/10203/suspicious-death-of-a-jagityala-youth-in-hyderabad</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 21:04:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260212_210106-imageonline.co-merged.jpg"                         length="121850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</strong></p>
<p>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. టీఆర్ నగర్‌లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్‌కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్, చింత గంగాధర్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1207.jpg" alt="IMG-20260206-WA1207" width="1200" height="1200" /></p>
<p>ఈ కార్యక్రమాల్లో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.</p>
<p>అదేవిధంగా పట్టణంలోని పలు మసీదుల వద్ద వార్డు అభ్యర్థులతో కలిసి ముస్లిం ఓటర్లను కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు షాదీ ముబారక్, రంజాన్ తోఫా, కమ్యూనిటీ హాళ్లు వంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.</p>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10097/brs-municipal-election-campaign-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260206-wa1125.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</strong></p>
<p>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. టీఆర్ నగర్‌లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్‌కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్, చింత గంగాధర్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1207.jpg" alt="IMG-20260206-WA1207" width="1600" height="1200"></img></p>
<p>ఈ కార్యక్రమాల్లో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.</p>
<p>అదేవిధంగా పట్టణంలోని పలు మసీదుల వద్ద వార్డు అభ్యర్థులతో కలిసి ముస్లిం ఓటర్లను కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు షాదీ ముబారక్, రంజాన్ తోఫా, కమ్యూనిటీ హాళ్లు వంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.</p>
<p>ఈ ప్రచారంలో నాయకులు శీలం ప్రవీణ్, చిట్లి రమణ, మైనార్టీ నాయకులు ఆసిఫ్, ఇర్షద్, అబిద్, అభ్యర్థులు కొండ్ర అరుణ, గంగారం, ఆడెపు సత్యం, శ్రీపాద సంతోష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/10097/brs-municipal-election-campaign-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10097/brs-municipal-election-campaign-in-jagitya</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 19:39:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1125.jpg"                         length="147261"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.</p>
<p>2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్, కమ్యూనికేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. యావర్ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేశామని, జోన్ల మార్పుతో చట్టబద్ధ అనుమతులు లభిస్తున్నాయని చెప్పారు.</p>
<p>జగిత్యాల ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, భూమి కోల్పోయే వారికి TDR (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. 2023లో 100 అడుగుల రోడ్డుకు సంబంధించిన జీఓ, TDR అంశంపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు.</p>
<p>నిన్న గుమ్లాపూర్ సభలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10096/mla-sanjay-kumar-said-yavar-road-widening-is-the-objective"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260206-wa1344.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.</p>
<p>2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్, కమ్యూనికేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. యావర్ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేశామని, జోన్ల మార్పుతో చట్టబద్ధ అనుమతులు లభిస్తున్నాయని చెప్పారు.</p>
<p>జగిత్యాల ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, భూమి కోల్పోయే వారికి TDR (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. 2023లో 100 అడుగుల రోడ్డుకు సంబంధించిన జీఓ, TDR అంశంపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు.</p>
<p>నిన్న గుమ్లాపూర్ సభలో యావర్ రోడ్డు విస్తరణతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియానికి స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.</p>
<p>అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా ఆరోపణలు చేయడం తగదని, ప్రభుత్వం తో కలిసి ప్రజలకు పనిచేసే కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p>ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10096/mla-sanjay-kumar-said-yavar-road-widening-is-the-objective</link>
                <guid>https://www.prajamantalu.com/article/10096/mla-sanjay-kumar-said-yavar-road-widening-is-the-objective</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 19:32:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260206-wa1344.jpg"                         length="186162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</p>
<p><br />శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.</p>
<p>ఈ 3డి సైకత శిల్ప ప్రదర్శన ఫిబ్రవరి 5 (గురువారం) నుంచి 15 రోజుల పాటు కొనసాగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10070/a-20-feet-srivenkateswara-swamy-3d-saikata-sculpture-display-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260204-wa1670.jpg" alt=""></a><br /><p>జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):</p>
<p><br />శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.</p>
<p>ఈ 3డి సైకత శిల్ప ప్రదర్శన ఫిబ్రవరి 5 (గురువారం) నుంచి 15 రోజుల పాటు కొనసాగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Spiritual </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10070/a-20-feet-srivenkateswara-swamy-3d-saikata-sculpture-display-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10070/a-20-feet-srivenkateswara-swamy-3d-saikata-sculpture-display-in</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 21:04:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260204-wa1670.jpg"                         length="80472"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        